దిల్లీ, 9 నవంబర్ (హి.స.)దేశ రాజధాని దిల్లీ, ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఇటీవల సాంకేతిక సమస్య తలెత్తడంతో వందలాది సర్వీసులపై తీవ్ర ప్రభావం పడిన సంగతి తెలిసిందే (ATC System Failure In Delhi). దీనికి సంబంధించి తాజాగా కీలక విషయం వెలుగులోకి వచ్చిం
దిల్లీ , 9 నవంబర్ (హి.స.)దక్షిణాఫ్రికాలో జరగబోయే టీ20 సదస్సును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిష్కరించారు. తాను మాత్రమే కాదు.. అమెరికా తరఫున ప్రతినిధులెవరూ ఆ సదస్సుకు హాజరు కాబోరని స్పష్టం చేశారాయన. ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోదీని కాంగ్రెస్
సీతాపూర్, 9 నవంబర్ (హి.స.)ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్లో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. మదర్సాలో ఓ మౌలానా మైనర్ విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. ఆ సంఘటన తర్వాత మౌలానా అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు అతని భార్యను అదుపులోకి తీసుకున్నారు. పోలీ
బెంగళూరు వేదికగా మోహన్ భగవత్ కీలక ప్రసంగం!
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
ఉత్తరాఖండ్, 9 నవంబర్ (హి.స.) కొండ రాష్ట్రం ఉత్తరాఖండ్ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్లో రూ.8,260 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేశారు. వివిధ రంగాల్లో అది సాధించిన స
పాట్నా, 9 నవంబర్ (హి.స.)ఎన్డీఏ కూటమికి మద్ధతుగా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కూటమి అభ్యర్థులకు మద్ధతుగా పాట్నాలో విలేకరుల సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ బీహార్
గుజరాత్, 9 నవంబర్ (హి.స.) దేశంలో భారీ ఉగ్రకుట్రను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ భగ్నం చేసింది. ఈ మేరకు ముగ్గురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుంది. వారికి ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ (ISIS)తో సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆయుధాలు సరఫరా
మనీలా: 9 నవంబర్ (హి.స.)ప్రతిష్ఠాత్మకమైన ‘రామన్ మెగసెసె’ అవార్డును పొందిన ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ స్వచ్ఛంద సంస్థ.. దాన్ని తమ క్షేత్రస్థాయి సమన్వయకర్తలు, వాలంటీర్లు, మెంటార్లకు అంకితమిస్తున్నట్లు ప్రకటించింది. 2025కు గాను రామన్ మెగసెసె అవార్డును భార
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
అమరావతి, 9 నవంబర్ (హి.స.) రామచంద్రాపురం, కోనసీమ జిల్లా జిల్లా రామచంద్రపురంలో ఐదవ తరగతి బాలిక రంజిత అనుమాస్పద మృతి మిస్టరీ వీడింది. బాలిక తల్లిదండ్రులతో సన్నిహితంగా మెలుగుతూ ఇంట్లో ఎలక్ట్రికల్ పనులు చేసే పెయ్యల శ్రీనివాసే నిందితుడని పోలీసులు తేల్చ
అమరావతి, 9 నవంబర్ (హి.స.) అమరావతి: ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ () మరోసారి భేటీ కానుంది. రేపు(సోమవారం) ఉదయం 11 గంటలకు ఏపీ సచివాలయం )లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం కానుంది. ఈసారి జరిగే క్యాబినెట్ భేటీలో విశాఖ పె
అమరావతి, 9 నవంబర్ (హి.స.) అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మెుంథా తుఫాన్ అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. తుఫాన్ దెబ్బకు వేల హెక్టార్ల పంటలు దెబ్బతినగా.. పలువురు ప్రాణాలు కోల్పోయారు. ముందుగానే కూటమి ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేయడంతో ప్రాణనష్టం
హైదరాబాద్, 9 నవంబర్ (హి.స.) బీఆర్ఎస్ నేత కేటీఆర్ తమపై చేస్తున్న విమర్శలు సినిమాలో ఐటమ్ సాంగ్ లాగా ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శ్రీలీల ఐటమ్ సాంగ్ కు, కేటీఆర్ ప్రచారానికి ఏం తేడా లేదన్నారు. పదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఒక్క ఉద్యోగం కూడా రాని స
హైదరాబాద్, 9 నవంబర్ (హి.స.) మెగాస్టార్ చిరంజీవికి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ క్షమాపణలు చెప్పారు. వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన ఒకప్పటి చార్ట్ బస్టర్ సినిమా శివ రీరిలీజ్ కు సిద్ధమైంది. ఈ నెల 14వ తేదీ నుండి ఈ సినిమా థియేటర్లల
న్యూఢిల్లీ, 9 నవంబర్ (హి.స.) ఢిల్లీ నుంచి షాంఘై విమాన సర్వీసులు ఈ రోజు (ఆదివారం) నుంచి ప్రారంభమవుతాయి. చైనా ఈస్టర్న్ ఎయిర్ లైన్స్కు చెందిన విమానం ఈ రోజు రాత్రి 8 గంటలకు ఢిల్లీ నుంచి బయలు దేరుతుంది. రేపు తెల్లవారుజామున షాంఘై చేరుకుంటుంది. వారానికి
గోదావరిఖని, 9 నవంబర్ (హి.స.) సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం ప్రతి సంవత్సరం రూ.500 కోట్లు ఖర్చు చేస్తున్నామని, గోదావరిఖనిలో చేపడుతున్న అభివృద్ధి పనులు త్వరగా చేయాలని అధికారులను సింగరేణి సిఎండి బలరాం నాయక్ ఆదేశించారు. ఆదివారం గోదావరిఖనిలో నిర్మిస
జయశంకర్ భూపాలపల్లి, 9 నవంబర్ (హి.స.) జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్న ఐదుగురు సభ్యులు గల దొంగల ముఠాను పట్టుకున్నట్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. తక్కువ ధరకు బంగారం ఇస్తానని నమ్మబలుకుతూ కాటారంలో ఓ సూపర్ మా
అమరావతి, 9 నవంబర్ (హి.స.) పలమనేరు: చిత్తూరు జిల్లాలో కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ () ప్రారంభించారు. పలమనేరు మండలం ముసలిమడుగులో 20 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేశారు. కర్ణాటక నుంచి 4 కుంకీ ఏనుగులను తెచ్చినట్లు పవన్ కల్యాణ్
హైదరాబాద్, 8 నవంబర్ (హి.స.) ఈ నెలాఖరులో దక్షిణాఫ్రికాలో జరుగనున్న జీ20 శిఖరాగ్ర సమావేశానికి తమ అధికారులెవరూ హాజరుకాబోరని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. శ్వేత జాతి రైతులతో క్రూరంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించిన జీ20 శిఖరాగ్ర సమావే
లండన్, 4 నవంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లండన్ పర్యటన కొనసాగుతోంది. పర్సనల్ టూర్ అని ప్రకటించినప్పటికీ సీఎం చంద్రబాబు, ఏపీకి పెట్టుబడుల వేట అక్కడ కూడా కొనసాగిస్తున్నారు. లండన్లో అనేకమంది దిగ్గజాలతో భేటీ అవుతున్నారు.
కాబుల్, 3 నవంబర్ (హి.స.)ఆఫ్ఘనిస్థాన్లో సోమవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. దేశంలోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన మజార్-ఎ-షరీఫ్ సమీపంలో భూమి తీవ్రంగా కంపించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) వెల్లడించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.3గ
తుర్కియే, 28 అక్టోబర్ (హి.స.) తుర్కియే (టర్కీ)లో మరోసారి భారీ భూకంపం సంభవించింది. నేటి వేకువజామున దేశంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.1గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ భూప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళన
హైదరాబాద్, 27 అక్టోబర్ (హి.స.) అమెరికా కాంగ్రెస్లో సంభవిస్తున్న ప్రాయోజనలపై విభేదాల కారణంగా United States ప్రభుత్వం షట్డౌన్ అయింది. ముఖ్యంగా ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ నిబంధనలు తప్పక పాటించాల్సిన డెడ్ లైన్ కు ముందు అవసరమైన ఖర్చుల చట్టబద్ధ అనుమ
ముంబై, 8 నవంబర్ (హి.స.)దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఈ తగ్గుదల రాబోయే రోజుల్లో కూడా కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఢిల్లీ మార్కెట్లలో బంగారం ప్రస్తుతం రూ.1.25 లక్షల కంటే తక్కువగా ట్రేడవుతోంది. రాబోయే రోజుల్లో స్పాట్ మార్కెట్లో
ముంబై, 6 నవంబర్ (హి.స.)పసిడి ప్రియులకు అదిరే శుభవార్త. వరుసగా రెండో రోజూ బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఆల్ టైమ్ గరిష్ఠాల నుంచి భారీగా పతనమవుతున్నాయి. వెండి రేటు రూ.3500 మేర తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు తగ్గడం దేశీయంగా ప్రభావం చూపిస్త
ముంబై, 5 నవంబర్ (హి.స.)గత రెండు వారాల్లో బంగారం ధరలు దాదాపు 7 శాతం మేర పతనమయ్యాయి, వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. బలమైన US డాలర్, ఫెడ్ అధికారుల ప్రకటనలు, చైనా పన్ను ప్రోత్సాహకాలు తొలగింపు వంటి అంతర్జాతీయ కారణాలతో బంగారం ధరలు ఒత్తిడికి లోనయ్యాయి.
ముంబై, 4 నవంబర్ (హి.స.) బంగారం ధరలు ఇటీవల కాలంలో భగ్గుమన్న విషయం తెలిసిందే.. నాన్ స్టాప్గా రికార్డు స్థాయిలో పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు.. లక్షా 30 వేల మార్క్ దాటాయి.. ఆ తర్వాత తగ్గుముఖం పడుతున్నాయి.. ఈ క్రమంలో.. ధరల్లో హెచ్చు తగ్గులు నమోదవుతున్నా
హైదరాబాద్, 4 నవంబర్ (హి.స.) హారర్ కామెడీ నేపథ్యంలో రాబోతున్న ఇండియా లేటెస్ట్ మూవీ ''ది రాజాసాబ్''. పాన్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ మూవీ పలు కారణాల వల్ల వాయిదా పడుతూనే ఉంది. ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కావాల్సి
అమరావతి, 25 అక్టోబర్ (హి.స.) ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి సృష్టించిన దృశ్య కావ్యం ‘బాహుబలి’ మరోసారి వెండితెరపై మాయ చేసేందుకు సిద్ధమైంది. సినిమా విడుదలై పదేళ్లు కావొస్తున్న సందర్భంగా రెండు భాగాలను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో ఒకే చిత్రంగా ఈ
హైదరాబాద్, 23 అక్టోబర్ (హి.స.) బుల్లితెరపై తన ప్రత్యేకమైన క్రేజ్తో కొన్ని సంవత్సరాలుగా దూసుకుపోతున్న యాంకర్ సుమ తన వాక్చాతుర్యం, కామెడీ పంచ్లతో ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకుంది. యాంకర్గా మాత్రమే కాదు, వీలైనపుడు వెండితెరపై నటిస్తూ కూడా అభిమానులను
ఢిల్లీ, 7 నవంబర్ (హి.స.) హాంకాంగ్ ఇంటర్నేషనల్ సిక్సర్స్ టోర్నమెంట్ శుక్రవారం హాంకాంగ్లోని టిన్ క్వాంగ్ రిక్రియేషన్ గ్రౌండ్లో ప్రారంభమై నవంబర్ 9 వరకు జరుగుతుంది. గత సంవత్సరం జరిగిన ఈ టోర్నమెంట్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ
హైదరాబాద్, 3 నవంబర్ (హి.స.) టీమిండియా మహిళల జట్టులో లేడీ బుమ్రాగా పేరుగాంచిన క్రాంతి గౌడ్ కు బంపర్ ఆఫర్ తగిలింది. వరల్డ్ కప్ గెలిచిన తరుణంలో క్రాంతి గౌడ్ కు కోటి రూపాయలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. మధ్య ప్రదేశ్ సర్కార్. ఈ మేరకు అధికారిక ప్రకటన చ
ముంబై, 2 నవంబర్ (హి.స.) మహిళల వండే ప్రపంచ కప్ చివరి దశకు చేరుకుంది. ఫైనల్లో భారత-దక్షిణాఫ్రికా జట్లు నేడు తలపడబోతున్నాయి. నవీ ముంబయిలోని డివై పాటిల్ స్టేడియంలో ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరుగనున్నది. ఇప్పటి వరకు రెండు జట్లు ఐసీసీ వరల్డ్ కప్ టైటిల్ను గెల
హైదరాబాద్, 1 నవంబర్ (హి.స.) టీమిండి అభిమానులకు బిగ్ రిలీఫ్ దక్కింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీమిండియా స్టార్ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) డిశ్చార్జ్ అయ్యాడు. సిడ్నీలో ఉన్న ఓ ప్రముఖ ఆసుపత్రిలో గత వారం రోజులుగా శ్రేయాస్ అయ్యర్ చికి
హఠ్రాస్ , 25 అక్టోబర్ (హి.స.) రోడ్డు ప్రమాదంలో మహిళా సంక్షేమ, శిశు అభివృద్ధి శాఖ మంత్రికి పెను ప్రమాదం తప్పిన ఘటన ఉత్తర్ప్రదేశ్ (Uttar Pradesh)లో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హఠ్రాస్ (Hathras) జిల్లాలో వివిధ అధికారిక కార్యక్రమా
రంగారెడ్డి, 23 అక్టోబర్ (హి.స.) ట్రాక్టర్, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని తమ్మలోని గూడ గేటు వద్ద గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కడ్తాల్ మండలం ముద్విన్
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha