ముంబయి, 25 ఏప్రిల్ (హి.స.)జమ్మూకశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి ఘటనను రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, ఎండీ ముకేశ్ అంబానీ తీవ్రంగా ఖండించారు. ఉగ్రదాడిలో మరణించిన వారికి సంతాపం ప్రకటించారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన రిలయన్స్ తరఫున తన ప్రగాఢ
విజయవాడ, 22 ఏప్రిల్ (హి.స.) యూపీఎస్సీ సివిల్స్ 2024 ఫలితాల్లో అమ్మాయిలు అదరగొట్టారు. ప్రథమ, ద్వితీయ ర్యాంకులు సహా టాప్ 5 ర్యాంకుల్లో ముగ్గురు, టాప్ 25 ర్యాంకర్లలో 11 మంది మహిళా అభ్యర్థులే ఉండటం విశేషం. ఈ ఫలితాల్లో శక్తి దూబే టాప్ 1 ర్యాంకుతో
విజయవాడ, 22 ఏప్రిల్ (హి.స., దిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం దిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లిన ఆయన సోమవారం అర్ధరాత్రి దిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు కేంద్
సూళ్లూరుపేట, 21 ఏప్రిల్ (హి.స.)రాకెట్ ప్రయోగాలకు ఉపయోగించే ధ్రవ ఇంధనం సతీష్ థావన్ అంతరిక్ష కేంద్రం షార్కు ఆదివారం భారీ భద్రత నడుమ చేరింది. తమిళనాడులోని ఇస్రో సెంటర్ మహేంద్రగిరి నుంచి రోడ్డు మార్గాన ప్రత్యేక వాహనంలో శ్రీహరికోటకు తీసుకొచ్చారు. వచ్
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
న్యూఢిల్లీ, 25 ఏప్రిల్ (హి.స.) స్వాతంత్య్ర సమరయోధులను అపహస్యం చేయవద్దని లోక్ సభలో ప్రతిపక్ష నాయకులు, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని సుప్రీంకోర్టు శుక్రవారం హెచ్చరించింది. సావర్కర్ ను ఉద్దేశించి గతంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సుప్రీ
న్యూఢిల్లీ, 25 ఏప్రిల్ (హి.స.) రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. వినాయక్ దామోదర్ సావార్కర్పై ఆయన చేసిన వ్యాఖ్యలను కోర్టు తప్పుపట్టింది. బ్రిటీషర్ల పెన్షన్ తీసుకున్నట్లు సావార్కర్పై రాహుల్ ఆరోపించారు. ఈ కేసులో జస్టిస్ దీపాంకర్ దత్తా, మన
న్యూఢిల్లీ, 25 ఏప్రిల్ (హి.స.) ‘నర్మదా బచావో ఆందోళన్' ఉద్యమకారిణి, సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ను ఇవాళ ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. 2000 సంవత్సరంలో ప్రస్తుత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా పెట్టిన పరువు నష్టం కేసులో ప్రొబేషన్ బాండ్లన
న్యూఢిల్లీ, 25 ఏప్రిల్ (హి.స.) ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు Google Gmail యాప్ను ఉపయోగిస్తున్నారు . Gmail యాప్ సురక్షితమైనదిగా పరిగణిస్తున్నప్పటికీ.. అప్పుడప్పుడు స్కామ్లు జరగడం సర్వసాధారణం అవుతోంది. ఆ విషయంలో ప్రస్తుతం జీమెయిల్ యాప్లో కొత్
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
తెలంగాణ, మేడ్చల్. 25 ఏప్రిల్ (హి.స.) మేడ్చల్ జిల్లాలోని ఔషాపూర్లో గల విజ్ఞాన భారతి ఇంజనీరింగ్ కాలేజీలో శుక్రవారం విద్యార్థులు భారీ ఆందోళనకు దిగారు.వార్డెన్ విద్యార్థినిల వీడియోలు తీసి ఇతరులకు పంపిస్తున్నారంటూ వారు ధర్నాకు దిగారు. హాస్టల్ లో వార్డెన
హైదరాబాద్, 25 ఏప్రిల్ (హి.స.) భారత్ సమ్మిట్ లో భాగంగా నేడు జరగాల్సిన పలు కార్యక్రమాలు రేపటికి వాయిదా పడ్డాయి. కేంద్రం ఈరోజు సంతాప దినంగా ప్రకటించడంతో కార్యక్రమాలు వాయిదా వేశారు. నేడు సీఎం రేవంత్ రెడ్డి చేయాల్సిన హైదరాబాద్ డిక్లరేషన్ సైతం రేపటికి వ
హైదరాబాద్, 25 ఏప్రిల్ (హి.స.) ప్రముఖ సైంటిస్ట్, ఇస్రో మాజీ చైర్మన్ డా. కే. కస్తూరి రంగన్ మృతి పట్ల కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగ
హైదరాబాద్, 25 ఏప్రిల్ (హి.స.) కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై బీఆర్ఎస్ నేతలు సిగ్గుపడాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. తాజాగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తుది రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నేపథ్యంలో కేబినెట్లో చర్చించి చర్యలు
తెలంగాణ, కామారెడ్డి. 25 ఏప్రిల్ (హి.స.) జిల్లా పోలీస్ బాస్ రాజేష్ చంద్ర బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. నిత్యం ఎక్కడో ఓ చోట ఆకస్మిక తనిఖీలు చేస్తూ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న హోం గార్డు నుంచి ఎస్సైల వరకు సస్పెన్షన్ల
హైదరాబాద్, 25 ఏప్రిల్ (హి.స.) వక్ఫ్ సవరణ చట్టం పై తెలంగాణ హైకోర్టు లో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అయితే ఈ పిటిషన్ పై హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన వక్ఫ్ సవరణ బిల్లును అమలు చేయకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ ఆక్ట్
తెలంగాణ, రాజన్న సిరిసిల్ల. 25 ఏప్రిల్ (హి.స.) వరి ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలోని ఫ్యాక్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆకస్మ
తెలంగాణ, వరంగల్. 25 ఏప్రిల్ (హి.స.) భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను అడుగడుగునా అవమానించి, ఆయన ఆశయాలను తుంగలో తొక్కిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య అన్నారు. శుక్రవారం ముప్పాల గుట్టలోని ఫంక్షన్ హాలులో అంబేద్కర్ 134వ జ
తెలంగాణ, వరంగల్. 25 ఏప్రిల్ (హి.స.) నియోజకవర్గంలో అన్ని డివిజన్ల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం 31వ డివిజన్లోని సూర్జిత్నగర్ కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు మేయర్ గుండు
ఇస్లామాబాద్, 25 ఏప్రిల్ (హి.స.) జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో ఇటీవల పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి ఘటన భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఈ దాడి వెనుక పాకిస్థాన్ ప్రమేయం ఉందని భారత్ ఆరోపించగా, ఆ ఆరోపణలను పాకిస్థాన్ తోసిపుచ్చింది. ఈ పరిణ
ఇస్లామాబాద్, 24 ఏప్రిల్ (హి.స.)భారత్ ప్రతీకార చర్యలకు ఉపక్రమించిన తర్వాత పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ గురువారం జాతీయ భద్రతా కమిటీ (NSC) ఠంచన్ గా ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేశారు. IWTని నిలిపివేయడం, వాఘా-అట్టారి సరిహద్దును మూసివేయడం, పాకి
వాషింగ్టన్, డి.సి., 23 ఏప్రిల్ (హి.స.) జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిని భారతదేశాన్ని మాత్రమే కాకుండా యావత్ ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ దాడిలో చాలా మంది పర్యాటకులు చనిపోయారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో మంత్రి అమిత్ ష
స్టాన్ఫోర్డ్, 22 ఏప్రిల్ (హి.స.) 2047 నాటికి భారతదేశం 'విక్షిత్ భారత్'గా మారాలనే ప్రయాణం కేవలం ఒక ఆకాంక్ష మాత్రమే కాదని, ఉమ్మడి జాతీయ లక్ష్యం అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. విక్షిత్ భారత్ మిషన్ సమ్మిళిత, స్థిరమైన మరియు ఆవిష్
న్యూఢిల్లీ, 20 ఏప్రిల్ (హి.స.) అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ రేపటి నుండి నాలుగు రోజుల పాటు భారతదేశానికి అధికారిక పర్యటన చేయనున్నారు. ఇది జె.డి. వాన్స్ భారతదేశానికి మొదటి పర్యటన, మరియు ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలుస్తారు. ఈ సమావేశంలో ద్
ముంబై, 25 ఏప్రిల్ (హి.స.)బంగారం ధరలు నేడు కూడా భారీగా తగ్గాయి ఏప్రిల్ 25 శుక్రవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 98,230 పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 90,040 పలికింది. ఒక కేజీ వెండి ధర రూ. 1,10,800 పల
ముంబై, 24 ఏప్రిల్ (హి.స.) గోల్డ్ రేట్లు ఒక్కసారిగా దిగివచ్చాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన అందుకు కారణంగా చెప్పవచ్చు. చైనాపై టారిఫ్లు తగ్గిస్తామన్న సంకేతాలు ఇచ్చారు. దీంతో బంగారం పెట్టుబడులపై మదుపరులు లాభాల స్వీకరణకు దిగారు. దీం
ముంబై, 23 ఏప్రిల్ (హి.స.) తులం బంగారం కొనాలా? అయితే లక్ష రూపాయలు దగ్గర పెట్టుకోండి.. లక్ష కాదు, అంతకమించి డబ్బులు రెడీ చేసుకోవాలి. ఎందుకంటే, బంగారం ధర ఇవాళ రిటైల్ మార్కెట్లో లక్ష మార్క్ను క్రాస్ చేసింది. ఒకప్పుడు 50 వేలకు తులం ఉన్న బంగారం, ఇప్పు
ముంబై, 22 ఏప్రిల్ (హి.స.) ప్రపంచవ్యాప్తంగా బంగారం పరుగులు ఆగట్లేదు. భారత్లో లైవ్ మార్కెట్లో ఇప్పటికే 10గ్రా. పసిడిధర లక్ష దాటింది. రిటైల్ మార్కెట్లో కూడా ఇవాళ లక్షమార్క్ దాటే చాన్స్ కనిపిస్తోంది. రూ.లక్ష మార్క్కి గోల్డ్ ధర కేవలం రూ.500 దూరం
విజయవాడ, 24 ఏప్రిల్ (హి.స.) ప్రముఖ సినీ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఖైరతాబాద్ రవాణాశాఖ కార్యాలయానికి వచ్చారు. రాజమౌళి తన అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ను రెన్యూవల్ చేసుకునేందుకు ఖైరతాబాద్ రవాణా కార్యాలయానికి వచ్చినట్లు హైదరాబాద్ జేటీసీ రమేష్ తెలిపారు.
అమరావతి, 24 ఏప్రిల్ (హి.స.)అల్లు అర్జున్ తాజా చిత్రంలో హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. సన్ పిక్చర్స్ సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో విల్ స్మిత్ను నటింపజేసేందుకు దర్శకుడు అట్లీ ప్రణాళికలు సి
అమరావతి, 23 ఏప్రిల్ (హి.స.) మలయాళ సినిమాలలో కథాబలం కలిగినవిగా .. సహజత్వానికి దగ్గరగా ఉన్నవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. తక్కువ బడ్జెట్ లో రూపొందిన ఈ తరహా సినిమాలు, ప్రేక్షకుల హృదయాలను బలంగా టచ్ చేస్తాయి. అలాంటి సినిమాగా 'జననం 1947 ప్రాణాయం తుదారున్న
అమరావతి, 22 ఏప్రిల్ (హి.స.) మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్, దర్శకుడు తరుణ్ మూర్తి కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం ‘తుడరుమ్’. ఈ మూవీ మలయాళంతో పాటు తెలుగులో ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ఈ చిత్రం తెలుగు ట్రైల
పూణే , 24 ఏప్రిల్ (హి.స.) తెలుగు తేజం, భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి ఫిడే ఉమెన్స్ గ్రాండ్ ప్రి చెస్ టోర్నమెంట్ ఛాంపియన్గా నిలిచారు. పూణే వేదికగా నిర్వహించిన ఈ చెస్ టోర్నమెంట్లో తుది పోరు సమయానికి చైనా క్రీడాకారిణి జు జినర్తో కలిసి హంపి అగ్రస్థ
విజయవాడ, 20 ఏప్రిల్ (హి.స.) యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. అతి పిన్న వయసులో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అరంగేట్రం చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 14 ఏళ్ల 23 రోజుల వయసులో ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిథ్య
ముంబై, 16 ఏప్రిల్ (హి.స.) నటి సాగరిక ఘట్గే, భారత మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ అభిమానులకు శుభవార్త వచ్చింది. జహీర్, సాగరిక తల్లిదండ్రులు అయ్యారు. వీరి ఇంటికి ఒక చిన్న అతిథి వచ్చేసింది. ఈ శుభవార్తను ఇద్దరూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, అందరితో పంచుకున్నార
కోల్కతా, 15 ఏప్రిల్ (హి.స.) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో నేటి మ్యాచ్ పంజాబ్ కింగ్స్ (PBKS) మరియు కోల్కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య ఉత్కంఠగా జరగనుంది.ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య జరిగిన 33 మ్యాచ్ల్లో
విజయవాడ, 10 ఏప్రిల్ (హి.స.):పెళ్లై నాలుగు సంవత్సరాలు గడిచినా ఆ మహిళకు వేధింపులు తగ్గలేదు. భర్తే కాదు అత్తామామ, ఆడపడుచు కూడా ఆమెకు నరకం చూపించారు. ఎప్పటికైనా మారకపోతా అని ఆ వివాహిత ఎదురుచూసినా ఫలితం లేకుండా పోయింది. చివరకు ఆమె పట్ల అత్తంటి వారు చేసిన
వరంగల్ , 7 ఏప్రిల్ (హి.స.) క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న వారిని అరెస్టు చేయగా.. వారిచ్చిన సమాచారంతో ఏపీకి చెందిన ఓ బుకీని హనుమకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం హనుమకొండ ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ దేవేందర్రెడ్డి ఇందుకు
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha