హైదరాబాద్, 22 మార్చి (హి.స.) పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ప్రపంచ ఇంధన మార్కెట్లో నెలకొన్న అస్థిరత నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలో పెట్రోలియం, విద్యుత్, ఎరువులు వంటి నిత్యావసర వనరుల సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు
బెంగళూరు, 19 మార్చి (హి.స.)చాలామంది విస్మరించే ముల్లంగి, అనేక అద్భుత ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన ఒక అద్భుతమైన ఆహార ఔషధం. ఇది మలబద్ధకం, పైల్స్, క్యాన్సర్ నివారణ, అధిక రక్తపోటు, షుగర్ నియంత్రణ, బరువు తగ్గడం, మూత్రపిండాల ఆరోగ్యం మరియు జీర్ణ సమస్యల ఉపశమనా
ఇండోర్, 18 మార్చి (హి.స.) మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. బ్రిజేశ్వరి అనెక్స్ నివాస ప్రాంతంలోని ఒక బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించి, ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇండోర్ పోలీస్ కమిషనర్ సంతోష్
వంట గ్యాస్ సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. గృహ వినియోగదారులకు వంద శాతం ఎల్పీజీ సరఫరా చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్కు చెందిన రెండు నౌకలు హోర్ముజ్ జలసంధిని దాటి అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించాయి. పెర్షియన్ గల్ఫ్ నుంచి భారత నౌకలు జగ్ వసంత్, పైన్ గ్యాస్ అనే రెండు ఎల్పీజీ నౌకలు సోమవారం ఉదయం హోర్ముజ్ను దాటాయి.
ఢిల్లీ, 23 మార్చి (హి.స.)జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీలకు ఉచిత ప్రసార సమయం కోసం డిజిటల్ వోచర్లను (Digital Vouchers) కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోలో మాత్రమే ఈ ఉచిత ప్రసార అవకాశం ఉంటుంది. త్వరలో అస్సాం, కేరళ, పుద
ఢిల్లీ, 23మార్చి (హి.స.) పండుగ సెలవుల తర్వాత పార్లమెంటు ఉభయ సభలు సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మధ్యప్రాచ్యంలోని ప్రస్తుత పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభలో కీలక ప్రకటన,చేశారు. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ప్
ఢిల్లీ, 23మార్చి (హి.స.) పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు స్టాక్ మార్కెట్లను ముంచేస్తున్నాయి. చమురు ధరల భయాలు, విదేశీ సంస్థాగత మదుపర్ల విక్రయాలు దేశీయ సూచీలను కుదిపేస్తున్నాయి. ఫలితంగా ఈ వారాన్ని కూడా మార్కెట్లు (Stock Market) భారీ నష్టాలతో ప్రారంభించాయి
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
అమరావతి, 23 మార్చి (హి.స.) గన్నవరం: అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలంలో తృటిలో ప్రమాదం తప్పింది. మండలంలోని పోతవరం వద్ద పెట్రోల్ బంక్లో ఓ వ్యక్తి తన ద్విచక్రవాహనంలో పెట్రోల్ పోయించుకున్నారు. అనంతరం బైక్ స్టార్ట్ చేయగానే ఒక్కసారిగా మంటలు చెలర
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో విశాఖ ఉక్కు కంటే అతిపెద్ద ప్లాంట్ రాబోతోందని, ఉత్తరాంధ్రలోని నక్కపల్లిలో సరికొత్త చరిత్ర రాయబోతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.
అమరావతి, 23 మార్చి (హి.స.) :ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులపై రాష్ట్ర మున్సిపల్, పరిపాలన శాఖ మంత్రి పొంగూరు నారాయణకీలక అప్డేట్స్ ఇచ్చారు. అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ టవర్లను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఐకానిక్ కట్టడాలుగా నిర్మిస్తున్నా
శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ కుటుంబాన్ని ఊరి నుంచి సామాజిక బహిష్కరణ చేశారు. ఆ కుటుంబంతో ఎవరూ మాట్లాడవద్దని, వారిని పనులకు, శుభకార్యాలకు పిలవకూడదని దండోరా వేయించారు
కంకిపాడు, 23 మార్చి (హి.స.)విజయవాడ సమీపంలోని పెనమలూరు మండలం యనమలకుదురు శివాలయంలో నగదు చోరీతోపాటు అవకతవకలపై విచారణ చేస్తున్నామని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ లలిత తెలిపారు. దీనిపై విచారణ పూర్తిచేసి 15 రోజుల్లో కమిషనర్కు నివేదిక అందజేస్తామన్నారు. గ
అమరావతి, 23 మార్చి (హి.స.) , విజయవాడ సమీపంలోని పెనమలూరు మండలం యనమలకుదురు శివాలయంలో నగదు చోరీతోపాటు అవకతవకలపై విచారణ చేస్తున్నామని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ లలిత తెలిపారు. దీనిపై విచారణ పూర్తిచేసి 15 రోజుల్లో కమిషనర్కు నివేదిక అందజేస్తామన్నారు
అమరావతి, 23 మార్చి (హి.స.) రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్నిర్వహిస్తున్న ''ప్రజాదర్బార్'' 84వ రోజుకు చేరుకుంది. ఈరోజు(సోమవారం) విశాఖపట్నంలో టీడీపీ కార్యాలయం వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యలను మంత్రి దృష్టికి
అమరావతిలో 250 మీటర్ల ఎత్తుతో ప్రపంచస్థాయి అసెంబ్లీని నిర్మిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. కేంద్రం, హడ్కో నుంచి నిధుల సమీకరణ పూర్తయిందని మంత్రి వెల్లడించారు.
హైదరాబాద్, 23 మార్చి (హి.స.) శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ శ్రీ సత్య ప్రకాష్ మరియు వివిధ శాఖల ప్రధాన అధిపతులతో కలిసి, ఈరోజు అనగా 2
హైదరాబాద్, 23 మార్చి (హి.స.) ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ''హార్మూజ్ జలసంధి'' (Strait of Hormuz) మూతపడటంతో చమురు దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో అనేక దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే భారత్కు పొర
ఢిల్లీ, 23 మార్చి (హి.స.)పశ్చిమాసియా (West Asia)లో యుద్ధం పీక్స్కు చేరిన వేళ వ్యూహాత్మకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz)పై ఇరాన్ పట్టు బిగిస్తోంది. తాజాగా, ఈ జలసంధి గుండా ప్రయాణించే ఒక్కో వాణిజ్య నౌక నుంచి 2 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో
న్యూఢిల్లీ, 22 మార్చి (హి.స.) అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఎఫ్బీఐ (FBI) మాజీ డైరెక్టర్ రాబర్ట్ ముల్లర్ (Robert Mueller) మరణంపై నోరుజారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక దేశాధ్యక్షుడిగా ముల్లర్ మరణవార్తపై సానుభూతి తెలపాల్సింది పోయి,
హైదరాబాద్, 22 మార్చి (హి.స.) రంజాన్ పర్వదినాన లష్కర్-ఎ-తోయిబా కమాండర్ దారుణ హత్యకు గురయ్యాడు. పాకిస్తాన్లోని లాహోర్ సమీపంలో ఉన్న లష్కర్-ఎ-తోయిబా ప్రధాన కార్యాలయం ''మార్కజ్ తాయిబా'' (Markaz Taiba) లో శనివారం అత్యంత నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న
.ఖతార్, 22 మార్చి (హి.స.) ఇరాన్ దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఖతార్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తమ దేశానికి గర్వకారణమైన 147 ఖరీదైన అరేబియా రేసు గుర్రాలను సురక్షితంగా ఐరోపాకు తరలించింది. క్షిపణుల దాడుల భయంకర శబ్దాల నుంచి వాట
హైదరాబాద్, 23 మార్చి (హి.స.) భారతీయ స్టాక్ మార్కెట్లు (Stock markets) సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే భారీ నష్టాల (Huge losses) ను చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్ల లోని ప్రతికూల పవనాలకు తోడు దేశీయంగా నెలకొన్న ఆందోళనలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చ
ముంబై, 23 మార్చి (హి.స.)ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఊహించని రీతిలో దిగి వస్తున్నాయి. గత శుక్రవారం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 3.5% తగ్గి ఔన్సుకు $4,488కి చేరింది. 1983 తర్వాత వారంలో ఇంత భారీ తగ్గుదల నమోదు కావడం.. ప్రస్తుతం మహిళలకు పండగే అని చ
ఢిల్లీ, 22 మార్చి (హి.స.)మధ్యప్రాచ్యంలో ఇరాన్ సంబంధిత ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతుండటంతో, భారత విమానయాన రంగంపై ప్రభావం కనిపిస్తోంది. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు తెలిపిన ప్రకారం.. ఈ ప్రభావం ప్రధానంగా ఎయిర్ టర
ముంబై, 21 మార్చి (హి.స.) గత కొన్ని రోజులుగా చుక్కలనంటుతున్న పసిడి ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో దేశీయంగా బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. మార్చి 21, 2026న నమోదైన ఈ ధరల తగ్గుదల గత ఏడాది కాలంలోనే అతిపెద్దదిగా నిల
హైదరాబాద్, 21 మార్చి (హి.స.) హాలీవుడ్ యాక్షన్ చిత్రాల సామ్రాజ్యంలో తనదైన ముద్ర వేసిన దిగ్గజ నటుడు, ప్రపంచ ప్రఖ్యాత మార్షల్ ఆర్టిస్ట్ చక్ నోరిస్ (86) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, హవాయిలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొ
ముంబై, 20 మార్చి (హి.స.) గోల్డ్ లవర్స్కి సూపర్ గుడ్న్యూస్.. నేడు మార్చి 20వ తేదీ శుక్రవారం బంగారం ధరలు భారీగా పతనం అయ్యాయి. దీంతో పసిడి ప్రియులకు ఈ ఉగాది బాగా కలిసొచ్చిందని చెప్పాలి. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మళ్లీ భారీగానే తగ్గాయి. గత వ
ముంబై, 18 మార్చి (హి.స.)వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రాబోతున్న ''ధురంధర్ 2'' చిత్రంపై ఆయన తన తొలి రివ్యూను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. ఈ సినిమా ఒక కొత్త సినీ
అమరావతి, 17 మార్చి (హి.స.)ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఓజీ సూపర్ హిట్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. డైరెక్టర్ హరీశ్ శంకర్ తెరకెక్కించిన
పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026లో ఆడే ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ సహా చాలా మంది విదేశీ క్రికెటర్లకు పాక్ వ్యతిరేక సాయుధదళం జమాత్ ఉల్ అహ్రార్ నుంచి బెదిరింపులు వచ్చినట్లు సమాచారం
భారత క్రికెట్ జట్టు ఈ ఏడాది జూన్లో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. రెండు మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియా తలపడనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ శనివారం అధికారికంగా ప్రకటించింది.
ఢిల్లీ, 20 మార్చి (హి.స.) 2028లో జరగనున్న వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్ ఆతిథ్య హక్కులను భారత్ సొంతం చేసుకుంది. గురువారం పోలాండ్లోని టోరున్లో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ కౌన్సిల్ సమావేశంలో ప్రెసిడెంట్ సెబాస్టియన్ కో ఈ కీలక ప్రకటన చేసారు.
మహిళల జట్టు వన్డే ర్యాంకింగ్స్ జాబితాను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన 790 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది.
హైదరాబాద్, 17 మార్చి (హి.స.) హైదరాబాద్ నగరంలోని హవాలా డబ్బు కలకలం రేపిన ఘటన కూకట్పల్లి (Kukatpally) పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. దుండగులు సినీ ఫక్కీలో దారి కాచి, బాధితుల కళ్లలో కారం కొట్టి ఏకంగా రూ.కోటి నగదును దోచుకెళ్లారు. పోలీసు
సూళ్లూరుపేట 15 మార్చి (హి.స.)సూళ్లూరుపేట పట్టణంలోని బంగారు దుకాణంలో 110గ్రాముల బంగారం చోరీ జరిగింది. శనివారం మధ్యాహ్నం ఈ సంఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి వచ్చి దుకాణదారుడి కళ్లలో కారంపొడి చల్లి బంగారాన్ని అపహరించుకు పోయాడు. ఈ ఘటన దుకాణం
అమరావతి, 14 మార్చి (హి.స.) కర్నూలు టౌన్: కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రం సమీపంలోని గార్గేయపురం చెరువులో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడింది. మృతులను రాజేశ్వరి(35), కుమారులు అబ్రహం(3), సుకుమార్ (6)గా గుర్తించార
ఒడిస్సా 12 మార్చి (హి.స.) కుటుంబ కలహాల నేపథ్యంలో ఆగ్రహంతో ఒక వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. సొంత కుటుంబ సభ్యుల్నే హత్య చేశాడు. ఈ ఘటన ఒడిశాలోని, దియోగర్ జిల్లాలో బుధవారం రాత్రి జరిగింది. దీనిపై అందిన సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha