బెంగళూరు, 19 మార్చి (హి.స.)చాలామంది విస్మరించే ముల్లంగి, అనేక అద్భుత ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన ఒక అద్భుతమైన ఆహార ఔషధం. ఇది మలబద్ధకం, పైల్స్, క్యాన్సర్ నివారణ, అధిక రక్తపోటు, షుగర్ నియంత్రణ, బరువు తగ్గడం, మూత్రపిండాల ఆరోగ్యం మరియు జీర్ణ సమస్యల ఉపశమనా
ఇండోర్, 18 మార్చి (హి.స.) మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. బ్రిజేశ్వరి అనెక్స్ నివాస ప్రాంతంలోని ఒక బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించి, ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇండోర్ పోలీస్ కమిషనర్ సంతోష్
వంట గ్యాస్ సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. గృహ వినియోగదారులకు వంద శాతం ఎల్పీజీ సరఫరా చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది
టెహ్రాన్/డిల్లీ, 16 మార్చి (హి.స.): పశ్చిమాసియా యుద్ధంలో పాల్గొనని దేశాలకు ఇరాన్ గుడ్న్యూస్ చెప్పింది. ఆయా దేశాలు హర్ముజ్ జలసంధిని వాడుకోవచ్చని మరోసారి స్పష్టం చేసింది. హర్మూజ్ మీదుగా నౌకల ప్రయాణానికి ఇరాన్ సైన్యం అనుమతి తీసుకోవాలని, సమన్వయం చేసుకో
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
స్పందించిన కేంద్రం
డిల్లీ, 21 మార్చి (హి.స.)నిందితుల వీడియోలు, ఫొటోలను పోలీసులు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి, ప్రజల ఆలోచనలను ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో ఒక వ్యాజ్యం దాఖలైంది. ఒక కేసు విషయంలో పోలీసుల మీడియా బ్రీఫింగ్పై మార్గదర్శకాలు రూపొందించాలన
హైదరాబాద్, 21 మార్చి (హి.స.)యుద్ధం అంటే కేవలం సరిహద్దుల్లో జరిగే ఘర్షణ మాత్రమే కాదని కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) పేర్కొన్నారు. ప్రస్తుతం యుద్ధం సరిహద్దులను దాటిందని.. ఆర్థిక, డిజిటల్, ఇంధన, ఆహార భద్రతలు కూడా జాతీయ భద్రతలో భాగ
ముంబై, 21 మార్చి (హి.స.)దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కు ఆదాయపు పన్ను శాఖ నుండి భారీ నోటీసు అందింది. వడ్డీతో కలిపి మొత్తం రూ. 6,337.5 కోట్ల మేర పన్ను చెల్లించాలని ఐటీ శాఖ డిమాండ్ నోటీసు జారీ చేసింది. శుక్రవారం
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
తిరుమల, 21 మార్చి (హి.స.) ,:తిరుమలలో ప్రతిష్టాత్మకంగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ల్యాబ్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారని ఏపీ మంత్రి సత్యకుమార్)వ్యాఖ్యానించారు. గతంలో జరిగిన దురదృష్టకరమైన సంఘటనలను దృష్టిలో ఉంచుకొని 2
అమరావతి, 21 మార్చి (హి.స.) అమరావతి, :ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో గొప్ప ముందడుగు పడింది. ఏపీ పారిశ్రామిక ప్రస్థానంలో ఆర్సెలార్ మిట్టల్ - నిప్పాన్ స్టీల్ ఇండియా ప్రాజెక్టు ఒక మైలురాయిగా నిలవబోతుంది. గత 21 నెలల కూటమి ప్రభుత్వ కృషితో ఈ భారీ ప్రాజె
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో కీలక ఐఏఎస్ బదిలీలను ప్రకటించింది
వినియోగదారుల న్యాయ ర్యాంకింగ్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. దేశంలో వివాదాల పరిష్కార కమిషన్ సామర్థ్యాలను తొలిసారి పరిశీలించిన ఇండియా జస్టిస్ రిపోర్టు (ఐజేఆర్) విడుదల చేసిన..
కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డితో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ల భేటీ ముగిసింది. పార్టీ పెద్దల తీరుపై గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డి.. కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి.. బీఆర్ఎస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.
తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మొయినాబాద్ ఫామ్హౌస్ వివాదం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. అజీజ్ నగర్లొని ఓ అసైన్డ్ భూమిని ఆక్రమించి ఫామ్హౌస్ కట్టారని ఆరోపణలు వచ్చాయి.
హుజూరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. గత కొంత కాలంగా కౌశిక్ రెడ్డి ఒంటెద్దు పోకడలపై స్థానిక నాయకత్వం తిరుగుబావుటా ఎగురవేసింది.
తిరుమలలో ప్రతిష్టాత్మకంగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ల్యాబ్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారని ఏపీ మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యానించారు. గతంలో జరిగిన దురదృష్టకరమైన సంఘటనలను దృష్టిలో ఉంచుకొని 2024లో ఎఫ్.ఎస్.ఎస్.ఏ. ఐతో రాష్ట్
పశుసంవర్ధక రంగానికి ఏపీ సర్కార్ భారీ ఊరట కల్పించింది. పట్టణాల్లో పశుపోషకులకు అభివృద్ధి ఛార్జీల నుంచి మినహాయింపునిచ్చింది. భవన అనుమతుల రుసుములో సడలింపులు చేసింది.
వాషింగ్టన్ (యూఎస్ఏ,) 21 మార్చి (హి.స.) గూఢచర్యం కోసం టెలిగ్రాం యాప్ను ఇరాన్ వాడుతున్నట్లు ఎఫ్బీఐ(FBI) వార్నింగ్ ఇచ్చింది. ఆ మెసేజింగ్ యాప్ యూజర్లకు తెలియకుండానే స్పైయింగ్ మాల్వేర్ను ఎక్కిస్తున్నట్లు వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా టెలిగ్రాం యాప్
సౌత్ కొరియా, 21 మార్చి (హి.స.) దక్షిణ కొరియాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మంది మరణించగా, 59 మంది గాయపడ్డారు. మరికొందరి ఆచూకీ తెలియడం లేదు. ఘటనకు సంబంధించి స్థానిక ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. డేజియోన్ పట్టణంలోని ఒక కార్ల వి
ఢిల్లీ, 21 మార్చి (హి.స.) పశ్చిమాసియా (West Asia)లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేని (Mojtaba Khamenei) శత్రువులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ కొత్త సంవత్సరం ‘నౌరోజ్’ వేడుకల సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ఆయ
హైదరాబాద్, 20 మార్చి (హి.స.) అంతర్జాతీయ మార్కెట్లో సహజ వాయువు (Natural Gas) ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ఖతార్ (Qatar)లోని కీలకమైన గ్యాస్ హబ్ను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడుల నేపథ్యంలో ఇవాళ గ్యాస్ ధరలు ఏకంగా 25 శాతం మేర పెరిగాయి. ఇరాన్-ఇజ్
ఢిల్లీ, 20 మార్చి (హి.స.)పశ్చిమ ఆసియా (Western Asia)లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన ప్రత్యక్ష విజ్ఞప్తి మేరకు, ఇరాన్లోని అత్యంత కీలకమైన ‘అసలుయే’ (Asaluyeh) నాచురల్ గ
ముంబై, 21 మార్చి (హి.స.) గత కొన్ని రోజులుగా చుక్కలనంటుతున్న పసిడి ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో దేశీయంగా బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. మార్చి 21, 2026న నమోదైన ఈ ధరల తగ్గుదల గత ఏడాది కాలంలోనే అతిపెద్దదిగా నిల
హైదరాబాద్, 20 మార్చి (హి.స.) భారతీయ కరెన్సీ చరిత్రలో 2026 మార్చి ఒక అత్యంత గడ్డు కాలంగా నిలిచిపోనుంది. శుక్రవారం ఉదయం 10 గంటల వరకు అందిన తాజా నివేదికల ప్రకారం.. అంతర్జాతీయ ఫారెక్స్ మార్కెట్లో భారత రూపాయి(INR) అమెరికన్ డాలర్తో పోలిస్తే తొలిసారిగా
హైదరాబాద్, 20 మార్చి (హి.స.) అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, ముడి చమురు ధరలు తగ్గడంతో భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. గురువారం సుమారు 2,400 పాయింట్లకు పైగా కుప్పకూలిన సెన్సెక్స్, నేడు ఇన్వెస్టర్ల కొనుగ
ముంబై, 19 మార్చి (హి.స.)ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరిన విషయం తెలిసిందే.. ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు, ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంతో బంగారం, వెండి ధరలు నాన్స్టాప్ పెరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా
హైదరాబాద్, 21 మార్చి (హి.స.) హాలీవుడ్ యాక్షన్ చిత్రాల సామ్రాజ్యంలో తనదైన ముద్ర వేసిన దిగ్గజ నటుడు, ప్రపంచ ప్రఖ్యాత మార్షల్ ఆర్టిస్ట్ చక్ నోరిస్ (86) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, హవాయిలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొ
ముంబై, 20 మార్చి (హి.స.) గోల్డ్ లవర్స్కి సూపర్ గుడ్న్యూస్.. నేడు మార్చి 20వ తేదీ శుక్రవారం బంగారం ధరలు భారీగా పతనం అయ్యాయి. దీంతో పసిడి ప్రియులకు ఈ ఉగాది బాగా కలిసొచ్చిందని చెప్పాలి. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మళ్లీ భారీగానే తగ్గాయి. గత వ
ముంబై, 18 మార్చి (హి.స.)వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రాబోతున్న ''ధురంధర్ 2'' చిత్రంపై ఆయన తన తొలి రివ్యూను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. ఈ సినిమా ఒక కొత్త సినీ
అమరావతి, 17 మార్చి (హి.స.)ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఓజీ సూపర్ హిట్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. డైరెక్టర్ హరీశ్ శంకర్ తెరకెక్కించిన
భారత క్రికెట్ జట్టు ఈ ఏడాది జూన్లో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. రెండు మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియా తలపడనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ శనివారం అధికారికంగా ప్రకటించింది.
ఢిల్లీ, 20 మార్చి (హి.స.) 2028లో జరగనున్న వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్ ఆతిథ్య హక్కులను భారత్ సొంతం చేసుకుంది. గురువారం పోలాండ్లోని టోరున్లో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ కౌన్సిల్ సమావేశంలో ప్రెసిడెంట్ సెబాస్టియన్ కో ఈ కీలక ప్రకటన చేసారు.
మహిళల జట్టు వన్డే ర్యాంకింగ్స్ జాబితాను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన 790 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది.
బెంగళూరు, 18 మార్చి (హి.స.) ఐపీఎల్ 19వ సీజన్ కోసం టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బెంగళూరు చేరుకున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేసేందుకు నగరానికి విచ్చేశాడు. ఈ నెల 28 నుంచి ప్రారంభం
హైదరాబాద్, 17 మార్చి (హి.స.) హైదరాబాద్ నగరంలోని హవాలా డబ్బు కలకలం రేపిన ఘటన కూకట్పల్లి (Kukatpally) పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. దుండగులు సినీ ఫక్కీలో దారి కాచి, బాధితుల కళ్లలో కారం కొట్టి ఏకంగా రూ.కోటి నగదును దోచుకెళ్లారు. పోలీసు
సూళ్లూరుపేట 15 మార్చి (హి.స.)సూళ్లూరుపేట పట్టణంలోని బంగారు దుకాణంలో 110గ్రాముల బంగారం చోరీ జరిగింది. శనివారం మధ్యాహ్నం ఈ సంఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి వచ్చి దుకాణదారుడి కళ్లలో కారంపొడి చల్లి బంగారాన్ని అపహరించుకు పోయాడు. ఈ ఘటన దుకాణం
అమరావతి, 14 మార్చి (హి.స.) కర్నూలు టౌన్: కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రం సమీపంలోని గార్గేయపురం చెరువులో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడింది. మృతులను రాజేశ్వరి(35), కుమారులు అబ్రహం(3), సుకుమార్ (6)గా గుర్తించార
ఒడిస్సా 12 మార్చి (హి.స.) కుటుంబ కలహాల నేపథ్యంలో ఆగ్రహంతో ఒక వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. సొంత కుటుంబ సభ్యుల్నే హత్య చేశాడు. ఈ ఘటన ఒడిశాలోని, దియోగర్ జిల్లాలో బుధవారం రాత్రి జరిగింది. దీనిపై అందిన సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha