హైదరాబాద్, 17 డిసెంబర్ (హి.స.) తెలంగాణలో నేడు జరిగిన మూడవ మరియు తుది విడత పంచాయతీ ఎన్నికలలో సాయంత్రం 6.57 గంటల వరకు గెలుపొందిన సర్పంచ్ ల ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి.. అధికార కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు 4903 స్థానాలలో గెలుపొందగా ప్రతిపక్ష బ
న్యూఢిల్లీ, 17 డిసెంబర్ (హి.స.) భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో అత్యంత ఉన్నత నాయకులలో ఒకరిగా పరిగణించబడే మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి, కేవలం మెజారిటీ మద్దతుతో ఒక ప్రజాదరణ పొందిన ప్రధానమంత్రి రాష్ట్రపతి అయితే అది భారతదేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్
న్యూఢిల్లీ, డిసెంబర్ 15 (హెచ్ఎస్). దేశంలో ఉదారవాద రాజకీయ భావజాలానికి మార్గదర్శకుడిగా ప్రసిద్ధి చెందిన మాజీ ప్రధాన మంత్రి ''భారతరత్న'' అటల్ బిహారీ వాజ్పేయి తన రాజకీయ జీవితమంతా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మూలాలు మరియు విలువలలో మునిగిపోయారు. అందుకే
ఢిల్లీ 15,డిసెంబర్ (హి.స.) దిల్లీలో తీవ్రమైన పొగమంచు కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటన (PM Modi 3 Nation Visit)లో జాప్యం నెలకొంది. జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల పర్యటన (Jordan, Ethiopia and Oman Tour)కు సోమవారం ఉదయం 8.30 గంటలకు ప్రధ
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
కేరళ, 17 డిసెంబర్ (హి.స.) కేరళ సీఎం పినరయి విజయన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ఫిల్మ్ సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వని సినిమాలను ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ 2025 లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. సామజిక నేపథ్యం ఉన్న సినిమాలను రకరకా
ఢిల్లీ 17,డిసెంబర్ (హి.స.) భారత సైన్యం (Indian Army) కోసం అమెరికా నుంచి రావాల్సిన అత్యంత ఆధునికమైన AH-64E అపాచీ అటాక్ హెలికాప్టర్ల చివరి బ్యాచ్ ఎట్టకేలకు భారత్ చేరుకుంది. ఈ రాకతో భారత సైన్యం ఆర్డర్ చేసిన మొత్తం ఆరు అపాచీ హెలికాప్టర్ల సరఫరా పూర్తయ
హైదరాబాద్, 17 డిసెంబర్ (హి.స.) మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మంగళవారం ఇథియోపియాలో అడుగుపెట్టారు. పర్యటనలో భాగంగా మోడీ పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన మంగళవారం రాత్రి ఇథియోపియా ప్రధాని అహ్మద్ అలీ ఇచ్చిన వింధులో పాల్గొన్నార
ముంబై: /ఢిల్లీ 17,డిసెంబర్ (హి.స.)ఈక్విటీ మార్కెట్ వరుస నష్టాల నుంచి బయటపడలేకపోతోంది. నిరంతరాయంగా తరలిపోతున్న విదేశీ నిధులు, దేశీయ కరెన్సీ రూపాయి బలహీనత, ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన ప్రతికూల సంకేతాలు ఇన్వెస్టర్ సెంటిమెంట్ను దారుణంగా దెబ్బతీశాయి
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
అమరావతి, 17 డిసెంబర్ (హి.స.) , గణతంత్ర దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి రిపబ్లిక్ డే వేడుకలను రాష్ట్ర రాజధాని అయిన అమరావతిలోనే నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతర
అమరావతి, 17 డిసెంబర్ (హి.స.) ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 5వ కలెక్టర్ల సమావేశం కొనసాగుతోంది. వివిధ శాఖల పనితీరుపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖలకు చెందిన ప్రగతిపై ఉన్నతాధికారులు ప్రజంటేషన్లు ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వ్యవసాయం,
కృష్ణా జిల్లా, 17 డిసెంబర్ (హి.స.) , రాష్ట్రంలో గంజాయిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. గంజాయి రహిత రాష్ట్రంగా మార్చేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. పోలీసులు ఎక్కడిక్కడ తనిఖీలు నిర్వహించి గంజాయిని తరలించే ముఠాను అడ్డ
అమరావతి, 17 డిసెంబర్ (హి.స.) కాణిపాకం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆలయాల్లో సేవలు సులభతరం చేసేందుకు ప్రభుత్వం ఆన్లైన్ సేవలు ప్రారంభించింది. దీనిలో భాగంగా కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో సేవ, ఆర్జిత సేవ, దర్శనం, వసతి, ప్రసా
అమరావతి, 17 డిసెంబర్ (హి.స.) ప్రజా ఫిర్యాదులకు సంబంధించి 2026 జనవరి నుంచి జిల్లాల్లో ఏప్ సీఎం చంద్రబాబు నాయుడు ఆకస్మిక పర్యటనలు చెయ్యనున్నారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల పైన జిల్లాలో ఆకస్మిక తనిఖీ చేస్తానని కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సీఎం ప్రకటి
జగిత్యాల, 17 డిసెంబర్ (హి.స.) జగిత్యాల జిల్లా ఎండపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ ప్రభాకర్ ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ బుధవారం అతనికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గ్రామంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు వచ
హైదరాబాద్, 17 డిసెంబర్ (హి.స.) ఎమ్మెల్యేల పార్టీ మార్పు విషయంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ రావు కీలక తీర్పు.. ఎమ్మెల్యేల పై బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత వేటు పిటిషన్ ను కొట్టేసిన స్పీకర్.. పార్టీ మారినట్లు ఎక్కడ ఆధారాలు లేవన్న స్పీకర్.. సంబర
హైదరాబాద్, 17 డిసెంబర్ (హి.స.) భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్కు చేరుకున్నారు. బుధవారం మధ్యాహ్నం హకీంపేట్ ఎయిర్పోర్ట్లో ఆమెకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, సీఎస్ రామకృష్ణారావు, డీ
హైదరాబాద్, 17 డిసెంబర్ (హి.స.) తెలంగాణలో జనసేన పార్టీని అభివృద్ధి చేయాలని అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు ఈనెల 18వ తేదీన కీలక సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణలోని ఉమ్మడి10 జిల్లాల పార్టీ శ్రేణులు మరియు గ్రేటర్ హైదరాబాద్ పార్టీ శ్రేణులతో సమ
ఢిల్లీ, 16 డిసెంబర్ (హి.స.)ప్రధాని మోదీ జోర్డాన్ పర్యటనకు వెళ్లగా.. అక్కడ ఘన స్వాగతం లభించింది. ఈ సందర్బంగా ఆ దేశ రాజు అబ్దుల్లా-2 ఇబిన్ అల్ హుసేన్తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న సంబంధాలు, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలతో పాటు ర
లాస్ ఏంజెలెస్ 15 డిసెంబర్ (హి.స.) ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ రాబ్ రీనర్, అతని భార్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ షాకింగ్ సంఘటన లాస్ (Los Angeles) లోని దర్శకుడు రాబ్ రీనర్ (Rob Reiner) నివాసంలో చోటు చేసుకుంది. షాకింగ్ విషయం ఏమిటంటే, వారి
డర్బన్ 14 డిసెంబర్ (హి.స.) సౌతాఫ్రికా క్వాజులు- నటాల్ ప్రావిన్స్లోని నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్థుల న్యూ అహోబిలం ఆలయం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో మొత్తం నలుగురు అక్కడికక్కడే మరణించారు. ఈ ఆలయం డర్బన్ నగరానికి ఉత్తరాన రెడ్ క్లిఫ్ ప్రాంతంలోని వేరు
హైదరాబాద్, 13 డిసెంబర్ (హి.స.) పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య జెనీమా గోల్డ్ స్మిత్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ క్కు బహిరంగ లేఖ రాశారు. తన ఖాతాలో విజిబిలిటీ ఫిల్టరింగ్ సరిచేయాలని కోరారు. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి గ
ఢిల్లీ, 12 డిసెంబర్ (హి.స.)జపాన్ను భూకంపాలు వణికిస్తూనే ఉన్నాయి. ఉత్తర జపాన్ తీరంలో ఈరోజు భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.7గా నమోదైంది. కొన్ని రోజుల క్రితం ఇదే ప్రాంతంలో 7.5 తీవ్రతతో భూకంపం వచ్చి కనీసం 50 మంది గాయపడిన విషయం
ముంబై, 16 డిసెంబర్ (హి.స.)ఇటీవల కాలం నుంచి పరుగులు పెడుతున్న బంగారం ధరలు కాస్త ఉపశమనం కలిగించాయి. ప్రస్తుతం తులం బంగారం కొనుగోలు చేయాలంటే 1 లక్ష 35 వేల వరకు చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. గుడ్రిటర్న్ వెబ్సైట్ ప్రకారం.. నిన్నటి నుంచి ఉదయ
ముంబై, 15 డిసెంబర్ (హి.స.)దేశంలో బంగారం అంటే అందరికీ ఇష్టమే. ముఖ్యంగా మహిళలు బంగారానికి ఎక్కువ మక్కువ చూపిస్తుంటారు. పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యక్రమాలలో బంగారం కొనేందుకు ఇష్టపడుతుంటారు. అయితే బంగారం ధరలు మాత్రం భగ్గుమంటున్నాయి. సామాన్యులు సైతం గ్రాము
విశాఖపట్నం, 13 డిసెంబర్ (హి.స.)రాష్ట్రంలో కోడిగుడ్డు ధరలు సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. ఉత్పత్తి తగ్గడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. శనివారం నాటి ధరల ప్రకారం, హోల్సేల్ మార్కెట్లో విజయవాడలో వంద గుడ్ల ధర ఏకంగా రూ.690కి చేరింది. రాష్ట్రంలోని ఇతర ప్రధ
ముంబై, 13 డిసెంబర్ (హి.స.)ప్రపంచ వ్యాప్తంగా బంగారానికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తారు మహిళలు. ఒక రోజు తగ్గితే మరో రోజు అంతకు రెట్టింపుగా పెరుగుతుంది. కానీ తగ్గిన సమయంలో మాత్రం స్వల్పంగానే తగ
అమరావతి, 14 డిసెంబర్ (హి.స.)గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన లెటెస్ట్ సినిమా అఖండ 2: తాండవం. 2021లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా అఖండ సినిమాకు ఇది సీక్వెల్ గా తెరకెక్కింది. మొదటి సినిమాను తెరకెక్కించిన బోయపాటి శీను ఈసారి మరిన్ని హంగులతో అఖండ
ఢిల్లీ, 14 డిసెంబర్ (హి.స.) ఇటీవల విడుదలైన ‘అఖండ 2’ సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. దేశం, ధర్మం, దైవం వంటి భారతీయ శాశ్వత విలువలను నేటి తరానికి అర్థవంతంగా, ప్రభావవంతంగా చేరవేసే కథాంశంతో రూపొందిన
అమరావతి, 11 డిసెంబర్ (హి.స.)బాలకృష్ణ కెరియర్ ను ఒకసారి పరిశీలన చేస్తే, ఏడాదిలో ఎక్కువ రోజులు సెట్స్ పై ఉండే హీరోగా కనిపిస్తారు. కథలు వినడం .. కరెక్షన్స్ చెప్పడం .. సెట్స్ పైకి వెళ్లిపోవడం .. ఆ సినిమాలను అదే స్పీడ్ తో థియేటర్స్ కి తీసుకురావడం మనకి క
హైదరాబాద్, 8 డిసెంబర్ (హి.స.) హిందీ బిగ్ బాస్ 19 విజేత ఎవరు అనే ఉత్కంఠకు తెర పడింది. బిగ్ బాస్-19 వ ట్రోఫీని టీవీ నటుడు గౌరవ్ ఖన్నా గెలుచుకున్నాడు. దీంతో అతనికి ప్రైజ్ మనీగా రూ.50 లక్షలు దక్కాయి. మొదటి నుంచి టైటిల్ రేసులో ఉన్న ఫర్హానా భట్ రన్నర
హైదరాబాద్, 16 డిసెంబర్ (హి.స.) ఐపీఎల్ (IPL) 2026 కోసం అబుదాబీ వేదికగా మినీ వేలం ప్రారంభం అయింది. కాగా ఈ మినీ వేలంలో కామెరూన్ గ్రీన్ హాట్ కేక్గా మారాడు. రూ.2 కోట్ల బేస్ ప్రైస్తో వేలానికి వచ్చిన గ్రీన్ను కోల్కతా నైటైడర్స్ ఏకంగా రూ.25.20 కోట్లకు కొ
హైదరాబాద్, 14 డిసెంబర్ (హి.స.) భారత్-దక్షిణాఫ్రికా క్రికెట్ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉన్నది. ఇరుదేశాల మధ్య ఆదివారం సాయంత్రం ధర్మశాల క్రికెట్ స్టేడియంలో జరగాల్సి ఉంది. మ్యాచ్ సమయంలో చినుకులు పడే అవకాశాలు ఉన్నాయి. వర్షం, హిమపాతం కురిసే అవకాశాలు క
హైదరాబాద్, 12 డిసెంబర్ (హి.స.) పురుషుల అండర్-19 ఆసియా కప్ను యువ భారత్ ఘనంగా మొదలు పెట్టింది. తొలి మ్యాచ్లో యూఏఈను చిత్తు చిత్తుగా ఓడించింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (171) భారీ శతకంతో కదం తొక్కిన వేళ భారత జట్టు అండర్-19లో అత్యధిక స్కోరు చేయడమే
హైదరాబాద్, 10 డిసెంబర్ (హి.స.) ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఆధిపత్యం కొనసాగించారు. ఐసీసీ బుధవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్లో విరాట్ కోహ్లి రెండో స్థానానికి చేరుకున్నారు. ఇప్పటికే నెంబర్ వన్ బ్యాట
రోడ్ ఐలాండ్లో 14 డిసెంబర్ (హి.స.) అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకున్నది. రోడ్ ఐలాండ్లోని బ్రౌన్ యూనివర్సిటీ ఇంజినీరింగ్ బిల్డింగ్లో పరీక్ష జరుగుతుండగా శనివారం దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ఇద్దరు మృతి చెందారు. మరో 8 మంది గాయపడ్డా
విజయనగరం, 13 డిసెంబర్ (హి.స.)విజయనగరం జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. తెల్లాం మండలం కె. సీతాపురం గ్రామంలో శనివారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో పాపమ్మ అనే వృద్ధురాలు సజీవ దహనమయ్యారు. ఈ దుర్ఘటనలో పది పూరిళ్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.
మెదక్, 2 డిసెంబర్ (హి.స.) భార్యను చంపి, భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండలం బర్దిపూర్ గ్రామంలో మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బర్దిపూర్ గ్రామానికి చెందిన గంగారం శ్రీశైలం(37), మంజుల (34) దంపతులకు ఓ కుమ
హైదరాబాద్, 29 నవంబర్ (హి.స.) వాయుసేనలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నిరుద్యోగులను మోసం చేస్తున్న నకిలీ ఎయిర్ఫోర్స్ అధికారి సైదాబాద్ పోలీసుల వలలో చిక్కాడు. భారత వాయుసేన యూనిఫాం ధరించి తనను నిజమైన ఎయిర్ఫోర్స్ ఉద్యోగిగా పరిచయం చేస్తూ యువతను నమ్మించడ
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha