అమరావతి, 17 సెప్టెంబర్ (హి.స.) సంగం: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై కారును టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో చిన్నారి సహా ఏడుగురు మృతిచెందారు. రాంగ్ రూట్లో టిప్పర్ వేగంగా వచ్చి
శాక్రమెంటో (కాలిఫోర్నియా), 17 సెప్టెంబర్ (హి.స.)దీపావళిని రాష్ట్ర సెలవు దినంగా ప్రకటించాలని కోరుకునే బిల్లు 268ని కాలిఫోర్నియా శాసనసభ గత వారం ఆమోదించింది. గవర్నర్ గవిన్ న్యూసమ్ ఈ చర్యపై సంతకం చేసిన తర్వాత, దీపావళిని రాష్ట్ర అధికారిక ప్రభుత్వ సెలవు ది
న్యూఢిల్లీ,17,సెప్టెంబర్ (హి.స.) భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించి చర్చలు మళ్లీ మంగళవారం ప్రారంభమయ్యాయి. గతంలో 5 విడతలుగా ఇరుదేశాల మధ్య చర్చలు జరిగాయి. తాజాగా ప్రారంభమైన చర్చలు సానుకూల పరిష్కారం చూపుతాయేమోనన్న ఆశాభావం ఎగుమ
న్యూఢిల్లీ,17,సెప్టెంబర్ (హి.స.) బీహార్లోని ప్రతిపక్ష ఇండియా కూటమిలో నెలకొన్న సీట్ల పంపకాల పంచాయితీని ఓ కొలిక్కి తెచ్చేందుకు కాంగ్రెస్ ఈ నెల 19న కీలక సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా మిత్రపక్షంగా ఉన్న ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఈ ఎన్నిక
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
పాట్నా, 17 సెప్టెంబర్ (హి.స.) ప్రధాని మోడీ 75వ పుట్టినరోజు నాడు పాట్నా హైకోర్టులో కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ తగలింది. ఇటీవల ప్రధాని మోడీ కలలోకి తల్లి హీరాబెన్ వచ్చి రాజకీయంగా తప్పుపట్టినట్లుగా ఏఐ వీడియోను బీహార్ కాంగ్రెస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస
కర్నూలు, 17 సెప్టెంబర్ (హి.స.) అల్పాహారం రోజులో చాలా ముఖ్యమైన భోజనం. అందుకే, ఉదయం తీసుకునే మొదటి భోజనం పోషకాలతో నిండి ఉండాలి. అది గ్యాస్, ఉబ్బరం లాంటి సమస్యలను కలిగించకూడదు. ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథీ ఈ సమస్యలు రాకుండా ఉండేందుక
ఢీల్లీ, 17 సెప్టెంబర్ (హి.స.)ఈ రోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) 76వ పుట్టినరోజు (76th birthday) జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్ సభ స్పీకర్ ఆయనకు ఎక్స్ వేదికగా బర్త్ డే విషెస్ (Birthday Wi
ఢీల్లీ, 17 సెప్టెంబర్ (హి.స.)దేశ రాజకీయాలలో ఆయనను కోట్లాదిమంది తమ ఆరాధ్య దైవంగా భావిస్తారు. ఆయన దేశభక్తికి తిరుగులేదని, కుటుంబంతో సహా సర్వస్వాన్నీ త్యాగం చేసి దేశాన్ని అగ్రరాజ్యంగా మార్చేందుకు అహర్నిశలూ కృషి చేస్తుంటారని వారు భావిస్తుంటారు. అదే సమయంల
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
తెలంగాణ, ఆసిఫాబాద్. 17 సెప్టెంబర్ (హి.స.) ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగుతోందని తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ బండ ప్రకాష్ తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ నిర్వహించిన ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు
తెలంగాణ, వనపర్తి. 17 సెప్టెంబర్ (హి.స.) రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే ప్రభుత్వ లక్ష్యమని శాసనమండలి చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రజా పాలన ది
తెలంగాణ, కామారెడ్డి. 17 సెప్టెంబర్ (హి.స.) కాంగ్రెస్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను చూసి అందరూ కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. పార్టీ కార్యక్రమాలకు ఆకర్షితులై జుక్కల్ నియోజకవర్గంలోని
తెలంగాణ, మేడ్చల్. 17 సెప్టెంబర్ (హి.స.) ప్రభుత్వ ఉద్యోగులు తమ విధి నిర్వహాణలో ప్రజలకు తమ వంతు సేవ అందిస్తూనే, తమ గౌరవాన్ని కాపాడుకోవాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి అన్నారు. బుధవారం మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కలెక్టరేట్ లో తెలంగ
తెలంగాణ, సూర్యాపేట. 17 సెప్టెంబర్ (హి.స.) అమరుల త్యాగాల ఫలితమే స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేరిందని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం సూర్యాపేట సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలలో శ్రీధర్ బాబు పా
తెలంగాణ, ములుగు. 17 సెప్టెంబర్ (హి.స.) ములుగు జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తుండగా, జిల్లా యంత్రాంగం అభివృద్ధి విషయంలో పరుగులు పెడుతోందని మంత్రి డాక్టర్ సీతక్క అన్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలను
తెలంగాణ, నారాయణపేట. 17 సెప్టెంబర్ (హి.స.) తెలంగాణలో ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని మక్తల్ లోని మంత్రి వాకిటి శ్రీహరి క్యాంపు కార్యాలయంలో బుధవారం ఉదయం 8:30 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వతంత్రం వచ్చిన తరువాత తెలంగాణ కోసం పోరాడి స
అమరావతి, 17 సెప్టెంబర్ (హి.స.) వాసవి రియల్ ఎస్టేట్ సంస్థ పై ఐటి సోదాలు నిర్వహించింది. క్యాప్స్ గోల్డ్ కు అనుబంధంగా ఉన్న వాసవి సంస్థ.. వాసవి సంస్థలో డైరెక్టర్ గా ఉన్న అభిషేక్, సౌమ్య కంపెనీలపై సోదాలు.. క్యాప్స్ గోల్డ్ లో కూడా డైరెక్టర్ గా ఉన్న అభిషేక్
హైదరాబాద్, 17 సెప్టెంబర్ (హి.స.) హైదరాబాద్ లో ఐటీ శాఖ అధికారుల దాడులు కలకలం రేపాయి. బంగారం హోల్సేల్ వ్యాపారం చేసే బిజినెస్ మెన్ లే టార్గెట్ గా బుధవారం ఐటి దాడులు నిర్వహించారు. ఇవాళ ఉదయమే నగరంలోని పలు ప్రాంతాలలో బంగారు వ్యాపారుల ఇండ్లపై ఐటి శాఖ అధికా
పెట్రోపావ్లోవ్స్క్-కమ్చాట్స్కీ, 13 సెప్టెంబర్ (హి.స.) రష్యా తూర్పు తీరంలోని కమ్చత్కా ద్వీపకల్పంలో ఈ ఉదయం భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.4గా నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) ప్రకటించింది. ఈ శక్తిమ
షాంఘై, 2 సెప్టెంబర్ (హి.స.)తాజాగా షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సదస్సు కోసం చైనాలో పర్యటించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ, అక్కడ ఓ అత్యంత ఖరీదైన కారులో ప్రయాణించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆయన ప్రయాణించిన ''మేడ్ ఇన్ చైనా'' కారు పేరు హాంగ్చీ-ఎల్5
జలాలాబాద్, 1 సెప్టెంబర్ (హి.స.)దక్షిణ ఆఫ్ఘనిస్తాన్లో ఈ రోజు సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం చోటుచేసుకుంది. రిక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 6.0గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ భారీ భూకంపం కారణంగా 9 మంది మృతి చెందగా, 25 మంది వరకు తీవ్రంగా
ముంబై, 17 సెప్టెంబర్ (హి.స.)బంగారం, వెండి ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) వెబ్సైట్ ప్రకారం, బుధవారం ఉదయం నాటికి, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,11,940కి చేరింది. వెండి ధర కిలోకు రూ.1,44,10
ముంబై, 15 సెప్టెంబర్ (హి.స.) ఏదో ఒకటి, రెండు రోజులు తప్ప, బంగారం, వెండి ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులు కూడా బంగారం, వెండి ధరలలో మార్పును ప్రభావితం చేస్తాయి. ఈరోజు ఢిల్లీ, ముంబైతో సహా మీ నగరంలో 24 క్యారెట్లు, 22 క్యారె
ముంబై, 13 సెప్టెంబర్ (హి.స.) సెప్టెంబర్ 12, శుక్రవారం నాటి ధరలు పరిశీలిస్తే.. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 13 సెప్టెంబర్ , 24 కేరట్ల బంగారం ధర తులం 1,11,280 రూపాయిలు ఉండగా, 22 కేరట్ల గోల్డ్ ధర 1,02,000
ముంబై, 12 సెప్టెంబర్ (హి.స.) కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా జీఎస్టీ సవరణ నిర్ణయం ద్విచక్ర వాహనాల పరిశ్రమపై తక్షణ ప్రభావాన్ని చూపుతోంది. 350 సీసీ లోపు బైక్లు, స్కూటర్లపై జీఎస్టీ రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించిన నేపథ్యంలో ప్రముఖ ద్విచక్ర వ
అమరావతి, 8 సెప్టెంబర్ (హి.స.)యూట్యూబ్ కామెడీ వీడియోలతో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకుని, ''#90స్'' వెబ్ సిరీస్తో నటుడిగా నిరూపించుకున్న మౌళి తనూజ్, ''లిటిల్ హార్ట్స్'' సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. సెప్టెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్త
అమరావతి, 4 సెప్టెంబర్ (హి.స.)నటుడు మంచు విష్ణు తన కలల ప్రాజెక్ట్గా భావించి, ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం ‘కన్నప్ప’. ఈ భక్తిరస చిత్రం తాజాగా ఓటీటీ వేదికగా ప్రేక్షకులను పలకరించింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా ప్రస్త
అమరావతి, 2 సెప్టెంబర్ (హి.స.)కోలీవుడ్ నుంచి దెయ్యం నేపథ్యంలో సినిమాలు చాలానే వచ్చాయి. అయితే ''కాంచన'' పరిస్థితి వేరు. తమిళంలో ''ముని'' సినిమాతో దర్శకుడిగా లారెన్స్ ప్రయాగం చేసినప్పుడు ముందుగా ఎవరూ పట్టించుకోలేదు. ఆ తరువాత థియేటర్లలో సందడి చేయ
హైదరాబాద్, 31 ఆగస్టు (హి.స.) బాలీవుడ్ టీవీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ టెలివిజన్ నటి ప్రియా మరాఠే (38) ఇకలేరు. ఈ వార్త వినగానే సినీ, టీవీ వర్గాలు షాక్కు గురయ్యాయి. గత కొన్నాళ్లుగా క్యాన్సర్తో పోరాడుతున్న ప్రియా, ముంబైలోని తన నివాసంలో ఈరోజు (ఆగ
ఢిల్లీ, 15 సెప్టెంబర్ (హి.స.)ఆసియా కప్ 2025లో టీమిండియా పాకిస్థాన్ను ఓడించడమే కాకుండా, వారిని బహిరంగంగా అవమానించింది. పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయడానికి నిరాకరించడం ద్వారా టీమిండియా తగిన శాస్తి చేసింది. టాస్ సమయంలో, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూ
దుబాయ్ , 14 సెప్టెంబర్ (హి.స.)ఆసియా కప్ 2025(Asia Cup 2025)లో భారత్-పాకిస్తాన్ (India vs Pakistan live) మధ్య జరిగే హై వోల్టేజ్ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో గ్రూప్ ఏలో ఈ రెండు జట్లు తల
దిల్లీ:/లివర్పుల్ 14 సెప్టెంబర్ (హి.స.) : ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు స్వర్ణం లభించింది. జైస్మీన్ లాంబోరియా ఛాంపియన్గా నిలిచారు. లివర్పుల్లో మహిళల 57 కిలోల విభాగంలో జరిగిన పోటీలో ఆమె పోలండ్కు చెందిన జూలియాను 4-1 తేడాతో ఓడించి
హైదరాబాద్, 7 సెప్టెంబర్ (హి.స.) దక్షిణ కొరియాలోని గ్వాంగ్ జూ లో జరుగుతున్న ప్రపంచ అర్చరీ చాంపియన్షిప్ లో భారత ప్లేయర్లు సత్తా చాటుతున్నారు. ఆదివారం వివిధ కేటగిరిల్లో జరిగిన మ్యాచుల్లో విజయం సాధించి భారత ప్లేయర్లు చారిత్రక విజయాన్ని నమోదు చేశారు.
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha