హైదరాబాద్, 2 సెప్టెంబర్ (హి.స.) ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ అధికారికంగా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి టీ రవీందర్ రావు ప్రకటన విడుదల చేశారు. క్రమశిక్షణ ఉల్లంఘన కింద పార్టీ నుండి బ
న్యూఢిల్లీ, 01 సెప్టెంబర్ (హి.స.) అమెరికాకు అన్ని రకాల పోస్టల్ సేవలను నిలిపివేస్తున్నట్లు ఇండియా పోస్ట్ ఆదివారం తెలిపింది. అగ్రరాజ్య కస్టమ్స్ విభాగం జారీ చేసిన కొత్త నిబంధనల్లో స్పష్టత లేకపోవడంతో 100 డాలర్లు అంత కంటే ఎక్కువ విలువ ఉన్న బహుమతులకు సం
న్యూఢిల్లీ, 01 సెప్టెంబర్ (హి.స.): కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) పరిధిలో ఉన్న 7,072 అవినీతి కేసుల విచారణ పలు కోర్టుల్లో పెండింగ్లో ఉందని కేంద్ర నిఘా కమిషన్(సీవీసీ) వార్షిక నివేదిక వెల్లడించింది. దీనిలో 379 కేసులు 20 ఏళ్లకు పైగా పెండింగ్లో ఉండటం గమ
ముంబయి 01 సెప్టెంబర్ (హి.స.)దేశీయ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి (Stock Market Today). అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు కొనసాగుతున్నప్పటికీ.. మన సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 312 పాయింట్ల లాభంతో
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
న్యూఢిల్లీ, 2 సెప్టెంబర్ (హి.స.) ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 13వ తేదీన మణిపూర్లో పర్యటించే అవకాశాలు ఉన్నాయి. తొలుత ఆయన మిజోరంలో పర్యటిస్తారని ఐజ్వాల్లోని అధికారులు వెల్లడించారు. బైరాబి-సైరంగ్ రైల్వే లైన్ను ప్రారంభించేందుకు ఆయన మిజోరం వెళ్తారు. 2023 మ
న్యూఢిల్లీ, 02 సెప్టెంబర్ (హి.స.)‘ఓటు చోరీ’ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తన ఆరోపణలను తీవ్రతరం చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి తమ పార్టీ త్వరలోనే హైడ్రోజన్ బాంబును పేల్చుతుందని ఆయన పేర్కొన్నారు. రాహుల్ వ్యాఖ్యలకు తాజ
న్యూఢిల్లీ, 02 సెప్టెంబర్ (హి.స.)అమెరికా విధిస్తున్న సుంకాల (Tariffs)ను ఉద్దేశిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతరుల ఆర్థికస్వార్థం వల్ల ఎన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ భారత్ 7.8 శాతం వృద్ధి రేటును సాధించిందని.. దేశ
న్యూఢిల్లీ, 02 సెప్టెంబర్ (హి.స.)మరాఠా రిజర్వేషన్ల ఉద్యమకారులకు బాంబే హైకోర్టు ఆదేశం ముంబయి: మరాఠా రిజర్వేషన్ల ఉద్యమకారులు, వారి నేత మనోజ్ జరాంగేపై బాంబే హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరసన అనుమతి నిబంధనలను ఉల్లంఘించడం ద్వారా ముంబయి నగర జీ
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
హైదరాబాద్, 2 సెప్టెంబర్ (హి.స.)అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ తో పాటు ఫ్లిప్ కార్ట్ బిలియన్ డేస్ సేల్ తొందర్లోనే ప్రారంభం కానున్నట్లు సంస్థ యాజమాన్యాలు వెల్లడించాయి. ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లు టీవీలు.. ఫర్నిచర్ లలో భారీగా డిస్కౌంట్లు ఇప్పిస్తున
అమరావతి, 2 సెప్టెంబర్ (హి.స.) విశాఖపట్నం: విశాఖ రైల్వేస్టేషన్లో భారీగా బంగారం పట్టుబడింది. ఆర్పీఎఫ్ సమాచారంతో సుమారు రెండున్నర కిలోల బంగారాన్ని కస్టమ్స్, జీఎస్టీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ---------------
అమరావతి, 2 సెప్టెంబర్ (హి.స.) రాజంపేట గ్రామీణ, రాజంపేట రైల్వే స్టేషన్ అమృత పథకంలో భాగంగా కొత్త హంగులద్దుకుంటోంది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రూ.28.51 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. మరుగుదొడ్లు, ప్లాట్ఫారం, ప్రయాణి
తెలంగాణ, సూర్యాపేట. 2 సెప్టెంబర్ (హి.స.) కోదాడ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి మంగళవారం శంకుస్థాపనలు చేశారు. రూ.54.03 కోట్లతో రాజీవ్ నగర్ రాజీవ్ శాంతినగర్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు, రూ.5.10 కోట్లతో న
హైదరాబాద్, 2 సెప్టెంబర్ (హి.స.) ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించాలని ప్రొఫెసర్ కోదండరామ్ పిలుపునిచ్చారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతుగా విద్యావంతులు, మేధావులు, జర్న
తెలంగాణ, సిద్దిపేట. 2 సెప్టెంబర్ (హి.స.) సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు తగ్గుతాయని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బీ అనురాధ అన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు వ్యాపారస్తులు ముందుకు రావడం పట్ల వ్యాపారస్తులను సీపీ అభినందించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా
తెలంగాణ, ఇల్లందు. 2 సెప్టెంబర్ (హి.స.) తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం సంబంధించి భారీ ఎత్తున గృహప్రవేశాలు చేయనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ,గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
అమరావతి, 2 సెప్టెంబర్ (హి.స.) విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లో లాజిస్టిక్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు (స్పష్టం చేశారు. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆధ్వర్యంలో విశాఖ నోవాటెల్లో ఏర్పాటు చేసిన ఈస్ట్ కోస్ట్
రాజన్న సిరిసిల్ల.2 సెప్టెంబర్ (హి.స.) విద్యార్థులకు సులభమైన పద్ధతిలో పాఠ్యాంశాలు బోధించాలని, అన్ని సబ్జెక్టుల పై పట్టు సాధించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. గంభీరావుపేట మండలం నర్మాలలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసి
షాంఘై, 2 సెప్టెంబర్ (హి.స.)తాజాగా షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సదస్సు కోసం చైనాలో పర్యటించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ, అక్కడ ఓ అత్యంత ఖరీదైన కారులో ప్రయాణించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆయన ప్రయాణించిన ''మేడ్ ఇన్ చైనా'' కారు పేరు హాంగ్చీ-ఎల్5
జలాలాబాద్, 1 సెప్టెంబర్ (హి.స.)దక్షిణ ఆఫ్ఘనిస్తాన్లో ఈ రోజు సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం చోటుచేసుకుంది. రిక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 6.0గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ భారీ భూకంపం కారణంగా 9 మంది మృతి చెందగా, 25 మంది వరకు తీవ్రంగా
ఇస్లామాబాద్, 14 ఆగస్టు (హి.స.) పాకిస్థాన్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. దేశ ఆర్థిక రాజధాని కరాచీలో సంబరాల్లో భాగంగా కొందరు నిర్లక్ష్యంగా గాల్లోకి జరిపిన కాల్పుల కారణంగా ఎనిమిదేళ్ల బాలిక సహా ముగ్గురు అమాయకులు ప్రాణాలు కో
ముంబై, 2 సెప్టెంబర్ (హి.స.)బంగారం ధరలు నాన్ స్టాప్గా పెరుగుతూనే ఉన్నాయి.. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ట్రేడ్ అవుతున్నాయి. అంతేకాకుండా వెండి ధరలు కూడా పసడి బాటలోనే కొనసాగుతున్నాయి. వాస్తవానికి బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో ఎ
ముంబై, 30 ఆగస్టు (హి.స.) భారత్లో బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. పండుగ సీజన్తో పాటు అంతర్జాతీయ పరిణామాలు కూడా బంగారం ధరలకు రెక్కలొచ్చేలా చేస్తున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, నేడు దేశంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా పెరి
ముంబై, 29 ఆగస్టు (హి.స.)పసిడి ధరలు ఆల్ టైం రికార్డ్ స్థాయి సమీపంలోనే ట్రేడ్ అవుతున్నాయి. అదే బాట లో వెండి పయనిస్తోంది. ఇలా బంగారం, వెండి ధరలు పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులే. డాలర్ విలువ తగ్గే కొద్దీ బంగారం ధర పెరుగుతుంది.
ముంబై, 27 ఆగస్టు (హి.స.)వినాయక చవతి పండుగ వేళ బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. మహిళలకు షాక్ ఇస్తూ గడిచిన ఐదు రోజుల్లో 24 క్యారెట్ల గోల్డ్ రేటు ఏకంగా రూ. 1600 వరకు పెరగగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1500 మేరకు పెరిగింది. అంతర్జాతీయంగా నెలకొన్న అన
అమరావతి, 2 సెప్టెంబర్ (హి.స.)కోలీవుడ్ నుంచి దెయ్యం నేపథ్యంలో సినిమాలు చాలానే వచ్చాయి. అయితే ''కాంచన'' పరిస్థితి వేరు. తమిళంలో ''ముని'' సినిమాతో దర్శకుడిగా లారెన్స్ ప్రయాగం చేసినప్పుడు ముందుగా ఎవరూ పట్టించుకోలేదు. ఆ తరువాత థియేటర్లలో సందడి చేయ
హైదరాబాద్, 31 ఆగస్టు (హి.స.) బాలీవుడ్ టీవీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ టెలివిజన్ నటి ప్రియా మరాఠే (38) ఇకలేరు. ఈ వార్త వినగానే సినీ, టీవీ వర్గాలు షాక్కు గురయ్యాయి. గత కొన్నాళ్లుగా క్యాన్సర్తో పోరాడుతున్న ప్రియా, ముంబైలోని తన నివాసంలో ఈరోజు (ఆగ
అమరావతి, 26 ఆగస్టు (హి.స.) మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ''మాస్ జాతర'' విడుదల వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమాను కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు
అమరావతి, 24 ఆగస్టు (హి.స.)మాస్ మహారాజా రవితేజ 75వ చిత్రంగా రూపొందుతున్న ‘మాస్ జాతర’ విడుదల మరింత ఆలస్యం కానుంది. తొలుత వినాయక చవితి (ఆగస్ట్ 27) నాడు విడుదల చేయాలని నిర్మాతలు భావించినప్పటికీ, చిత్రీకరణ పూర్తి కాకపోవడం, కార్మిక సంఘాల బంద్ల కారణంగా సిన
ఢిల్లీ, 21 ఆగస్టు (హి.స.) టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్పై బీసీసీఐ పూర్తి విశ్వాసం ఉంచింది. ఆయన పదవీకాలాన్ని 2026 జూన్ వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అగార్కర్ హయాంలో భారత జట్టు వరుసగా 2024 టీ20 ప్రపంచకప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ వం
ముంబై, 14 ఆగస్టు (హి.స.) భారత క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన కుమారుడు, యువ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్ తన వ్యక్తిగత జీవితంలో కీలక ముందడుగు వేశాడు. తన ప్రేయసి సానియా చందోక్తో
ఢిల్లీ, 13 ఆగస్టు (హి.స.) 2030 కామన్వెల్త్ క్రీడల ఆతిథ్యం దిశగా భారత్ ఒక కీలక ముందడుగు వేసింది. ఈ మెగా క్రీడల నిర్వహణకు భారత్ దాఖలు చేయనున్న బిడ్కు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధికారికంగా ఆమోదముద్ర వేసింది. బుధవారం జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో (
బెంగళూరు, 13 ఆగస్టు (హి.స.)ఈ ఏడాది జరగబోయే మహిళల వన్డే వరల్డ్ కప్కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. భారత్లో గువహతి, విశాఖపట్నం, ఇండోర్తోపాటు బెంగళూరు కూడా వేదికగా ఎంపికైంది. అయితే, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ విక్టర
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha