ముంబై, 13 మార్చి (హి.స.)ప్రపంచ దేశాలను యుద్ధ సంక్షోభం వెంటాడుతున్న వేళ అన్ని ధరలు పెరుగుతున్న సమయంలో బంగారం, వెండి ధరలు మాత్రం దిగొస్తున్నాయి. పెళ్లిళ్లు, శుభకార్యాల సమయాల్లో కొనుగోలుదారులకు ఇది శుభవార్తగా చెప్పొచ్చు. ఈరోజు తులం గోల్డ్ ధరపై రూ.980
డిల్లీ, 13 మార్చి (హి.స.)దేశ రాజకీయాల్లో మరోసారి కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ను పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్ష పార్టీలు అధికారికంగా నోటీసు ఇచ్చాయి. ప్రతిపక్షం ఇచ్చిన నోటీసుపై 190 మంది ఎంపీలు సంతకం చేశారు. నోటీసును లోక్సభ
డిల్లీ, 13 మార్చి (హి.స.)పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్కు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఉద్రిక్తతలు, ప్రాణ నష్టంపై మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అలాగే భారతీయుల భద్రత, ఇంధన సరఫరాపై కీలకంగ
హైదరాబాద్, 13 మార్చి (హి.స.)హైదరాబాద్ వాసులకు దక్షిణ మధ్య రైల్వే ఒక తీపి కబురు అందించింది. అస్సాం రాజధాని గౌహతి సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కామాఖ్య నుంచి హైదరాబాద్లోని చర్లపల్లి టెర్మినల్ వరకు సరికొత్త అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు అందుబాటులో
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
కరీంనగర్, 14 మార్చి (హి.స.) తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వమేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ ఆయన కరీంనగర్లో లోని మహాశక్తి ఆలయం నుంచి జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న సన్నిధి వరకు సుమ
హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించేందుకు భారత్కు చెందిన రెండు ఎల్పీజీ టాంకర్లకు ఇరాన్ అనుమతించింది. దీంతో భారత జెండాలున్న రెండు ఇంధన నౌకలు శనివారంనాడు హోర్ముజ్ జలసంధిని దాటి భారత్కు పయనమయ్యాయి
న్యూఢిల్లీ, 14 మార్చ్ (హిం.స) రష్యా నుండి చమురు కొనవద్దని ఇండియాపై అమెరికా చాలాకాలంగా ఒత్తిడి తెచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి, ఇండియా కూడా రష్యా నుంచి చమురు కొనుగోలు తగ్గించినట్లు ప్రచారం జరిగింది. అయితే, ఇరాన్ యుద్ధం నే
న్యూఢిల్లీ, 14 మార్చి (హి.స.) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Al) అనేది ఒక సాధనంగా మాత్రమే ఉండాలని, అది ఎప్పటికీ న్యాయవాది శిక్షణ పొందిన మేధస్సును లేదా న్యాయమూర్తికి ఉండే నైతిక బాధ్యతను భర్తీ చేయలేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ నాథ్ (J
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
భూపాలపల్లి, 14 మార్చి (హి.స.) బావిలో క్రేన్ పడిపోయి.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం కొరికిశాల గ్రామంలో చోటు చేసుకుంది. వ్యవసాయ బావి పూడిక తీస్తుండగా.. ప్రమాదవశాత్తు వైరు తెగి క్రేన్ బావిలో పడిపోయింది. దీ
విజయనగరం, 14 మార్చి (హి.స.) జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఆదేశాల మేరకు శనివారం తెల్లవారుజామున బొబ్బిలి సబ్ డివిజన్ పరిధి బాడంగి పోలీసు స్టేషన్ సమీపంలో ఈగల్ టీం అధికారులు సుమారు 40 మంది పోలీసు సిబ్బందితో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 800 ఇళ్లలో సోదాలు ని
శ్రీశైలం, 14 మార్చి (హి.స.) : శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను శనివారం తెల్లవారుజామున తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్శుక్లా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఈవో ఎం.శ్రీనివాసరావు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగ
అమరావతి, 14 మార్చి (హి.స.) కావలి: పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దులో ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అన్నదమ్ములు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరేపల్లి గ్రామానికి చెందిన ఎనిమిది మంది కూలీలు తెట్టుకు ఆటోల
నిర్మ, 14 మార్చి (హి.స.) పదో తరగతి పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శనివారం పదవ తరగతి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో పట్టణంలోని సోమవార్పేట్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్
అమరావతి, 14 మార్చి (హి.స.) : జనసేన పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఈ రోజు పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లగిసుపల్లి హెలిపాడ్ నుంచి ఓనూరు ఓనర్ జంక్షన్ చేరుకున్నారు. అనంతరం ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి, కాలి నడకన ఓనూరు గ్రామం చేరుకున్నారు. అ
హైదరాబాద్, 14 మార్చి (హి.స.) డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందేందుకు టాంజానియాకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఐటీ, టూరిజం, హెల్త్
నల్గొండ, 14 మార్చి (హి.స.) మహిళల ఆర్థిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. వారిని కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ఎన్నో సంక్షేమ పథకాలను వర్తింపజేస్త
జోగులాంబ గద్వాల, 14 మార్చి (హి.స.) పదో తరగతి పరీక్షలను( Exams ) ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా ( Collector Rizwan Basha ) సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రా
న్యూఢిల్లీ, 14 మార్చి (హి.స.) ఉత్తర కొరియా(North Korea) ఇవాళ తూర్పు జలాల్లోకి 10 బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించినట్లు దక్షిణకొరియా వెల్లడించింది. అమెరికాతో దక్షణికొరియా సంయుక్త సైనిక విన్యాసాల్లో పాల్గొన్న నేపథ్యంలో ఉత్తర కొరియా తాజాగా క్షిప
ఢిల్లీ, 14 మార్చి (హి.స.)ఇరాన్తో యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసిన అమెరికా, ఇప్పుడు ఆ దేశ అగ్ర నాయకత్వాన్ని నేరుగా లక్ష్యంగా చేసుకుంది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీతో పాటు పలువురు ఉన్నతాధికారుల ఆచూకీ తెలిపిన వారికి 10 మిలియన్ డాలర్లు (సుమా
న్యూఢిల్లీ, 13 మార్చి (హి.స.) ఇజ్రాయెల్- అమెరికా, ఇరాన్ల మధ్య వార్ జరుగుతున్న వేళ పాక్- అఫ్ఘాన్ మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. పొరుగు దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు వివాదం ముదురుతోంది. ఆఫ్ఘనిస్తాన్ భూభాగంపై పాకిస్థాన్ సైన్యం శుక్రవ
వాషింగ్టన్, డి.సి., 12 మార్చి (హి.స.) అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. విదేశీ పారిశ్రామిక ఉత్పత్తిపై అమెరికా సర్కార్ కొత్త వాణిజ్య దర్యాప్తును ప్రారంభించింది. ఈ దర్యాప్తు ఈ రోజ నుంచి ప్రారంభమైంది. ఆర్థిక అత్
న్యూఢిల్లీ, 11 మార్చి (హి.స.) అమెరికా, దక్షిణ కొరియాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న సైనిక విన్యాసాలకు నిరసనగా ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ దూకుడు పెంచారు. అత్యాధునిక వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణి పరీక్షలను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. ఈ కార్యక్ర
ముంబై, 14 మార్చి (హి.స.) అంతర్జాతీయ మార్కెట్ల ఎఫెక్ట్తో దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బంగారం, వెండి ధరలు భారీగా పతనం అవుతున్నాయి. ఇటీవల కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన ఈ రెండు లోహాల ధరలు క్రమంగా దిగి వస్తున
హైదరాబాద్, 11 మార్చి (హి.స.) పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం భారత స్టాక్ మార్కెట్ను కుదిపేస్తున్నాయి. ఈ ఉద్రిక్తతల ప్రభావంతో దేశీయ అతిపెద్ద ఇన్సూరెన్స్ సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) భారీగా నష్టపోయింది. కేవలం క
ఢిల్లీ, 11 మార్చి (హి.స.)దేశ రాజధానిలో మంగళవారం బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగి పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించాయి. బలహీనపడుతున్న యుఎస్ డాలర్, ప్రపంచ మార్కెట్లలో సురక్షిత పెట్టుబడులపై పెరుగుతున్న
హైదరాబాద్, 10 మార్చి (హి.స.) దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) మళ్లీ కోలుకున్నాయి. చమురు సెగతో సోమవారం భారీ నష్టాలు చవిచూసిన మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఇంధన ధరలను నియంత్రించే చర్యల్లో భాగంగా చమురుపై ఉన్న కొన్ని రకాల ఆంక్షలను
గద్దర్ సినీ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటన సినీ వర్గాల్లో, అభిమానుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.
హైదరాబాద్, 06 మార్చి (హి.స.) గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మరోసారి అంతర్జాతీయ వేదికపై భారతీయ కీర్తి పతాకాన్ని ఎగురవేయబోతుంది. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ప్రతిష్టాత్మక 98వ అకాడమీ అవార్డ్స్ (ఆస్కార్స్ 2026) వేడుకలో అ
హైదరాబాద్, 05 మార్చి (హి.స.) మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ''ఉస్తాద్ భగత్ సింగ్'' (Ustad Bhagat Singh) బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు రెడీ అవుతోంది. గతంలో ప్రకటించిన విడుదల తేదీ కంటే ముందే ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. ఈ చిత్రాన్ని
నాగర్కర్నూల్, 01 మార్చి (హి.స.) టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం తర్వాత తొలిసారిగా విజయ్ తండ్రి స్వగ్రామానికి వెళ్లనున్నారు. నూతన దంపతులుగా వారు మార్చి 2వ తేదీ సోమవారం నాగర్కర్నూల్ జిల్లా, బల్మూరు మండలం, తుమ్మనపేట గ్రామాన్న
స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడిన ఓ వీడియో అనలిస్ట్పై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంది. రంజీ ట్రోఫీ 2024 సీజన్లో రాజా రెడ్డి అనే వ్యక్తి ఫిక్సింగ్కు పాల్పడినట్లు ఫిర్యాదులు అందాయి. విచారణ చేపట్టిన బీసీసీఐ.. అతడిపై జీవితకాల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి ఊరట లభించింది. బీసీసీఐ నిబంధనను ధోని ఉల్లంఘిస్తున్నాడంటూ దాఖలైన ఫిర్యాదును బీసీసీఐ ఎథిక్స్ అధికారి అరుణ్ మిశ్రా కొట్టేశారు
ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకింగ్స్ జాబితాను ప్రకటించింది. ఇందులో భారత బ్యాటర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ సత్తా చాటారు. అభిషేక్ శర్మ తన స్థానాన్ని పదిలపర్చుకుని అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. కాగా ఇషాన్ కిషన్ రెండో స్థానానికి దూసుకొచ్చాడు.
గత కొన్ని రోజులుగా ఊరిస్తున్న ఐపీఎల్ 2026 సీజన్ కు సంబంధించిన షెడ్యూల్ విడుదల తేదీ వచ్చేసింది. మార్చి 12న లీగ్ తొలి 20 రోజుల షెడ్యూల్ను విడుదల చేయనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అధికారికంగా ప్రకటించారు
అమరావతి, 14 మార్చి (హి.స.) కర్నూలు టౌన్: కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రం సమీపంలోని గార్గేయపురం చెరువులో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడింది. మృతులను రాజేశ్వరి(35), కుమారులు అబ్రహం(3), సుకుమార్ (6)గా గుర్తించార
ఒడిస్సా 12 మార్చి (హి.స.) కుటుంబ కలహాల నేపథ్యంలో ఆగ్రహంతో ఒక వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. సొంత కుటుంబ సభ్యుల్నే హత్య చేశాడు. ఈ ఘటన ఒడిశాలోని, దియోగర్ జిల్లాలో బుధవారం రాత్రి జరిగింది. దీనిపై అందిన సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు
మైలవరం:, 12 మార్చి (హి.స.) ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎన్నెస్పీ కాలనీ వద్ద జాతీయ రహదారిపై కారు, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనదారుడు చాట్ల వెంకటేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందగా.. కారు రహదారి పక్కన ఉన్న ఓ దుకాణంలోకి దూసుకెళ్లింది
అమరావతి, 12 మార్చి (హి.స.) ఆదోని కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని ఆస్పరి బైపాస్ రహదారి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గోనెగండ్ల మండలం బైలుప్పల గ్రామానికి చెందిన ఈరన్న ఆచారి(35
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha