హైదరాబాద్, 22 మార్చి (హి.స.) పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ప్రపంచ ఇంధన మార్కెట్లో నెలకొన్న అస్థిరత నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలో పెట్రోలియం, విద్యుత్, ఎరువులు వంటి నిత్యావసర వనరుల సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు
బెంగళూరు, 19 మార్చి (హి.స.)చాలామంది విస్మరించే ముల్లంగి, అనేక అద్భుత ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన ఒక అద్భుతమైన ఆహార ఔషధం. ఇది మలబద్ధకం, పైల్స్, క్యాన్సర్ నివారణ, అధిక రక్తపోటు, షుగర్ నియంత్రణ, బరువు తగ్గడం, మూత్రపిండాల ఆరోగ్యం మరియు జీర్ణ సమస్యల ఉపశమనా
ఇండోర్, 18 మార్చి (హి.స.) మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. బ్రిజేశ్వరి అనెక్స్ నివాస ప్రాంతంలోని ఒక బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించి, ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇండోర్ పోలీస్ కమిషనర్ సంతోష్
వంట గ్యాస్ సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. గృహ వినియోగదారులకు వంద శాతం ఎల్పీజీ సరఫరా చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
న్యూఢిల్లీ, 22 మార్చి (హి.స.) పాకిస్తాన్ మాజీ దౌత్య వేత్త (Pakistan) అబ్దుల్ బాసిత్ (Abdul Basit) తన నోటి దురుసును ప్రదర్శించారు. ఒకవేళ అమెరికా (USA) తమ దేశంపై దాడిచేస్తే అందుకు ప్రతీకారంగా తాము భారత్ (India) ను లక్ష్యంగా చేసుకుంటామని వివాదాస్పద వ్
జార్ఖండ్, 22 మార్చి (హి.స.) ఝార్ఖండ్లో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు బయటపడటం కలకలం రేపుతోంది. తూర్పు సింగ్సూమ్ జిల్లా బహరాగోడా ప్రాంతంలో సువర్ణరేఖ నదీ తీరంలో ఇసుక తవ్వకాలు చేపడుతుండగా అనుకోకుండా వెలుగుచూసిన ఈ భారీ బాంబు స్థానిక ప్రజలను భయాందోళనక
కేరళం, 22 మార్చి (హి.స.) కేరళంలో మరో ప్రాణాంతక వ్యాధి వ్యాప్తి కలకలం రేపుతోంది. కోళికోడ్ జిల్లాలో షిగెల్లా (Shigella) వ్యాధి వ్యాప్తి చెందుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కోళికోడ్ జిల్లాలోని ఎరంజికల్ ప్రాంతంలో తాజాగా 12 మందికి ఈ వ్యాధి
ఢిల్లీ, 22మార్చి (హి.స.) భారత రాజకీయ చరిత్రలో ప్రధాని నరేంద్ర మోదీ మరో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. దేశంలో అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా (Head of Government) పనిచేసిన నాయకునిగా అరుదైన రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నారు. ఆదివారం (మార్చి 22,
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మరణించిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు
డీఎంకేకు ఆ పార్టీ భాగస్వామ్య పక్షమైన తమిళగ వాళ్వూరియా కట్చి షాక్ ఇచ్చింది. డీఎంకే సారథ్యంలోని అధికార సెక్యులర్ అలయెన్స్ నుంచి వైదొలగుతున్నట్టు ఆ పార్టీ అధ్యక్షుడు టి.వేలుమురగన్ ఆదివారంనాడు తెలిపారు.
ఇంటర్మీడియట్ పరీక్షలు కొనసాగుతున్నాయి. మార్చి 25వ తేదీతో ఇవి ముగియనున్నాయి. ఈ ఇంటర్మీడియట్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం మార్చి 23వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. అందుకోసం ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది
అమరావతి, 22 మార్చి (హి.స.) విజయవాడ నగర చరిత్రలో ఒక అరుదైన ఘట్టం ముగింపు దశకు చేరుకుంది. బ్రిటిష్ పాలనలో కృష్ణా నదిపై నిర్మించిన మొట్టమొదటి రైల్వే వంతెన ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోనుంది. 130 ఏళ్ల క్రితం బెజవాడను దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో అనుసంధాని
ఐపీఎల్ 2026 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉన్నా.. గొప్ప బౌలర్లలెవరూ లేకపోవడం ఆ ఎస్ఆర్హెచ్ జట్టును ఇబ్బంది పెడుతోంది. ఈ నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు గురించి టీమిండియా మాజీ ప్లేయర్ రాబిన్ ఉతప్ప కీలక వ్యాఖ్యలు చ
అమరావతి, 22 మార్చి (హి.స.) పాడేరు: అల్లూరి జిల్లా జీకేవీధి మండలం జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం ప్రమాదం జరిగింది. పెదవలస నుంచి రింతాడ వైపునకు వస్తున్న ఓ కారు డివైడర్ను ఢీకొని పల్టీ కొట్టింది. అనంతరం రహదారి కింద వైపు ఉన్న ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది
అమరావతి, 22 మార్చి (హి.స.) తిరుపతి: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం 8 గంటలకు స్వామివారు హనుమంత వాహనంపై అభయమిచ్చారు. గజరాజులు, వృషభాలు, అశ్వాలు ముందు కదులుతుండగా,
త్వరలోనే నెల్లూరుకి భారీ పరిశ్రమ రాబోతోందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ పరిశ్రమ ద్వారా నెల్లూరు రూరల్లో ఉద్యోగ అవకాశాలు రానున్నాయని పేర్కొన్నారు
రైతన్నలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భరోసా కల్పించారు. అన్నదాత సంతోషం కోసం ఓ అన్నగా తాను బాధ్యత తీసుకున్నానని పేర్కొన్నారు
న్యూఢిల్లీ, 22 మార్చి (హి.స.) అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఎఫ్బీఐ (FBI) మాజీ డైరెక్టర్ రాబర్ట్ ముల్లర్ (Robert Mueller) మరణంపై నోరుజారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక దేశాధ్యక్షుడిగా ముల్లర్ మరణవార్తపై సానుభూతి తెలపాల్సింది పోయి,
హైదరాబాద్, 22 మార్చి (హి.స.) రంజాన్ పర్వదినాన లష్కర్-ఎ-తోయిబా కమాండర్ దారుణ హత్యకు గురయ్యాడు. పాకిస్తాన్లోని లాహోర్ సమీపంలో ఉన్న లష్కర్-ఎ-తోయిబా ప్రధాన కార్యాలయం ''మార్కజ్ తాయిబా'' (Markaz Taiba) లో శనివారం అత్యంత నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న
.ఖతార్, 22 మార్చి (హి.స.) ఇరాన్ దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఖతార్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తమ దేశానికి గర్వకారణమైన 147 ఖరీదైన అరేబియా రేసు గుర్రాలను సురక్షితంగా ఐరోపాకు తరలించింది. క్షిపణుల దాడుల భయంకర శబ్దాల నుంచి వాట
వాషింగ్టన్ (యూఎస్ఏ,) 21 మార్చి (హి.స.) గూఢచర్యం కోసం టెలిగ్రాం యాప్ను ఇరాన్ వాడుతున్నట్లు ఎఫ్బీఐ(FBI) వార్నింగ్ ఇచ్చింది. ఆ మెసేజింగ్ యాప్ యూజర్లకు తెలియకుండానే స్పైయింగ్ మాల్వేర్ను ఎక్కిస్తున్నట్లు వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా టెలిగ్రాం యాప్
సౌత్ కొరియా, 21 మార్చి (హి.స.) దక్షిణ కొరియాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మంది మరణించగా, 59 మంది గాయపడ్డారు. మరికొందరి ఆచూకీ తెలియడం లేదు. ఘటనకు సంబంధించి స్థానిక ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. డేజియోన్ పట్టణంలోని ఒక కార్ల వి
ఢిల్లీ, 22 మార్చి (హి.స.)మధ్యప్రాచ్యంలో ఇరాన్ సంబంధిత ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతుండటంతో, భారత విమానయాన రంగంపై ప్రభావం కనిపిస్తోంది. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు తెలిపిన ప్రకారం.. ఈ ప్రభావం ప్రధానంగా ఎయిర్ టర
ముంబై, 21 మార్చి (హి.స.) గత కొన్ని రోజులుగా చుక్కలనంటుతున్న పసిడి ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో దేశీయంగా బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. మార్చి 21, 2026న నమోదైన ఈ ధరల తగ్గుదల గత ఏడాది కాలంలోనే అతిపెద్దదిగా నిల
హైదరాబాద్, 20 మార్చి (హి.స.) భారతీయ కరెన్సీ చరిత్రలో 2026 మార్చి ఒక అత్యంత గడ్డు కాలంగా నిలిచిపోనుంది. శుక్రవారం ఉదయం 10 గంటల వరకు అందిన తాజా నివేదికల ప్రకారం.. అంతర్జాతీయ ఫారెక్స్ మార్కెట్లో భారత రూపాయి(INR) అమెరికన్ డాలర్తో పోలిస్తే తొలిసారిగా
హైదరాబాద్, 20 మార్చి (హి.స.) అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, ముడి చమురు ధరలు తగ్గడంతో భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. గురువారం సుమారు 2,400 పాయింట్లకు పైగా కుప్పకూలిన సెన్సెక్స్, నేడు ఇన్వెస్టర్ల కొనుగ
హైదరాబాద్, 21 మార్చి (హి.స.) హాలీవుడ్ యాక్షన్ చిత్రాల సామ్రాజ్యంలో తనదైన ముద్ర వేసిన దిగ్గజ నటుడు, ప్రపంచ ప్రఖ్యాత మార్షల్ ఆర్టిస్ట్ చక్ నోరిస్ (86) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, హవాయిలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొ
ముంబై, 20 మార్చి (హి.స.) గోల్డ్ లవర్స్కి సూపర్ గుడ్న్యూస్.. నేడు మార్చి 20వ తేదీ శుక్రవారం బంగారం ధరలు భారీగా పతనం అయ్యాయి. దీంతో పసిడి ప్రియులకు ఈ ఉగాది బాగా కలిసొచ్చిందని చెప్పాలి. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మళ్లీ భారీగానే తగ్గాయి. గత వ
ముంబై, 18 మార్చి (హి.స.)వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రాబోతున్న ''ధురంధర్ 2'' చిత్రంపై ఆయన తన తొలి రివ్యూను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. ఈ సినిమా ఒక కొత్త సినీ
అమరావతి, 17 మార్చి (హి.స.)ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఓజీ సూపర్ హిట్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. డైరెక్టర్ హరీశ్ శంకర్ తెరకెక్కించిన
భారత క్రికెట్ జట్టు ఈ ఏడాది జూన్లో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. రెండు మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియా తలపడనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ శనివారం అధికారికంగా ప్రకటించింది.
ఢిల్లీ, 20 మార్చి (హి.స.) 2028లో జరగనున్న వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్ ఆతిథ్య హక్కులను భారత్ సొంతం చేసుకుంది. గురువారం పోలాండ్లోని టోరున్లో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ కౌన్సిల్ సమావేశంలో ప్రెసిడెంట్ సెబాస్టియన్ కో ఈ కీలక ప్రకటన చేసారు.
మహిళల జట్టు వన్డే ర్యాంకింగ్స్ జాబితాను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన 790 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది.
బెంగళూరు, 18 మార్చి (హి.స.) ఐపీఎల్ 19వ సీజన్ కోసం టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బెంగళూరు చేరుకున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేసేందుకు నగరానికి విచ్చేశాడు. ఈ నెల 28 నుంచి ప్రారంభం
హైదరాబాద్, 17 మార్చి (హి.స.) హైదరాబాద్ నగరంలోని హవాలా డబ్బు కలకలం రేపిన ఘటన కూకట్పల్లి (Kukatpally) పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. దుండగులు సినీ ఫక్కీలో దారి కాచి, బాధితుల కళ్లలో కారం కొట్టి ఏకంగా రూ.కోటి నగదును దోచుకెళ్లారు. పోలీసు
సూళ్లూరుపేట 15 మార్చి (హి.స.)సూళ్లూరుపేట పట్టణంలోని బంగారు దుకాణంలో 110గ్రాముల బంగారం చోరీ జరిగింది. శనివారం మధ్యాహ్నం ఈ సంఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి వచ్చి దుకాణదారుడి కళ్లలో కారంపొడి చల్లి బంగారాన్ని అపహరించుకు పోయాడు. ఈ ఘటన దుకాణం
అమరావతి, 14 మార్చి (హి.స.) కర్నూలు టౌన్: కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రం సమీపంలోని గార్గేయపురం చెరువులో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడింది. మృతులను రాజేశ్వరి(35), కుమారులు అబ్రహం(3), సుకుమార్ (6)గా గుర్తించార
ఒడిస్సా 12 మార్చి (హి.స.) కుటుంబ కలహాల నేపథ్యంలో ఆగ్రహంతో ఒక వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. సొంత కుటుంబ సభ్యుల్నే హత్య చేశాడు. ఈ ఘటన ఒడిశాలోని, దియోగర్ జిల్లాలో బుధవారం రాత్రి జరిగింది. దీనిపై అందిన సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha