ముంబయి,24 ,ఫిబ్రవరి (హి.స.) భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ (మంగళవారం) తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ప్రధానంగా ఐటీ (IT) రంగంలోని షేర్లలో భారీగా అమ్మకాలు కొనసాగడంతో మార్కెట్లు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. ఈ మధ్యాహ్నం 12.15 గంటల సమయానికి సెన్సెక్
న్యూఢిల్లీ, 22 ఫిబ్రవరి (హి.స.) భారత్ లో అతిపెద్ద ఏఐ సదస్సును నిర్వహించామని, ఇది దేశ అభివృద్ధికి టర్నింగ్ పాయింట్ గా నిలుస్తుందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. మన్ కీ బాత్ 131వ ఎపిసోడ్ లో ఆదివారం మోదీ మాట్లాడుతూ.. ఏఐ ఇండియా ఆవిష్కర్తలను అభిన
తమిళనాడు, 22 ఫిబ్రవరి (హి.స.) దేశ రాజధానిలో ఉగ్ర కుట్రకు ప్లాన్ తమిళనాడు చేస్తున్న ఆరుగురు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు ఆదివారం ఉదయం తమిళనాడులో (Tamilnadu) అరెస్ట్ చేశారు. నిందితులు తమ అసలు గుర్తింపును దాచిపెట్టి, నకిలీ ఆధార్ కార్డులతో గార్మెంట్ పర
కేసీఆర్ జన్మదినాన పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
హైదరాబాద్, 24 ఫిబ్రవరి (హి.స.) 2026 ఫిబ్రవరి 11న జరిగిన తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీకి ఒక రియాలిటీ చెక్ లాంటివి. 2024 లోక్సభ ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లు గెలిచి, 35% ఓట్ షేర్తో దూసుకుపోయిన బీజేపీకి, ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఒక
హైదరాబాద్, 24 ఫిబ్రవరి (హి.స.) ముంబయి 26/11 ఉగ్రదాడి నిందితుడు తహవూర్ రాణాకు బిగ్ షాక్ తగలబోతున్నట్లు తెలుస్తోంది. తహవూర్ పౌరసత్వాన్ని రద్దు చేసే ప్రక్రియను కెనడా ప్రభుత్వం ప్రారంభించింది. ఎల్లుండి భారత పర్యటనకు కెనడా ప్రధాని మార్క్ కార్నీ రాబోతు
న్యూఢిల్లీ, 24 ఫిబ్రవరి (హి.స.) కేరళ రాష్ట్రం పేరును ఇకపై అధికారికంగా ''కేరళమ్'' (Keralam) గా మార్చేందుకు కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోదముద్ర వేసింది. కేరళ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కేంద్ర మంత్రి అశ్వ
చతిస్గడ్, 24 ఫిబ్రవరి (హి.స.) సేఫ్ సరెండర్ కోరుతూ బలంగిర్-బరఢ్-మహాసముంద్ డివిజన్ (బీబీఎం)కు చెందిన మావోయిస్టుల లేఖపై ఛత్తీస్ గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ స్పందించారు. లొంగిపోయే మావోయిస్టుల భద్రత విషయంలో ఎలాంటి ముప్పు ఉండదని స్పష్టం చేశారు. ఛత్తీస్
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
హైదరాబాద్, 24 ఫిబ్రవరి (హి.స.) హైదరాబాద్ నగర కమిషనర్ సజ్జనార్ ఎక్స్ వేదికగా ప్రజలను అప్రమత్తం చేస్తూ మరో అలర్ట్ జారీ చేశారు. గూగుల్ వంటి సెర్చ్ ఇంజన్లలో మనం ఏదైనా వెతికినప్పుడు మొదట కనిపించే వెబ్సైట్లు అన్నీ నిజమైనవి కావని సైబర్ నిపుణులు హెచ్చర
హైదరాబాద్, 24 ఫిబ్రవరి (హి.స.) మూసీ పునరుజ్జీవన పథకం (Musi లో భాగంగా తెలంగాణ Revitalization Project) ప్రభుత్వం ''గాంధీ సరోవర్'' (Gandhi Sarovar) ప్రాజెక్టు కోసం వడివడిగా భూసేకరణ ప్రక్రియను చేపడుతున్నది. ఇప్పటికే భూసేకరణ నోటిఫికేషన్ను కూడా జార
హైదరాబాద్, 24 ఫిబ్రవరి (హి.స.) హైదరాబాద్లో అత్యంత రద్దీ ప్రాంతమైన కోఠి (Koti) ఎస్బీఐ ఏటీఎం వద్ద కేరళ (Kerala) వ్యాపారిపై కాల్పులు జరిపి నగదు దోచుకున్న కేసును తెలంగాణ పోలీసులు ఛేదించారు. తాజాగా నిందుతులందరినీ టాస్క్ ఫోర్స్ టీమ్ అదుపులోకి తీసుకుంది.
హైదరాబాద్, 24 ఫిబ్రవరి (హి.స.) రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)కు ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ (ఓజీఎల్ ) 1085 ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేయనుంది. ఈ మేరకు ఓలెక్ట్రా సంస్థ(Olectra Company) టీజీఎస్ఆర్టీసీ లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్బీఐ) జారీ చేసింది
హైదరాబాద్, 24 ఫిబ్రవరి (హి.స.) గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపన్పల్లిలో భారీ నగదుతో పారిపోయిన డ్రైవర్ అజిత్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.25 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ నెల 12న యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం లో నగద
హుజూర్నగర్, 24 ఫిబ్రవరి (హి.స.) కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి హౌసింగ్ సొసైటీ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాలలోనే 3 లక్షల 20 వేల ఇండ్లు నిర్మించామని
ఆదిలాబాద్, 24 ఫిబ్రవరి (హి.స.) జిల్లా జైలులో ఉన్న చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను పరామర్శించడానికి మాజీ మంత్రి కేటీఆర్ మంగళవారం ఆదిలాబాద్కు వచ్చారు. కేటీఆర్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. మండలంలోని రోల్ మామడ టోల్ ప్లాజా వద్ద మాజీ మంత్
జోగులాంబ గద్వాల, 24 ఫిబ్రవరి (హి.స.) జోగులాంబ గద్వాల జిల్లాలోని మానవపాడు మండలంలో మంగళవారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న అకాల వర్షం మిర్చి రైతుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట, చేతికందే సమయంలో వర్షార్పణం అవుతుందేమో
ఖమ్మం, 24 ఫిబ్రవరి (హి.స.) ఖమ్మం కలెక్టరేట్ సమీపంలో గల 60 ఎకరాల భూదాన భూమిలో హై టెన్షన్ వివాదం నెలకొంది. 2014లో 62 ఎకరాల భూదాన భూమిలో దాదాపు 18 ఎకరాల్లో 600 కుటుంబాలు రెండు వేల జనాభా ఇండ్లు లేని నిరుపేదలు ఇండ్లు నిర్మించుకొని అక్కడ నివసిస్తున్నా
డాక, 24 ఫిబ్రవరి (హి.స.) బంగ్లాదేశ్ లో సమూల మార్పులు జరుగుతున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాగానే, ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక లేటెస్ట్ గా బంగ్లాదేశ్ ఆర్మీలో కూడా భారీ మార్పులు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. బంగ్లాదేశ్ కొత్త ప్రధానిగా
హైదరాబాద్, 24 ఫిబ్రవరి (హి.స.) ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా సైనిక నాయకత్వంతో ట్రంప్ (Trump)కు విభేదాలు ఉన్నాయని అనేక వార్తలు వచ్చాయి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ప్రచారం అవుతున్న తప్పుడు వార్తలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖ
హైదరాబాద్, 24 ఫిబ్రవరి (హి.స.). అమెరికా ఈశాన్య ప్రాంతాన్ని భారీ మంచు తుపాను అతలాకుతలం చేస్తోంది. మేరీల్యాండ్ నుంచి మైన్ వరకు విస్తరించిన ఈ హిమపాతం వల్ల కోట్లాది మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. దశాబ్ద కాలంలో ఇదే అత్యంత తీవ్రమైన తుపాను అని వాతావరణ
వాషింగ్టన్, డిసి, 24 ఫిబ్రవరి (హి.స.) మార్-ఎ-లాగో రిసార్ట్ లోకి తుపాకీతో చొరబడేందుకు ప్రయత్నించిన ఆగంతుకుడిని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్చి చంపిన ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారి స్పందించారు. ఈ భద్రతా లోపంపై ఆయన కాస్త ఆందోళన, మ
ఫ్లోరిడా, 23 ఫిబ్రవరి (హి.స.) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)నకు చెందిన ఫ్లోరిడాలోని పాబ్బీచ్ రిసార్ట్(Palm Beach Resort) వద్ద కాల్పుల కలకలం రేగింది. రిసార్టులోకి గన్ పట్టుకుని అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని భద్ర
ముంబై, 24 ఫిబ్రవరి (హి.స.)బంగారం, వెండి ధరలు మళ్లీ ఉరుకులు పరుగులు పెడుతున్నాయి. మళ్లీ అదే జోరు కొనసాగిస్తున్నాయి. ఇటీవల రూ.2 లక్షల వరకు వెళ్లిన తులం బంగారం ధర.. ఇప్పుడు జోరందుకుంటోంది. నేనేందుకు తగ్గాలే అన్నట్లు పరుగులు పెడుతోంది. నిన్న ఒక్క రోజు
గత వారం బంగారం, వెండి ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ వారం గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ఉంటాయో తెలుసా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ఢిల్లి, 22 ఫిబ్రవరి (హి.స.) భారతదేశంలో రైళ్లు, వాహనాలు నీటి అడుగున నడపడానికి ఇప్పుడు మార్గం సుగమం అవుతోంది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం అస్సాంలో ఒక చారిత్రాత్మక ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ కిం
ముంబై, 21 ఫిబ్రవరి (హి.స.) భారత మార్కెట్లో ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలించినట్టయితే.. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 10 గ్రాములు రూ.1,57,380లకు చేరింది. అదే, ఆర్నమెంట్స్ కోసం ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 1,44,260ల వద్ద కొనస
కొచ్చి, కేరళ, 23 ఫిబ్రవరి (హి.స.) భారతీయ చిత్ర పరిశ్రమలో గ్లామర్ కంటే నటనకే ప్రాధాన్యతనిస్తూ, తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న నటి సాయి పల్లవి(Sai Pallavi). తాజాగా కేరళలోని కొచ్చిలో జరిగిన 70వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ (2026) వేదికగ
హైదరాబాద్, 22 ఫిబ్రవరి (హి.స.) సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు ఫిల్మ్ఫేర్ అవార్డులను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఉంటారు. ఈ అవార్డును దక్కించుకున్న వారికి ఇండస్ట్రీలో, బయట సమాజంలో కూడా మంచి గుర్తింపు లభిస్తుండడంతో దీనిని దక్కించుకోవడం కోసం
హంపి కర్ణాటక, 22 ఫిబ్రవరి (హి.స.) విజయనగర సామ్రాజ్య పుణ్యక్షేత్రం, హనుమంతుడి జన్మస్థలంగా భావించే హంపిలోని అంజనాద్రి బెట్ట సాక్షిగా ''జై హనుమాన్'' చిత్రానికి ఆదివారం అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు జరిగాయి. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స
ముంబై, 22 ఫిబ్రవరి (హి.స.) బాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు రాజ్పాల్ యాదవ్కు సంబంధించి దశాబ్దకాలంగా కొనసాగుతున్న ఆర్థిక వివాదంలో ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. వ్యాపారవేత్త మాధవ్ గోపాల్ అగర్వాల్తో ఉన్న కేసులో కోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది
హైదరాబాద్, 24 ఫిబ్రవరి (హి.స.) భారత మహిళల జట్టు ఆస్ట్రేలియా టూర్ లో భాగంగా టీ20 సిరీస్ ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అనంతరం నేటి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా బ్రిస్బేన్లోని అలన్ బోర్డర్ ఫీల్డ్ వేదికగా మూడు వన్డేల సిరీస
హైదరాబాద్, 24 ఫిబ్రవరి (హి.స.) పాకిస్తాన్ మరో పోరుకు సిద్ధమైంది. టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో పడుతూ లేస్తూ సూపర్ 8 కి చేరుకున్న పాకిస్తాన్, ఇవాళ తన రెండో మ్యాచ్ ఆడబోతోంది. శ్రీలంక లోని క్యాండీ వేదికగా ఇంగ్లాండ్, పాకిస్తాన్ మధ్య సూపర్ 8 మ్యాచ్
హైదరాబాద్, 24 ఫిబ్రవరి (హి.స.) ఇంగ్లాండ్, వేల్స్ వేదికగా జరగనున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. ఈ మెగా టోర్నమెంట్ కు సంబంధించిన మ్యాచులు జూన్ 12 నుంచి జూలై 5 వరకు జరగనున్నాయి. మొత్తం 12 జట్లు తలపడే ఈ టోర్నీలో భా
హైదరాబాద్, 23 ఫిబ్రవరి (హి.స.) టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం సాయంత్రం దక్షిణాఫ్రికాతో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో టీమ్ ఇండియా 76 పరుగుల భారీ తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ పరాజయంతో టీ20 వరల్డ్ కప్లో భారత్
హైదరాబాద్, 24 ఫిబ్రవరి (హి.స.) హైదరాబాద్ నగరం నడిబొడ్డున అంతులేని విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. మృతులను రామ్ రాజ్ (55), ఆయన భార్య మాధవి (50), కుమారుడు శశాంక్ (24
రంగారెడ్డి, 23 ఫిబ్రవరి (హి.స.) రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని నాగర్ గూడ చౌరస్తాలో ఆదివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. షాబాద్ సీఐ కాంతారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హైతాబా
హైదరాబాద్, 22 ఫిబ్రవరి (హి.స.) హైదరాబాద్ మహానగరంలో యువకుడి దారుణ హత్య తీవ్ర కలకలం రేపుతోంది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ (Rajendra Nagar) పరిధిలో శనివారం అర్థరాత్రి హిమాయత్ సాగర్ (Himayath Sagar) సమీపంలో ఓ యువకుడి మృతదేహం లభ్యం కావడంతో హాట్ టాపిక
ఢిల్లీ,, 22 ఫిబ్రవరి (హి.స.) యూపీలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య, ముగ్గురు పిల్లల్ని దారుణంగా చంపి.. ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. కస్గంజ్ జిల్లా అమాన్పూర్ పట్టణంలో పెను విషాద
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha