ఢిల్లీ27,డిసెంబర్ (హి.స.) ఓ అత్యాచార కేసులో దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అత్యాచార కేసులో దోషిగా తేలిన వ్యక్తి, బాధితురాలు ముందు ఏకాభిప్రాయంతోనే ఉన్నారని.. ఆ తర్వాత వారి మధ్య వచ్చిన విభేదాల వల్ల అతడ
ఢిల్లీ27,డిసెంబర్ (హి.స.) కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్లో మారుతున్న సైనిక వ్యూహాలు, అభివృద్ధి చెందుతున్న హైపర్ సోనిక్ క్షిపణి వ్యవస్థలను.. భారత్ తేలిగ్గా తీసుకోకూడదని హెచ్చరించారు (). ఓ వార్తా సంస్థకు ఇచ్
ఢిల్లీ26,డిసెంబర్ (హి.స.) బంగారం, వజ్రాలతో తయారు చేసిన రాముడి విగ్రహాన్ని బెంగళూరు నుంచి అయోధ్యకు తపాలా శాఖ తన లాజిస్టిక్ సేవల ద్వారా తరలించింది. ఈ విగ్రహాన్ని 12 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పుతో తంజావూరు శైలిలో కళాత్మకంగా రూపొందించారు. బెంగళూరు
ఢిల్లీ, 24 డిసెంబర్ (హి.స.) ఈ రోజు ఉదయం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ రోజు ఉదయం సరిగ్గా 08:55:30 గంటలకు LVM3-M6 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. అమెరికాకు
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
కర్నూలు, 28 డిసెంబర్ (హి.స.) ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికీ జుట్టు రాలడం ఓ పెద్ద సమస్యగా మారింది. మీకూ జుట్టు రాలడం సమస్య ఉంటే వంటగదిలో సులభంగా లభించే మెంతులతో జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మెంతులు నానబెట్టిన నీళ్లు తాగడం వల్ల తలలోని చర్మాన్
హైదరాబాద్, 28 డిసెంబర్ (హి.స.) బీజేపీ, ఆర్ఎస్ఎస్పై డిగ్విజయ సింగ్ చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్లో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. పార్టీ లోపలి సంస్కరణలు అవసరమన్న సీనియర్ నేత డిగ్విజయ సింగ్ అభిప్రాయపడ్డారు. తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మద్దతు తెలి
జమ్మూ, 28 డిసెంబర్ (హి.స.) జమ్మూ ఏరియాలో 30 మందికి పైగా పాకిస్థానీ ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. దాంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఉగ్ర స్థావరాలు గుర్తించడానికి కొండలు, అడవులు, మారుమూల లోయల్లో గాలింపు చర్యలు చేపట్టినట్లు అ
కర్ణాటక, 28 డిసెంబర్ (హి.స.) దేశ ప్రథమ పౌరురాలు, త్రివిధ దళాల సుప్రీం కమాండర్ ద్రౌపది ముర్ము జలాంతర్గామిలో ప్రయాణించారు. కర్ణాటక లోని కార్వార్ నౌకాదళ స్థావరం (Karwar Naval base) నుంచి కల్వరి శ్రేణి (Kalvari series) జలాంతర్గామి ఐఎన్ఎస్ వాఘ్షీర్
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
తిరుమల , 29 డిసెంబర్ (హి.స.) వైకుంఠ ఏకాదశి వేడుకలకు తిరుమల సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. సోమవారం అర్థరాత్రి తర్వాత 1.30 గంటల నుంచి మంగళవారం రాత్రి 11.45 గంటల వరకూ.. సుమారు 20 గంటలపాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చ
వడిశలేరు, 28 డిసెంబర్ (హి.స.) గ్రామీణ క్రీడలు మన సంప్రదాయాలు.. సంస్కృతికి ప్రతీకలని రాష్ట్ర పర్యాటక, సంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా వడిశలేరులో వార్షిక ఎడ్ల బళ్ల (Bullock) పోటీలు ఉత్సాహంగా ప్రారంభమ
అమరావతి, 28 డిసెంబర్ (హి.స.)రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతుంది. దీంతో సాయంత్రం 7 గంటల తర్వాత ఉదయం 8 గంటల వరకు జనాలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. వచ్చే రెండు రోజులు చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉండనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది..
అరకు, 28 డిసెంబర్ (హి.స.) అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలోని (Alluri District) అరకు ఘాట్ రోడ్డులో వాహనాల రద్దీ భారీగా పెరిగింది. బొర్రా గుహల వద్ద వాహనాల రద్దీ కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ క్రమంలో అరకు (Araku) ఘాట్ రోడ్డులో వన్ వే ట్రాఫిక్
అమరావతి, 28 డిసెంబర్ (హి.స.) గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ట్రైకార్ రుణాలను (Tricor Loans) ఆపి గిరిజనులకు అన్యాయం చేశారని రాష్ట్ర మాతా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి గుమ్మిడి సంధ్యారాణి (Gummidi Sandhya Rani) అన్నారు. తమ కూటమి ప్రభుత్వం ద్వా
హైదరాబాద్, 28 డిసెంబర్ (హి.స.) తెలంగాణలో డిసెంబర్ 31న అర్ధరాత్రిఒంటి గంట వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంచాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు డ్రగ్స్, గంజాయి కేసులు నమోదు అవ్వకుండా చర్యలు తీసుకుంటామని
తిరుమల, 28 డిసెంబర్ (హి.స.) తిరుమలకు వచ్చే భక్తుల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా నిర్ణయాలను తీసుకొని అమలు చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. అలిపిరి మెట్ల మార్గంలోని ఏడో మార్గంలో ఇటీవల ఫస్ట్ ఎయిడ్ సెంటరును (First
ఏలూరు, 28 డిసెంబర్ (హి.స.) :ద్వారకా తిరుమలకుఈనెల 30వ తేదీన ముక్కోటి ఏకాదశి )సందర్భంగా భక్తులు భారీగా తరలి రానున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సామాన్య భక్తులతో పాటు వీఐపీలు కూడా వచ్చే అవకాశం ఉందన
హైదరాబాద్, 28 డిసెంబర్ (హి.స.) రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ముద్రించిన 2026 నూత
హైదరాబాద్, 26 డిసెంబర్ (హి.స.) క్రిస్మస్ పండుగల వేళ బస్సు అదుపు తప్పి లోయలో పడిన ఘటన మెక్సికోలోని వెరాక్రూజ్ రాష్ట్రంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మెక్సికో సిటీ నుంచి చికోంటెపెక్ గ్రామానికి వెళ్తున్న బస్సు జోంటెకోమట్లాన్ పట్టణం సమీపంలో అతివే
మైదుగురి, 25 డిసెంబర్ (హి.స.) పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైజీరియాలో ఉగ్రవాదులు మరోసారి రక్తపాతం సృష్టించారు. బోర్నో రాష్ట్ర రాజధాని మైదుగురిలోని గంబోరు మార్కెట్ ప్రాంతంలో ఉన్న ఓ రద్దీ మసీదులో బుధవారం సాయంత్రం ప్రార్థనల సమయంలో భీకర బాంబు పేలుడు సంభవించ
హైదరాబాద్, 24 డిసెంబర్ (హి.స.) అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు 30 మంది భారతీయులను అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. వీరిలో కొందరు కమర్షియల్ ట్రక్ డ్రైవర్ లైసెన్స్లతో అక్రమంగా సెమీ ట్రక్కులు నడుపుత
జొహన్నెస్బర్గ్, 21 డిసెంబర్ (హి.స.) సౌతాఫ్రికాలోని జోహెన్నెస్ బర్గ్ లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. జొహన్నెస్బర్గ్ శివారులోని ఓ టౌన్షిప్లో ఈరోజు ఉదయం ఓ బార్ ముందు దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఆ చుట్టుపక్కల ఉన్న వారు తొమ్మ
హైదరాబాద్, 20 డిసెంబర్ (హి.స.) బంగ్లాదేశ్లోని మైమెన్సింగ్ జిల్లా భలూకాలో హిందూ యువకుడు దీపు చంద్ర దాస్ (27) పై జరిగిన మూకదాడి, హత్య ఘటన అంతర్జాతీయంగా కలకలం రేపింది. దైవదూషణ ఆరోపణలతో అల్లరి మూకలు అతడిని కొట్టి చంపి, మృతదేహాన్ని చెట్టుకు కట్టి తగలబె
ముంబై, 29 డిసెంబర్ (హి.స.) బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్నాయి. ప్రస్తుతం మహిళలు బంగారం కొనాలంటే భయపడిపోతున్నారు. రికార్డు స్థాయిలో బంగారం, వెండి ధరలు పెరిగిపోతున్నాయి. డిసెంబర్ 29న ధరలను పరిశీలిస్తే తులం బంగారం ధర రూ.1,41,210 ఉండగా, కిలో వెండి ధర
ముంబై, 27 డిసెంబర్ (హి.స.) ఇది నిజంగా బంగారం ప్రియులకు బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి.. ఎందుకంటే.. ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కొందరు విశ్లేషకులు చెబుతున్నట్టుగానే గోల్డ్ రేట్స్ ఆల్టైం హైకి చేరుకున్నాయి. ప్రధానంగా అంతర్జా
ముంబై, 25 డిసెంబర్ (హి.స.)బంగారం, వెండి ధరలు సామాన్యులకు అందనంత ఎత్తులోకి వెళ్లిపోతున్నాయి. 2025వ సంవత్సరం ముగుస్తున్న క్రమంలో గోల్డ్ రేటు ఏమైనా తగ్గుతుందేమోనని ఆశించిన వారికి షాకే తగిలింది. రోజురోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతోండగా.. వెండి కూడా గట్టి
ముంబై, 24 డిసెంబర్ (హి.స.)పసిడి ధరలు భగ్గుమంటున్నాయి.. ---------------
అమరావతి, 25 డిసెంబర్ (హి.స.) చిన్న సినిమాలను తమదైన శైలిలో ప్రమోట్ చేస్తూ.. ఆ సినిమాను ప్రేక్షకులకు చేరువ చేయడంలో నిర్మాతలు బన్నీవాస్, వంశీ నందిపాటిలు తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు సాధించారు. ఇటీవల లిటిల్హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి
అమరావతి, 22 డిసెంబర్ (హి.స.)ప్రస్తుతం ప్రపంచ సినిమా వేదికపై భారతీయ సినిమా పేరు మారుమోగుతోంది. ముఖ్యంగా మన టాలీవుడ్ దర్శకులు సృష్టిస్తున్న అద్భుతాలు హాలీవుడ్ దిగ్గజాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్త
అమరావతి, 14 డిసెంబర్ (హి.స.)గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన లెటెస్ట్ సినిమా అఖండ 2: తాండవం. 2021లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా అఖండ సినిమాకు ఇది సీక్వెల్ గా తెరకెక్కింది. మొదటి సినిమాను తెరకెక్కించిన బోయపాటి శీను ఈసారి మరిన్ని హంగులతో అఖండ
ఢిల్లీ, 14 డిసెంబర్ (హి.స.) ఇటీవల విడుదలైన ‘అఖండ 2’ సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. దేశం, ధర్మం, దైవం వంటి భారతీయ శాశ్వత విలువలను నేటి తరానికి అర్థవంతంగా, ప్రభావవంతంగా చేరవేసే కథాంశంతో రూపొందిన
హైదరాబాద్, 20 డిసెంబర్ (హి.స.) 2026 ఫిబ్రవరి 7 నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఈ రోజు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరించనుండగా, వైస్ కెప్టెన్ గా మరోసారి అక్షర్ పటే
హైదరాబాద్, 16 డిసెంబర్ (హి.స.) ఐపీఎల్ (IPL) 2026 కోసం అబుదాబీ వేదికగా మినీ వేలం ప్రారంభం అయింది. కాగా ఈ మినీ వేలంలో కామెరూన్ గ్రీన్ హాట్ కేక్గా మారాడు. రూ.2 కోట్ల బేస్ ప్రైస్తో వేలానికి వచ్చిన గ్రీన్ను కోల్కతా నైటైడర్స్ ఏకంగా రూ.25.20 కోట్లకు కొ
హైదరాబాద్, 14 డిసెంబర్ (హి.స.) భారత్-దక్షిణాఫ్రికా క్రికెట్ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉన్నది. ఇరుదేశాల మధ్య ఆదివారం సాయంత్రం ధర్మశాల క్రికెట్ స్టేడియంలో జరగాల్సి ఉంది. మ్యాచ్ సమయంలో చినుకులు పడే అవకాశాలు ఉన్నాయి. వర్షం, హిమపాతం కురిసే అవకాశాలు క
హైదరాబాద్, 12 డిసెంబర్ (హి.స.) పురుషుల అండర్-19 ఆసియా కప్ను యువ భారత్ ఘనంగా మొదలు పెట్టింది. తొలి మ్యాచ్లో యూఏఈను చిత్తు చిత్తుగా ఓడించింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (171) భారీ శతకంతో కదం తొక్కిన వేళ భారత జట్టు అండర్-19లో అత్యధిక స్కోరు చేయడమే
ఎలమంచిలి,, 29 డిసెంబర్ (హి.స.) టాటా-ఎర్నాకుళం(18189) ఎక్స్ప్రెస్ ట్రైన్ అగ్ని ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో అనకాపల్లి SP తుహిన్ సిన్హా ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంలో ఒకరు మృతిచెందనట్టు గుర్తించామని అన్నారు. చనిపోయిన వ
తాడేపల్లి, 19 డిసెంబర్ (హి.స.) వైసీపీ (YCP) నేత.. హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ (Gorantla Madhav) తాడేపల్లి పోలీసుల స్టేషనుకు వెళ్లారు. అక్కడ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో పోలీసులు మాధవ్ ను విచారించారు. అనంతరం సీఆర్పీసీ 41ఏ నోట
రోడ్ ఐలాండ్లో 14 డిసెంబర్ (హి.స.) అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకున్నది. రోడ్ ఐలాండ్లోని బ్రౌన్ యూనివర్సిటీ ఇంజినీరింగ్ బిల్డింగ్లో పరీక్ష జరుగుతుండగా శనివారం దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ఇద్దరు మృతి చెందారు. మరో 8 మంది గాయపడ్డా
విజయనగరం, 13 డిసెంబర్ (హి.స.)విజయనగరం జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. తెల్లాం మండలం కె. సీతాపురం గ్రామంలో శనివారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో పాపమ్మ అనే వృద్ధురాలు సజీవ దహనమయ్యారు. ఈ దుర్ఘటనలో పది పూరిళ్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha