హైదరాబాద్, 06 ఫిబ్రవరి (హి.స.)దేశీయ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి (Stock Market). ఆర్బీఐ వడ్డీ రేట్ల ప్రకటన నేపథ్యంలో ఉదయం నష్టాల నుంచి సూచీలు కొద్దిమేర లాభపడ్డాయి. సెన్సెక్స్ 266 పాయింట్లు లాభపడి, 83,580 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 50 పాయింట
మన హిందూ ధర్మాన్ని మనమే రక్షించుకోవాలి
అమరావతి, 06 ఫిబ్రవరి (హి.స.) రాష్ట్రంలోని వివిధ పాఠశాలలో ఉచితంగా సీట్లను పొందాలనుకునే విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో నాణ్యమైన విద్యను
కర్నూలు, 05 ఫిబ్రవరి (హి.స.)ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు కూడా షుగర్ పేషెంట్లకు రక్తంలో చక్కెర స్థాయిలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఈ క్రమంలోనే చాలా మందికి వచ్చే సందేహం.. స్వీట్ కార్న్ తినవచ్చా? నిజానికి చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఇష్టపడే ఈ స్
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
బెంగళూరు, 07 ఫిబ్రవరి (హి.స.) దేశీయంగానే 2 - నానో మీటర్ చిప్ సెమీ కండక్టర్ (2-nanometer chip design) (Semiconductor) తయారు చేయడంపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ (Union Minister Ashwini Vaishnav) హర్షం వ్యక్తం చేశారు. డిజైన్ రంగంలో భారత్ ప్రపంచ ద
న్యూఢిల్లీ, 07 ఫిబ్రవరి (హి.స.) పార్లమెంటు ఎగువసభలో (రాజ్యసభ) బీజేపీ నామినేటెడ్ ఎంపీ సి. సదానందన్ మాస్టర్ చేసిన తొలి ప్రసంగంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. సదానందన్ ప్రసంగంలో ఆయన నైతిక బలం, దృఢ నిశ్చయం ఉట్టిపడ్డాయని ప్రధా
అగ్రదేశాల డీల్ ముగియడంతో భయం గుప్పిట్లో ప్రపంచం!
లోక్సభ కార్యకలాపాలకు ఆటంకం
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
హైదరాబాద్, 07 ఫిబ్రవరి (హి.స.)టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా మరికొద్దిసేపట్లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, యూఎస్ఏ మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన అమెరికా కెప్టెన్ మోనాంక్ పటేల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో భారత్ మ
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ
హైదరాబాద్, 07 ఫిబ్రవరి (హి.స.) ''ఓటుకు నోటు'' ఫైళ్లు బూడిదయ్యాయా... లేక కావాలనే కీలక కేసుల ఫైళ్లు బుగ్గి చేశారా? 1. పక్కా ప్లాన్ అనే అనుమానం: ఓటుకు నోటు కేసు వంటి అత్యంత కీలకమైన ఫైల్స్ ఉన్న సెక్షన్లోనే షార్ట్ సర్క్యూట్ జరగడం కేవలం యాదృచ్ఛికం
హైదరాబాద్, 07 ఫిబ్రవరి (హి.స.)తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ & కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు సిర్పూర్ కాగజ్నగర్ బహిరంగ సభలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవిస్ గారు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రాంచందర్ రావు గారు,పార్లమెంటు
మున్సిపాలిటీ-మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా
పంజాబ్ జలంధర్ సిటీలో ఆప్ సీనియర్ నేత లక్కీ ఒబెరాయ్ను దుండుగులు కాల్చి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ : పాకిస్తాన్ యూటర్న్
కామారెడ్డి, 07 ఫిబ్రవరి (హి.స.) మునిసిపల్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థులు పూర్తిగా ప్రజా క్షేత్రంలోనే గడుపుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలను కలుస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు తమ మద్
వరంగల్, 07 ఫిబ్రవరి (హి.స.) వరంగల్ ఉమ్మడి జిల్లాలో ధాన్యం ఎగ్గొట్టిన 120 డిఫాల్ట్ రైస్ మిల్లులపై పౌరసరఫరాల శాఖ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. 2022-23 సంవత్సరానికి సంబంధించి కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని అందించని మిల్లులపై క్రిమినల్ మరియు ఆర్ ఆర్
హైదరాబాద్, 07 ఫిబ్రవరి (హి.స.) ప్రపంచ క్రీడా ప్రియులకు శుభవార్త. ఇటలీలో ''వింటర్ ఒలింపిక్స్ 2026'' ప్రారంభవేడుకలు చాలా గ్రాండ్ గా జరిగాయి. మిలాన్లోని శాన్ సిరో స్టేడియంలో జరిగిన ప్రారంభ వేడుకల్లో మరియా కారీ, ఆండ్రియా బోసెల్లి వంటి అంతర్జాతీయ తార
ఇస్లామాబాద్,డిల్లీ, 06 ఫిబ్రవరి (హి.స.) పాకిస్తాన్ రాధాని ఇస్లామాబాద్లో భారీ పేలుడు సంభవించింది. శుక్రవారం ప్రార్థనల అనంతరం మసీదు వద్ద పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో 50 మంది పౌరులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. వందల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. వ
హైదరాబాద్, 02 ఫిబ్రవరి (హి.స.) బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. బంగ్లా రాజధాని ఢాకా సమీపంలోని పూర్బాచల్ న్యూ టౌన్ ప్రాజెక్టులో అధికార దుర్వినియోగానికి పాల్పడి, నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లను కేటాయించారనే ఆరోపణలపై షేక్
క్వెట్టా, 01 ఫిబ్రవరి (హి.స.)పాకిస్థాన్లోని అతిపెద్ద ప్రావిన్స్ బలూచిస్థాన్లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. రాత్రి మొదలైన ఈ దాడులు ఈ రోజు వరకు కొనసాగాయి. క్వెట్టా, గ్వాదర్, మక్రాన్ వంటి 12 ప్రధాన పట్టణాల్లో భద్రతా బలగాలు, పోలీస్ స్టేషన్లు, స
హైదరాబాద్, 29 జనవరి (హి.స.) కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. టేకాఫ్ అయిన కొద్ది నిముషాల్లోనే విమానం కుప్పకూలడంతో అందులో ప్రయాణిస్తున్న ఆ దేశ శాసనసభ్యుడు డియోజీనెస్ క్వింటరోతో సహా 15 మంది దుర్మరణం పాలయ్యారు. ఇందులో ఇద్దరు విమాన సిబ్బంది కూడ
ముంబై, 07 ఫిబ్రవరి (హి.స.) ఫిబ్రవరి 7 శనివారం విజయవాడ, హైదరాబాద్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రపంచ మార్కెట్లో లాభాల బుకింగ్, బలమైన డాలర్, RBI విధానం ప్రభావం దేశీయ స్థాయిలో బులియన్ మార్కెట్ను ఒత్తిడిలో ఉంచాయి. ఇలాంటి పరిస్థితుల్లో భ
ముంబై, 06 ఫిబ్రవరి (హి.స.)కొన్నాళ్లుగా అందని ద్రాక్షగా మారిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు అమాంతం దిగి వస్తున్నాయి. శుక్రవారం ఉదయం కొన్ని గంటలల్లోని వెండి ధరల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఉదయం 6గంటలకు మార్కెట్లో కేజీ వెండి ధర రూ.2,99,900 ఉండగా
ముంబై, 05 ఫిబ్రవరి (హి.స.)అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. డాలర్ బలపడటం, భారత్-అమెరికా మధ్య ట్రేడ్ డీల్ క్రమంలో గోల్డ్, సిల్వర్ ధరల్లో పెరుగుదల నమోదవుతోంది. గత కొద్ది రోజులుగా పడిసి ధరలు పెరుగుతూ వస్తోన్నాయి. క
ముంబై, 04 ఫిబ్రవరి (హి.స.)బంగారం రేట్లు మళ్లీ పెరుగుతున్నాయి. అమెరికా-ట్రేడ్ డీల్ తర్వాత మళ్లీ పసిడి ధరలు ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. ఒక్కసారిగా పెరుగడం లేదా తగ్గడం చోటుసుకుంటుంది. ఎంసీఎక్స్ ట్రేడింగ్ సెషన్లో ప్రతీ సెకన్కు ధరల్లో మార్పులు జరుగుతు
ఓటీటీలో 'అనగనగా ఒక రాజు'.. అఫీసియల్ ప్రకటన
దిల్బర్, మనోహరి సాంగ్స్తో ఫేమస్.. ఆ విషయంలో కలిసిరాని లక్!
హైదరాబాద్, 05 ఫిబ్రవరి (హి.స.) సినిమా రంగంలో విభిన్నమైన పాత్రలతో,సహజసిద్ధమైన నటనతో మెప్పించే నటుడు మనోజ్ బాజ్పేయి (Manoj Bajpayee). లేటెస్ట్ మూవీ ''ఘూసో ఖోర్ పండిట్'' (Ghooskhor Pandit) విడుదలకు ముందే వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. టైటిల్ విషయ
అమరావతి, 04 ఫిబ్రవరి (హి.స.)ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణులపై కిడ్నాప్ కేసు నమోదయింది. వివరాల్లోకి వెళితే... తిరుపతి సమీపంలోని చంద్రగిరి పరిధిలో ఉన్న మోహన్ బాబు యూనివర్శిటీలో ఫీజుల దోపిడీ, అక్రమాలు జరుగుతున్నాయంటూ... కలెక్టర
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్కు శనివారం తెరలేచింది.
హైదరాబాద్, 07 ఫిబ్రవరి (హి.స.) భారత అండర్-19 క్రికెట్ జట్టు ఆరోసారి ప్రపంచకప్ విజయం సాధించిన సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఛాంపియన్ జట్టుకు రూ.7.5 కోట్ల నగదు బహుమతి ప్రకటించింది.
అయ్యో.. ఢిల్లీ! నాలుగోసారి ఫైనల్ చేరినా... మళ్లీ రన్నరప్ గానే ముగించింది.
టీ20 ప్రపంచకప్-2026లో భారత్తో జరిగే మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై బంగ్లాదేశ్ తొలిసారి స్పందించింది.
అనంతపురం, 03 ఫిబ్రవరి (హి.స.)అనంతపురం జిల్లాలో తల్లీకొడుకుల దారుణ హత్య తీవ్ర కలకలం రేపింది. జిల్లాలోని శింగనమల మండలం తరిమెల గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, కుమారుడు అత్యంత అమానుషంగా హత్యకు గురయ్యారు. ఈ దారుణ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం అలముక
నాగర్ కర్నూల్, 25 జనవరి (హి.స.) నాగర్ కర్నూల్ జిల్లా ఉరుకొండ మండలం ముచ్చర్లపల్లి గ్రామంలో హృదయవిదారక ఘటన జరిగింది. హైదరాబాద్ నుంచి సొంత గ్రామానికి వచ్చిన ముగ్గురు చిన్నారులు పొలం సమీపంలో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతి చెందారు. ఒక
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha