నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
తెలంగాణ: వ్యాపారం; ఫిబ్రవరి 24 (హిం.స) దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా ఆరో రోజూ నష్టాలను మూట గట్
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు


తెలంగాణ: వ్యాపారం; ఫిబ్రవరి 24 (హిం.స) దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా ఆరో రోజూ నష్టాలను మూట గట్టుకున్నాయి. సెన్సెక్స్ 141.87 పాయింట్లు నష్టపోయి 59,463.93 వద్ద, NSE నిఫ్టీ 45.45 పాయింట్ల నష్టంతో 17,465.80 దగ్గర స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 82.74గా నిలిచింది. TCS, ఎంఅండ్ం, ITC, భారతీ ఎయిర్టెల్, సన్ ఫార్మా, కోటక్ మహీంద్రా షేర్లు నష్టపోగా.. విప్రో, HCL, రిలయన్స్, నెస్లే ఇండియా బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి.

సంపత్ రావు, హిందుస్థాన్ సమాచార


 rajesh pande