
తిరుపతి, 11 నవంబర్ (హి.స.)
తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి కేసు()లో సిట్ దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని విచారణకు ఈరోజు(మంగళవారం) పిలిచింది. సిట్ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని గంటలుగా ధర్మారెడ్డిని సీబీఐ డీఐజీ విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం వరకుధర్మారెడ్డినివిచారించనున్నారు సిట్ అధికారులు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ