అమరావతి, 28 మే (హి.స.) ఎన్టీఆర్ జిల్లాలో మన బడి మన భవిష్యత్తు రెండో విడతలో జిల్లాకు రూ.235.24 కోట్లు కేటాయించారు. 587 పాఠశాలల్లో రూ.152.23 కోట్లతో అదనపు తరగతి గదులు, విద్యుత్తు, కిటికీలు, తలుపుల పనులు ఆరంభించారు. ఇంకా 185 పాఠశాలల్లో పనులు అసంపూర్తి
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
ఢీల్లీ, 11 జూన్ (హి.స.)స్పేస్ఎక్స్కు చెందిన డ్రాగన్ వ్యోమనౌక ప్రయోగం (Dragon spacecraft launch) మరోసారి వాయిదా పడింది. ఈ ప్రయోగం ఆక్సియమ్-4 (Axiom-4) మిషన్లో భాగంగా నాసా, ఇస్రో సంయుక్తంగా చేపట్టింది. షెడ్యూల్ ప్రకారం జూన్ 10 మంగళవారం ఉదయం 8:22 గంట
బెంగళూరు, 11 జూన్ (హి.స.)కర్ణాటక రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో ఈడీ ఏకకాలంలో ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (KVSTDCL) నిధుల మళ్లింపుకు సంబంధించి కాంగ్రెస్ నేతలపై ఈడీ విచారణ కొనసాగుతో
కర్నూలు, 11 జూన్ (హి.స.)వేసవి కాలంలో మామిడి షేక్ (Mango Shake) చాలా రుచికరంగా ఉంటుంది. కానీ ఆయుర్వేదం ప్రకారం మామిడి, పాలను కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. మామిడి అనేది సహజ చక్కెర, ఫైబర్, ఆమ్లాలు కలిగిన తీపి, గుజ్జులాంటి పండు, అయితే పాలు జంతు ఆధ
బెంగళూరు, 11 జూన్ (హి.స.) బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రముఖ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ స్పందించారు. ఇటివల జరిగిన ఈ ఘటనలో 11 మంది మరణించడం తనను ఎంతగానో బాధించిందని ఆయన అన్నారు. ఆ తొక్కిసలాట దురదృష్టకరమని ఆయన పేర్కొ
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
అమరావతి, 11 జూన్ (హి.స.)రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ నెల రేపు అమరావతిలో బహిరంగ సభను నిర్వహించనున్నారు. ‘సుపరిపాలన – స్వర్ణాంధ్రప్రదేశ్’ పేరుతో జూన్ 12న రాష్ట్ర స్థాయి వేడుక నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మే
అమరావతి, 11 జూన్ (హి.స.)వాయువ్య ఉత్తరప్రదేశ్ దాని పరిసరాల నుంచి మధ్యప్రదేశ్, దక్షిణ ఛత్తీస్ఘడ్, మధ్య ఒడిస్సా మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్రమట్టం నుంచి 0.9 కి మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. ద్రోణి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు పుంజుకుం
తిరుమల, 11 జూన్ (హి.స.)ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి ఆలయానికి(Tirumala Tirupati Devasthanam) భక్తుల తాకిడి కొనసాగుతూనే ఉంది. వేసవి సెలవులు ముగియనుండటంతో స్వామివారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకుంటున్నారు. బుధవారం తెల్లవా
హైదరాబాద్, 11 జూన్ (హి.స.)అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ ఎమ్మెల్యే, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో ప్రధాన నిందితుడు గాలి జనార్దన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు విధించిన ఏడేళ్ల
అమరావతి, 11 జూన్ (హి.స.) హైదరాబాద్: ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించేవారు సురక్షితంగా గమ్యస్థానం చేరుకునేలా అవసరమైన ఏర్పాట్లుచేసే విషయమై రవాణాశాఖ దృష్టి సారించింది. ఈ మేరకు ప్రజారవాణా వాహనాలకు ‘వెహికిల్ ట్రాకింగ్ లొకేషన్ ట్రాకింగ్ డివైజ్’ల ఏర్పాట
అమరావతి, 11 జూన్ (హి.స.) అనంతపురం (కమలానగర్), : అనంతపురంలో ఇటీవల దారుణ హత్యకు గురైన ఇంటర్ విద్యార్థిని కేసును పోలీసులు ఛేదించారు. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చినందుకే విద్యార్థిని తన్మయిని యువకుడు నరేశ్ హత్య చేశాడని వారు చెప్పారు. ఆ వివరా
అమరావతి, 11 జూన్ (హి.స.) అమరావతి ప్రజలను ఉద్దేశించి వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయని డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పెద అమిరంలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవా
అమరావతి, 11 జూన్ (హి.స.)‘‘అమరావతి దేవతల రాజధాని కాదు. వేశ్యల రాజధాని.’’ అంటూ సాక్షి చానల్ చర్చలో జర్నలిస్టు వీవీఆర్ కృష్ణంరాజు తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మండిపడ్డ మహిళలు గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు
అమరావతి, 11 జూన్ (హి.స.)స్వర్ణాంధ్రప్రదేశ్- విజన్ 2047లో భాగంగా రాష్ట్రంలో పారిశ్రామిక, ఆర్థిక ప్రగతి కోసం ప్రత్యేక టాస్క్ఫోర్స్ కమిటీ ఏర్పాటైంది. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ కమిటీకి సీఎం చంద్
వాషింగ్టన్, డి.సి., 6 జూన్ (హి.స.) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చింది. మస్క్కు కేటాయించిన ప్రభుత్వ కాంట్రాక్టులు, సబ్సిడీలను రద్దు చేయడమే బడ్జెట్లో బిలియన్ల డాలర్లు ఆదా చేయడానిక
అమరావతి, 5 జూన్ (హి.స.) : ఓ ప్రమాదంలో తెలంగాణకు చెందిన భారతీయ విద్యార్థి వియత్నాంలోని కాన్ థో నగరంలో మృతిచెందాడు. మృతుడిని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన అర్షిద్ అశ్రిత్గా అక్కడి అధికారులు గుర్తించారు. అర్షిద్ అక్కడ ఎంబీబీఎస్ మూడవ సంవత్సరం చదువ
మర్మారిస్, 3 జూన్ (హి.స.)తుర్కియే(Turkey)లో మంగళవారం తెల్లవారుజామున భారీ భూకంపం(Earthquake) సంభవించింది. తుర్కియేలోని మర్మారిస్(Murmaris) సమీపంలో మధ్యధరా సముద్రంలో ఈరోజు తెల్లవారుజామున 2:17 గంటల ప్రాంతంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేల
ముంబై, 11 జూన్ (హి.స.) ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన పరిమాణాలతో బంగారం ధరల్లో రోజు రోజుకీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో పసిడి ప్రియులకు కొనుగోలు చేసే విషయంలో కొంచెం గందరగోళం నెలకొంది. అయితే వాస్తవానికి పసిడి, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్ లో డాల
ముంబై, 10 జూన్ (హి.స.)దేశంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి. భాతీరయ సాంప్రదాయంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. తాజాగా జూన్ 10వ తేదీన దేశీయంగా బంగారం ధరల్లో స్వల్ప మార్పు ఉంది. తులం బంగారం ధరపై అతి స్వల్పంగా తగ్గుముఖం పట
ముంబై, 5 జూన్ (హి.స.)పసిడి, వెండికి ఎల్లప్పుడూ డిమాండే ఉంటుంది.. బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతూ వస్తుంటాయి.. అయితే.. ఇటీవల కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ఏప్రిల్ నెల
ముంబై, 3 జూన్ (హి.స.)బంగారం ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. ఇటీవల లక్ష రూపాయలకుపైగా చేరిన తులం బంగారం ధర.. తర్వాత క్రమంగా దిగి వచ్చింది. ఒక్కసారిగా రూ.95 వేలకు దిగువన వచ్చింది. ఆ తర్వాత మెల్లమెల్లగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం మళ్లీ ఎగబాకుతోంది.
అమరావతి, 9 జూన్ (హి.స.) కన్నప్ప మూవీపై మంచు లక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా వస్తున్న కన్నప్పలో మంచు లక్ష్మి ఎందుకు నటించలేదంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యల
ముంబై, 7 జూన్ (హి.స.)వచ్చే వారం ఏజెన్సీ ముందు హాజరు కావాలని బాలీవుడ్ నటుడు డినో మోరియాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేసింది. ఈ సమన్లు రూ.65 కోట్ల విలువైన మిథి నది పూడికతీత కుంభకోణం తో సంబంధం కలిగి ఉన్నాయి. ఇది మనీలాండరింగ్, ప్రజా
హైదరాబాద్, 6 జూన్ (హి.స.) టాలీవుడ్ యువ కథానాయకుడు అక్కినేని అఖిల్ ఒక ఇంటివాడయ్యాడు. జైనాబ్ రవ్జీతో కలిసి ఆయన శుక్రవారం హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో వైభవంగా జరిగిన వేడుకలో ఏడడుగులు నడిచారు. గతేడాది నవంబర్ లో వీరి నిశ్చితార్థం జరిగిన విషయం
అమరావతి, 6 జూన్ (హి.స.) ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ చేసిన ఒక ట్వీట్ ప్రస్తుతం టాలీవుడ్లో పెద్ద దుమారమే రేపుతోంది. తెలుగు సినిమా రంగంలో హీరోలు, ఎగ్జిబిటర్లు, నిర్మాతలు ఎదుర్కొంటున్న తీవ్ర సవాళ్లపై ఆయన స్పందిస్తూ, రాబోయే ఐదేళ్లలో దాదాపు 90 శాతం సింగిల్
బెంగళూరు, 9 జూన్ (హి.స.)ఐపీఎల్ 2025 లో ట్రోఫి విజయం తర్వాత జూన్ 4న చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట (stampede) జరిగింది. ఈ ఘటనపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) పై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేయాలని క
ఢిల్లీ, 7 జూన్ (హి.స.)ప్రతిష్టాత్మక టెన్నిస్ గ్రాండ్స్లామ్ ఫ్రెంచ్ ఓపెన్లో డిఫెండింగ్ చాంపియన్, స్పెయిన్ స్టార్ ప్లేయర్ కార్లోస్ అల్కరాజ్కు ఎదురులేకుండా పోయింది. వరుసగా రెండోసారి పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకోవడానికి అడుగుదూరంలో నిలిచాడు. సెమ
ఢీల్లీ, 4 జూన్ (హి.స.) ఐపీఎల్లో 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు తొలిసారిగా ట్రోఫీని ముద్దాడింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై గెలుపొంది, 2008లో ఫ్రాంచైజీ ప్రారంభమైన నాటి నుంచి
చండీగఢ్, 1 జూన్ (హి.స.)కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా, 8 మంది అంతర్జాతీయ మరియు 23 మంది జాతీయ స్థాయి అథ్లెట్లు సహా 448 మంది క్రీడాకారులకు 5.67 కోట్ల రూపాయల అవార్డు డబ్బును అందజేశారు, వారి అసాధారణ కృషికి పారా-అథ్లె
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha