కోల్కతా , 10 జూన్ (హి.స.)పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో టీఎంసీ తిరుగుబాటు ప్రకంపనలు రేపుతోంది. పార్టీకి చెందిన సుమారు 20 మంది లోక్సభ సభ్యులు మమతా బెనర్జీ నాయకత్వానికి వ్యతిరేకంగా ప్రత్యేక వర్గంగా ఏర్పడేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంద
ఢిల్లీ , 10 జూన్ (హి.స.)దేశ రాజధాని ఢిల్లీలో నేడు రాజకీయంగా రెండు కీలక సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పలు ముఖ్యమైన అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకు
ఒకప్పుడు పొలాల నుంచి ఇళ్ల వరకు, కార్యాలయాల నుంచి గ్రామాల వరకు ఆకాశవాణి స్వరాలే మార్మోగేవి. సంగీత తరంగాలపై దేశమంతా ఊగిపోతున్నట్లు అనిపించేది. ఏదైనా వార్త లేదా సందేశం ప్రసారమైతే, అది దేశ ప్రజలందరికీ చేరిందని భావించేవారు. ఆకాశవాణి తన ప్రయాణంలో వార్తలు
ఇజ్రాయెల్ వైమానిక దాడిలో లెబనీస్ సైనిక అధిపతి బ్రిగేడియర్ జనరల్ రుడాల్ఫ్ హైకల్తో సహా 12 మంది మృతి
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
న్యూఢిల్లీ, 10 జూన్ (హి.స.) దేశ రాజధాని ఢిల్లీలో ఓ డేటా సెంటర్(Data Center)లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో దేశవ్యాప్తంగా గూగుల్ క్లౌడ్(Google Cloud) సేవలకు భారీ అంతరాయం ఏర్పడింది. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను గూగుల్ సంస్
ముంబై, 10 జూన్ (హి.స.) భారతీయ స్టాక్ మార్కెట్లు బుధవారం మిశ్రమ ఫలితాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ స్వల్పంగా (0.9 శాతం) లాభాల బాటపట్టగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ స్వల్పంగా (0.12 శాతం) నష్టపోయింది. అమ్మకాల ఒత్తిడి కారణంగా ఇలా మిశ్రమ ఫలితాలొచ్చాయి. ఉదయం స్టా
హైదరాబాద్, 10 జూన్ (హి.స.) నగర పరిధిలోని ఐటీ కారిడార్లో డ్రగ్స్, గంజాయి మహమ్మారిపై ఉక్కుపాదం మోపుతున్న ఈగల్ ఫోర్స్ (Eagle Force) ఇవాళ ఓ భారీ ఆపరేషన్ నిర్వహించింది. నగరంలోని ప్రముఖ ఐటీ హబ్ అయిన నానక్ రామ్ గూడా (Nanakramguda) పరిసర ప్రాంతాల్లో పెద్
సంగం, 10 జూన్ (హి.స.) , : బిహార్ రాష్ట్రంలో ఔరంగాబాద్ వద్ద ఆదివారం అర్థరాత్రి జరిగిన రహదారి ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గయలోని వైద్యశాలలో చికిత్స పొందుతున్న సంగం పట్టణానికి చెందిన బొమ్మిశెట్టి లక్ష్మమ్మ (50) మంగళవారం అర్థరాత్రి మృతి చెందారు. సంగం న
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
అమరావతి, 10 జూన్ (హి.స.) ఆదోని గ్రామీణం: రైతులకు పారదర్శకంగా యాప్ ద్వారా ఎరువుల పంపిణీ చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్లా కమర్ అన్నారు. ఆదోని పట్టణంలోని ఎరువులు, విత్తనాల దుకాణాలను జాయింట్ కలెక్టర్ నూరుల్లా కమర్ బుధవారం తనిఖీ చేశారు. ప్రభ
అమరావతి, 10 జూన్ (హి.స.) ముదిగుబ్బ: సత్యసాయి జిల్లాలోని ముదిగుబ్బ మండల కేంద్రంలో బుధవారం కారులో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. ముదిగుబ్బకి చెందిన ఆదెప్ప.. తన కుటుంబ సభ్యులతో కలిసి గంగిరెడ్డిపల్లి గ్రామం దగ్గరున్న పోతులయ్య స్వామి గుడికి కారులో
అమరావతి, 10 జూన్ (హి.స.) పాయకరావుపేట గ్రామీణం : అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం అడ్డురోడ్డు కూడలి వద్ద ఉన్న ఓ హార్డ్వేర్ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దుకాణంలోని ఎలక్ట్రిక్ సామగ్రి, మోటార్లు, పైపులు కాలి బూడిదయ్యాయి. సమాచారం అం
హైదరాబాద్, 10 జూన్ (హి.స.)రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ (BJP) వ్యూహంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. తెలంగాణలో ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకునే ప్రసక్తే లేదని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే బరిలోకి ద
అమరావతి, 10 జూన్ (హి.స.) వినుకొండ రూరల్: రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో నలుగురు గాయపడ్డారు. ఈ సంఘటన కర్నూలు - గుంటూరు జాతీయ రహదారిపై నీలగంగవరం జంక్షన్ వద్ద బుధవారం మధ్యాహ్నం జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం గద్వాల్ జిల్లా యర్రవల్లి మం
అమరావతి, 10 జూన్ (హి.స.) , :రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టుల నిర్మాణాలను నిర్ణీత కాల వ్యవధి లోపు పూర్తి చేయాలని ఉన్నతాధికారులను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆదేశించారు. బుధవారం అమరావతిలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి గొట్టిపాటి రవి
ఆసిఫాబాద్, 10 జూన్ (హి.స.) నిబంధనలు పాటిస్తేనే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమని జిల్లా ఎస్పీ నితిక పంత్ అన్నారు. అలైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఏఎస్పీ చిత్తరంజన్, డీఎస్పీ అశోక్, కళాశాల ప్రిన్సిపాల్ ప్రియదర్శిని, సీఐ బాలాజీ వరప్రసాద్ లతో కల
భూపాలపల్లి, 10 జూన్ (హి.స.) వాతావరణ శాఖ సూచన మేరకు ఎల్ నినో ప్రభావం వల్ల తక్కువ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచిం
అమరావతి, 10 జూన్ (హి.స.)ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో మౌలిక సదుపాయాల కల్పన, పరిపాలనా సౌలభ్యం కోసం మొత్తం రూ. 4,703 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపి
హైదరాబాద్, 10 జూన్ (హి.స.) దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ ఘటనలో 12 మంది మరణించారు. ఈ ఘటన తూర్పు జోహన్నెస్బర్గ్లోని, క్లీవ్ల్యాండ్లో ఉన్న జంపర్స్ ఇన్ఫార్మల్ సెటిల్మెంట్లో మంగళవారం సాయంత్రం జరిగింది. ఈ సెటిల్మె
కాబూల్ 10 జూన్ (హి.స.) పాకిస్థాన్ బుధవారం చేపట్టిన దాడుల్లో సుమారు 13 మంది మృతిచెందినట్లు ఆఫ్ఘనిస్తాన్(Afghanistan) ప్రకటించింది. ఆ దాడిలో మరో 14 మంది గాయపడినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఆఫ్ఘనిస్తాన్లోని ఖోస్త్, కునార్, పక్తికా ప్రావిన్సులను టా
ట్రంప్కు షాకిచ్చిన అమెరికా చట్ట సభలు..యుద్ధం ముగించే దిశగా కీలక ముందడుగు
బలూచిస్థాన్లో రక్తపాతం.. పాక్ సైనికులు వెళుతున్న రైలుపై ఉగ్రదాడి.. 24 మంది మృతి
స్పేస్ఎక్స్ మెగా రాకెట్ స్టార్షిప్ సక్సెస్
ముంబై, 10 జూన్ (హి.స.) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) జారీ చేసిన సావనీర్ గోల్డ్ బాండ్లపై పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిసింది. 2019-20 సిరీస్-7 కింద జారీ చేసిన గోల్డ్ బాండ్ల ఐదేళ్ల కాలపరిమితి ముగియడంతో, వాటి తుది రిడంప్షన్ ధరను
భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు...!
డాలర్తో పోలిస్తే పుంజుకున్న రూపాయి విలువ
8 రోజుల పతనం తర్వాత బలపడిన రూపాయి మారకం
హైదరాబాద్, 10 జూన్ (హి.స.) నేడు తన పుట్టినరోజు సందర్భంగా బాలయ్య హైదరాబాదులో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పేదలకు తక్కువ ఖర్చుతో బసవతారకం ఆస్పత్రి ద్వారా ప్రపంచ స్థాయి వైద్యం అందిస్తున్నామని అన్నారు. తమ తల్లి
బాక్సాఫీస్ వద్ద 'పెద్ది’ సునామీ.. తొలిరోజే రూ. 135 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్!
'పెద్ది' అడ్వాన్స్ బుకింగ్స్ సంచలనం.. బుక్మైషోలో 40 వేల మార్క్ దాటిన తెలుగు చిత్రంగా రికార్డు!
భారీ అంచనాలతో. రానున్న పెద్ది.విడుదలకు.ముందే రికార్డులు నెలకొల్పుతోంది
హైదరాబాద్, 10 జూన్ (హి.స.) ఇంగ్లాండ్ వేదికగా జూన్ 12 నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026 కోసం క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ మెగా టోర్నమెంట్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ 12 జట్లు విశ్వవిజేతగా నిలిచేందుకు ప
ఆఫ్ఘనిస్తాన్ను దెబ్బతీసిన ఇండియన్ స్పిన్నర్లు.. ఇన్నింగ్స్ 300 రన్స్ తేడాతో భారీ విజయం
భారత్ - ఆఫ్ఘనిస్తాన్ టెస్ట్ మ్యాచ్.. సెంచరీ మిస్ చేసుకున్న రిషబ్ పంత్.
ఆఫ్ఘనిస్తాన్ తో టెస్ట్ మ్యాచ్.. సెంచరీ కొట్టి ఔటైన కేఎల్ రాహుల్
హైదరాబాద్, 10 జూన్ (హి.స.) హైదరాబాద్లో దారుణం జరిగింది. అనుమానంతో మల్కాజ్గరిలో భార్యను భర్త తుపాకీతో కాల్చి చంపాడు. వివరాల్లోకి వెళ్తే.. మల్కాజ్గరికి చెందిన అరుణ్ అనే వ్యక్తికి పదేళ్ల క్రితం ఓ మహిళతో పెళ్లయ్యింది. వివాహం అనంతరం భార్యతో విబేధాలు త
కూకట్పల్లిలోని పబ్ లపై డీసీపీ రితిరాజ్ మెరుపు దాడులు, యువతులు, విటులు అరెస్ట్!
ఇద్దరు నిందితుల అరెస్ట్, 11.36 లక్షల నగదు స్వాధీనం.
తూర్పు గోదావరి.జిల్లా లోని.అనపర్తి పరిసర ప్రాంతాల్లో.వరుస చోరీలు
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha