పేపర్ లీకేజీపై నివేదిక ఇవ్వండి.....గవర్నర్ తమిళిసై
తెలంగాణ : హైదరాబాద్ : మార్చ్ 24( హింస ) ఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజ
....


తెలంగాణ : హైదరాబాద్ : మార్చ్ 24( హింస )

ఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ స్పందించారు. పేపర్ లీకేజీ నివేదికను పంపాలని గవర్నర్ తమిళిసై ఆదేశించారు. 48 గంటల్లోగా తాజా నివేదికను ఇవ్వాలని సీఎస్, టీఎస్పీఎస్సీ, డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. సిట్ దర్యాప్తు స్థాయి నివేదిక ఇవ్వాలని సూచించారు. టీఎస్పీఎస్సీ కమిషనర్ అనుమతి లేకుండా ఎంత మంది పరీక్షలకు హాజరయ్యారని వివరాలు కోరారు. పరీక్షలు రాసిన టీఎస్పీఎస్సీ సిబ్బంది వివరాలు ఇవ్వాలని గవర్నర్ తమిళి ఆదేశించారు.

పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార


 rajesh pande