అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడానికి కొద్దిసేపటి ముందు ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)పై దాడి చేసింది
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జల్నా జిల్లాలోని సమృద్ధి ఎక్స్ప్రెస్వేపై జరిగిన ఈ దుర్ఘటనలో ఏడుగురు మహిళా కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు
ఏపీ ప్రజలకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) బిగ్ అలర్ట్స్ జారీ చేసింది. తాజా హెచ్చరికల ప్రకారం.. నేడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వడగాల్పులు (Heatwaves) వీస్తాయని పేర్కొంది
ఢిల్లీకి చేరుకున్న ఏపీ మంత్రి నారా లోకేశ్కు టీడీపీ ఎంపీలు ఘన స్వాగతం పలికారు.
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
పెరిగిన టెలికాం వినియోగదారుల సంఖ్య
భోజ్ శాలకు వ్యతిరేకంగా ముస్లిం పక్షం వేసిన పిటిషన్ పై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది
గంగానదిలో ఇఫ్వార్ విందు చేసుకున్న 14 మంది నిందితులకు వారణాసి కోర్టు బెయిల్ నిరాకరించింది
నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్టెమిస్-2 ప్రయోగం ఫ్లోరిడాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి బుధవారం రాత్రి జరిగింది.
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
ఒంటిమిట్ట, 02 ఏప్రిల్ (హి.స.) : వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామచంద్ర స్వామి ఆలయంలో శ్రీరామ నవమి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఏడో రోజు రామయ్యకు రథోత్సవం నిర్వహించారు. తితిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈవ
అమరావతి, 02 ఏప్రిల్ (హి.స.) అమరావతి:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ(గురువారం) ఏపీ ఆర్థిక శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన పెండింగ్ బిల్లుల చెల్లింపులపై అధికారులతో చర్చించారు. ఈ సంద
అమరావతి, 02 ఏప్రిల్ (హి.స.పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తి కావడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. పోలవరం నిర్మాణంలో మరో కీలక ఘట్టం పూర్తయ్యిందని అన్నారు. డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని తక్కువ సమయంలోనే
విజయనగరం, 02 ఏప్రిల్ (హి.స.) జిల్లా మెంటాడలో విద్యుదాఘాతంతో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రూ.70వేల నగదు, 3 తులాల బంగారం, ఇతర వస్తువులు దగ్ధమయ్యాయి. మండల వీధిలోని మండల సత్యవతి ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. గమ
హైదరాబాద్, 02 ఏప్రిల్ (హి.స.) రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరం యొక్క ''బ్రాండ్ ఇమేజ్''ను దెబ్బతీస్తోందని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి (MLA Sudheer Reddy) ఆరోపించారు. గురువారం ఆయన దోమతెర, ఫాగింగ్ యంత్రంతో అసెంబ్లీ
ములుగు, 02 ఏప్రిల్ (హి.స.) వ్యాపారాలు చేసేందుకు ముందుకు వచ్చే మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రతి మహిళ ''మహిళా సంఘాలలో'' చేరాలని మంత్రి సీతక్క అన్నారు. వ్యాపార రంగాల్లో రాణిస్తున్న మహిళలు తమ కుటుంబాన్న
హైదరాబాద్, 02 ఏప్రిల్ (హి.స.) ఈ జోన్ సరుకు రవాణా విభాగంలో భారీగా రూ. 13,835.27 కోట్లు మరియు ప్రయాణీకుల విభాగంలో రూ. 6,235.37 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది దక్షిణ మధ్య రైల్వే 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను రూ. 21,211.92 కోట్ల
అక్రమ ఎల్పీజీ సిలింటర్ల దందాను ఛేదించిన హైదరాబాద్ పోలీసులు
గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి ఖాళీ చిల్లకుండ ఇచ్చి పోయారంటూ వైసీపీపై మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు.
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి.
తూర్పు ఇండోనేషియాలో గురువారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.4గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) వెల్లడించింది.
హైదరాబాద్, 01 ఏప్రిల్ (హి.స.) రష్యా సైన్యానికి చెందిన రవాణా విమానం క్రిమియాలో ఘోర ప్రమాదానికి గురైంది. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో విమానంలోని 29 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆరుగురు సిబ్బందితో పాటు 23 మంది ప్రయాణికులు ఉన్నట్లు రష
ఢిల్లీ, 31 మార్చి (హి.స.) అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలను తగ్గించడానికి మధ్యవర్తిత్వం వహిస్తామన్న పాకిస్తాన్ ప్రతిపాదనను ఇరాన్ తోసిపుచ్చింది. తమ దేశానికి, అమెరికాకు మధ్య చర్చలు జరపడానికి పాకిస్తాన్ను వేదికగా మార్చాలన్న ఇస్లామాబాద్
జుబా, 30 మార్చి (హి.స.) : దక్షిణ సూడాన్ మరోసారి రక్తసిక్తమైంది. రాజధాని జుబా శివార్లలోని ఓ బంగారు గని వద్ద తలెత్తిన వివాదంలో గుర్తుతెలియని సాయుధులు 70 మందికిపైగా ప్రజలను హతమార్చారని పోలీసులు తెలిపారు. ‘‘ ఓ బంగారు గనిపై గుర్తుతెలియని సాయుధులు దాడి
అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తత వల్ల నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
దేశంలో డిజిటల్ చెల్లింపులు సరికొత్త రికార్డులు నమోదు చేశాయి
రెండువేల రూపాయల నోట్లను తిరిగి బ్యాంకుల్లో చేర్చాలని అన్న ఆర్బీఐ
ముంబై, 01 ఏప్రిల్ (హి.స.) కొత్త ఆర్థిక సంవత్సరానికి భారతీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో (2026-27) ఘనస్వాగతం పలికాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలు, దేశీయంగా ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండటంతో నేడు ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిస
హైదరాబాద్, 29 మార్చి (హి.స.) భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ చూసినా ''ధురంధర్-2: ది రివెంజ్'' పేరు మారుమోగిపోతోంది. బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్వీర్ సింగ్, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య కాంబోలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్
హైదరాబాద్, 28 మార్చి (హి.స.) సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడమే కాదు, భారతీయ వారసత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పడంలో కూడా తాను ఐకాన్ అని అల్లు అర్జున్ మరోసారి నిరూపించుకున్నారు. తాజాగా, జపాన్కు చెందిన గీక్ పిక్చర్స్ సీఈఓ టొమాట్స
హైదరాబాద్, 28 మార్చి (హి.స.) సోషల్ మీడియాలో కుంభమేళా ఫోటోషూట్తో ఫేమస్ అయిన అందాల భామ మోనాలిసా భోంస్లే, ఇప్పుడు ఒక సీరియస్ వివాదంతో వార్తల్లో నిలిచారు. తనను వెండితెరకు పరిచయం చేస్తున్న దర్శకుడు సనోజ్ మిశ్రా తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, షూటింగ
ముంబై, 27 మార్చి (హి.స.)మళ్లీ బంగారం, వెండి ధరలకు రెక్కలొస్తున్నాయి. గత రెండు రోజుల వరకు భారీగా తగ్గిన ధరలు.. రెండు రోజులుగా మళ్లీ పరుగులు పెడుతోంది. తాజాగా ప్రస్తుతం మార్చి 27న తులం బంగారం ధర రూ.1,44,540 ఉంది. మార్కెట్లో మళ్లీ ఊపందుకున్న పసిడి ధర
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ నువాన్ తుషారా సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
30 రోజుల్లోనే ఏకంగా 10 టీ20 మ్యాచ్ లు ఆడనున్న భారత్.
ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి.. ప్రపంచ కప్ ఆడుతాడా? లేదా? ప్రస్తుతం అందరి మదిలో మెదిలే ప్రశ్నే ఇది. అయితే తాజాగా తన స్వదేశంలో మ్యాచ్ ఆడుతూ మెస్సి కన్నీటి పర్యంతం అయ్యాడు. రిటైర్మెంట్కు సంకేతాలు ఇస్తూ అభిమానులను కూడా భావోద్వేగానికి గురిచేశాడ
ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు శుభారంభం చేసింది. 202 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన బెంగళూరు.. 15.4 ఓవర్లలోనే ఛేదించింది. ఈ గెలుపులో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు.
ధర్మపురి లో జరిగిన రోడ్ యాక్సిడెంట్ లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు
రంగారెడ్డి, 31 మార్చి (హి.స) కుటుంబ తగాదాలు, మద్యం మత్తు కారణంగా విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి కట్టుకున్న భార్య, కన్న కొడుకు, కూతురిపై రోకలి బండతో దాడి చేశారు. ఈ దాడిలో భార్య, కుమారుడు చనిపోగా తీవ్ర గాయాలతో కూతురు ఉస్మానియా ప్రభుత్వ దవాఖానలో చికిత
అమరావతి, 25 మార్చి (హి.స.) నంద్యాల: శ్రీశైలం డ్యామ్( వద్ద తీవ్ర విషాదం నెలకొంది. తేనెటీగల దాడి)లో ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. పిల్లి వీరస్వామి(52) అనే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్.. శ్రీశైలం డ్యామ్ వద్ద విధులు నిర్వర్తిస్తున్నార
హైదరాబాద్, 25 మార్చి (హి.స.) హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకు చైన్ స్నాచర్స్ (Chain Snatchers) బరితెగిస్తున్నారు. ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. తాజాగా మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దుండగుడు ఇంటర్నెట్ కనెక్షన్ ప
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha