హైదరాబాద్, 06 ఫిబ్రవరి (హి.స.)దేశీయ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి (Stock Market). ఆర్బీఐ వడ్డీ రేట్ల ప్రకటన నేపథ్యంలో ఉదయం నష్టాల నుంచి సూచీలు కొద్దిమేర లాభపడ్డాయి. సెన్సెక్స్ 266 పాయింట్లు లాభపడి, 83,580 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 50 పాయింట
మన హిందూ ధర్మాన్ని మనమే రక్షించుకోవాలి
అమరావతి, 06 ఫిబ్రవరి (హి.స.) రాష్ట్రంలోని వివిధ పాఠశాలలో ఉచితంగా సీట్లను పొందాలనుకునే విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో నాణ్యమైన విద్యను
కర్నూలు, 05 ఫిబ్రవరి (హి.స.)ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు కూడా షుగర్ పేషెంట్లకు రక్తంలో చక్కెర స్థాయిలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఈ క్రమంలోనే చాలా మందికి వచ్చే సందేహం.. స్వీట్ కార్న్ తినవచ్చా? నిజానికి చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఇష్టపడే ఈ స్
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
హైదరాబాద్, 06 ఫిబ్రవరి (హి.స.) దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా తుడిచిపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం విధించుకున్న మార్చి 31 గడువు సమీపిస్తున్న తరుణంలో, కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shar) ఛత్తీస్గఢ్ (Chhattisgarh) మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఫిబ
జన్ సురాజ్ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.
బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులతో మోడీ ముచ్చటించారు.
ఢిల్లీ,06,ఫిబ్రవరి (హి.స.) ప్రధాని మోదీ సభకు రాకుండా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వెనుక దాక్కున్నారని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకగాంధీ వాద్రా ధ్వజమెత్తారు. మోదీ సభకు వస్తే కాంగ్రెస్ ఎంపీలు దాడి చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందిందని, అందుకే రావొద్దని చె
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
హైదరాబాద్, 06 ఫిబ్రవరి (హి.స.)తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేపుతున్న పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు (MLA Defection Case) విచారణను సుప్రీంకోర్టు (Supreme Court) మూడు వారాల పాటు వాయిదా వేసింది. న్యాయస్థానంలో ఈరోజు జరిగిన విచారణలో కీలక పరిణామాల
హైదరాబాద్, 06 ఫిబ్రవరి (హి.స.) అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో యువ భారత్ 411 పరుగుల భారీ స్కోర్ చేసింది. హరారే వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న తుదిపోరులో టీమిండియా యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ(175) చెలరేగి ఆడాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల
హైదరాబాద్, 06 ఫిబ్రవరి (హి.స.)టెక్ కంపెనీలను కలవరపాటుకు గురిచేసిన అమెరికా ఏఐ స్టార్టప్ సంస్థ ‘ఆంథ్రోపిక్’ తాజాగా మరో కొత్త టూల్ను విడుదల చేసింది. సొంతంగా సీ-కంపైలర్లను రూపొందించే మోడల్ను తీసుకొచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో ‘ఆంథ్రోపిక్ (Anthro
హైదరాబాద్/,ముంబయి ఫిబ్రవరి (హి.స.): డిజిటల్ మోసాల బారినపడే బాధితులకు ఊరట కలిగించేలా ఆర్బీఐ ఓ ప్రకటన చేసింది. చిన్న మొత్తంలో ఉన్న మోసపూరిత లావాదేవీల్లో కస్టమర్లకు జరిగిన నష్టానికి గానూ రూ.25వేలు వరకు పరిహారం ఇచ్చేలా ఓ ఫ్రేమ్వర్క్ను ప్రకటించింది
హైదరాబాద్, 06 ఫిబ్రవరి (హి.స.)వైకాపా (YSRCP) అధినేత జగన్ పర్యటన సందర్భంగా అపశ్రుతి చోటు చేసుంది. మాజీ మంత్రి జోగి రమేష్ను పరామర్శించేందుకు తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నం బయల్దేరారు. ఈ క్రమంలో జోగి రమేష్ ఇంటి సమీపంలో వైకాపా నేత ఒకరు మృతి చెందారు. జ
బిజెపి సంకల్ప పత్రం 2026
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB).. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని బ్రాంచుల్లో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
నారాయణపేట, 06 ఫిబ్రవరి (హి.స.) మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో పాటించాల్సిన అంశాలపై ట్రైనింగ్ కి నిర్దేశించిన సమయానికి పీఓలు, ఏపీఓలు రావడంలో సమయపాలన పాటించని వారికి నోటీసులు ఇవ్వాలని ఎన్నికల స్పెషల్ ఆఫీసర్ రాజేందర్ గౌడ్ ని నాగర్ కర్నూల్ జిల్లా కలెక
మేడ్చల్, 06 ఫిబ్రవరి (హి.స.) మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల వేట మొదలైంది. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో మేడ్చల్ జిల్లాలోని ప్రధాన పార్టీల్లో టెన్షన్ మొదలైంది. ఈ లోగా ఎల్లంపేట, మూడు చింతలపల్లి, అలియాబాద్ ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీలు రకరకాల వ్యూహాలకు
ఇస్లామాబాద్,డిల్లీ, 06 ఫిబ్రవరి (హి.స.) పాకిస్తాన్ రాధాని ఇస్లామాబాద్లో భారీ పేలుడు సంభవించింది. శుక్రవారం ప్రార్థనల అనంతరం మసీదు వద్ద పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో 50 మంది పౌరులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. వందల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. వ
హైదరాబాద్, 02 ఫిబ్రవరి (హి.స.) బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. బంగ్లా రాజధాని ఢాకా సమీపంలోని పూర్బాచల్ న్యూ టౌన్ ప్రాజెక్టులో అధికార దుర్వినియోగానికి పాల్పడి, నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లను కేటాయించారనే ఆరోపణలపై షేక్
క్వెట్టా, 01 ఫిబ్రవరి (హి.స.)పాకిస్థాన్లోని అతిపెద్ద ప్రావిన్స్ బలూచిస్థాన్లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. రాత్రి మొదలైన ఈ దాడులు ఈ రోజు వరకు కొనసాగాయి. క్వెట్టా, గ్వాదర్, మక్రాన్ వంటి 12 ప్రధాన పట్టణాల్లో భద్రతా బలగాలు, పోలీస్ స్టేషన్లు, స
హైదరాబాద్, 29 జనవరి (హి.స.) కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. టేకాఫ్ అయిన కొద్ది నిముషాల్లోనే విమానం కుప్పకూలడంతో అందులో ప్రయాణిస్తున్న ఆ దేశ శాసనసభ్యుడు డియోజీనెస్ క్వింటరోతో సహా 15 మంది దుర్మరణం పాలయ్యారు. ఇందులో ఇద్దరు విమాన సిబ్బంది కూడ
ఢిల్లీ, 29 జనవరి (హి.స.)కొలిమిలో కాలితేనే ఇనుము ఉక్కు అవుతుంది. అలాగే సమస్యలు చుట్టుముట్టినప్పుడే కొత్త అవకాశాలకు దారులు తెరుచుకుంటాయి. అమెరికా టారిఫ్ యుద్ధం కూడా భారత్కు సరిగ్గా అలాంటి అవకాశాలే ఇచ్చాయి.. అగ్రరాజ్యాల మధ్య చిక్కుకుని విలవిల్లాడిపో
ముంబై, 06 ఫిబ్రవరి (హి.స.)కొన్నాళ్లుగా అందని ద్రాక్షగా మారిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు అమాంతం దిగి వస్తున్నాయి. శుక్రవారం ఉదయం కొన్ని గంటలల్లోని వెండి ధరల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఉదయం 6గంటలకు మార్కెట్లో కేజీ వెండి ధర రూ.2,99,900 ఉండగా
ముంబై, 05 ఫిబ్రవరి (హి.స.)అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. డాలర్ బలపడటం, భారత్-అమెరికా మధ్య ట్రేడ్ డీల్ క్రమంలో గోల్డ్, సిల్వర్ ధరల్లో పెరుగుదల నమోదవుతోంది. గత కొద్ది రోజులుగా పడిసి ధరలు పెరుగుతూ వస్తోన్నాయి. క
ముంబై, 04 ఫిబ్రవరి (హి.స.)బంగారం రేట్లు మళ్లీ పెరుగుతున్నాయి. అమెరికా-ట్రేడ్ డీల్ తర్వాత మళ్లీ పసిడి ధరలు ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. ఒక్కసారిగా పెరుగడం లేదా తగ్గడం చోటుసుకుంటుంది. ఎంసీఎక్స్ ట్రేడింగ్ సెషన్లో ప్రతీ సెకన్కు ధరల్లో మార్పులు జరుగుతు
ముంబై, 03 ఫిబ్రవరి (హి.స.)బంగారం ధరలు భారీగా పతనమవుతున్నాయి. గత కొద్దిరోజులుగా క్రాష్ అవుతూ మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. గత నాలుగైదు రోజులుగా గోల్డ్తో పాటు సిల్వర్ ధరలు కూడా భారీ స్థాయిలో కుప్పకూలుతున్నాయి. బడ్జెట్ ప్రకటన తర్వాత పడిసి ధ
ఓటీటీలో 'అనగనగా ఒక రాజు'.. అఫీసియల్ ప్రకటన
దిల్బర్, మనోహరి సాంగ్స్తో ఫేమస్.. ఆ విషయంలో కలిసిరాని లక్!
హైదరాబాద్, 05 ఫిబ్రవరి (హి.స.) సినిమా రంగంలో విభిన్నమైన పాత్రలతో,సహజసిద్ధమైన నటనతో మెప్పించే నటుడు మనోజ్ బాజ్పేయి (Manoj Bajpayee). లేటెస్ట్ మూవీ ''ఘూసో ఖోర్ పండిట్'' (Ghooskhor Pandit) విడుదలకు ముందే వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. టైటిల్ విషయ
అమరావతి, 04 ఫిబ్రవరి (హి.స.)ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణులపై కిడ్నాప్ కేసు నమోదయింది. వివరాల్లోకి వెళితే... తిరుపతి సమీపంలోని చంద్రగిరి పరిధిలో ఉన్న మోహన్ బాబు యూనివర్శిటీలో ఫీజుల దోపిడీ, అక్రమాలు జరుగుతున్నాయంటూ... కలెక్టర
అయ్యో.. ఢిల్లీ! నాలుగోసారి ఫైనల్ చేరినా... మళ్లీ రన్నరప్ గానే ముగించింది.
టీ20 ప్రపంచకప్-2026లో భారత్తో జరిగే మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై బంగ్లాదేశ్ తొలిసారి స్పందించింది.
హైదరాబాద్, 24 జనవరి (హి.స.) త్వరలో జరగనున్న టీ20 ప్రపంచ కప్లో భద్రతా కారణాల దృష్ట్యా తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలన్న BCB విజ్ఞప్తిని ఐసీసీ బోర్డు ఇప్పటికే 14-2 ఓట్ల తేడాతో తిరస్కరించిన విషయం తెలిసిందే. భారతదేశంలో టీ20 ప్రపంచకప్ ఆడే ప్రసక్తే లేద
హైదరాబాద్, 22 జనవరి (హి.స.) భారత స్టార్ షట్లర్ పీవీ సింధు అరుదైన ఘనత సాధించారు. ఇండోనేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు విజయం సాధించారు. డెన్మార్క్ షట్లర్ ఫో లినే జేర్ఫీల్డ్ను సింధు ఓడించారు. ఈ విజయంతో అంతర్జాతీయ కెరీర్లో
అనంతపురం, 03 ఫిబ్రవరి (హి.స.)అనంతపురం జిల్లాలో తల్లీకొడుకుల దారుణ హత్య తీవ్ర కలకలం రేపింది. జిల్లాలోని శింగనమల మండలం తరిమెల గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, కుమారుడు అత్యంత అమానుషంగా హత్యకు గురయ్యారు. ఈ దారుణ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం అలముక
నాగర్ కర్నూల్, 25 జనవరి (హి.స.) నాగర్ కర్నూల్ జిల్లా ఉరుకొండ మండలం ముచ్చర్లపల్లి గ్రామంలో హృదయవిదారక ఘటన జరిగింది. హైదరాబాద్ నుంచి సొంత గ్రామానికి వచ్చిన ముగ్గురు చిన్నారులు పొలం సమీపంలో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతి చెందారు. ఒక
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha