విజయవాడ, 31 మార్చి (హి.స.) కుప్పం: చిత్తూరు జిల్లా కుప్పంలోని గంగమ్మ ఆలయ కమిటీ( )ని ప్రభుత్వం నియమించింది. ఛైర్మన్ సహా 11 మందితో కమిటీని ఏర్పాటు చేసింది. ఛైర్మన్గా బీఎంకే రవిచంద్రను నియమించింది. తెదేపా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైకాపా బెదిరింపులకు
ముంబై, 31 మార్చి (హి.స.) : రేపు ఏప్రిల్ 1, 2025 తర్వాత పీఎఫ్ డబ్బులు తీసుకోవడం మరింత సులభం కానుంది. ఈ మేరకు ఇ ఫి ఎఫ్ ఓ (ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ) కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఇకపై ఉద్యోగులు ఫీఎఫ్ కు అప్లై చేసుకుంటే కేవలం 3 రోజుల్లోనే, అది కూడా ఏ ఆఫ
కర్నూలు, 31 మార్చి (హి.స.)ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగటం చాలా మందికి అలవాటు. అయితే, ఇందుకు బదులుగా మీరు చియా సీడ్ వాటర్తో మొదలుపెట్టి చూడండి. కొద్ది రోజుల్లోనే మీ శరీరంలో ఊహించని మార్పులు గమనిస్తారని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇది శరీర సహజ శక్
విజయవాడ, 31 మార్చి (హి.స.) భర్త హత్య కేసులో నిందితురాలిగా ఉన్న రిమాండ్ ఖైదీ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఏలూరు జిల్లా జైలులోని మహిళా బ్యారక్లో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. జీలుగుమిల్లి మండలం తాటాకులగూడేనికి చెందిన గంధం బోసుబాబుపై ఈ నెల 17న రాత
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
యూ.పీ, 31 మార్చి (హి.స.) మర్చంట్ నేవీ అధికారి సౌరబ్ రాజ్పుత్ హత్య కేసులో నిందితులు ముస్కాన్, సాహిల్ శుక్లాకు చౌదరి చరణ్ సింగ్ జిల్లా జైల్లో నటుడు, బీజేపీ నేత అరుణ్ గోవిల్ రామాయణం పుస్తకాలను అందజేశారు. జైల్లో మొత్తం 1.500 కాపీలను ఖైదీలకు పంపిణీ చేశార
హైదరాబాద్, 31 మార్చి (హి.స.)ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) ఆదివారం తన సామాజిక మాధ్యమ ఖాతాలో పోస్ట్ చేశారు. తెలుగు, కన్నడ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే, అందులో కన్నడిగులను ఆయన ద్రవిడులుగా ప
దంతేవాడ: , 31 మార్చి (హి.స.)ఛత్తీస్గఢ్ అడవుల్లో మరోసారి ఎన్కౌంటర్ (Chhattisgarh Encounter) జరిగింది. బస్తర్ ప్రాంతంలో సోమవారం భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందింది. ఆమెను వరంగల్ వాసి రేణుకగా గ
మీరట్ , 31 మార్చి (హి.స.)రంజాన్ సందర్భంగా ముస్లింలు రోడ్లపై నమాజ్ చేయవద్దని ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు కోరారు. ముఖ్యంగా మీరట్ ప్రాంతంలో ఎవరైనా రోడ్లపై నమాజ్ చేస్తే కేసులు నమోదు చేస్తామని, పాస్పోర్టు, లెసెన్సులు క్యాన్సల్ చేస్తామని వార్నింగ్ ఇచ్చ
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
హైదరాబాద్, 31 మార్చి (హి.స.) బీజేపీ కేంద్రమంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. సోమవారం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కీలక భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఏకమయ
హైదరాబాద్, 31 మార్చి (హి.స.) హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ చార్జీలు మరోసారి పెరిగాయి. పెరిగిన చార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయని ఐఆర్బీ ఇన్ఫ్రా లిమిటెడ్ సంస్థ వెల్లడించింది. హెచ్ఎండీఏ పరిధిలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచీసీ
జయశంకర్ భూపాలపల్లి, 31 మార్చి (హి.స.) జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తో కలిసి రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్
హైదరాబాద్, 31 మార్చి (హి.స.) బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. ఈమేరకు డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీచేశారు. సీఐడీ అదనపు డీజీ పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు చేపట్టనుంది. ఇందులో ఐజీ ఎం.రమేష్తోపాటు ఎస్ప
విజయవాడ, 31 మార్చి (హి.స.) అర్థవీడు, : పసిడి అలంకరణ ఆభరణంగానే కాకండా పెట్టుబడి సాధనంగానూ మారింది. దీంతో చాలా మంది ఇప్పుడు పుత్తడి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. అసలు ఓ వ్యక్తి వద్ద చట్టప్రకారం ఎంత బంగారం ఉండొచ్చనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఆదాయపు ప
ఏ.పీ, బాపట్ల. 31 మార్చి (హి.స.) త్వరలో కేజీ నుంచి పీజీ వరకు విద్యా విధానంలో మార్పులు చేస్తున్నాం అని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో మంత్రులు సత్యప్రసాద్, సత్యకుమార్ ఈ రోజు పర్యటించారు. రేపల్లె ఆర్టీసీ డిపోల
హైదరాబాద్, 31 మార్చి (హి.స.) హైదరాబాద్ క్రికెట్ సంఘం (HCA), సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరుగుతున్న వివాదం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని వేధ
విజయవాడ, 31 మార్చి (హి.స.) విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో సరిపడా సహాయ సిబ్బంది లేరు. రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఆసుపత్రి ఓపీతో కిక్కిరిసిపోతుంది. ప్రస్తుతం రోజుకు ఓపీ 2500 మంది వరకు ఉంటోంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ర
విజయవాడ, 31 మార్చి (హి.స.) కృష్ణా జిల్లా, మోపిదేవిలో శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని సినీ నటుడు శర్వానంద్ () దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా సోమవారం ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారికి స్వామివారి తీర్థప్రసా
విజయవాడ, 25 మార్చి (హి.స.): దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ శాంసంగ్ ( కో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హన్ జోంగ్-హీ ( (63) కన్నుమూశారు. కంపెనీ అధికార ప్రతినిధి ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన గుండెపోటుతో మరణించినట్లు తెలిప
ముంబై, 27 మార్చి (హి.స.) దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ 90,300 ఉండగా, గురువారం నాటికి రూ.540 పెరిగి రూ.90,840కు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.1,01,353ఉండగా, గురువారం నాటికి రూ.587 పెరిగి రూ.1,01,940గా ఉంద
ముంబై, 25 మార్చి (హి.స.) బంగారం ధరలు పెరగడం సాధారణంగా జరిగే విషయమే. అందుకే పెరిగినా మదుపుదారులు, వినియోగదారులు పెద్దగా ఆశ్చర్యపోకుండా కొనుగోలుకు మాత్రం దూరంగా ఉంటున్నారు. బంగారం ధరలు తగ్గితేనే ఆశ్చర్యంగా అనిపించడం ఇప్పడు మామూలయింది. ఎందుకంటే ధరలు పె
విజయవాడ, 17 మార్చి (హి.స.)దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఆదివారంతో పోలిస్తే.. సోమవారం స్వల్పంగా తగ్గాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 100 తగ్గి
తిరువంతపురం, 31 మార్చి (హి.స.)మోహన్ లాల్ నటించిన ఎంపురాన్ సినిమా రీసెంట్ గా విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది . ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధిస్తోంది. ఈ చిత్రం 2019లో విడుదలైన లూసిఫెర్ కు సీక్వెల్ గా తెరకెక్కించారు. ఎంపురాన్ విడుదలైన త
హైదరాబాద్, 30 మార్చి (హి.స.) అగ్ర కథానాయకుడు, మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాను షురూ చేశాడు. ఇటీవలే 'సంక్రాంతికి వస్తున్నాం'తో బ్లాక్బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడితో తన కొత్త ప్రాజెక్ట్ను మొదలుపెట్టాడు. మెగా157 అనే వర్కింగ్ టైటి
అమరావతి, 29 మార్చి (హి.స.) నటి అభినయ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. హైదరబాద్కు చెందిన సన్నీ వర్మ అనే వ్యక్తితో ఈ నెల 9న నిశ్చితార్థం జరిగినట్టు ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపారు. కాబోయే భర్తను పరిచయం చేస్తూ, అతనితో కలిసి దిగిన
ముంబై, 27 మార్చి (హి.స.) బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్కు గత కొంతకాలంగా బెదిరింపు కాల్స్ వస్తున్న విషయం తెలిసిందే. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి ప్రాణహాని ఉన్న క్రమంలో ఆయనకు ముంబయి పోలీసులు వై ప్లస్ భద్రతను కూడా ఏర్పాటు చేశారు. అయితే తాజ
విశాఖపట్నం, 30 మార్చి (హి.స.) ఇవాళ విశాఖ వేదికగా ఐపీఎల్ మ్యాచ్కు సర్వం సిద్ధమైంది. సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ జట్టును ఓడించి ట్రోర్నిలో రెండో విక్టరీని సాధించాలని కమిన్స్ సేన భావిస్తుంది.
చెన్నై, 27 మార్చి (హి.స.) భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని వివిధ రకాల పనులతో బిజీగా ఉంటూనే ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూనే ఉన్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా.. ఐపీఎల్లో ఆడుతున
షిల్లాంగ్, 25 మార్చి (హి.స.) ఆసియా కప్ ఫుట్బాల్ ఆసియా కప్ 2027 క్వాలిఫయర్స్లో కీలకమైన మూడో రౌండ్ ఫుట్బాల్ మ్యాచ్లో భారత జట్టు బంగ్లాదేశ్తో తలపడనుంది. మేఘాలయలోని షిల్లాంగ్లోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈరోజు సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారం
చెన్నై, 23 మార్చి (హి.స.) చెపాక్ స్టేడియంలో నేటి రాత్రి జరిగే బ్లాక్బస్టర్ మ్యాచ్లో మాజీ చాంపియన్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి.. మెగా లీగ్ లో తొలి మ్యాచ్లో ఓడే ఆనవాయితీని బ్రేక్ చేయాలని ముంబై పట్టుదలతో ఉండగా.. సొంత మైదానంలో
మడకశిర, 30 మార్చి (హి.స.) పండగపూట శ్రీసత్యసాయి జిల్లాలో విషాద ఘటన వెలుగుచూసింది. మడకశిరలోని గాంధీ బజారులో నివాసం ఉంటున్న ఓ వ్యాపారి కుటుంబంలోని నలుగురు అనుమానాస్పదంగా మృతి చెందారు. మృతులు కృష్ణాచారి, సరళమ్మతో పాటు కుమారులు సంతోష్, భువనేశ్గా గుర్
తిరుపతి, 29 మార్చి (హి.స.) తొట్టంబేడు మండలం పెద్దకన్నలి బ్రిడ్జి వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. కారు డివైడర్ ను ఢీకొన్న ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. హైదరాబాద్ కు చెందిన మల్లారెడ్డి, భరత్ కుమార్, బాలిరెడ్డి, శ్రీనివాసులు రెడ్డి తిరుమల దర్
హైదరాబాద్, 23 మార్చి (హి.స.) బెట్టింగ్ యాప్స్ విషయంలో ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలపై కేసులు నమోదు కాగా.. ఇప్పుడు అగ్ర హీరోలు ప్రభాస్, బాలకృష్ణ, గోపీచంద్ లను చుట్టుకుంది. రామారావు అనే వ్యక్తి ఈ ముగ్గురిపై సిటీ పోలీసులకు ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదు చే
విజయవాడ, 22 మార్చి (హి.స.) సోషల్ మీడియా కారణంగా జరుగుతున్న దారుణాలు అన్నీ ఇన్నీ కావు. పరిచయాలు పెంచుకుని ఆ తర్వాత వంచిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. ఇదేతరహాలో ఇన్స్టా గ్రామ్ లో బాలికలను పరిచయం చేసుకుని.. ట్ర
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha