Andhra &Telangana round up 2025
ల్లీ.3 01 జనవరి (హి.స.)సుదూర ప్రయాణాలు చేసే రైలు ప్రయాణికులకు శుభవార్త. త్వరలోనే వందేభారత్ స్లీపర్ రైళ్లు (Vande Bharat Sleeper) అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw ) గురువారం కీలక ప్రకటన
Annual roundup( Telangana &Andhra)
ఢిల్లీ.31, డిసెంబర్ (హి.స.) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) (ISRO) మరో ముందడుగు వేసింది. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (SSLV) మూడో దశ (SS3)ను విజయవంతంగా పరీక్షించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SDSC)లోని సాలిడ్ మోటార్ స్టాటిక్
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
హైదరాబాద్, 01 జనవరి (హి.స.) భారత దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 నూతన సంవత్సర సందేశం పంపారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ఆమె స్పందిస్తూ.. దేశ విదేశాల్లో ఉన్న భారతీయులందరికీ తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరం సరికొత్త శ
హైదరాబాద్, 01 జనవరి (హి.స.) పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లను పెంచాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో స్టాక్ మార్కెట్లో పొగాకు కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. ప్రభుత్వ ఈ నిర్ణయం నేరుగా కంపెనీల లాభదాయకత
న్యూఢిల్లీ, 01 జనవరి (హి.స.) దేశంలో జీఎస్టీ (GST) వసూళ్లు రికార్డు స్థాయికి చేరాయి. భారత ప్రభుత్వం ఇవాళ విడుదల చేసిన తాత్కాలిక డేటా ప్రకారం, డిసెంబర్ 2025లో గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (GST) సేకరణ రూ.1,74,550 కోట్లు (సుమారు రూ.1.75 లక్షల కోట్లు)గా
హైదరాబాద్, 01 జనవరి (హి.స.) నేటితో 2025 కు వీడ్కోలు.. తెలంగాణలో ముఖ్య ఘటనలు.. హైదరాబాద్, 31 డిసెంబర్ (హి.స.) 2025 వ సంవత్సరంలో తెలుగు రాష్ట్రాలు అనగా తెలంగాణలో కొన్ని ప్రధానమైన సంఘటనలు.. కుల గణన మరియు రిజర్వేషన్: తెలంగాణ జనాభాలో వెనుకబడిన తరగత
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
తిరుమల, 02 జనవరి (హి.స.)కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమల (Tirumala) భక్తులతో కిక్కిరిసిపోయింది. వరుస సెలవుల ప్రభావం, వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో ఏడు కొండలు గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. శ్రీవారి దర్శనం కోసం వచ్చే
నంద్యాల చాబోలు సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం జరిగింది.
అమరావతి, 02 జనవరి (హి.స.) తెలుగు భాషా వికాసం.. సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణే లక్ష్యంగా ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు గుంటూరు వేదికగా అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. జనవరి 3 నుంచి 5 వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ మహాసభలకు
అమరావతి, 02 జనవరి (హి.స.) సీఎం చంద్రబాబు నాయుడు పాలన అనగానే చాలా మంది అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉంటాయి. ఎందుకంటే విధి నిర్వహణ విషయంలో పొరపాట్లు జరిగితే సీఎం చంద్రబాబు ఏ మాత్రం ఉపేక్షించారు. పనులు నిబంధనల ప్రకారం, నిర్ణీత వ్యవధిలో పూర్తి క
ఆత్రేయపురం, 02 జనవరి (హి.స.) అంబేడ్కర్ కోనసీమ (Konaseema) జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ కు (Collector Mahesh Kumar) పెను ప్రమాదం తప్పింది. జిల్లాలోని ఆత్రేయపురం మండలం పులిదిండి వద్ద పడవ పోటీల ట్రయల్ రన్ శుక్రవారం నిర్వహించారు. ప్రారంభోత్సవానికి కల
: శ్రీశైలం 02 జనవరి (హి.స.): శ్రీశైలంలో అర్ధరాత్రి చిరుత కలకలం సృష్టించింది.. దీంతో, స్థానికులు, భక్తుల్లో భయాందోళనలు మొదలయ్యాయి.. శ్రీశైలంలోని పాతాళగంగ సమీపంలో మెట్ల మార్గంలోని ఓ ఇంటి ప్రాంగణంలో చిరుత సంచరించింది.. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ
నంద్యాల, 02 జనవరి (హి.స.)ఇటీవల జిల్లా వ్యాప్తంగా అక్రమ మద్యం తరలిస్తు్న్న వారికి చుక్కలు చూపిస్తు్న్నారు పోలీసులు. వాహనాల తనిఖీల్లో భాగంగా ఆత్మకూర్ మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మోటర్ సైకిల్పై 47 క్వార్టర్ బాటిళ్లను అక్రమంగా తరలించే ప్రయత్నం చ
అనంతపురం, 02 జనవరి (హి.స.), మడకశిర మండలం అగ్రంపల్లి గ్రామం సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో గూడ్స్ వాహనాన్ని ఐచర్ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వాహనాల్లో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు
అమరావతి, 02 జనవరి (హి.స.), :ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ‘సీవోఈ’ నియామకంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (సీవోఈ)గా డా. సీహెచ్ శ్రీకాంత్ను నియమిస్తూ ఆరోగ్యశాఖ సెక్రటరీ సౌరబ్ గౌర్ గురువారం ఉత్తర్వులు జా
క్రాన్స్ మోంటానా, 01 జనవరి (హి.స.) నూతన సంవత్సరం వేళ స్విట్జర్లాండ్ లో పెను విషాద ఘటన చోటుచేసుకుంది. బార్ లో న్యూ ఇయర్ వేడుకలు జరుగుతుండగా.. స్థానిక కాలమానం ప్రకారం గత అర్థరాత్రి 1.30 గంటలకు భారీ శబ్దంతో పేలుడు జరిగింది. స్కీ రిసార్ట్ నగరం క్రాన్స
ఢిల్లి, 30 డిసెంబర్ (హి.స.) బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి, బీఎన్పీ చైర్పర్సన్ ఖలీదా జియా కన్నుమూశారు. ఢాకాలోని ఎవర్కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (డిసెంబర్ 30) ఉదయం 6 గంటలకు ఆమె మరణించారు. ఆమె దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. 80
మనడో, 29 డిసెంబర్ (హి.స.) ఇండోనేసియాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి ఉత్తర సులవేసి ప్రావిన్స్ రాజధాని మనడో నగరంలోని ఓ నర్సింగ్ హోమ్ ఈ దుర్ఘటన జరిగింది. రానోముట్ సబ్ డిస్ట్రిక్ట్, పాల్ డువా ప్రాంతంలో సాయంత్రం మంటలు చెలరేగాయి. ఈ ప
హైదరాబాద్, 26 డిసెంబర్ (హి.స.) క్రిస్మస్ పండుగల వేళ బస్సు అదుపు తప్పి లోయలో పడిన ఘటన మెక్సికోలోని వెరాక్రూజ్ రాష్ట్రంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మెక్సికో సిటీ నుంచి చికోంటెపెక్ గ్రామానికి వెళ్తున్న బస్సు జోంటెకోమట్లాన్ పట్టణం సమీపంలో అతివే
మైదుగురి, 25 డిసెంబర్ (హి.స.) పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైజీరియాలో ఉగ్రవాదులు మరోసారి రక్తపాతం సృష్టించారు. బోర్నో రాష్ట్ర రాజధాని మైదుగురిలోని గంబోరు మార్కెట్ ప్రాంతంలో ఉన్న ఓ రద్దీ మసీదులో బుధవారం సాయంత్రం ప్రార్థనల సమయంలో భీకర బాంబు పేలుడు సంభవించ
ముంబై, 02 జనవరి (హి.స.)కొత్త ఏడాదిలో పసిడిప్రేమికులకు ఊహించని షాక్ తగుల్తోంది. బంగారం ధర భారీగా దూసుకెళ్తోంది. జనవరిలో మొదటి రెండు రోజుల్లో బంగారం ధర భారీగా పెరిగిపోయింది. వెండి ధర కూడా భారీగీ పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరల
ముంబై, 01 జనవరి (హి.స.)నూతన సంవత్సరం 2026 వేళ బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి అదిరే శుభవార్త. దేశీయ మార్కెట్లో బంగారం రేట్లు భారీగా పడిపోతున్నాయి. గత రెండు రోజులుగా భారీగానే దిగివచ్చిన గోల్డ్ రేట్లు ఈరోజు సైతం తగ్గాయి. మూడు రోజుల్లో బంగారం రేటు
హైదరాబాద్, 31 డిసెంబర్ (హి.స.) సంవత్సరం చివరి రోజు ట్రేడింగ్ సెషన్లో భారతీయ షేర్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. వరుస నష్టాల నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం నుంచి బలమైన కొనుగోళ్లతో దేశీయ మార్కెట్లు బలపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 545.52 పాయింట్ల లాభంతో
ముంబై, 31 డిసెంబర్ (హి.స.) కొత్త ఏడాది ప్రవేశించకముందు బంగారం, వెండి ధరలు కొంత దిగి వస్తున్నట్లు కనిపిస్తున్నాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా దిగి వస్తున్నాయి. సోమవారం నుంచి ధరల తగ్గుదల ప్రారంభమయింది. అయితే కొత్త ఏడాదిలో ధరలు మరింత తగ్గుతాయా? లే
అమరావతి, 01 జనవరి (హి.స.)పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు అదిరిపోయే న్యూ ఇయర్ సర్ప్రైజ్ వచ్చింది. పవన్ 32వ చిత్రాన్ని ఇవాళ అధికారికంగా ప్రకటించారు. టాలీవుడ్ స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ భారీ చిత్రాన్ని ప్రమ
అమరావతి, 31 డిసెంబర్ (హి.స.) సంక్రాంతి బాక్సాఫీస్ను షేక్ చేయడానికి మెగాస్టార్ చిరంజీవి రెడీ అయిపోయారు. మాస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా జనవరి 12న పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇ
బెంగళూరు, 29 డిసెంబర్ (హి.స.) కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ సౌత్ ఇండియా సినిమా ఇండస్ట్రీలోని పరస్పర సహకారం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఇతర భాషల సినిమాల్లో అతిథి పాత్రలు లేదా కీలక పాత్రలు చేయడానికి వెనకాడనని సుదీప్ తెలిపారు. కానీ, ఇతర భాష
అమరావతి, 25 డిసెంబర్ (హి.స.) చిన్న సినిమాలను తమదైన శైలిలో ప్రమోట్ చేస్తూ.. ఆ సినిమాను ప్రేక్షకులకు చేరువ చేయడంలో నిర్మాతలు బన్నీవాస్, వంశీ నందిపాటిలు తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు సాధించారు. ఇటీవల లిటిల్హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి
ఢిల్లీ, 31 డిసెంబర్ (హి.స.)భారత్, శ్రీలంక వేదికలుగా 2026 ఫిబ్రవరిలో జరగనున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ కోసం ఆప్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఈ జట్టుకు నాయకత్వం వహిం
హైదరాబాద్, 20 డిసెంబర్ (హి.స.) 2026 ఫిబ్రవరి 7 నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఈ రోజు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరించనుండగా, వైస్ కెప్టెన్ గా మరోసారి అక్షర్ పటే
హైదరాబాద్, 16 డిసెంబర్ (హి.స.) ఐపీఎల్ (IPL) 2026 కోసం అబుదాబీ వేదికగా మినీ వేలం ప్రారంభం అయింది. కాగా ఈ మినీ వేలంలో కామెరూన్ గ్రీన్ హాట్ కేక్గా మారాడు. రూ.2 కోట్ల బేస్ ప్రైస్తో వేలానికి వచ్చిన గ్రీన్ను కోల్కతా నైటైడర్స్ ఏకంగా రూ.25.20 కోట్లకు కొ
హైదరాబాద్, 14 డిసెంబర్ (హి.స.) భారత్-దక్షిణాఫ్రికా క్రికెట్ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉన్నది. ఇరుదేశాల మధ్య ఆదివారం సాయంత్రం ధర్మశాల క్రికెట్ స్టేడియంలో జరగాల్సి ఉంది. మ్యాచ్ సమయంలో చినుకులు పడే అవకాశాలు ఉన్నాయి. వర్షం, హిమపాతం కురిసే అవకాశాలు క
ఎలమంచిలి,, 29 డిసెంబర్ (హి.స.) టాటా-ఎర్నాకుళం(18189) ఎక్స్ప్రెస్ ట్రైన్ అగ్ని ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో అనకాపల్లి SP తుహిన్ సిన్హా ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంలో ఒకరు మృతిచెందనట్టు గుర్తించామని అన్నారు. చనిపోయిన వ
తాడేపల్లి, 19 డిసెంబర్ (హి.స.) వైసీపీ (YCP) నేత.. హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ (Gorantla Madhav) తాడేపల్లి పోలీసుల స్టేషనుకు వెళ్లారు. అక్కడ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో పోలీసులు మాధవ్ ను విచారించారు. అనంతరం సీఆర్పీసీ 41ఏ నోట
రోడ్ ఐలాండ్లో 14 డిసెంబర్ (హి.స.) అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకున్నది. రోడ్ ఐలాండ్లోని బ్రౌన్ యూనివర్సిటీ ఇంజినీరింగ్ బిల్డింగ్లో పరీక్ష జరుగుతుండగా శనివారం దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ఇద్దరు మృతి చెందారు. మరో 8 మంది గాయపడ్డా
విజయనగరం, 13 డిసెంబర్ (హి.స.)విజయనగరం జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. తెల్లాం మండలం కె. సీతాపురం గ్రామంలో శనివారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో పాపమ్మ అనే వృద్ధురాలు సజీవ దహనమయ్యారు. ఈ దుర్ఘటనలో పది పూరిళ్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha