వివిధ దేశాల్లో పెద్ద సంఖ్యలో భారతీయులు చిక్కుకుపోయారు.
ఢిల్లీ, 01 మార్చి (హి.స.)పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో విమానయాన సంస్థలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. మార్చి 2 వరకు ఆ ప్రాంతంలోని 11 దేశాల గగనతలాలను ఉపయోగించొద్దని డీజీసీఏ (DGCA) తెలిపింది. ఇరాన్, ఇజ్రాయెల్, లెబనాన్, యూఏఈ, సౌదీ అరేబియ
విమానం నుంచి రన్ వే సరిగ్గా కనిపించకపోవడమే ప్రమాదానికి కారణమని దర్యాప్తులో తేలింది.
కాకినాడ , 28 ఫిబ్రవరి (హి.స.)ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. సామర్లకోట మండలం వేట్లపాలెంలోని ఓ బాణసంచా తయారీ కేంద్రంలో సంభవించిన భారీ పేలుడులో 20 మంది కార్మికులు సజీవ దహనమయ్యారు. మృతదేహాలు పేలుడు ధాటికి చెల్లాచెదురుగా ప
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
ఢిల్లీ, , 02 మార్చి (హి.స.) భారత్-కెనడా మధ్య కీలక ఒప్పందం కుదిరింది. సోమవారం 2.6 బిలియన్ డాలర్ల విలువైన యురేనియం సరఫరా ఒప్పందం మీద రెండుదేశాలు సంతకాలు చేశాయి (India-Canada Uranium deal). అలాగే సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA)పై చర్చలు జరిపే
ఢిల్లీ,, 02 మార్చి (హి.స.)కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ గతంలో సుప్రీంకోర్టు(Supreme Court) తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ తీర్పును తిరిగి సమీక్షించాలని పలు రివ్యూపిటిషన్లు దాఖలయ్యాయి.
న్యూఢిల్లీ: , 02 మార్చి (హి.స.)మార్చి నెల ప్రారంభం నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో ఉష్ణోగ్రతలు ఇప్పటికే అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గడిచిన మూడేళ్ల కాలంలో 2026 ఫిబ్రవరి నెలలో గరిష్ట ఉష్ణోగ్రతలు న
ఢిల్లీ, , 02 మార్చి (హి.స.)ఇరు దేశాల మధ్య యుద్దంతో పరిస్థితులు చాలా ఆందోళనకరంగా మారాయన్నారు. ఈ సమయంలో ఇరువర్గాలు సమన్వయం పాటించాలని చర్చలతోనే సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు. భారత్ ఎప్పుడూ శాంతి కోసమే కృషిచేస్తుందని మోదీ తెలిపారు. నిన్న ఆదివారం
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
అమరావతి, 02 మార్చి (హి.స)ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య నెలకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో వివిధ దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారికి సహాయం చేయాలని ఏపీ ప్రభుత్వ నిర్ణయించింది. అందుకు సంబంధించి ఎన్ఆర్టీ ఆర్టీజీఎస్కు ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు. కేంద
అమరావతి, 02 మార్చి (హి.స.) :కూటమి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఏపీలో రైతులకు ఊరట లభించింది. పెండింగ్లో ఉన్న 46,113 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకు సంబంధించిన ఆదేశాలు సోమవారం జారీ చేసింది
అమరావతి, 02 మార్చి (హి.స.) ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రేపు (మంగళవారం) జరగనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ల భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న వరుస అవాంఛనీయ ఘటనలు,
అమరావతి, 02 మార్చి (హి.స.) పాల్గుణ పౌర్ణమి రోజు కేతుగ్రస్త పాక్షిక చంద్ర గ్రహణం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మార్చి 3వ తేదీ మంగళవారం ఉదయం 10.00 గంటలకు దుర్గమ్మ ప్రధాన ఆలయంత
తిరుపతి, 02 మార్చి (హి.స.) , :తిరుపతిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బంగారు నగల కోసం వృద్ధురాలిని దుండగులు హత్య చేశారు. వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అరవపల్లె వీధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలు కె.లక్ష్మమ్మగా(67) గుర్తించారు. టీటీడీలో రిటైర్డ్ అయ
అమరావతి, 02 మార్చి (హి.స.) అమరావతి: ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈఏపీసెట్ దరఖాస్తుల సమర్పణకు గడువు తేదీని పొడిగిస్తున్నట్లు కన్వీనర్ ఎన్.మోహన్రావు వెల్లడించారు. ఆలస్య రుసుము లేకుండా ఆన్లైన్లో మార్చి 17 వరకు దరఖ
తిరుపతి, 02 మార్చి (హి.స.) , మార్చి2:తిరుపతిలోసోమవారం తెల్లవారుజామున టాస్క్ఫోర్స్ పోలీసులు.. సుమారు రూ.5 కోట్ల విలువైన 195 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. 8 మంది అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసి, 3 వాహనాలు స్వాధీనం చేసుకున్
అమరావతి, 02 మార్చి (హి.స.) పెదపాడు: అతివేగం ముగ్గురు యువకుల ప్రాణాలను బలి తీసుకుంది. బైక్పై వెళ్తున్న ముగ్గురు యువకులు ఓ ఇంజినీరింగ్ కళాశాల బస్సును ఢీ కొట్టి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఏలూరు జిల్లా పెదవేగి మండలం జానంపేట ఎఫ్సీఐ గోడౌన్స
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు తన పాలనలో ‘‘పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్’ (ప్రజల అభిప్రాయం) కు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు.
హైదరాబాద్, 02 మార్చి (హి.స.) ఇజ్రాయెల్ గుండెకాయ వంటి జెరూసలేం నగరంపై ఇరాన్ మిసైల్స్ తో విరుచుకు పడుతోంది. ఇరాన్ జరిపిన ఈ క్షిపణి దాడులు మధ్యప్రాచ్య యుద్ధాన్ని అత్యంత భీకరమైన స్థాయికి తీసుకువెళ్లాయి. ఇరాన్ ఏకకాలంలో వందలాది బాలిస్టిక్ క్షిపణులను ఇ
టెహ్రాన్, 02 మార్చి (హి.స.) గల్ఫ్ (Gulf) ప్రాంతంలో ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. తన భూభాగంపై ఇరాన్ (Iran) జరిపిన క్షిపణి దాడులకు నిరసనగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని త
ఢిల్లీ,, 02 మార్చి (హి.స.) ఇజ్రాయెల్, అమెరికా వైమానిక దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ షాకింగ్ వార్త పాకిస్థాన్ను కుదిపేస్తోంది. ఖమేనీ మృతికి నిరసనగా పాక్లోని షియా సామాజిక వర్గం పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు
హైదరాబాద్, 01 మార్చి (హి.స.) ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణవార్త ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. 36 ఏళ్ల పాటు ఇరాన్ను తన గుప్పిట్లో ఉంచుకున్న ఒక శక్తివంతమైన అధ్యాయం ముగిసిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన మరణించడంతో
ఇరాన్, 01 మార్చి (హి.స.) అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించారు. ఈ విషయాన్ని ఇరాన్ మీడియా ధృవీకరించింది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఖమేనీ మృతి చెందారని ప్రకటించారు.
హైదరాబాద్, 02 మార్చి (హి.స.) ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (Crude Oil) ధరలు అమాంతం పెరిగాయి. ఈ యుద్ధ మేఘాలు కమ్ముకున్న ఒక్కరోజులోనే చమురు ధరలు 10% పెరగడం గమనార్హం. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 10%
హైదరాబాద్, 02 మార్చి (హి.స.) ఇరాన్ VS అమెరికా, ఇజ్రాయెల్ పరస్పర దాడులతో మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్.. అరబ్ కంట్రీస్ ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుండం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో దలాల్ స్
హైదరాబాద్, 28 ఫిబ్రవరి (హి.స.) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల భారీ సంఖ్యలో ఉద్యోగాలు (Artificial Intelligence) పోతాయనే భయాలు అతిశయోక్తి కావచ్చునని, అమెజాన్ సీఈవో (Amazon CEO) ఆండీ జెస్సీ (Andy Jassy) అభిప్రాయపడ్డారు. ఉద్యోగ అవకాశాలను పూర్తిగా తొ
మంబై, 28 ఫిబ్రవరి (హి.స.)అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం, డాలర్ మారకం విలువ, అలాగే పెళ్లి సీజన్ ప్రారంభం వంటి కారణాలు ఈ పెరుగుదలకు దోహదపడ్డాయని బంగారం వ్యాపారులు చెబుతున్నారు. తాజాగా ఫిబ్రవరి 28వ తేదీన దేశంలో బంగారం, వెండి ధరలు.. ప్రతి రోజు బంగారం, వె
నాగర్కర్నూల్, 01 మార్చి (హి.స.) టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం తర్వాత తొలిసారిగా విజయ్ తండ్రి స్వగ్రామానికి వెళ్లనున్నారు. నూతన దంపతులుగా వారు మార్చి 2వ తేదీ సోమవారం నాగర్కర్నూల్ జిల్లా, బల్మూరు మండలం, తుమ్మనపేట గ్రామాన్న
కొచ్చి, కేరళ, 23 ఫిబ్రవరి (హి.స.) భారతీయ చిత్ర పరిశ్రమలో గ్లామర్ కంటే నటనకే ప్రాధాన్యతనిస్తూ, తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న నటి సాయి పల్లవి(Sai Pallavi). తాజాగా కేరళలోని కొచ్చిలో జరిగిన 70వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ (2026) వేదికగ
హైదరాబాద్, 22 ఫిబ్రవరి (హి.స.) సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు ఫిల్మ్ఫేర్ అవార్డులను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఉంటారు. ఈ అవార్డును దక్కించుకున్న వారికి ఇండస్ట్రీలో, బయట సమాజంలో కూడా మంచి గుర్తింపు లభిస్తుండడంతో దీనిని దక్కించుకోవడం కోసం
హంపి కర్ణాటక, 22 ఫిబ్రవరి (హి.స.) విజయనగర సామ్రాజ్య పుణ్యక్షేత్రం, హనుమంతుడి జన్మస్థలంగా భావించే హంపిలోని అంజనాద్రి బెట్ట సాక్షిగా ''జై హనుమాన్'' చిత్రానికి ఆదివారం అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు జరిగాయి. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స
హైదరాబాద్, 01 మార్చి (హి.స.) ఐపీఎల్ 2026 కోసం లక్నో జట్టు భారీ మార్పులు చేసింది. జట్టులోని ప్లేయర్లతో పాటు జెర్సీలోనూ యాజమాన్యం కీలక మార్పులు చేసింది. ఇందులో భాగంగా యూపీ సంస్కృతికి అద్దం పట్టేలా.. లక్నో సూపర్ జెయింట్స్ కొత్త లోగో, జెర్సీ ఆవిష్కరణ
హైదరాబాద్, 28 ఫిబ్రవరి (హి.స.) టీ20 వరల్డ్ కప్ లో ఇవాళ పాకిస్తాన్ కు డూ ఆర్ డై మ్యాచ్. గట్టిగా కష్టపడితే సెమీస్ లో పాకిస్తాన్ అడుగుపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంగ్లాండ్ చేతిలో శుక్రవారం న్యూజిలాండ్ మ్యాచ్ ఓడిపోయిన నేపథ్యంలో పాకిస్తాన్ జట్టుకు
ఢిల్లీ, 28 ఫిబ్రవరి (హి.స.)వ్యక్తిగత విషాదం నుంచి తేరుకుని, భారత యువ క్రికెటర్ రింకూ సింగ్ తిరిగి జట్టుతో చేరనున్నాడు. తండ్రి మరణించిన మరుసటి రోజే, ఇవాళ అతను జట్టుతో కలుస్తాడని బీసీసీఐ ధ్రువీకరించింది. కీలకమైన సూపర్ 8 మ్యాచ్కు ముందు జట్టు కోల్కతాలో
రంజీ ట్రోఫీ ఫైనల్లో భాగంగా హుబ్లీ వేదికగా కర్ణాటక-జమ్మూ కశ్మీర్ జట్లు తలపడుతున్నాయి. రెండో సెషన్లో బ్యాటింగ్ చేస్తోన్న జమ్మూ భారీ స్కోర్ ఆధిక్యం సాధించింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది.
నల్గొండ, 02 మార్చి (హి.స.) స్కూల్ బస్సు ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం చందనపల్లిలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు స్కూల్ బస్సు విద్య
వికారాబాద్, 28 ఫిబ్రవరి (హి.స.) వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఓ మహిళా కానిస్టేబుల్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ పట్టణంలోని గంగారం సాయిబాబా కాలనీలో నివాసం ఉంటున్న మహిళా పోలీస్ కానిస్టేబుల్ దివ్య శనివారం ఆత్మహత్య
ఒడిశా, 28 ఫిబ్రవరి (హి.స.) ఒడిశా పోలీసులు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్ విజయవంతం అయింది. కోరాపుట్ జిల్లా పోలీసులు జలపుట్ రిజర్వాయర్ (Jalaput Reservoir) సమీపంలో సాహసోపేతమైన ఆపరేషన్ నిర్వహించి భారీ స్థాయిలో మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. గత కొన
హైదరాబాద్, 24 ఫిబ్రవరి (హి.స.) హైదరాబాద్ నగరం నడిబొడ్డున అంతులేని విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. మృతులను రామ్ రాజ్ (55), ఆయన భార్య మాధవి (50), కుమారుడు శశాంక్ (24
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha