దేశీయ మార్కెట్ సూచీలు నేడు లాభాల్లో
ముంబై: దేశీయ మార్కెట్ సూచీలు నేడు లాభాల్లో ట్రేడింగ్ను మొదలుపెట్టాయి. ఉదయం 9.28 సమయంలో నిఫ్టీ 26 పాయ
దేశీయ మార్కెట్ సూచీలు నేడు లాభాల్లో


ముంబై: దేశీయ మార్కెట్ సూచీలు నేడు లాభాల్లో ట్రేడింగ్ను మొదలుపెట్టాయి. ఉదయం 9.28 సమయంలో నిఫ్టీ 26 పాయింట్లు పెరిగి 17,925 వద్ద, సెన్సెక్స్ 117 పాయింట్లు పెరిగి 60,125 వద్ద కొనసాగుతున్నాయి. బీఎస్ఈ హెల్త్కేర్, ఐటీ సూచీలు మినహా మిగిలినవన్నీ లాభాల్లో ఉన్నాయి. ట్రైడెంట్ లిమిటెడ్, నారాయణ హృదయాలయా, బిర్లాసాఫ్ట్, బోరోసిల్ రినీవబుల్, సోలార్ ఇండస్ట్రీస్ షేర్లు లాభపడగా.. జెన్సార్ టెక్నాలజీ, అగ్రోటెక్ ఫుడ్స్, వెల్స్పన్ ఎంటర్ప్రైజ్, బాష్, రాజేష్ ఎక్స్పోర్ట్ కంపెనీ షేర్లు నష్టపోతున్నాయి.

అమెరికా మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. ఫెడ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందన్న ప్రచారం జరగడంతో మార్కెట్లు ప్రతికూలంగా స్పందించాయి

హిందూస్తాన్ సమాచార్ /నాగరాజ్


 rajesh pande