శ్రీశైలం, 5 జూలై (హి.స.)శ్రీశైలం జలాశయానికి(Srisailam Reservoir) భారీగా వరద ప్రవాహం వస్తుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టు(Srisailam Project) జలకళ సంతరించుకుంది. శ్రీశైలం ప్రాజెక్టు ప్రస్తుతం ఇన్ ఫ్లో 1,22,630 క్యూసెక్కులు కాగ
బళ్ళారి, 5 జూలై (హి.స.)ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో తుంగభద్ర డ్యామ్ (Thungabhadra Dam)కు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం డ్యామ్ ఇన్ ఫ్లో 71,052 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 65,464 క్యూసెక్కులుగా ఉంది. దీంతో అధికారులు 21 గే
కర్నూలు, 4 జూలై (హి.స.)పొలం పనులకు వెళ్లిన ఓ వ్యవసాయ కూలీని అదృష్టం వరించింది. ఏపీ(Andhra Pradesh)లోని కర్నూలు జిల్లా(Kurnool District)కు వర్షాకాలం వచ్చిందంటే చాలు చుట్టు పక్కన గ్రామంలోని ప్రజలు తరలివస్తారు. అక్కడ వజ్రాలు లభ్యమవుతాయని వచ్చి వెతకడం ప్
చెన్నై , 4 జూలై (హి.స.)అహ్మదాబాద్ లో ఎయిరిండియా విమాన ప్రమాద (Ahmedabad Airindia Crash Incident) ఘటన తర్వాత.. వరుసగా విమానాల్లో సాంకేతిక లోపాలు బయటపడుతున్నాయి. తరచూ విమానాల్లో ఇలాంటి లోపాలు తలెత్తుతుండటంతో ప్రయాణికుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. తాజా
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
దిల్లీ 8 జూలై (హి.స.)ఆపరేషన్ బ్లూస్టార్ సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బ్రిటన్ సాయం చేసిందని భాజపా ఎంపీ నిషికాంత్ దుబె ఆరోపించారు. సిక్కు జాతికి ఆ పార్టీ అనేకసార్లు అన్యాయం చేసిందని విమర్శించారు. దీనికి కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలని
ముంబయి:, 8 జూలై (హి.స.) మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లా తీరప్రాంతంలో ఓ విదేశీ బోటు అనుమానాస్పదంగా కనిపించడం కలకలం రేపింది. రేవ్దండాలోని కొర్లాయ్ తీరానికి రెండు నాటికల్ మైళ్ల దూరంలో ఈ పడవను గుర్తించిన భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. సమాచారమ
దిల్లీ 8 జూలై (హి.స.)భారత అంతరిక్ష రంగంలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ మన వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) ఇటీవలే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (International Space Station)లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐఎస్ఎస్ పరిశోధనల్లో నిమగ్న
బస్థర్ , 8 జూలై (హి.స.)ఛత్తీస్గఢ్ బస్థర్ లో 31 మార్చి 2026 వరకు మావోయిస్ట్ లను అంతమొందిస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టుదలతో ఉన్నాయి. ఇప్పటికే భద్రతబలగాలు హిడుమ.. బార్సే దేవను బలగాలు చుట్టుముడుతున్న.. తప్పించుకుంటున్నారని అనుక్షణం వాళ్ళ లొకే
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
అమరావతి, 8 జూలై (హి.స.)ఓ ఉపాధ్యాయుడి ఆలోచనను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) అభినందించారు. స్కూల్కి విద్యార్థులు రాకపోవడానికి కారణం సరైన మార్గం లేకపోవడమే అని భావించిన ఓ ఉపాధ్యాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. సరైన మార్గం లేకపోవడమే
శ్రీశైలం, 8 జూలై (హి.స.)శ్రీశైలం ప్రాజెక్టుకు నిరంతరాయంగా కొనసాగుతున్న వరద ప్రవాహంతో మరికొద్ది గంటలలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రాజెక్టు గేట్లను ఓపెన్ చేసేందుకు వస్తున్న సందర్భంగా ప్రాజెక్టు వద్ద ఇరిగేషన్ శాఖ అధికారులు సైరన్ మోగించారు. శ్రీశైల
అమరావతి, 8 జూలై (హి.స.)ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి శివశక్తి దత్తా(92) మణికొండలోని తన నివాసంలో కన్నుమూశారు. శివశక్తి దత్తా మృతి పై ఏపీ(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) దిగ్భ్ర
కడప , 8 జూలై (హి.స.) నేడు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్(Former CM YS Jagan) కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ను కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. ఇవాళ(జూలై 08) దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి(YS Rajasekhara Reddy) 76వ జయంతి(YSR Jayan
కడప, 8 జూలై (హి.స.) దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జ్ఞాపకార్థం హైదరాబాద్లో ఒక స్మృతివనం ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి
శ్రీశైలం, 8 జూలై (హి.స.)ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chief Minister Chandrababu Naidu) ఈ రోజు మంగళవారం రోజున శ్రీశైలం (Srisailam)లో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారులకు సమాచారం అందగా.. సీఎం పర్యటన కోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్
అమరావతి, 8 జూలై (హి.స.)ఎడతెరిపిలేని అతిభారీ వర్షాలు ఉత్తరాదిని అతలాకుతలం చేస్తున్నాయి. దక్షిణాదిన అక్కడక్కడ మించి పెద్దగా వాన జాడ కనిపించడం లేదు. ఈ క్రమంలో మధ్య మధ్యప్రదేశ్, ఉత్తర చత్తీస్గడ్, దక్షిణ ఝార్ఖండ్ మీదుగా సగటు సముద్ర మట్టం నుంచి 3.1- 5.8 కి
అమరావతి, 8 జూలై (హి.స.)ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు(CM Nara Chandrababu Naidu) మరోసారి ఢిల్లీ పర్యటన(Delhi Tour)కు వెళ్లనున్నారు. ఈనెల 14-16 వరకు సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. 14న సాయంత్రం ఢిల్లీకి బయల్దేరి వెళ
నెల్లూరు 8 జూలై (హి.స.)నెల్లూరు జిల్లాకు చెందిన వైకాపా నాయకులు, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసంపై కొందరు దుండగులు నిన్న రాత్రి దాడికి పాల్పడ్డారు. ఇంటి ఆవరణలో నిలిపి ఉంచిన కారును ధ్వంసం చేయడంతో పాటు, ఇంట్లోకి చొరబడి ఫర్నీచర్, క
టెక్సాస్ , 7 జూలై (హి.స.) అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రాన్ని భారీ వరదలు ముంచెత్తాయి. ఈ జల ప్రళయంలో మృతుల సంఖ్య 69కి చేరింది. చనిపోయిన వారిలో 21 మంది చిన్నారులు ఉండటం తీవ్ర విషాదాన్ని నింపింది. పలు ప్రాంతాల్లో గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు ముమ్మర
గలేవో , 6 జూలై (హి.స.)ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) నాలుగు రోజుల పర్యటన నిమిత్తం బ్రెజిల్ (Brezil) చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు గలేవో అంతర్జాతీయ విమాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఈ పర్యటనలో భాగంగా మోడీ రియోలో జరిగే 17వ బ్రిక్స్ (BRICS) శిఖ
స్పెయిన్, 4 జూలై (హి.స.) ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో ఓ అరుదైన, ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ఆయనలోని పరిపాలనా దక్షుడి గురించే కాకుండా, ఆయనలోని కవి గురించి కూడా ప్రపంచానికి తెలిసేలా ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని వ్యవహరించారు. మోదీ రాసిన కవితలోని ప
క్వాడ్, 2 జూలై (హి.స.) జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో ఇటీవల పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని క్వాడ్ నేతలు తీవ్రంగా ఖండించారు. అమెరికాలో క్వాడ్ విదేశాంగశాఖ మంత్రుల సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఉగ్రదాడికి పాల్పడిన నేరస్థులకు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారి
వాషింగ్టన్ డిసి, 1 జూలై (హి.స.)అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ప్రభుత్వం ప్రతిపాదించిన ఓ కీలకమైన పన్నుల బిల్లు విషయంలో ఇరువురి మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. చరిత్రలోనే ఏ వ్యక్తికి దక్కనంత స
ముంబై, 4 జూలై (హి.స.)ఇటీవల నుంచి తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. గత రెండు, మూడు రోజుల నుంచి పరుగులు పెడుతోంది. ఉదయం పెరిగిన బంగారం ధరలు.. కొన్ని గంటల్లోనే భారీగా పతనమైపోయింది. దేశంలో సామాన్యులు కొనలేని పరిస్థితుల్లో బంగారం ధరలు ఉంటున్నాయి. మళ్లీ లక్ష రూ
ముంబై, 3 జూలై (హి.స.)దేశంలో బంగారం ధర భారీగా పెరిగింది. ఆషాఢ మాసం పండుగల సీజన్, శ్రావణ మాసం పెళ్లిల కోసం బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి షాకిస్తూ పసిడి పరుగులు పెడుతోంది. జూన్ నెలాఖరున వరుసగా 7-8 రోజులుగా తగ్గిన గోల్డ్ ధర ఇప్పుడు వరుసగా పెరుగుత
ముంబై, 2 జూలై (హి.స.)జూన్ నెలలో క్రమంగా పడిపోతూ వచ్చిన బంగారం ధరలు నెల చివర్లో భారీ తగ్గుదలను నమోదు చేశాయి. ముఖ్యంగా 24 క్యారెట్ల బంగారం ధర 100 గ్రాములకు రూ.34,900 దాకా పడిపోవడం చూసిన పసిడి ప్రియులు సంతోషపడ్డారు. హమ్మయ్య ఎట్టకేలకు బంగారం ధరలు శాంతించ
ముంబై, 1 జూలై (హి.స.)బంగారం ధరలు కాస్త ఊరటనిచ్చినట్టే ఇచ్చి.. అమాంతం మళ్లీ పెరిగాయి.. ఇటీవల కాలంలో లక్ష రూపాయలకుపైగా పరుగులు పెట్టిన పసిడి ధర.. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది.. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఏర్పడిన ఉద్ర
హైదరాబాద్, 8 జూలై (హి.స.) ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి, ప్రముఖ గేయ రచయిత, స్క్రీన్ రైటర్ శివశక్తి దత్త (92) కన్నుమూశారు. హైదరాబాద్లోని తన నివాసంలో మంగళవారం ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుట
Andhra Pradesh, 6 జూలై (హి.స.) అక్కినేని నాగ చైతన్య గురించి స్పెషల్గా చెప్పాల్సిన పనిలేదు. ‘జోష్’(Josh) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ‘ఏమాయ చేశావే’(Ye Maya Chesave) మూవీతో మంచి విజయం సాధించాడు. ఇక రీసెంట్గా ‘తండేల్’(Thandel) మూవీతో భారీ
అమరావతి, 4 జూలై (హి.స.)పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) హరిహర వీరమల్లు(Harihara Veeramallu) చిత్రం ట్రైలర్ సరికొత్త రికార్డు సృష్టించింది. విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ల కొద్ది వ్యూస్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. సౌత్ ఇండియాలో ఇప్ప
ముంబై, 2 జూలై (హి.స.) ''రెహ్నా హై తేరే దిల్ మే'' చిత్రంలో తన ప్రేమకథతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు ఆర్. మాధవన్, కాలక్రమేణా తన నటనను వైవిధ్యపరచడం ద్వారా తనను తాను నిరూపించుకున్నాడు. ఇప్పుడు అతను ''ఆప్ జైసా కోయి
ఢిల్లీ, 6 జూలై (హి.స.) అతి త్వరలోనే డబుల్ సెంచరీ చేస్తానంటూ 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) కీలక ప్రకటన చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ (IPL 2025) నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఆ టోర్నమెంట్లో ఫా
లంజడన్, 4 జూలై (హి.స.)వింబుల్డన్ మహిళల సింగిల్స్లో వరల్డ్ నెంబర్ వన్ అరీనా సబలెంక, ఎలెనా ర్యాబకినా, డిఫెండింగ్ ఛాంపియన్ బార్బొరా క్రెజికోవా, ఇగా స్వియటెక్ మూడో రౌండ్కు అర్హత సాధించారు. మరీ బోజ్కోవాతో జరిగిన మ్యాచులో 7-6 (7/4), 6-4 తేడాతో సబలెంక నెగ
ఢిల్లీ, 2 జూలై (హి.స.)క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2025 టోర్నమెంట్పై నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల కారణంగా టోర్నీ నిర్వహణపై సందేహాలు వ్యక్తమైనప్పటికీ, తాజాగా అడ్డంకులన్నీ తొలగిపో
తిరుపతి , 5 జూలై (హి.స.)ఏపీ(Andhra Pradesh)లోని తిరుపతి జిల్లా రేణిగుంటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోజు(శనివారం) వేకువజామున నారాయణ కాలేజీ ఎదురుగా ఆగి ఉన్న లారీని అమరరాజా కంపెనీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళా ఉద్యోగిని(25) మృతి చెందగా.. 11 మం
కర్నూలు, 2 జూలై (హి.స.) కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం ఆరోపణలతో ఓ వ్యక్తిని దారుణంగా నరికి చంపిన దుండగులు ఆపై అతడి కాలును నరికి వేరు చేశారు. దానిని అందరికీ చూపించిన అనంతరం పోలీస్ స్టేషన్ సమీపంలోనే విసిరేశారు. పోలీసుల కథనం ప్రకారం
తిరుపతి, 30 జూన్ (హి.స.)దైవ దర్శనం చేసుకుని సంతోషంగా ఇళ్లకు తిరిగి వెళ్తున్న యాత్రికుల వాహనం ఘోర ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన సోమవారం అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. వివరా
కడప, 27 జూన్ (హి.స.) కడప జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఓ మహిళ సజీవదహనమయ్యారు. ఈ హృదయ విదారక ఘటన యర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామంలో ఈ ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే,
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha