కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట.. స్పాట్‌లోనే 9 మంది దుర్మరణం
శ్రీకాకుళం, 1 నవంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో భారీ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ దుర్ఝటనలో మొత్తం ఇప్పటి వరకు 9 మంది దుర్మరణం పాలైనట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా పలువు
breaking. 15 people killed in Kashi Bugga Balaji temple stampede in Srikakulam district. Special pooja and darshan on the auspicious occasion of Ekadashi. In revenue and police relief works


శ్రీకాకుళం, 1 నవంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో భారీ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ దుర్ఝటనలో మొత్తం ఇప్పటి వరకు 9 మంది దుర్మరణం పాలైనట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే, ఈ ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande