body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-fa
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-weight:bold;font-fa
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;fon
ఢిల్లీ, 11 నవంబర్ (హి.స.)భారతదేశ రాజధాని నగరం అయిన ఢిల్లీలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు (Huge explosion) సంభవించింది. లాల్ ఖిలా మెట్రో స్టేషన్ దగ్గర జరిగిన ఈ పేలుడు కారణంగా 9 మంది ప్రాణాలు కోల్పోగా మరో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఉహించని ఘటన
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
న్యూఢిల్లీ, 11 నవంబర్ (హి.స.) భారత దేశ రాజధాని ఢిల్లీలో గత దీపావళి పండుగకు వారం ముందు నుంచి వాయు కాలుష్యం (Air pollution) తీవ్ర స్థాయికి చేరుకుంది. దీపావళి పండుగ, పంజాబ్, హర్యానాలో పంటలు కాల్చడంతో ఈ ప్రభావం మరింత పెరిగింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వ
న్యూఢిల్లీ, 11 నవంబర్ (హి.స.) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిఠారీ వరుస హత్యల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దాదాపు 19 ఏళ్ల సుదీర్ఘ జైలు జీవితం తర్వాత నిందితుడు సురేంద్ర కోలిని నిర్దోషిగా ప్రకటిస్తూ విడుదలకు ఆదేశించింది. 2005-06లో
హైదరాబాద్, 11 నవంబర్ (హి.స.) పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో భారీ బాంబు పేలుడు జరిగింది. ఇస్లామాబాద్లోని కోర్టు ప్రాంగణంలో నిలిపి ఉంచిన కారులో కారులో బాంబు అమర్చారు. మంగళవారం మధ్యాహ్నం ఇది బ్లాస్ట్ అయింది. దీంతో అక్కడిక్కడే 12 మంది దుర్మరణం చె
ఆరు రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
తిరుపతి, 11 నవంబర్ (హి.స.) తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి కేసు()లో సిట్ దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని విచారణకు ఈరోజు(మంగళవారం) పిలిచింది. సిట్ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని గంటలుగా ధర్మారె
కర్నూలు, 11 నవంబర్ (హి.స.) : నర్సింగ్, డిప్లొమా అభ్యర్థులను జర్మనీ రారమ్మని పిలుస్తోంది. నెలకు రూ.లక్షల వేతనాలతో వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఊరిస్తున్నాయి. ఈ అవకాశాలను యువతకు చేరువ చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అభ్యర్థులకు నైపు
గుంతకల్లు, 11 నవంబర్ (హి.స.) ప్రయాణికుల సౌకర్యార్థం కోయంబత్తూరు-మదార్ (వయా గుత్తి) ప్రత్యేక వీక్లీ రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కోయంబత్తూరు-మదార్ ప్రత్యేక రైలు (నం. 06181) ఈ నెల 13, 20, 27, డిసెంబరు 4 తేదీల్
చెన్నై, 11 నవంబర్ (హి.స.) తమిళ నటుడు అజిత్ చైన్నైలోని మంగళవారం నివాసానికి, సత్యమూర్తి భవన్ ప్రాంతాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అందుకున్న పోలీసులు... బాంబ్ సమాచారం డిస్పోజబుల్ టీమ్, డాగ్ స్క్వాడ్ టీమ్ తో గాలింపు మొదలు పెట్టారు. దాదాపు 3 గంటల సె
హైదరాబాద్, 11 నవంబర్ (హి.స.) ప్రముఖ కవి అందెశ్రీ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అందెశ్రీని కోల్పోవడం తనకు వ్యక్తిగతంగా తీరని లోటు అని చెప్పుకొచ్చారు. అలాగే ఆయన తెలంగాణ కోసం చేసిన సేవలను గుర్తుంచుకొని.. పాఠ్య
జగిత్యాల, 11 నవంబర్ (హి.స.) తెలంగాణ క్యాబినెట్ మినిస్టర్లలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కరప్షన్ చేయడంలో నెంబర్ 1 అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. జిల్లా అభివృద్ధిపై నిర్వహించే దిశ కమిటీ మీటింగ్లో పాల్గొనేందుకు మంగళవారం జగ
యాదాద్రి భువనగిరి, 11 నవంబర్ (హి.స.) ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య, రుచికరమైన భోజనం అందించడం జరుగుతుందని, పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం భూదాన్ పోచంపల్లి జిల్లా పరిషత్ బాల
హైదరాబాద్, 11 నవంబర్ (హి.స.) జల సంరక్షణ ప్రాజెక్టుల్లో తెలంగాణ తొలిస్థానంలో నిలిచిందని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. జల్ సంచయ్ జన్ భాగీదారి (JSJB)1.0 కింద 5.2 లక్షల టీఎంసీల నీటి సంరక్షణ నిర్మాణాలతో తెలంగాణ ఉత్తమ పనితీరు కనబరిచిన రాష
సూర్యాపేట, 11 నవంబర్ (హి.స.) ప్రతి నెల సూర్యాపేట జిల్లా పోలీసులు 100కు పైగా మొబైల్ ఫోన్స్ రికవరీ చేస్తున్నట్లు ఎస్పీ కె.నరసింహ తెలిపారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సెల్ఫోన్ రికవరీ మేళాలో వివిధ రూపాల్లో ప్రజలు పోగొట్టుకున్న 1
హైదరాబాద్, 10 నవంబర్ (హి.స.) ఆస్ట్రేలియా ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. పిల్లల ఆన్లైన్ సురక్షతను కాపాడేందుకు 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడడంపై నిషేధం విధించారు. ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని ఆ దేశ ప్రధానమంత్రి ఆంథోనీ ఆల్బనీస్ నేతృత్వంలో
హైదరాబాద్, 8 నవంబర్ (హి.స.) ఈ నెలాఖరులో దక్షిణాఫ్రికాలో జరుగనున్న జీ20 శిఖరాగ్ర సమావేశానికి తమ అధికారులెవరూ హాజరుకాబోరని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. శ్వేత జాతి రైతులతో క్రూరంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించిన జీ20 శిఖరాగ్ర సమావే
లండన్, 4 నవంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లండన్ పర్యటన కొనసాగుతోంది. పర్సనల్ టూర్ అని ప్రకటించినప్పటికీ సీఎం చంద్రబాబు, ఏపీకి పెట్టుబడుల వేట అక్కడ కూడా కొనసాగిస్తున్నారు. లండన్లో అనేకమంది దిగ్గజాలతో భేటీ అవుతున్నారు.
కాబుల్, 3 నవంబర్ (హి.స.)ఆఫ్ఘనిస్థాన్లో సోమవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. దేశంలోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన మజార్-ఎ-షరీఫ్ సమీపంలో భూమి తీవ్రంగా కంపించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) వెల్లడించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.3గ
తుర్కియే, 28 అక్టోబర్ (హి.స.) తుర్కియే (టర్కీ)లో మరోసారి భారీ భూకంపం సంభవించింది. నేటి వేకువజామున దేశంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.1గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ భూప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళన
ముంబై, 10 నవంబర్ (హి.స.)బంగారం, వెండి ధరలలో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. గత వారం నుంచి తగ్గుతూ వస్తున్న బంగారం ధర.. తాజాగా కూడా అతి స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. తులం ధర లక్షా 30వేలు దాటిన పసిడి.. ప్రస్తుతం భారీగానే దిగి వస్తోంది. వెండి కూడా అదే
ముంబై, 8 నవంబర్ (హి.స.)దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఈ తగ్గుదల రాబోయే రోజుల్లో కూడా కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఢిల్లీ మార్కెట్లలో బంగారం ప్రస్తుతం రూ.1.25 లక్షల కంటే తక్కువగా ట్రేడవుతోంది. రాబోయే రోజుల్లో స్పాట్ మార్కెట్లో
ముంబై, 6 నవంబర్ (హి.స.)పసిడి ప్రియులకు అదిరే శుభవార్త. వరుసగా రెండో రోజూ బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఆల్ టైమ్ గరిష్ఠాల నుంచి భారీగా పతనమవుతున్నాయి. వెండి రేటు రూ.3500 మేర తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు తగ్గడం దేశీయంగా ప్రభావం చూపిస్త
ముంబై, 5 నవంబర్ (హి.స.)గత రెండు వారాల్లో బంగారం ధరలు దాదాపు 7 శాతం మేర పతనమయ్యాయి, వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. బలమైన US డాలర్, ఫెడ్ అధికారుల ప్రకటనలు, చైనా పన్ను ప్రోత్సాహకాలు తొలగింపు వంటి అంతర్జాతీయ కారణాలతో బంగారం ధరలు ఒత్తిడికి లోనయ్యాయి.
అమరావతి, 11 నవంబర్ (హి.స.) టాలీవుడ్ ఇండస్ట్రీలో కీలక హీరోల్లో ఒకరైన రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న పెద్ది సినిమా (Peddi movie) నుంచి ఇటీవల రిలీజ్ అయిన పెద్ది సినిమా సాంగ్ దేశ వ్యాప్తంగా వైరల్ అయింది. ఏఆర్ రెహమాన్ (AR Rahman) సంగీతం అందించిన చిక
హైదరాబాద్, 4 నవంబర్ (హి.స.) హారర్ కామెడీ నేపథ్యంలో రాబోతున్న ఇండియా లేటెస్ట్ మూవీ ''ది రాజాసాబ్''. పాన్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ మూవీ పలు కారణాల వల్ల వాయిదా పడుతూనే ఉంది. ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కావాల్సి
అమరావతి, 25 అక్టోబర్ (హి.స.) ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి సృష్టించిన దృశ్య కావ్యం ‘బాహుబలి’ మరోసారి వెండితెరపై మాయ చేసేందుకు సిద్ధమైంది. సినిమా విడుదలై పదేళ్లు కావొస్తున్న సందర్భంగా రెండు భాగాలను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో ఒకే చిత్రంగా ఈ
హైదరాబాద్, 23 అక్టోబర్ (హి.స.) బుల్లితెరపై తన ప్రత్యేకమైన క్రేజ్తో కొన్ని సంవత్సరాలుగా దూసుకుపోతున్న యాంకర్ సుమ తన వాక్చాతుర్యం, కామెడీ పంచ్లతో ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకుంది. యాంకర్గా మాత్రమే కాదు, వీలైనపుడు వెండితెరపై నటిస్తూ కూడా అభిమానులను
ఢిల్లీ, 7 నవంబర్ (హి.స.) హాంకాంగ్ ఇంటర్నేషనల్ సిక్సర్స్ టోర్నమెంట్ శుక్రవారం హాంకాంగ్లోని టిన్ క్వాంగ్ రిక్రియేషన్ గ్రౌండ్లో ప్రారంభమై నవంబర్ 9 వరకు జరుగుతుంది. గత సంవత్సరం జరిగిన ఈ టోర్నమెంట్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ
హైదరాబాద్, 3 నవంబర్ (హి.స.) టీమిండియా మహిళల జట్టులో లేడీ బుమ్రాగా పేరుగాంచిన క్రాంతి గౌడ్ కు బంపర్ ఆఫర్ తగిలింది. వరల్డ్ కప్ గెలిచిన తరుణంలో క్రాంతి గౌడ్ కు కోటి రూపాయలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. మధ్య ప్రదేశ్ సర్కార్. ఈ మేరకు అధికారిక ప్రకటన చ
ముంబై, 2 నవంబర్ (హి.స.) మహిళల వండే ప్రపంచ కప్ చివరి దశకు చేరుకుంది. ఫైనల్లో భారత-దక్షిణాఫ్రికా జట్లు నేడు తలపడబోతున్నాయి. నవీ ముంబయిలోని డివై పాటిల్ స్టేడియంలో ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరుగనున్నది. ఇప్పటి వరకు రెండు జట్లు ఐసీసీ వరల్డ్ కప్ టైటిల్ను గెల
హైదరాబాద్, 1 నవంబర్ (హి.స.) టీమిండి అభిమానులకు బిగ్ రిలీఫ్ దక్కింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీమిండియా స్టార్ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) డిశ్చార్జ్ అయ్యాడు. సిడ్నీలో ఉన్న ఓ ప్రముఖ ఆసుపత్రిలో గత వారం రోజులుగా శ్రేయాస్ అయ్యర్ చికి
హఠ్రాస్ , 25 అక్టోబర్ (హి.స.) రోడ్డు ప్రమాదంలో మహిళా సంక్షేమ, శిశు అభివృద్ధి శాఖ మంత్రికి పెను ప్రమాదం తప్పిన ఘటన ఉత్తర్ప్రదేశ్ (Uttar Pradesh)లో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హఠ్రాస్ (Hathras) జిల్లాలో వివిధ అధికారిక కార్యక్రమా
రంగారెడ్డి, 23 అక్టోబర్ (హి.స.) ట్రాక్టర్, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని తమ్మలోని గూడ గేటు వద్ద గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కడ్తాల్ మండలం ముద్విన్
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha