హైదరాబాద్, 10 జూన్ (హి.స.).. *గాంధీభవన్లో ప్రజల సమస్యల పరిష్కారానికి టీపీసీసీ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం* ప్రజలకు అందుబాటులో ప్రజా ప్రతినిధుల ఉండేలా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన టీపీసీసీ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సూచన మేరకు ప్రతి రోజు ప్రజా ఇద్దరు ప్రజా ప్రతినిధుల అందుబాటులో ఉండేలా కార్యక్రమాలు మొదటగా రోజుకు ఇద్దరు కార్పొరేషన్ చైర్మన్ లు గాంధీ భవన్ లో జూన్ 10 నుంచి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అందుబాటులో ఉంటారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను ప్రభుత్వం చేత పరిష్కరించేందుకు కృషి చేస్తారు.. తర్వాత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు కూడా వరసగా జూన్ 10 నుంచి ప్రతి రోజు ఇద్దరు చొప్పున గాంధీ భవన్ లో అందుబాటు లో ఉంటారు. ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న ప్రజా వినియోగ కార్యక్రమం ఈ రోజు కార్యక్రమానికి హాజరుకానున్న వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా, కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచనల మేరకు కార్యాచరణ ఇప్పటికే మంత్రులతో ‘ముఖాముఖి’ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న టీపీసీసీ
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు