ఢిల్లీ,16, ,ఫిబ్రవరి (హి.స.) ఐటీ సెక్టార్లో అమ్మకాల కారణంగా గత వారం భారీగా నష్టపోయిన సూచీలు సోమవారం కాస్త కోలుకున్నాయి. నష్టాలతో ప్రారంభమై లాభాల్లోకి వచ్చాయి. కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో సూచీలు నష్టాల నుంచి తేరుకుని లాభాల బా
జిరాక్స్ తీసే సమయంలో ఫొటోలు తీసిన ఉద్యోగి అతని ద్వారా ఓ విద్యార్థినికి.. ఆమె ద్వారా పలువురికి.. వ్యవసాయ వర్సిటీ పరీక్షల్లో అక్రమాలపై కీలకాధారాలు లభ్యం.
ఉజ్జయిని, 15 ఫిబ్రవరి (హి.స.) టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఆదివారం (ఫిబ్రవరి 15) కొలంబో వేదికగా భారత్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న హై-వోల్టేజ్ పోరులో టీమిండియా ఘనవిజయం సాధించాలని దేశవ్యాప్తంగా ప్రార్థనలు మిన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్లో
అమరావతి, 15 ఫిబ్రవరి (హి.స.) వారం రోజుల క్రితం అమెరికాలో తప్పిపోయిన భారతీయ విద్యార్థి శవంగా కనిపించారు. 22 ఏళ్ల విద్యా్ర్థి సాకేత్ శ్రీనివాసయ్య మృతి చెందినట్లు శాన్ఫ్రాన్సిస్కో లోని భారత కాన్సులేట్ ఆదివారం తెలియజేసింది. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబ
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
అస్సాం, 16 ఫిబ్రవరి (హి.స.) అస్సాం అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ (Assam Pradesh Congress Committee) కమిటీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత భూపేన్ కుమార్ బోరా (Bhupen Kumar Bora) పార్టీకి రాజీ
చెన్నై, 16 ఫిబ్రవరి (హి.స.) అన్నాడీఎంకే (AIADMK) మాజీ ఆమె వరుసగా సమావేశాలు తాత్కాలిక ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సన్నిహితురాలు వి.కె. శశికళ గత వారం ప్రారంభించిన తన అనుచరులతో సమావేశాలను ఈ వారం కూడా కొనసాగించనున్నారు. కొత్త రాజకీయ
హైదరాబాద్, 16 ఫిబ్రవరి (హి.స.) టీ20 ప్రపంచకప్లో పాకిస్తాన్పై భారత్ ఘనవిజయం సాధించింది. ఈ ఉత్సాహం కేవలం భారత సరిహద్దులకే పరిమితం కాకుండా పొరుగు దేశాల్లోనూ పెను సంచలనం సృష్టించింది. ముఖ్యంగా పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రాంతంతో పాటు ఆఫ్గనిస్తాన్లో
హైదరాబాద్, 16 ఫిబ్రవరి (హి.స.) కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి Chowdhury) (Renuka మరోసారి వార్తల్లో నిలిచారు. పార్లమెంటు నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు తోటి ఎంపీలను అవమానించారనే ఆరోపణలపై ఆమెకు సభా హక్కుల ఉల్లంఘన(Privilege No
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
కరీంనగర్, 16 ఫిబ్రవరి (హి.స.) గత నాలుగు రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెర దించుతూ కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 66 స్థానాలకు గాను 30 కార్పోరేటర్లను గెలుచుకున్న బీజేపీ మొదటి నుంచి మేయర్ రేసులో కొనసాగింది
రాజన్న సిరిసిల్ల, 16 ఫిబ్రవరి (హి.స.) రాజన్న సిరిసిల్ల (Rajanna Siricilla) జిల్లా కేంద్రంలో ఇవాళ జరిగిన మున్సిపల్ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ (KCR) ప్రకటి
నిజామాబాద్, 16 ఫిబ్రవరి (హి.స.) నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా 49వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ కూరగాయల ఉమారాణి మెజారిటీ కార్పొరేటర్ల మద్దతుతో ఎంపికయ్యారు. కార్పొరేషన్ ఎన్నికల్లో 17 సీట్లు మాత్రమే సాధించిన కాంగ్రెస్ పార్టీ 28
ఖమ్మం, 16 ఫిబ్రవరి (హి.స.) ఆటోల నిండా సుమారు రూ.2.5 లక్షల విలువచేసే మద్యం సీసాలను అక్రమంగా తరలిస్తున్న నేపథ్యంలో ఎక్సైజ్ పోలీసులు సోమవారం ఖమ్మం జిల్లాలోని మండల కేంద్రమైన కారేపల్లి తహసీల్దార్ కార్యాలయం సమీపంలో పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు. ఆటో
నిజామాబాద్, 16 ఫిబ్రవరి (హి.స.) నిజామాబాద్ జిల్లా లోని భీంగల్ మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొదిరె నాగమణి ప్రమాణస్వీకారం చేశారు. ఫలితాల వెల్లడి తర్వాత గెలుపొందిన కాంగ్రెస్ కౌన్సిలర్లు, బి ఆర్ ఎస్ కౌన్సిలర్లు వేరువేరుగా క్యాంపులకు బ
ఖమ్మం, 16 ఫిబ్రవరి (హి.స.) వైరా మున్సిపాలిటీ చైర్మన్ గా 6వ వార్డు కౌన్సిలర్ కాపా చంద్రకళ, వైస్ చైర్మన్ గా 9వ వార్డు కౌన్సిలర్ కట్ల సంతోష్ ఎన్నికయ్యారు. వైరాలోని మున్సిపాలిటీ కార్యాలయం లో ఉన్న సమావేశ మందిరంలో సోమవారం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం
సంగారెడ్డి, 16 ఫిబ్రవరి (హి.స.) కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (Gudem Mahipal Reddy) యూ టర్న్ తో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు (Patancheru) నియోజకవర్గంలో బీఆర్ఎస్ తిరుగులేని విజయం సొంతం చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో గుమ్మడిద
వికారాబాద్, 16 ఫిబ్రవరి (హి.స.) వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఉత్కంఠ భరితంగా సాగిన రాజకీయ పరిణామాల మధ్య మున్సిపల్ చైర్మన్గా కాంగ్రెస్ అభ్యర్థి నీరజ బాల్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఫిబ్రవరి 1
సంగారెడ్డి, 16 ఫిబ్రవరి (హి.స.) ఇస్నాపూర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ ఖాతాలో చేరిపోయింది. కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమాతో ఉన్న ఆ పార్టీ నాయకులకు బీఆర్ఎస్ షాక్ ఇచ్చింది. ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇక్కడే ఎక్స్ అఫీషియో ఓటు విన
వాషింగ్టన్, 14 ఫిబ్రవరి (హి.స.) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. ఇరాన్తో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా తన సైనిక శక్తిని మరింత బలోపేతం చేస్తోందని తెలిపారు. ఇప్పటికే పంపిన బలగాలకు తోడుగా, మరో శక్తివంతమైన యుద
ఢిల్లీ,12, ,ఫిబ్రవరి (హి.స.) నెలల తరబడి సాగిన రక్తపాతం, తీవ్ర సంక్షోభం తర్వాత బంగ్లాదేశ్ నేడు తన 13వ పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కొంటోంది. 2024లో షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత ఏర్పడిన నోబెల్ విజేత మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఈ
ఢాకాఢిల్లీ , 12 ఫిబ్రవరి (హి.స.)2024లో షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత ఏర్పడిన నోబెల్ విజేత మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఈ ఎన్నికలను నిర్వహిస్తోంది. సుమారు 12.7 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న ఈ ఎన్నికలు, బ
ఢిల్లీ, 11 ఫిబ్రవరి (హి.స.) పసిఫిక్ మహాసముద్రంలో భారీ భూకంపం (huge earthquake) బుధవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) నివేదిక ప్రకారం దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0 గా నమోదైంది. భారత కాలమానం ప్రకారం తెల
హైదరాబాద్, 10 ఫిబ్రవరి (హి.స.) భారత్ - అమెరికా మధ్య ట్రేడ్ డీల్ జరగడంతో ఆందోళన చెందిన బంగ్లాదేశ్.. ఆగమేఘాల మీద అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకుంది. అమెరికా -బంగ్లాదేశ్ మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఇరు దేశాలు సోమవారం ఒక కీలకమైన
ముంబై, 16 ఫిబ్రవరి (హి.స.)బంగారం కొనాలని ఆలోచిస్తున్నారా..? అయితే, ముందుగా మీరు మార్కెట్లో గోల్డ్ రేట్ ఎలా ఉందో చెక్ చేసుకోండి. మీరు మీ నగరంలోని వివిధ దుకాణాలలో విచారించవచ్చు. లేదంటే ఆభరణాల వ్యాపారికి కాల్ చేయవచ్చు. ఎందుకంటే..బంగారం ధరలు నిరంతర
ముంబై, 15 ఫిబ్రవరి (హి.స.) భారతదేశంలో బంగారం డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. పెళ్లిళ్ల సీజన్ అయినా లేదా పెట్టుబడి పరంగా అయినా సరే.. భారతీయులకు బంగారం అగ్ర ఎంపికగా మారుతోంది. పెట్టుబడిదారులు భౌతిక, బంగారు ఇటిఎఫ్లలో పెట్టుబడి పెడుతున్నారు. కానీ, మీ ఖజ
ముంబై, 14 ఫిబ్రవరి (హి.స.) భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఇటీవల బంగారు రుణాలకు సంబంధించి మూడు కీలకమైన కొత్త నిబంధనలను ప్రకటించింది. ఈ నిబంధనలు బంగారం కలిగిన ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా బంగారు లోన్లను తీసుకోవాలని భావించే వారికి గొప్ప ప్రయోజనాలను అందించ
గత మూడు, నాలుగు రోజులు స్థిరంగా కొనసాగిన బంగారం, వెండి ధరలు కిందకు దిగి వచ్చాయి. కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. బంగారం గ్రాముకు రూ.2500కు పైగా తగ్గింది. వెండి కిలోకు రూ.15,000 మేర తగ్గుదల నమోదు చేసింది.
ముంబై, 16 ఫిబ్రవరి (హి.స.) గ్లోబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం షూటింగ్ షెడ్యూల్స్తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల విడుదలైన ‘రాజా సాబ్’ సినిమా ప్రేక్షకులను నిరుత్సాహానికి గురి చేసింది. మరోవైపు, ఈ సినిమాలో ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్పై నెగెటివ్ కామెంట్స్,
ఆర్థిక ఇబ్బందుల వల్ల గతంలో తనకు నచ్చకపోయినా కొన్ని సినిమాలు చేసినట్లు నటి నీనా గుప్తా తెలిపారు.
చిరంజీవి కొత్త సినిమా 158వ సినిమాగా ప్రకటన
ఓటీటీలో 'అనగనగా ఒక రాజు'.. అఫీసియల్ ప్రకటన
భారత మహిళా జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా సిడ్నీ వేదికగా ఆసీస్తో జరిగిన తొలి టీ20లో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో టీమిండియా 21 పరుగుల తేడాతో విజయం సాధించింది.
హైదరాబాద్, 15 ఫిబ్రవరి (హి.స.) టీ20 వరల్డ్ కప్ 2026 నుంచి మరో జట్టు ఎలిమినేట్ అయింది. ఈ రోజు ఉదయం వెస్టిండీస్- నేపాల్ జట్ల మధ్య 27వ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో వెస్టిండీస్ జట్టు భారీ విజయం సాధించింది. దీంతో తన ఆధిపత్యాన్ని చాటుతూ సూపర్-8 కు దూసుక
టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ అరుదైన రికార్డుకు 4 వికెట్ల దూరంలో ఉన్నాడు. ఇవాళ (గురువారం) సాయంత్రం నమీబియాతో జరగనున్న మ్యాచ్లో ఈ మైలురాయిని అందుకునే అవకాశం ఉంది.
, కొలంబో 11 ఫిబ్రవరి (హి.స.) టీ20 ప్రపంచ కప్ 2026 కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీలంక జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టుకు సంబంధించిన స్టార్ ఆటగాడు దూరమవుతున్నాడు. గాయం కారణంగా శ్రీలంక స్టార్ ప్లేయర్ వనిందు హసరంగ టీ20 వరల్డ్ కప్ 2026 టో
కడప, 14 ఫిబ్రవరి (హి.స.) ఏపీలోని కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వాలంటైన్స్ డే సందర్భంగా తిరుపతి నుండి ఇద్దరు ప్రేమికులు గండికోటకు బైక్ పై విహారయాత్రకు బయలుదేరారు. అయితే మార్గమధ్యలో వారిని మృత్యువు లారీ రూపంలో వెంటాడింది. ప్రపంచ వ్యాప్తంగా వ
హైదరాబాద్, 13 ఫిబ్రవరి (హి.స.) గచ్చిబౌలి పోలీస్టేషన్ పరిధిలోని గోపన్పల్లిలో గురువారం సాయంత్రం ఓ సంచలన ఘటన చోటుచేసుకుంది. సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలలో నగదు నింపేందుకు వచ్చిన సెక్యూరిటీ ఏజెన్సీ వాహనాన్ని డ్రైవర్ నగదుతో స
అమరావతి, 12 ఫిబ్రవరి (హి.స.): బంగారం, డబ్బు కోసం పట్టపగలు ఓ దుండగుడు మహిళ గొంతు నులిమి హత్య చేసిన ఘటన నగరంలో సంచలనం సృష్టించింది. ఆరిలోవ సీఐ మల్లేశ్వరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆరిలోవ పాతపోలీస్స్టేషన్కు ఎదురుగా కనకదుర్గనగర్లో కాపు రమణ, లక
అనంతపురం, 03 ఫిబ్రవరి (హి.స.)అనంతపురం జిల్లాలో తల్లీకొడుకుల దారుణ హత్య తీవ్ర కలకలం రేపింది. జిల్లాలోని శింగనమల మండలం తరిమెల గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, కుమారుడు అత్యంత అమానుషంగా హత్యకు గురయ్యారు. ఈ దారుణ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం అలముక
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha