న్యూఢిల్లీ, 29 మార్చి (హి.స.) ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో జరిగిన ఆపరేషన్లో భద్రతా సంస్థలు 17 మంది నక్సలైట్లను మట్టుబెట్టాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. శనివారం సోషల్ మీడియా పోస్ట్లో, నక్సలిజంపై జరిగిన మరో దాడిలో భారీగా ఆటోమేటిక్ ఆయుధ
విజయవాడ, 29 మార్చి (హి.స.)తెలుగుదేశం పార్టీ ( 43వ ఆవిర్భావ దినోత్సవ ) వేడుకలను శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ఆ పార్టీ నాయకత్వం అన్ని ఏర్పాట్లూ చేసింది. ఉదయం 9 గంటలకు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ( అట్టహాసంగా వేడుకలు నిర్వహించనున్నారు.
కర్నూల్, 29 మార్చి (హి.స.) ఉగాదిలో ఉగ' అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైనదినమే ఉగాది. యుగం అనగా 'ద్వయం; లేదా 'జంట' అని అర్థం. ఉత్తారయణ, దక్షిణాయణ ద్వయ సంయుతం యుగం కాగా.. ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. ఉగాది శబ్దా
ముంబై, 29 మార్చి (హి.స.) బులియన్ మార్కెట్లో పసిడి, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి.. గత కొంతకాలం నుంచి బంగారం, వెండి ధరలు నాన్స్టాప్గా పెరుగుతూనే ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధరలు రికార్డు స్థాయిలో 91వేల మార్క్ దాటగా వెండి లక్షా 15 వే
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
దిల్లీ, 29 మార్చి (హి.స.) తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాలను ఆ పార్టీ ఎంపీలు దిల్లీలో ఘనంగా జరుపుకున్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నివాసంలో నిర్వహించిన వేడుకల్లో కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు సహా టీడీపీ ఎంపీలు పాల్గొన్నారు. పార్టీ జెండా
న్యూఢిల్లీ, 29 మార్చి (హి.స.) ఏప్రిల్ 1 నుంచి కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. UPI, GST, పన్ను రేట్లలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా పౌరుల్ని ప్రభావితం చేస్తే ఆర్థిక మార్పులు అమలులోకి రానున్నాయి. పన్ను స్లాబుల మార్పుల నుంచి యూనిఫై
న్యూఢిల్లీ, 29 మార్చి (హి.స.)'ఆపరేషన్ బ్రహ్మ'లో భాగంగా విపత్తు సహాయక సామగ్రిని, దళాలను పంపిస్తున్నట్లు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మయన్మార్ మిలిటరీ సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హలాయింగ్కు తెలియజేశారు. మయన్మార్ను శుక్రవారం రెండు భారీ భూకంపాలు కుదిప
వాషింగ్టన్: , 29 మార్చి (హి.స.)క్యాంపస్ ఆందోళనల్లో క్రియాశీలంగా వ్యవహరించిన అమెరికాలోని (USA) విదేశీ విద్యార్థులకు అక్కడి విదేశాంగ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ఈమెయిల్స్ పంపినట్లు సమాచారం. కేవలం ఆందోళనల్లో పా
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
హైదరాబాద్, 29 మార్చి (హి.స.) హైదరాబాద్ నగరంలో ప్రజావసరాలకు అనుగుణంగా అనుసంధాన (లింక్) రోడ్ల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రాజధాని నగరంతో పాటు హెచ్ఎండీఏ పరిధిలో హైదరాబాద్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ (హెస్ఆర్ఎసీఎల్) ఆధ్వర
హైదరాబాద్, 29 మార్చి (హి.స.) హైదరాబాద్ వేదికగ జరిగిన మూడు రోజుల కియో కరాటే ఛాంపియన్ షిప్ పోటీలు నేటితో ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విజేతలకు మెడల్స్ అందించారు. అంతేగాక ఈ పోటీలలో గెలుపొందిన వారి
తెలంగాణ, పెద్దపల్లి. 29 మార్చి (హి.స.) ఉగాది పండుగ వేళ తెల్ల రేషన్ కార్డుదారులందరికీ సన్న బియ్యాన్ని పంపిణీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్ర సృష్టించబోతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్ పట్టణంలోని ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్ ల
తెలంగాణ, నల్గొండ. 29 మార్చి (హి.స.) నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు చేయూతనివ్వనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. శనివారం మహాత్మాగాంధీ యూనివర్సిటీని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ఆయన
తెలంగాణ, సంగారెడ్డి. 29 మార్చి (హి.స.) దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన సంగారెడ్డి జిల్లాలోని ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో శని అమావాస్యను పురస్కరించుకొని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రికి
తెలంగాణ, జగిత్యాల. 29 మార్చి (హి.స.) కోరుట్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఉత్తమ ఆసుపత్రిగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అన్నారు. ప్రభుత్వాసుపత్రిలో ప్రజలకు నిరంతరమైన వైద్య సేవలు కార్పోరేట్ స్థాయిలో అందించేందుకు
హుజురాబాద్.29 మార్చి (హి.స.) ఎండలు తీవ్రతరం అవుతున్నందున గ్రామాలకు ఎలాంటి నీటి సమస్య రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులు తీసుకోవాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. శనివారం హుజురాబాద్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో మిషన్ భగీరథ అధిక
తెలంగాణ, మంచిర్యాల. 29 మార్చి (హి.స.) ప్రభుత్వ అభివృద్ధి పనుల్లో క్షేత్రస్థాయిలో అవినీతి, అక్రమాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కార్యదర్శులదేనని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో పంచాయతీ కార్యదర్శుల
విజయవాడ, 29 మార్చి (హి.స.) బాపట్ల, రాష్ట్రంలో సూర్యలంకను రెండో బ్లూఫ్రాగ్ బీచ్గా అభివృద్ధి చేసి ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. బాపట్ల మండలం అడవిపల్లెపాలెంలో పీపీపీ విధానంలో అభివృద్ధి చేసిన వీ
విజయవాడ, 25 మార్చి (హి.స.): దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ శాంసంగ్ ( కో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హన్ జోంగ్-హీ ( (63) కన్నుమూశారు. కంపెనీ అధికార ప్రతినిధి ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన గుండెపోటుతో మరణించినట్లు తెలిప
ముంబై, 27 మార్చి (హి.స.) దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ 90,300 ఉండగా, గురువారం నాటికి రూ.540 పెరిగి రూ.90,840కు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.1,01,353ఉండగా, గురువారం నాటికి రూ.587 పెరిగి రూ.1,01,940గా ఉంద
ముంబై, 25 మార్చి (హి.స.) బంగారం ధరలు పెరగడం సాధారణంగా జరిగే విషయమే. అందుకే పెరిగినా మదుపుదారులు, వినియోగదారులు పెద్దగా ఆశ్చర్యపోకుండా కొనుగోలుకు మాత్రం దూరంగా ఉంటున్నారు. బంగారం ధరలు తగ్గితేనే ఆశ్చర్యంగా అనిపించడం ఇప్పడు మామూలయింది. ఎందుకంటే ధరలు పె
విజయవాడ, 17 మార్చి (హి.స.)దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఆదివారంతో పోలిస్తే.. సోమవారం స్వల్పంగా తగ్గాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 100 తగ్గి
అమరావతి, 29 మార్చి (హి.స.) నటి అభినయ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. హైదరబాద్కు చెందిన సన్నీ వర్మ అనే వ్యక్తితో ఈ నెల 9న నిశ్చితార్థం జరిగినట్టు ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపారు. కాబోయే భర్తను పరిచయం చేస్తూ, అతనితో కలిసి దిగిన
ముంబై, 27 మార్చి (హి.స.) బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్కు గత కొంతకాలంగా బెదిరింపు కాల్స్ వస్తున్న విషయం తెలిసిందే. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి ప్రాణహాని ఉన్న క్రమంలో ఆయనకు ముంబయి పోలీసులు వై ప్లస్ భద్రతను కూడా ఏర్పాటు చేశారు. అయితే తాజ
హైదరాబాద్, 20 మార్చి (హి.స.) సినిమాలతో పాటు ప్రజాసేవ, దాతృత్వానికి చిరంజీవి చేసిన కృషిని గుర్తించి 'జీవిత సాఫల్య పురస్కారం' ప్రదానం చేసింది బ్రిడ్జ్ ఇండియా సంస్థ. బ్రిడ్జ్ ఇండియా సంస్థ అనేది యూకేలో ఒక ప్రముఖ సంస్థ. ఇది పబ్లిక్ పాలసీ రూపకల్పనలో కృష
విజయవాడ, 14 మార్చి (హి.స.) హరి హరవీరమల్లు’ కొత్త విడుదల తేదీ వచ్చేసింది. పవన్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్న ఈ చిత్రం మే 9న రానున్నట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. పవన్ కల్యాణ్ కథానాయకుడిగా రూపొందుతున్న పీరియాడిక్ యాక
చెన్నై, 27 మార్చి (హి.స.) భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని వివిధ రకాల పనులతో బిజీగా ఉంటూనే ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూనే ఉన్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా.. ఐపీఎల్లో ఆడుతున
షిల్లాంగ్, 25 మార్చి (హి.స.) ఆసియా కప్ ఫుట్బాల్ ఆసియా కప్ 2027 క్వాలిఫయర్స్లో కీలకమైన మూడో రౌండ్ ఫుట్బాల్ మ్యాచ్లో భారత జట్టు బంగ్లాదేశ్తో తలపడనుంది. మేఘాలయలోని షిల్లాంగ్లోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈరోజు సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారం
చెన్నై, 23 మార్చి (హి.స.) చెపాక్ స్టేడియంలో నేటి రాత్రి జరిగే బ్లాక్బస్టర్ మ్యాచ్లో మాజీ చాంపియన్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి.. మెగా లీగ్ లో తొలి మ్యాచ్లో ఓడే ఆనవాయితీని బ్రేక్ చేయాలని ముంబై పట్టుదలతో ఉండగా.. సొంత మైదానంలో
తిరుపతి, 29 మార్చి (హి.స.) తొట్టంబేడు మండలం పెద్దకన్నలి బ్రిడ్జి వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. కారు డివైడర్ ను ఢీకొన్న ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. హైదరాబాద్ కు చెందిన మల్లారెడ్డి, భరత్ కుమార్, బాలిరెడ్డి, శ్రీనివాసులు రెడ్డి తిరుమల దర్
హైదరాబాద్, 23 మార్చి (హి.స.) బెట్టింగ్ యాప్స్ విషయంలో ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలపై కేసులు నమోదు కాగా.. ఇప్పుడు అగ్ర హీరోలు ప్రభాస్, బాలకృష్ణ, గోపీచంద్ లను చుట్టుకుంది. రామారావు అనే వ్యక్తి ఈ ముగ్గురిపై సిటీ పోలీసులకు ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదు చే
విజయవాడ, 22 మార్చి (హి.స.) సోషల్ మీడియా కారణంగా జరుగుతున్న దారుణాలు అన్నీ ఇన్నీ కావు. పరిచయాలు పెంచుకుని ఆ తర్వాత వంచిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. ఇదేతరహాలో ఇన్స్టా గ్రామ్ లో బాలికలను పరిచయం చేసుకుని.. ట్ర
హైదరాబాద్, 20 మార్చి (హి.స.) హైదరాబాద్లోని మూసాపేట వై జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందారు. గురువారం ఉదయం బైక్పై వెళ్తున్న ఓ యువకుడిని మూసాపేట వై జంక్షన్ మలుపు వద్ద కూకట్పల్లి నుంచి వస్తున్న డీసీఎం ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గ
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha