న్యూఢిల్లీ, 12 జూలై (హి.స.) మరాఠా సైనిక ప్రకృతి దృశ్యం యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడింది. దీనితో, ఇది గుర్తింపు పొందిన భారతదేశానికి 44వ ఆస్తిగా మారింది. శుక్రవారం పారిస్లో జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ 47వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు
శ్రీశైలం, 5 జూలై (హి.స.)శ్రీశైలం జలాశయానికి(Srisailam Reservoir) భారీగా వరద ప్రవాహం వస్తుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టు(Srisailam Project) జలకళ సంతరించుకుంది. శ్రీశైలం ప్రాజెక్టు ప్రస్తుతం ఇన్ ఫ్లో 1,22,630 క్యూసెక్కులు కాగ
బళ్ళారి, 5 జూలై (హి.స.)ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో తుంగభద్ర డ్యామ్ (Thungabhadra Dam)కు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం డ్యామ్ ఇన్ ఫ్లో 71,052 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 65,464 క్యూసెక్కులుగా ఉంది. దీంతో అధికారులు 21 గే
కర్నూలు, 4 జూలై (హి.స.)పొలం పనులకు వెళ్లిన ఓ వ్యవసాయ కూలీని అదృష్టం వరించింది. ఏపీ(Andhra Pradesh)లోని కర్నూలు జిల్లా(Kurnool District)కు వర్షాకాలం వచ్చిందంటే చాలు చుట్టు పక్కన గ్రామంలోని ప్రజలు తరలివస్తారు. అక్కడ వజ్రాలు లభ్యమవుతాయని వచ్చి వెతకడం ప్
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
ముంబై, 14 జూలై (హి.స.) దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Market) ఇవాళ ఉదయం ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. ఈ తర్వాత కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఇక ఏ దశలోనూ మార్కెట్లు కోలుకోలేదు. చివరగా స్వల్పంగా కోలుకోవడంతో నష్టాలు స్వల్పంగా తగ్గాయి. క్రితం సె
న్యూఢిల్లీ, 14 జూలై (హి.స.)అలనాటి ప్రముఖ నటి బి. సరోజా దేవి మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె భారతీయ సినిమా మరియు సంస్కృతికి ఒక అసాధారణ చిహ్నంగా ఎప్పటికీ గుర్తుండిపోతారని ఆయన పేర్కొన్నారు. ప్రముఖ సినీ నటి బి. సరోజా దేవి
ముంబై, 14 జూలై (హి.స.) ప్రమాదానికి గురైన విమానంలో సాంకేతికంగా ఎలాంటి సమస్య లేవని ఎయిరిండియా సీఈవో కాంప్బెల్ విల్సన్ తెలిపారు. ఇంజిన్లో గానీ.. స్విచ్ల్లో గానీ ఎలాంటి నిర్వహణ సమస్యలు లేవని తేల్చి చెప్పారు. బోయింగ్ విమానం పూర్తిగా సేఫ్గా ఉందని తె
న్యూఢిల్లీ, 14 జూలై (హి.స.) తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు గవర్నర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయనను గోవా గవర్నర్ గా నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే హర్యానా గ
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
అమరావతి, 14 జూలై (హి.స.) విజయవాడ: మద్యం కేసు నిందితులకు విజయవాడ కోర్టులో చుక్కెదురైంది. వారు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది. ఈ కేసులో ఏ6 సజ్జల శ్రీధర్రెడ్డి, ఏ33 బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది
హైదరాబాద్, 14 జూలై (హి.స.)సికింద్రాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి బోనాల ఉత్సవాల్లో భాగంగా నేడు ‘రంగం’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రంగంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో మహమ్మారి వస్తుందన్నారు. తన బిడ
అమరావతి, 14 జూలై (హి.స.) గతంలో ఏపీ ఓ గంజాయి హబ్గా ఉండేదని హోంమంత్రి వంగలపూడి అనిత ) అన్నారు. సోమవారం నాడు హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు ఏపీలో ఉన్నాయని చెప్పేవారని.. అయితే గత ఏడాది కాలంగా తాము చ
హైదరాబాద్, 14 జూలై (హి.స.)* రైలు నంబర్ 04717 హిసార్ - తిరుపతి స్పెషల్ రైలులో ఈ ఖాళీ రైలును స్టెబ్లింగ్ యార్డ్లోకి తీసుకెళ్తుండగా ఒక సంఘటన జరిగినట్లు నివేదించబడింది. షంటింగ్ ప్రక్రియలో ఒక జనరల్ కోచ్లో మంటలు కనిపించాయి మరియు వెంటనే మిగిలిన కోచ్ల ను
హైదరాబాద్, 14 జూలై (హి.స.)* మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని కోరుతూ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ గారికి పోస్ట్ కార్డులు పోస్ట్ చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గ
తెలంగాణ, వికారాబాద్. 14 జూలై (హి.స.) ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయం సమావేశ మందిరంలో వివిధ ప్రాంతాలకు చెందిన వారి నుండి ప్రజావాణలో 126 ద
హైదరాబాద్, 14 జూలై (హి.స.) సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు తెలంగాణ అంగన్ వాడీ కేంద్రాలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మంత్రి సీతక్క అన్నారు. పోషకాహార తెలగాణ నిర్మాణమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం మిషన్ మోడ్ లో పని చేస్తున్నదని తెలిపారు. తెలంగా
తెలంగాణ, ములుగు. 14 జూలై (హి.స.) నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఐదుగురు సభ్యులు సోమవారం జిల్లా ఎస్పీ శబరిష్ సమక్షంలో లొంగిపోయారు. లొంగుబడ్డవారిలో ఒకరు ఏరియా కమిటీ సభ్యుడు హోదాలో ఉండగా, మిగిలిన నలుగురు మావోయిస్టు పార్టీ కార్యకర్తలుగా పనిచ
హైదరాబాద్, 14 జూలై (హి.స.) కొత్త రేషన్ కార్డుల పంపిణీపై మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ నూతన రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా లబ్దిదారులకు రేషన్ కార్డు నంబర్ తో పాటు వారి కుటుంబ వివరాలను లబ్ధిదారుల జాబితాలో చేర్చబోతున్నట్లు
లండన్, 14 జూలై (హి.స.) అనారోగ్య కారణాలతో నైజీరియా మాజీ అధ్యక్షుడు ముహమ్మద్ బుహారీ నిన్న(13 జూలై) మృతి చెందారు. లండన్లోని ఒక క్లినిక్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు అధికారులు ప్రకటించారు. ఆయన మృతిపై భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగ
జోహోర్, 11 జూలై (హి.స.) మలేషియాలోని జోహోర్ పులాయ్ నదిలో ఒక పోలీస్ హెలికాప్టర్ కుప్పకూలడంతో ఇద్దరు సీనియర్ పోలీస్ అధికారులతో సహా ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. మాక్ డ్రిల్ సమయంలో ఈ ఘటన జరిగినట్లు
టెక్సాస్ , 7 జూలై (హి.స.) అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రాన్ని భారీ వరదలు ముంచెత్తాయి. ఈ జల ప్రళయంలో మృతుల సంఖ్య 69కి చేరింది. చనిపోయిన వారిలో 21 మంది చిన్నారులు ఉండటం తీవ్ర విషాదాన్ని నింపింది. పలు ప్రాంతాల్లో గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు ముమ్మర
గలేవో , 6 జూలై (హి.స.)ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) నాలుగు రోజుల పర్యటన నిమిత్తం బ్రెజిల్ (Brezil) చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు గలేవో అంతర్జాతీయ విమాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఈ పర్యటనలో భాగంగా మోడీ రియోలో జరిగే 17వ బ్రిక్స్ (BRICS) శిఖ
స్పెయిన్, 4 జూలై (హి.స.) ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో ఓ అరుదైన, ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ఆయనలోని పరిపాలనా దక్షుడి గురించే కాకుండా, ఆయనలోని కవి గురించి కూడా ప్రపంచానికి తెలిసేలా ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని వ్యవహరించారు. మోదీ రాసిన కవితలోని ప
ముంబై, 12 జూలై (హి.స.)గత ఏప్రిల్ నెలలో స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర లక్ష రూపాయలకు చేరి అందరినీ షాక్ చేసింది. పేద, మధ్య తరగతి కుటుంబాల వారి పరిస్థితి అయితే చెప్పక్కర్లేదు. ధర లక్ష దాటుతుందని భయపడేలోగా.. జూన్ చివరకు లక్ష నుంచి 94 వేలకు పడిపోయింది.
hముంబై, 10 జూలై (హి.స.)బంగారం ధరలు పతనమవుతున్నాయి. ఒక రోజు తగ్గితే మరో పెరుగుతున్న పసిడి.. గురువారం స్వల్పంగా తగ్గింది. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) వెబ్సైట్ ప్రకారం.. గురువారం ఉదయం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.98,170 ఉం
ముంబై, 9 జూలై (హి.స.)మగువలకు బిగ్ షాక్..మళ్లీ పెరిగిన బంగారం ధర! మగువలకు బిగ్ షాక్ తగిలింది. తగ్గుతూ వస్తుంది అనుకున్న బంగారం ధర మరోసారి పెరుగుతూ బంగారం ప్రియులను నిరాశకు గురి చేసింది. మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనీకి లేదు. చాలా మంది ఎక్కువగా
ముంబై, 4 జూలై (హి.స.)ఇటీవల నుంచి తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. గత రెండు, మూడు రోజుల నుంచి పరుగులు పెడుతోంది. ఉదయం పెరిగిన బంగారం ధరలు.. కొన్ని గంటల్లోనే భారీగా పతనమైపోయింది. దేశంలో సామాన్యులు కొనలేని పరిస్థితుల్లో బంగారం ధరలు ఉంటున్నాయి. మళ్లీ లక్ష రూ
హైదరాబాద్, 12 జూలై (హి.స.)ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సోనీ లివ్ తాజాగా మరో డిఫరెంట్ వెబ్ సిరీస్తో అలరించటానికి సిద్ధమవుతోంది. అదే ‘మయసభ’. ‘రైజ్ ఆఫ్ ది టైటాన్స్’ ట్యాగ్ లైన్. వెర్సటైల్ ఫిల్మ్ మేకర్ దేవా కట్టా, కిరణ్ జయ కుమార్ దర్శకత్వంలో హిట్ మ్యాన్ అండ్ ప్రూడ
హైదరాబాద్, 8 జూలై (హి.స.) ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి, ప్రముఖ గేయ రచయిత, స్క్రీన్ రైటర్ శివశక్తి దత్త (92) కన్నుమూశారు. హైదరాబాద్లోని తన నివాసంలో మంగళవారం ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుట
Andhra Pradesh, 6 జూలై (హి.స.) అక్కినేని నాగ చైతన్య గురించి స్పెషల్గా చెప్పాల్సిన పనిలేదు. ‘జోష్’(Josh) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ‘ఏమాయ చేశావే’(Ye Maya Chesave) మూవీతో మంచి విజయం సాధించాడు. ఇక రీసెంట్గా ‘తండేల్’(Thandel) మూవీతో భారీ
అమరావతి, 4 జూలై (హి.స.)పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) హరిహర వీరమల్లు(Harihara Veeramallu) చిత్రం ట్రైలర్ సరికొత్త రికార్డు సృష్టించింది. విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ల కొద్ది వ్యూస్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. సౌత్ ఇండియాలో ఇప్ప
హైదరాబాద్, 10 జూలై (హి.స.) భారత్, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటివరకు ముగిసిన రెండు టెస్టుల్లోనూ బ్యాట్స్మెన్లదే పైచేయిగా నిలిచింది. ఇరు జట్ల బ్యాటర్లు భారీగా పరుగులు సాధించగా, పలువురు ఆటగాళ్లు సెంచరీలు, అర్ధ సెంచరీలతో అదరగొట్
ఢిల్లీ, 6 జూలై (హి.స.) అతి త్వరలోనే డబుల్ సెంచరీ చేస్తానంటూ 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) కీలక ప్రకటన చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ (IPL 2025) నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఆ టోర్నమెంట్లో ఫా
లంజడన్, 4 జూలై (హి.స.)వింబుల్డన్ మహిళల సింగిల్స్లో వరల్డ్ నెంబర్ వన్ అరీనా సబలెంక, ఎలెనా ర్యాబకినా, డిఫెండింగ్ ఛాంపియన్ బార్బొరా క్రెజికోవా, ఇగా స్వియటెక్ మూడో రౌండ్కు అర్హత సాధించారు. మరీ బోజ్కోవాతో జరిగిన మ్యాచులో 7-6 (7/4), 6-4 తేడాతో సబలెంక నెగ
ఢిల్లీ, 2 జూలై (హి.స.)క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2025 టోర్నమెంట్పై నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల కారణంగా టోర్నీ నిర్వహణపై సందేహాలు వ్యక్తమైనప్పటికీ, తాజాగా అడ్డంకులన్నీ తొలగిపో
తిరుపతి , 5 జూలై (హి.స.)ఏపీ(Andhra Pradesh)లోని తిరుపతి జిల్లా రేణిగుంటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోజు(శనివారం) వేకువజామున నారాయణ కాలేజీ ఎదురుగా ఆగి ఉన్న లారీని అమరరాజా కంపెనీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళా ఉద్యోగిని(25) మృతి చెందగా.. 11 మం
కర్నూలు, 2 జూలై (హి.స.) కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం ఆరోపణలతో ఓ వ్యక్తిని దారుణంగా నరికి చంపిన దుండగులు ఆపై అతడి కాలును నరికి వేరు చేశారు. దానిని అందరికీ చూపించిన అనంతరం పోలీస్ స్టేషన్ సమీపంలోనే విసిరేశారు. పోలీసుల కథనం ప్రకారం
తిరుపతి, 30 జూన్ (హి.స.)దైవ దర్శనం చేసుకుని సంతోషంగా ఇళ్లకు తిరిగి వెళ్తున్న యాత్రికుల వాహనం ఘోర ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన సోమవారం అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. వివరా
కడప, 27 జూన్ (హి.స.) కడప జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఓ మహిళ సజీవదహనమయ్యారు. ఈ హృదయ విదారక ఘటన యర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామంలో ఈ ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే,
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha