అమరావతి, 28 మే (హి.స.) ఎన్టీఆర్ జిల్లాలో మన బడి మన భవిష్యత్తు రెండో విడతలో జిల్లాకు రూ.235.24 కోట్లు కేటాయించారు. 587 పాఠశాలల్లో రూ.152.23 కోట్లతో అదనపు తరగతి గదులు, విద్యుత్తు, కిటికీలు, తలుపుల పనులు ఆరంభించారు. ఇంకా 185 పాఠశాలల్లో పనులు అసంపూర్తి
అమరావతి, 21 మే (హి.స.) ఛత్తీస్గఢ్లోని నారాయణ్పూర్-బీజాపూర్-దంతేవాడ జిల్లా సరిహద్దు ప్రాంతంలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ప్రముఖ నక్సల్ నాయకుడు బసవరాజు సహా 27 మంది నక్సలైట్లను భద్రతా దళాలు హతమార్చాయి. నక్సలిజంపై పోరాటంలో ఈ ఆపరేషన్ ఒక పెద్ద విజయంగ
బెంగళూరు, 21 మే (హి.స.)కుంకీ ఏనుగులను జాగ్రత్తగా చూసుకుంటానని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ఖాండ్రేకి మాట ఇస్తున్నానని ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ అన్నారు. వాటి సంరక్షణను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తానన్నారు. కర్ణాటక విధా
విజయవాడ, 19 మే (హి.స.) ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నగర పంచాయతీ ఛైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. కోరం లేకపోవడంతో ఎన్నికను అధికారులు రేపటికి (మంగళవారం) వాయిదా వేశారు. ఎన్నికకు కేవలం ఏడుగురు సభ్యులు మాత్రమే హాజరయ్యారు. నగర పంచాయతీలో మొత్తం కౌన్సిల్ సభ్యులు
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
హైదరాబాద్, 31 మే (హి.స.)ఈశాన్య రాష్ట్రాల్లో వరదల బీభత్సం కొనసాగుతోంది. అసోం, సిక్కిం, అరుణాచల్ప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా అపారనష్టం జరిగింది. మణిపూర్ రాజధాని ఇంఫాల్ వరద గుప్పిట్లో చిక్కుకుంది. నగరంలోని పలు భవనాలు నీట మునిగా
డిల్లీ, 31 మే (హి.స.)ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత్ కొన్ని ఎయిర్ నష్టాలను చవిచూసినట్లు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) అనిల్ చౌహాన్ శనివారం అంగీకరించారు. అయితే, భారత్కి చెందిన 6 ఫైటర్ జెట్స్ని కూల్చేశామనే పాకిస్తాన్ వాదనల్ని మాత్రం ఆయన తిరస్కరిం
ఆగ్రా, 31 మే (హి.స.) తాజ్మహల్ కు ప్రత్యేక రక్షణ వ్యవస్థను కల్పించారు. ఆ పాలరాతి కట్టడం వద్ద యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అదనపు భద్రతలో భాగంగా ఈ ఏర్పాట్లు చేశారు. తాజ్ సెక్యూర్టీకి చెందిన ఏసీపీ సయ్యద్ ఆరిబ్ అహ్మద్
జమ్మూ: 31 మే (హి.స.) ఆపరేషన్ సింధూర్ సమయంలో బీఎస్ఎఫ్ మహిళా ఆఫీసర్ అసిస్టెంట్ కమాండెంట్ నేహ భండారీ నేతృత్వంలోని మహిళా దళం అసాధారణ సత్తాను చాటింది. ఈ నేపథ్యంలో నేహ భండారిని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది కమెండేషన్ డిస్క్ తో ఆమెను సత్కరించారు. అత్
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
కర్నూలు, 31 మే (హి.స.) :జిల్లాలోని ఆదోనీలో క్రికెట్ బెట్టింగ్ ముఠా )యథేచ్ఛగా బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. ఇంటర్నెట్, మొబైల్ యాప్లు అందుబాటులోకి రావడంతో క్రికెట్ బెట్టింగ్ ముఠాలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ప్రధానంగా యువతకు క్రికెట్పై ఉన్
తెలంగాణ, కరీంనగర్. 31 మే (హి.స.) కరీంనగర్ నగర పాలక సంస్థ అభివృద్ధి కోసం తన శాయ శక్తుల కృషి చేస్తానని కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. నగరపాలక సంస్థలోని గవర్నమెంట్ ఆస్పత్రి సమీపంలో గతంలో అగ్రి ప్రమాదంలో నష్టపోయిన పేదలకు సిమెంట్ డ్రిల
అమరావతి, 31 మే (హి.స.) ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ ఏపీ మెగా డీఎస్సీ 2025 హాల్ టిక్కెట్లను నేడు మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. అభ్యర్థులుకు అధికారిక పోర్టల్ https://apdsc.apcfss.in లేదా వాట్సాప్ ద్వారా కూడా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్త
తెలంగాణ, మంచిర్యాల. 31 మే (హి.స.) ప్రజా సంక్షేమం లో భాగంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఫలాలు అర్హత గల ప్రతి ఒక్కరికి అందేలా అధికార యంత్రాంగం సమిష్టిగా కృషి చేయాలని మంత్రి సీతక్క అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా నస్పూర్ సమీకృత జిల్లా కార
గుంటూరు, 31 మే (హి.స.) రెండు నెలల నుంచి కడుపునొప్పి సమస్యతో బాధపడుతున్న ఓ రోగికి సర్వజనాసుపత్రిలో నూతన విధానంలో సర్జరీ చేసి కాలేయంలో ఉన్న నీటి బుడ్డను తొలగించి పూర్తి ఉపశమనం కలిగించారు. ఈ విధంగా సర్జరీ చేయడం ప్రభుత్వాసుపత్రుల్లో అరుదు. కుక్కలతో మెల
అమరావతి, 31 మే (హి.స.) రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార) ఏర్పాటుకు చేసుకున్న ఎంఓయూను ర్యాటిఫై చేస్తూ ఈరోజు (శనివారం) ఐటీశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్కును అగ్రశ్రేణి ఐటీ సంస్థలు టీసీఎస్, ఎల్ అండ్ ట
తెలంగాణ, ఆదిలాబాద్. 31 మే (హి.స.) ప్రపంచ టొబాకో నిరోధక దినోత్సవ సందర్భంగా శనివారం ఆదిలాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఆదిలాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా పోలీసు సిబ్బందికి, కుటుంబ సభ్యులకు దంత వైద్య పరీక్షలను నిర్వహించారు.
తెలంగాణ, ఖమ్మం. 31 మే (హి.స.) యువతలో చెడు అలవాట్లు దూరం చేయటానికి తల్లిదండ్రులు పిల్లల పట్ల బాధ్యతతో వ్యవహరించాలని ఖమ్మం జిల్లా మధిర కోర్టు సీనియర్ సివిల్ జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్ ఎన్.ప్రశాంతి అన్నారు. శనివారం ప్రపంచ పొగాకు నిర్మూలన
అమరావతి, 31 మే (హి.స.) , ముమ్మిడివరం, అల్లవరం, కాట్రేనికోన: డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండల పరిధి సీహెచ్ గున్నేపల్లి, కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామాల్లో శనివారం (ఈనెల 31) ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తున్న నేపథ్యంలో అధికారుల
ఒట్టావా, 18 మే (హి.స.) ఇటీవల కాలంలో కెనడాలో భారతీయులపై వరుస దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇదే కోవలో తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. భారత సంతతికి చెందిన ఓ వ్యాపారవేత్తను కొందరు దుండగులు దారుణ హత్య చేశారు. భారత సంతతి వ్యాపారవేత్త
కోదాడ, 15 మే (హి.స.) : సౌదీ అరేబియాలో కోదాడకు చెందిన వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. షేక్ తాజుద్దీన్ సౌదీలో పదేళ్లుగా కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈనెల 8న కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ మృతి
ఖతర్, 15 మే (హి.స.)ఖతర్ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ఆసియా కుబేరుడు ముఖేశ్ అంబానీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఖతర్ లుసైల్ ప్యాలెస్లో నిర్వహించిన విందులో ట్రంప్తో పాటు ఖతర్ షేక్
న్యూఢిల్లీ, 14 మే (హి.స.) పాకిస్తాన్కు మరో బిగ్ షాక్ తగిలింది. గత కొంతకాలంగా తమను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని పాక్ పై పోరాటం చేస్తున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ.. స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. కాగా, తమ సహజ వనరుల దోపిడీ, రాజకీయ హక్కుల ఉల్లంఘన, పా
న్యూఢిల్లీ, 13 మే (హి.స.) కోట్ల రూపాయల ఖరీదు చేసే విమానాన్ని ఉచితంగా ఇస్తానంటే వద్దని చెప్పడం మూర్ఖత్వం అవుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఖతార్ పాలకులు డొనాల్డ్ ట్రంప్కు విలాసవంతమైన విమానాన్ని బహుమతిగా ప్రకటించారు. ఆ బహు
ముంబై, 31 మే (హి.స.) ప్రపంచవ్యాప్తంగా పసిడి, వెండికి ఎల్లప్పుడూ డిమాండే ఉంటుంది.. బులియన్ మార్కెట్లో ఒక్కోసారి ధరలు పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతూ వస్తుంటాయి.. అయితే.. ఇటీవల కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పసిడి ధరలు పెరిగాయి.. గత నెల లక్ష మార
ముంబై, 30 మే (హి.స.) పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది.. బులియన్ మార్కెట్లో ఒక్కోసారి ధరలు పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతూ వస్తుంటాయి.. అయితే.. ఇటీవల కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి.. గత నెల లక్ష మార్కు దాటి
ముంబై, 29 మే (హి.స.) పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి.. గతంలో ఎన్నడూ లేని విధంగా లక్ష మార్కు దాటిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొంత మేర తగ్గుతూ వచ్చాయి.. అనంతరం మళ్లీ బంగారం ధరలు పెరుగుతున్నాయి.. ఇటీవల 95వేల వరకు దిగొచ్చిన పసిడి ధరలు.. ఆ తర్వాత కొన్ని ర
ముంబై, 28 మే (హి.స.)మన దేశంలో బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఎక్కువే.. ఇక పండుగలు, పెళ్లిళ్లు, ప్రత్యేక రోజులు ఇలా శుభకార్యం ఏదైనా సరే..చాలా మంది గోల్డ్ కొనుగోలు చేస్తుంటారు. అందుకే ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకుంటున్న రెండో దేశంగా భారత్
బెంగళూరు, 31 మే (హి.స.) యంగ్ హీరోయిన్ శ్రీలీల తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఫొటోల్లో శ్రీలీల పెళ్లికూతురి గెటప్లో కనిపించడంతో పాటు, కొందరు ఆమె చెంపలకు పసుపు రాస్తున్న దృశ్యాలు ఉన్నాయి. దీనికితోడు న
అమరావతి, 30 మే (హి.స.) ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం తన సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి బ్లాక్బస్టర్ చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన, తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతు
అమరావతి, 27 మే (హి.స.) అక్కినేని కుటుంబంలో పెళ్లి సందడి మొదలైనట్లు తెలుస్తోంది. యువ హీరో అక్కినేని అఖిల్ ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె జైనబ్ రవ్డ్జీతో అఖిల్ వివాహం జరగనుంది. ఈ పెళ్లి జూన్ 6న జరగనుందనే వార్త వైరల్
అమరావతి, 25 మే (హి.స.)తెలుగు సినీరంగంలో విషాదం నెలకొంది. బలగం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు జీవీ బాబు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆయన వరంగల్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఆరోగ్య
భూపాల్, 31 మే (హి.స.) మధ్యప్రదేశ్లో అతిపెద్ద క్రికెట్ టోర్నమెంట్ అయిన MPL 2025.. ఈ సంవత్సరం 12వ తేదీ నుండి ప్రారంభం కానుంది. ఈ ఏడాది 7 పురుషుల జట్లు, 3 మహిళా జట్ల మధ్య పోటీ ఉంటుంది. అన్ని మ్యాచ్ లు గ్వాలియర్ లోని కొత్తగా నిర్మించిన మాధవ్ రావు సింధి
ఢీల్లీ, 29 మే (హి.స.) భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ క్వాలిఫయర్-1, ఎలిమినేటర్ మ్యాచ్లకు వేదికైన ముల్లాన్పూర్లో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆపరేషన్ సిందూర్లో భాగంగా త్రివిధ దళాలు పాక్లోని ఉగ్రశిబిరా
హైదరాబాద్, 29 మే (హి.స.)ఐపీఎల్ 2025లో ప్లేఆఫ్స్కు వేళైంది. నేడు ముల్లాన్పుర్ (చండీగఢ్)లో తొలి క్వాలిఫయర్ జరగనుంది. లీగ్ దశలో పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచిన పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు క్వాలిఫయర్ 1లో తలపడనున్నాయి.
ముంబై, 21 మే (హి.స.)ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఇవాల్టి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ తలపడతాయి. ముంబై వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ మేరకు షెడ
హైదరాబాద్, 14 మే (హి.స.) ఓ భవన నిర్మాణంలో పిల్లర్ గుంతలో పడి ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయి సంఘటన ఉప్పల్ లో చోటు చేసుకుంది. మృతి చెందిన బాలురు అర్జున్ (8) , మణికంఠ (15)గా గుర్తించారు. జోగులాంబ గద్వాల జిల్లా నుంచి కుటుంబంతోపాటు వలస వచ్చి
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha