న్యూఢిల్లీ, 1 ఏప్రిల్ (హి.స.) . కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజు దేశంలోని సామాన్యులకు ఎంతో ఉపశమనం కలిగించింది. చమురు మార్కెటింగ్ కంపెనీలు ఈరోజు గ్యాస్ సిలిండర్ ధరను మార్చాయి. దేశవ్యాప్తంగా 19 కిలోల వాణిజ్య LPG గ్యాస్ సిలిండర్ ధరను రూ.41 తగ్గించారు.
న్యూఢిల్లీ, 1 ఏప్రిల్ (హి.స.) బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వక్ఫ్ బిల్లు ఏప్రిల్ 02న లోక్సభలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఆగస్టు 2024లో జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపబడిన ఈ బిల్లు, లోక్సభ ముందుకు రాబోత
చెన్నై, 1 ఏప్రిల్ (హి.స.) దక్షిణాది చిత్రపరిశ్రమలో స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ధనుష్. నటుడిగా, గాయకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. తమ
విజయవాడ, 31 మార్చి (హి.స.) కుప్పం: చిత్తూరు జిల్లా కుప్పంలోని గంగమ్మ ఆలయ కమిటీ( )ని ప్రభుత్వం నియమించింది. ఛైర్మన్ సహా 11 మందితో కమిటీని ఏర్పాటు చేసింది. ఛైర్మన్గా బీఎంకే రవిచంద్రను నియమించింది. తెదేపా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైకాపా బెదిరింపులకు
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
గోపాల్ ఎంపీ, 1 ఏప్రిల్ (హి.స.) మధ్యప్రదేశ్లోని పుణ్య క్షేత్రాల్లో మద్యం నిషేధం అమలులోకి తెచ్చారు. మంగళవారం నుంచి పలు పట్టణాల్లో లిక్కర్పై బ్యాన్ విధించారు. జ్యోతిర్లింగ క్షేత్రాలైన ఉజ్జయిని, ఓంకారేశ్వర్తోపాటు మాహేశ్వర్, మైహర్ పట్టణాల్లో మద్య నిషేధాన్
కర్నూలు, 1 ఏప్రిల్ (హి.స.) నేరేడు పండు పోషకాలు అధికంగా ఉండే పండు. ఇది రుచికరమైనదే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. నేరేడు పండును మితంగా తీసుకుంటే శరీరానికి అనేక రకాలుగా మేలు కలుగుతుంది.నేరేడు శక్తి నందించి.. ఆరోగ్యానికి మేలు చేస్తుంది. క
మొహాలి, పంజాబ్, 1 ఏప్రిల్ (హి.స.) పంజాబ్కు చెందిన పాస్టర్,సోషల్మీడియా ఇన్ఫ్లుయెన్సర్ బాజిందర్ సింగుకు అత్యాచారం కేసులో జీవిత ఖైదు శిక్ష పడింది. 2018లో ఓ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు గానూ అతడిని దోషిగా తేల్చిన న్యాయస్థానం.. తాజాగా శిక్షను ఫ
న్యూఢిల్లీ 1 ఏప్రిల్ (హి.స.)ప్రస్తుత వేసవిలో ఏప్రిల్-జూన్ మధ్య ఎండలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేస్తోంది. మధ్య, తూర్పు ప్రాంతాల్లో, వాయవ్య రాష్ట్రాల్లో ఎక్కువరోజులు వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఎక్కువ ప్
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
సిద్ధిపేట, 1 ఏప్రిల్ (హి.స.) జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో పోతారం (ఎస్) లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సేర్ఫ్ ఆధ్వర్యంలో వరి ధాన్యం తేమ శాతం ను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు అనంతరం హమాలీ లతో, మహిళలతో ముచ్చటించారు.. కార్యక్రమంలో జిల్ల
హైదరాబాద్, 1 ఏప్రిల్ (హి.స.) చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో తమ పక్క ఇంట్లో ఉంటున్న ఒక మైనర్ బాలికను, ఆమె తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో గదిలో బంధించి, ఆ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన సంఘటన Cr.NO 146/2023 కేసులో నిందితుడు కాసర్ల మహేష్ @ బన
హైదరాబాద్, 1 ఏప్రిల్ (హి.స.) తెలంగాణ ఉద్యమ సందర్భంగా చేసిన రైల్రోకో ఘటనకు సంబంధించి నమోదైన కేసును కొట్టివేయాలంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. 2011 అక్టోబర్ 15న ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగంగా సికింద్
తెలంగాణ, మెదక్. 1 ఏప్రిల్ (హి.స.) ఆసుపత్రికి వచ్చిన ప్రజలకు మెరుగైన వైద్య సేవలను కల్పించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. మంగళవారం నాడు ఆయన మనోహరాబాద్ మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక పర్యటన చేశారు. ఓపీ, ల్యాబ్ డ
తెలంగాణ, నిజామాబాద్. 1 ఏప్రిల్ (హి.స.) నిజామాబాద్ జిల్లాలో ఆహార భద్రత, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులు కలిగిన 4,02,154 కుటుంబాలకు సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వివరించారు. జిల్లాలో 3,80,222 కుటుంబ
హైదరాబాద్, 1 ఏప్రిల్ (హి.స.) సికింద్రాబాద్ నగరంలోని సీతాఫలమండీలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ల కొత్త విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నామని సికింద్రాబాద్ శాసనసభ్యుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ళ పద్మారావు గౌడ్ అన్నారు. సీతాఫలమండీ
హైదరాబాద్, 1 ఏప్రిల్ (హి.స.)హాల్లో బిసి చలో ఢిల్లీ పేరుతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రేపు జరగనున్న ధర్నా కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాక
విజయవాడ, 1 ఏప్రిల్ (హి.స.)హెచ్సీయూ భూముల వ్యవహారంపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.. ఇవాళ తరగతుల బహిష్కరణకు ఏబీవీపీ పిలుపునిచ్చింది.. నిరసనలు ఉద్ధృతం చేయాలని ఏబీవీపీ నిర్ణయం తీసుకుంది.. ఉదయం 10.30 కు హెచ్సీయూ మెయిన్ గేట్ వద్ద ఆందోళన చేసేందుకు
విజయవాడ, 1 ఏప్రిల్ (హి.స.)గ్రేటర్ విశాఖపట్నం మేయర్ పై అవిశ్వాసం కోసం కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఏప్రిల్ 19వ తేదీన కౌన్సిల్ ప్రత్యేక సమావేశం కానుంది. అవిశ్వాస తీర్మానంపై ఇప్పటికే కార్పొరేటర్లకు కలెక్టర్ ఆఫీస్ సమాచారం వెళ్లింది. అవిశ్వాసం ఎదుర్కొంటున్న త
విజయవాడ, 25 మార్చి (హి.స.): దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ శాంసంగ్ ( కో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హన్ జోంగ్-హీ ( (63) కన్నుమూశారు. కంపెనీ అధికార ప్రతినిధి ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన గుండెపోటుతో మరణించినట్లు తెలిప
ముంబై, 1 ఏప్రిల్ (హి.స.) దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ భారీ నష్టాలతో ముగిశాయి. అమెరికా టారిఫ్లు భయాలు మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీశాయి. ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడితో సూచీలు భారీగా నష్టపోయాయి. ఇంట్రాడేలో బాంబే స్టాక్ ఎక్స్ఛే
ముంబై, 27 మార్చి (హి.స.) దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ 90,300 ఉండగా, గురువారం నాటికి రూ.540 పెరిగి రూ.90,840కు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.1,01,353ఉండగా, గురువారం నాటికి రూ.587 పెరిగి రూ.1,01,940గా ఉంద
ముంబై, 25 మార్చి (హి.స.) బంగారం ధరలు పెరగడం సాధారణంగా జరిగే విషయమే. అందుకే పెరిగినా మదుపుదారులు, వినియోగదారులు పెద్దగా ఆశ్చర్యపోకుండా కొనుగోలుకు మాత్రం దూరంగా ఉంటున్నారు. బంగారం ధరలు తగ్గితేనే ఆశ్చర్యంగా అనిపించడం ఇప్పడు మామూలయింది. ఎందుకంటే ధరలు పె
విజయవాడ, 17 మార్చి (హి.స.)దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఆదివారంతో పోలిస్తే.. సోమవారం స్వల్పంగా తగ్గాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 100 తగ్గి
తిరువంతపురం, 31 మార్చి (హి.స.)మోహన్ లాల్ నటించిన ఎంపురాన్ సినిమా రీసెంట్ గా విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది . ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధిస్తోంది. ఈ చిత్రం 2019లో విడుదలైన లూసిఫెర్ కు సీక్వెల్ గా తెరకెక్కించారు. ఎంపురాన్ విడుదలైన త
హైదరాబాద్, 30 మార్చి (హి.స.) అగ్ర కథానాయకుడు, మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాను షురూ చేశాడు. ఇటీవలే 'సంక్రాంతికి వస్తున్నాం'తో బ్లాక్బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడితో తన కొత్త ప్రాజెక్ట్ను మొదలుపెట్టాడు. మెగా157 అనే వర్కింగ్ టైటి
అమరావతి, 29 మార్చి (హి.స.) నటి అభినయ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. హైదరబాద్కు చెందిన సన్నీ వర్మ అనే వ్యక్తితో ఈ నెల 9న నిశ్చితార్థం జరిగినట్టు ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపారు. కాబోయే భర్తను పరిచయం చేస్తూ, అతనితో కలిసి దిగిన
ముంబై, 27 మార్చి (హి.స.) బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్కు గత కొంతకాలంగా బెదిరింపు కాల్స్ వస్తున్న విషయం తెలిసిందే. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి ప్రాణహాని ఉన్న క్రమంలో ఆయనకు ముంబయి పోలీసులు వై ప్లస్ భద్రతను కూడా ఏర్పాటు చేశారు. అయితే తాజ
లక్నో, 1 ఏప్రిల్ (హి.స.) ఐపీఎల్ 2025లో భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకానా క్రికెట్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇరు జట్లలో హార్డ్
కడప, 1 ఏప్రిల్ (హి.స.) మైలవరం మండల పరిధిలోని వద్దిరాల సుంకులమ్మ పరంజ్యోతి అమ్మవారి మహోత్సవం సందర్భంగా వృషభ రాజుల బండలాగుడు పోటీలను జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి ప్రారంభించారు. ప్రతి సంవత్సరం ఉగాది తిరుణాల
నంద్యాల, 1 ఏప్రిల్ (హి.స.) గోస్పాడు మండలం సాంబవరం గ్రామంలో అంకాలమ్మ తిరునాళ్ల సందర్భంగా నిర్వహించిన ఎద్దుల బండ్ల ప్రదర్శన కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి, నంద్యాల ఎమ్మెల్యే ఫరూక్ ప్రారంభించారు. రాష్ట్ర మంత్రి, నంద్యాల ఎమ్మెల్యే ఫరూక్ మాట్లాడుతూ ఇది
న్యూఢిల్లీ, 1 ఏప్రిల్ (హి.స.) భారత మహిళా హాకీ క్రీడాకారిణి వందన కటారియా అధికారికంగా అంతర్జాతీయ హాకీ నుంచి రిటైర్మెంట్ ప్రకటించింది, దీనితో 15 ఏళ్లకు పైగా సాగిన ఆమె అద్భుతమైన కెరీర్ ముగిసింది. 320 అంతర్జాతీయ మ్యాచ్లు, 158 గోల్స్తో, వందన భారత మహిళా
మడకశిర, 30 మార్చి (హి.స.) పండగపూట శ్రీసత్యసాయి జిల్లాలో విషాద ఘటన వెలుగుచూసింది. మడకశిరలోని గాంధీ బజారులో నివాసం ఉంటున్న ఓ వ్యాపారి కుటుంబంలోని నలుగురు అనుమానాస్పదంగా మృతి చెందారు. మృతులు కృష్ణాచారి, సరళమ్మతో పాటు కుమారులు సంతోష్, భువనేశ్గా గుర్
తిరుపతి, 29 మార్చి (హి.స.) తొట్టంబేడు మండలం పెద్దకన్నలి బ్రిడ్జి వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. కారు డివైడర్ ను ఢీకొన్న ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. హైదరాబాద్ కు చెందిన మల్లారెడ్డి, భరత్ కుమార్, బాలిరెడ్డి, శ్రీనివాసులు రెడ్డి తిరుమల దర్
హైదరాబాద్, 23 మార్చి (హి.స.) బెట్టింగ్ యాప్స్ విషయంలో ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలపై కేసులు నమోదు కాగా.. ఇప్పుడు అగ్ర హీరోలు ప్రభాస్, బాలకృష్ణ, గోపీచంద్ లను చుట్టుకుంది. రామారావు అనే వ్యక్తి ఈ ముగ్గురిపై సిటీ పోలీసులకు ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదు చే
విజయవాడ, 22 మార్చి (హి.స.) సోషల్ మీడియా కారణంగా జరుగుతున్న దారుణాలు అన్నీ ఇన్నీ కావు. పరిచయాలు పెంచుకుని ఆ తర్వాత వంచిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. ఇదేతరహాలో ఇన్స్టా గ్రామ్ లో బాలికలను పరిచయం చేసుకుని.. ట్ర
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha