భారత్ బంద్ విజయవంతం చేయాలి : అచ్చెన్నాయుడు
ఆంధ్ర ప్రదేశ్ :అమరవతి : సెప్టెంబర్ 25 ( హింస) 27న రైతు సంఘాల భారత్ బంద్లో టీడీపీ శ్రేణులు పాల్గొ
భారత్ బంద్ విజయవంతం చేయాలి : అచ్చెన్నాయుడు


ఆంధ్ర ప్రదేశ్ :అమరవతి : సెప్టెంబర్ 25 ( హింస)

27న రైతు సంఘాల భారత్ బంద్లో టీడీపీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ....

టీడీపీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.రైతుల ప్రయోజనాలే టీడీపీకి ప్రధానమని వ్యాఖ్యానించారు. సచివాలయాలను సందర్శిస్తానన్న సీఎం జగన్ దమ్ముంటే రైతులతో సమావేశం కావాలని డిమాండ్ చేశారు.

పుట్ట సుమన్, హిందుస్థాన్ సమాచార.


 rajesh pande