తిరుమలలో భక్తుల రద్దీ...శ్రీవారి హుండీ ఆదాయం 2.15 కోట్ల రూపాయలు
ఆంధ్ర ప్రదేశ్ :అమరవతి : సెప్టెంబర్ 25 ( హింస) తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల శ్రీవార
తిరుమలలో భక్తుల రద్దీ...శ్రీవారి హుండీ ఆదాయం 2.15 కోట్ల రూపాయలు


ఆంధ్ర ప్రదేశ్ :అమరవతి : సెప్టెంబర్ 25 ( హింస)

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల శ్రీవారిని శుక్రవారం నాడు 26,249 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 2.15 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 12,944 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

పుట్ట సుమన్, హిందుస్థాన్ సమాచార.


 rajesh pande