కార్పొరేట్ పన్ను వసూళ్లు 74 శాతం పెరిగి రూ.5.70 లక్షల కోట్లు
న్యూఢిల్లీ, 25 సెప్టెంబర్ (హిం.స): ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు వ్యక్తిగత ఆదాయపు పన్ను, కా
కార్పొరేట్ పన్ను వసూళ్లు 74 శాతం పెరిగి రూ.5.70 లక్షల కోట్లు


న్యూఢిల్లీ, 25 సెప్టెంబర్ (హిం.స): ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు వ్యక్తిగత ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్ను వసూళ్లు 74 శాతం పెరిగి రూ.5.70 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. అడ్వాన్స్ టాక్స్, టీడీఎస్ వసూళ్లు ఇందుకు దోహదపడ్డాయి. ఏప్రిల్ 1- సెప్టెంబరు 22 మధ్య కాలంలో రూ.5,70,568 కోట్ల నికర ప్రత్యక్ష పన్నులు వసూలయ్యాయని సీబీడీటీ తెలిపింది.

హిందూస్తాన్ సమాచార్,నాగరాజ్


 rajesh pande