శ్రీశైలం, 5 జూలై (హి.స.)శ్రీశైలం జలాశయానికి(Srisailam Reservoir) భారీగా వరద ప్రవాహం వస్తుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టు(Srisailam Project) జలకళ సంతరించుకుంది. శ్రీశైలం ప్రాజెక్టు ప్రస్తుతం ఇన్ ఫ్లో 1,22,630 క్యూసెక్కులు కాగ
బళ్ళారి, 5 జూలై (హి.స.)ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో తుంగభద్ర డ్యామ్ (Thungabhadra Dam)కు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం డ్యామ్ ఇన్ ఫ్లో 71,052 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 65,464 క్యూసెక్కులుగా ఉంది. దీంతో అధికారులు 21 గే
కర్నూలు, 4 జూలై (హి.స.)పొలం పనులకు వెళ్లిన ఓ వ్యవసాయ కూలీని అదృష్టం వరించింది. ఏపీ(Andhra Pradesh)లోని కర్నూలు జిల్లా(Kurnool District)కు వర్షాకాలం వచ్చిందంటే చాలు చుట్టు పక్కన గ్రామంలోని ప్రజలు తరలివస్తారు. అక్కడ వజ్రాలు లభ్యమవుతాయని వచ్చి వెతకడం ప్
చెన్నై , 4 జూలై (హి.స.)అహ్మదాబాద్ లో ఎయిరిండియా విమాన ప్రమాద (Ahmedabad Airindia Crash Incident) ఘటన తర్వాత.. వరుసగా విమానాల్లో సాంకేతిక లోపాలు బయటపడుతున్నాయి. తరచూ విమానాల్లో ఇలాంటి లోపాలు తలెత్తుతుండటంతో ప్రయాణికుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. తాజా
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
విరుదునగర్, 6 జూలై (హి.స.) విరుదునగర్ జిల్లా సత్తూరు సమీపంలోని కీళథైల్ పట్టైలో పనిచేస్తున్న హిందూస్తాన్ బాణసంచా కర్మాగారంలో చాలా మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ పరిస్థితిలో, ఈ రోజు (జూలై 6) ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. భయంకరమైన శబ
మోగ, 6 జూలై (హి.స.)ప్రముఖ పంజాబీ నటి తానియ తండ్రిపై గుర్తు తెలియని ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. పేషంట్నంటూ వచ్చి ఆయన ప్రాణాలు తీయబోయాడు. పాయింట్ బ్లాన్క్లో గన్ను పెట్టి నటి తండ్రిని కాల్చాడు. తీవ్రంగా గాయపడ్డ నటి తండ్రి ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రా
పహల్గామ్, 6 జూలై (హి.స.)పాకిస్తాన్ తన నీచబుద్ధిని పోనిచ్చుకోవడం లేదు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు 26 మంది అమాయకుల్ని చంపారనేది సుస్పష్టం. అయినా కూడా, ఆ దేశ నాయకత్వం తమ తప్పు లేదని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. అజర్బైజ
ం దిల్లీ, 6 జూలై (హి.స.)ఓ వైపు పాకిస్తాన్, మరోవైపు చైనా, కొత్తగా ఇప్పుడు బంగ్లాదేశ్.. ఇలా భారత్ చుట్టూ శత్రు దేశాలు ఉన్నాయి. అయితే, వీటిని సమర్థవంతంగా అడ్డుకునేందుకు భారత్ ఇటీవల కాలంలో తన ఆయుధ సంపత్తిని గణనీయంగా పెంచుకుంటోంది. ఆపరేషన్ సిందూర్ సమయంల
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
నెల్లూరు, 6 జూలై (హి.స.)నెల్లూరు(Nellore)లోని బారా షహీద్ దర్గా(Bara Shaheed Dargah) వద్ద నేడు జరుగుతున్న రొట్టెల పండుగ(Rottela Festival)కు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. భక్తులు స్వర్ణాల చెరువులో పుణ్యస్నానం చేసి, విద్య, వివాహం, సంతానం, ఆరోగ్యం, ఉద
కర్నూలు, 6 జూలై (హి.స.)ఆంధ్రప్రదేశ్ రోడ్ల, భవనాలు శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఇవాళ(ఆదివారం) ఉదయం బనగానపల్లె నుంచి కర్నూలు వైపు ఓ కార్యక్రమం నిమిత్తం వెళ్తున్నారు. ఈ క్రమంలో పాణ్యం-కర్నూల్ జాతీయ రహదారిపై ఓర్వక
మహబూబాబాద్, 6 జూలై (హి.స.) మహబూబాబాద్ జిల్లా కొరవి మండల కేంద్రంలోని పురాతనమైన మహిమాన్వితమైన భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో ఆదివారం తొలి ఏకాదశి పూజలను ఘనంగా నిర్వహించారు. ఆనవాయితీ ప్రకారం పూజారులు కొత్త నీటి (పారుతున్న నది నుండి)ని మహబూబా
హైదరాబాద్, 6 జూలై (హి.స.) అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన ఘటన జూబ్లీహిల్స్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎక్సైజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జూబ్లీహిల్స్కు చెందిన దూదేకుల శివసాయి(28), మట్టాడ ప్రవీ
హైదరాబాద్, 6 జూలై (హి.స.) తెలంగాణలో రాగల ఐదు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఆదివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ నిజామాబాద్, జగిత్యాల, రా
హైదరాబాద్, 6 జూలై (హి.స.) తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు జులై 7న మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఆయన రాజధానిలోనే ఉండనున్నారు. ఈ పర్యటనలో కాంగ్రెస్ అధిష్ఠానం మరియు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ర
విజయవాడ, 6 జూలై (హి.స.) L, గుణదల పోలీస్స్టేషన్ పరిధిలోని విశాఖపట్నం రైల్వేట్రాక్ సమీప విల్లాల్లో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ చోరీ జరిగింది. బాత్రూం కిటికీ అద్దాలు తీసి లోనికి ప్రవేశించిన దొంగలు.. ఇంట్లో యజమానులు నిద్ర పోతుండగానే 209
హైదరాబాద్, 6 జూలై (హి.స.) ఫాల్కన్ గ్రూప్ ఆర్థిక కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫాల్కన్ గ్రూప్ సీఓఓ (చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్) ఆర్యన్ సింగ్ను సీఐడి అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ సంస్థ అధిక వడ్డీ ఇస్తామంటూ పెట్టుబడిదారులకు ఆకర్షణీయ
అనంతపురం, 6 జూలై (హి.స.) , : గత వైకాపా ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూముల్లో చాలా వరకు ఆ పార్టీ నేతల కబంధ హస్తాల్లోకి వెళ్లిపోయాయి. తప్పుడు పత్రాలు, నకిలీ ఇళ్ల పట్టాలు సృష్టించి విలువైన స్థలాలను కాజేశారు. గుంతకల్లులోని హనుమాన్ సర్కిల్లో బళ్లార
గలేవో , 6 జూలై (హి.స.)ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) నాలుగు రోజుల పర్యటన నిమిత్తం బ్రెజిల్ (Brezil) చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు గలేవో అంతర్జాతీయ విమాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఈ పర్యటనలో భాగంగా మోడీ రియోలో జరిగే 17వ బ్రిక్స్ (BRICS) శిఖ
స్పెయిన్, 4 జూలై (హి.స.) ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో ఓ అరుదైన, ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ఆయనలోని పరిపాలనా దక్షుడి గురించే కాకుండా, ఆయనలోని కవి గురించి కూడా ప్రపంచానికి తెలిసేలా ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని వ్యవహరించారు. మోదీ రాసిన కవితలోని ప
క్వాడ్, 2 జూలై (హి.స.) జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో ఇటీవల పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని క్వాడ్ నేతలు తీవ్రంగా ఖండించారు. అమెరికాలో క్వాడ్ విదేశాంగశాఖ మంత్రుల సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఉగ్రదాడికి పాల్పడిన నేరస్థులకు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారి
వాషింగ్టన్ డిసి, 1 జూలై (హి.స.)అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ప్రభుత్వం ప్రతిపాదించిన ఓ కీలకమైన పన్నుల బిల్లు విషయంలో ఇరువురి మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. చరిత్రలోనే ఏ వ్యక్తికి దక్కనంత స
ఇస్లామాబాద్, 29 జూన్ (హి.స.) పాకిస్థాన్లో ఆదివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. దేశంలోని మధ్య ప్రాంతంలో భూమి తీవ్రంగా కంపించడంతో ప్రజలు నిద్రలోనే ఉలిక్కిపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగి
ముంబై, 4 జూలై (హి.స.)ఇటీవల నుంచి తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. గత రెండు, మూడు రోజుల నుంచి పరుగులు పెడుతోంది. ఉదయం పెరిగిన బంగారం ధరలు.. కొన్ని గంటల్లోనే భారీగా పతనమైపోయింది. దేశంలో సామాన్యులు కొనలేని పరిస్థితుల్లో బంగారం ధరలు ఉంటున్నాయి. మళ్లీ లక్ష రూ
ముంబై, 3 జూలై (హి.స.)దేశంలో బంగారం ధర భారీగా పెరిగింది. ఆషాఢ మాసం పండుగల సీజన్, శ్రావణ మాసం పెళ్లిల కోసం బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి షాకిస్తూ పసిడి పరుగులు పెడుతోంది. జూన్ నెలాఖరున వరుసగా 7-8 రోజులుగా తగ్గిన గోల్డ్ ధర ఇప్పుడు వరుసగా పెరుగుత
ముంబై, 2 జూలై (హి.స.)జూన్ నెలలో క్రమంగా పడిపోతూ వచ్చిన బంగారం ధరలు నెల చివర్లో భారీ తగ్గుదలను నమోదు చేశాయి. ముఖ్యంగా 24 క్యారెట్ల బంగారం ధర 100 గ్రాములకు రూ.34,900 దాకా పడిపోవడం చూసిన పసిడి ప్రియులు సంతోషపడ్డారు. హమ్మయ్య ఎట్టకేలకు బంగారం ధరలు శాంతించ
ముంబై, 1 జూలై (హి.స.)బంగారం ధరలు కాస్త ఊరటనిచ్చినట్టే ఇచ్చి.. అమాంతం మళ్లీ పెరిగాయి.. ఇటీవల కాలంలో లక్ష రూపాయలకుపైగా పరుగులు పెట్టిన పసిడి ధర.. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది.. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఏర్పడిన ఉద్ర
Andhra Pradesh, 6 జూలై (హి.స.) అక్కినేని నాగ చైతన్య గురించి స్పెషల్గా చెప్పాల్సిన పనిలేదు. ‘జోష్’(Josh) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ‘ఏమాయ చేశావే’(Ye Maya Chesave) మూవీతో మంచి విజయం సాధించాడు. ఇక రీసెంట్గా ‘తండేల్’(Thandel) మూవీతో భారీ
అమరావతి, 4 జూలై (హి.స.)పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) హరిహర వీరమల్లు(Harihara Veeramallu) చిత్రం ట్రైలర్ సరికొత్త రికార్డు సృష్టించింది. విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ల కొద్ది వ్యూస్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. సౌత్ ఇండియాలో ఇప్ప
ముంబై, 2 జూలై (హి.స.) ''రెహ్నా హై తేరే దిల్ మే'' చిత్రంలో తన ప్రేమకథతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు ఆర్. మాధవన్, కాలక్రమేణా తన నటనను వైవిధ్యపరచడం ద్వారా తనను తాను నిరూపించుకున్నాడు. ఇప్పుడు అతను ''ఆప్ జైసా కోయి
ముంబై, 2 జూలై (హి.స.) బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ దర్శకులలో నితేష్ తివారీ ఒకరు. ఆయన దర్శకత్వంలో పాన్-ఇండియన్ పౌరాణిక కథా చిత్రంగా రామాయణం రూపొందుతోంది. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ యశ్ రావ
ఢిల్లీ, 6 జూలై (హి.స.) అతి త్వరలోనే డబుల్ సెంచరీ చేస్తానంటూ 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) కీలక ప్రకటన చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ (IPL 2025) నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఆ టోర్నమెంట్లో ఫా
లంజడన్, 4 జూలై (హి.స.)వింబుల్డన్ మహిళల సింగిల్స్లో వరల్డ్ నెంబర్ వన్ అరీనా సబలెంక, ఎలెనా ర్యాబకినా, డిఫెండింగ్ ఛాంపియన్ బార్బొరా క్రెజికోవా, ఇగా స్వియటెక్ మూడో రౌండ్కు అర్హత సాధించారు. మరీ బోజ్కోవాతో జరిగిన మ్యాచులో 7-6 (7/4), 6-4 తేడాతో సబలెంక నెగ
ఢిల్లీ, 2 జూలై (హి.స.)క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2025 టోర్నమెంట్పై నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల కారణంగా టోర్నీ నిర్వహణపై సందేహాలు వ్యక్తమైనప్పటికీ, తాజాగా అడ్డంకులన్నీ తొలగిపో
తిరుపతి , 5 జూలై (హి.స.)ఏపీ(Andhra Pradesh)లోని తిరుపతి జిల్లా రేణిగుంటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోజు(శనివారం) వేకువజామున నారాయణ కాలేజీ ఎదురుగా ఆగి ఉన్న లారీని అమరరాజా కంపెనీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళా ఉద్యోగిని(25) మృతి చెందగా.. 11 మం
కర్నూలు, 2 జూలై (హి.స.) కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం ఆరోపణలతో ఓ వ్యక్తిని దారుణంగా నరికి చంపిన దుండగులు ఆపై అతడి కాలును నరికి వేరు చేశారు. దానిని అందరికీ చూపించిన అనంతరం పోలీస్ స్టేషన్ సమీపంలోనే విసిరేశారు. పోలీసుల కథనం ప్రకారం
తిరుపతి, 30 జూన్ (హి.స.)దైవ దర్శనం చేసుకుని సంతోషంగా ఇళ్లకు తిరిగి వెళ్తున్న యాత్రికుల వాహనం ఘోర ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన సోమవారం అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. వివరా
కడప, 27 జూన్ (హి.స.) కడప జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఓ మహిళ సజీవదహనమయ్యారు. ఈ హృదయ విదారక ఘటన యర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామంలో ఈ ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే,
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha