ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లు బుధవారం పార్లమెంట్లో ఆమోదం పొందే అవకాశం ఉంది. కొద్దిసేపటి క్రితమే ఈ బిల్లును లోక్సభ బిజినెస్ జాబితాలో అధికారులు చేర్చారు.
న్యూఢిల్లీ, 31 మార్చి (హి.స.) పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు మరింత ముదిరాయి. ఇరాన్లోని వ్యూహాత్మక నగరం ఇస్ఫహాన్ (Isfahan) లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ దళాలు భారీ వైమానిక దాడులు(900-kg Bunker Buster Bomb) జరిపాయి. ఈ దాడుల వల్ల ఇస్పహాన్ నగరంలో వరుసగా
ఢిల్లీ., 31 మార్చి (హి.స.)అస్సాం అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ (BJP) ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. గౌహతిలోని అస్సాం బీజేపీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో విడుదల చేసిన మేనిఫెస్టోకు పార్టీ ‘సంకల్ప పత్రం’ అని పేరు పెట్టింది. ముఖ్యమం
ముంబై, ,30జనవరి (హి.స.) పశ్చిమాసియా యుద్ధం కారణంగా గల్ఫ్ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలకు అంతరాయం కలుగుతున్నందున, అక్కడ నుంచి మన దేశానికి వచ్చే నిధులు (రెమిటెన్సెస్) తగ్గుతున్నట్లు ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ రూపొందించిన ‘2026 మిడిల్ఈస్ట్ కాన్ఫ్లిక్ట్
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
న్యూఢిల్లీ, 31 మార్చి (హి.స.) బీహార్ లోని నలందా జిల్లా మఘ్రా గ్రామంలో ఉన్న ప్రముఖ దేవాలయం అయిన శీతల (Shitala Mata Temple) మాత ఆలయంలో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ ఘటనతో యావత్ రాష్ట్రం ఉలిక్కిపడింది. చైత్ర
న్యూఢిల్లీ, 31 మార్చి (హి.స.) పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత టెన్నిస్ దిగ్గజం, మల్టిపుల్ గ్రాండ్ స్లామ్ విజేత లియాండర్ పేస్ (Leander Paes) తన రాజకీయ ఇన్నింగ్స్ను ప్రారంభించారు. తాజాగా ఆయన భారతీయ జనతా పార్టీ
సూరత్, 31 మార్చి (హి.స.) మూడంతస్తుల భవనం లో భారీ అగ్నిప్రమాదం (Massive fire Accident) చోటు చేసుకొని చిన్నారి సహా ఐదురుగు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ ఘటన గుజరాత్లోని సూరత్ నగరం లింబాయత్ ప్రాంతంలోని మిథీ ఖాడీలో మంగళవారం చోటుచేసుకుంది. ఒక మూడంతస్
న్యూఢిల్లీ, 31 మార్చి (హి.స.) భారతదేశంలో అతి పెద్ద ఎయిర్ లైన్ సంస్థ ఇండిగో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా విలయం వాల్ష్ నియమితలయ్యారు. బ్రిటీషన్ ఎయిర్ వేస్ మాజీ చీఫ్ గా పని చేసిన విలయం వాల్ష్ తమ తదుపరి సీఈవోగా నియమించుకుంది. ఈయన ప్రస్తుతతం ఇ
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
హైదరాబాద్, 31 మార్చి (హి.స.) గ్రేటర్ హైదరాబాద్లో విధిస్తున్న అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఓ వైపు మండుతున్న ఎండలు, మరోవైపు కరెంట్ ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని రోజులుగా జీహెచ్ఎంసీ వ్
హైదరాబాద్, 31 మార్చి (హి.స.) కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) పేరుతో రూ. లక్ష కోట్ల ప్రజాధనం వృథా చేశారంటూ రాజ్యసభలో కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సీ.ఆర్. పాటిల్ (CR Patil) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో సెగలు పుట్టిస్తున్
సూర్యాపేట, 31 మార్చి (హి.స.) సూర్యాపేట పట్టణంలో అనుమతులు లేని అక్రమ నిర్మాణాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యం కారణంగా ఈ అక్రమ నిర్మాణాలు ప్రజల ప్రాణ భద్రతకు ముప్పుగా మారుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్త
హైదరాబాద్, 31 మార్చి (హి.స.) ఆర్థిక సంవత్సరం ముగింపు వేళ రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కిక్కిరిసిపోయాయి. ప్రభుత్వం వెసులుబాటు ఇవ్వడంతో రిజిస్ట్రేషన్ కోసం భారీగా స్లాట్లు బుక్ చేశారు. ఎక్కువ మంది రిజిస్ట్రేషన్కు దరఖాస్తు చేయడంతో పనిగం
మెదక్, 31 మార్చి (హి.స.) గ్రామ పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహించేందుకు సమగ్ర ఏర్పాట్లు చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మంగళవారం అధికారులను ఆదేశించారు. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో గ్రామ సభలను సమర్థవంతంగా నిర్వహించి, ప్రభుత్వం అ
ములుగు, 31 మార్చి (హి.స.) ప్రతి మహిళ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, మహాలక్ష్మి పథకం మహిళలకు గొప్ప వరం లాంటిదని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అన్నారు. ఉచిత బస్సు ప్రయాణం మహిళల జీవితాలలో వెలకట్టలేని మా
అమరావతి, 31 మార్చి (హి.స.)నగరంలోని ఓ ప్రైవేట్ బ్యాంక్కు చెందిన మూడు వేర్వేరు శాఖల్లో కేటుగాళ్లు కుచ్చుటోపీ పెట్టారు. ఫేక్ పేస్లిప్లు, ఫేక్ ఆధార్ కార్డులు, ఫేక్ అడ్రస్ ప్రూఫ్లతో బ్యాంక్ ఖాతాలను సృష్టించారు. తద్వారా సుమారు రూ.5 కోట్ల నిధులు కొల్లగొట్
అమరావతి, 31 మార్చి (హి.స.)వదంతుల కారణంగానే ఐదు లక్షల బుకింగ్లు ఒకేసారి కావడంతో ఇబ్బందులు తలెత్తాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ సరఫరాపై అనేక అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మంగళవారం
నిజామాబాద్, 31 మార్చి (హి.స.) వచ్చే ఏడాది జూలైలో అట్టహాసంగా జరుగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని ఏర్పాట్లను వేగవంతం చేయాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. రెంజల్ మండలంలోని కందకుర్తి పుష్కర ఘాట్ ను కలెక్టర్
ఢిల్లీ, 31 మార్చి (హి.స.) అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలను తగ్గించడానికి మధ్యవర్తిత్వం వహిస్తామన్న పాకిస్తాన్ ప్రతిపాదనను ఇరాన్ తోసిపుచ్చింది. తమ దేశానికి, అమెరికాకు మధ్య చర్చలు జరపడానికి పాకిస్తాన్ను వేదికగా మార్చాలన్న ఇస్లామాబాద్
జుబా, 30 మార్చి (హి.స.) : దక్షిణ సూడాన్ మరోసారి రక్తసిక్తమైంది. రాజధాని జుబా శివార్లలోని ఓ బంగారు గని వద్ద తలెత్తిన వివాదంలో గుర్తుతెలియని సాయుధులు 70 మందికిపైగా ప్రజలను హతమార్చారని పోలీసులు తెలిపారు. ‘‘ ఓ బంగారు గనిపై గుర్తుతెలియని సాయుధులు దాడి
న్యూఢిల్లీ, 29 మార్చి (హి.స.) ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా చమురు కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే తాత్కాలికంగా అమెరికా యుద్ధానికి బ్రేక్ వేసిన నేపథ్యంలో ఇప్పుడిప్పుడే చమురు సరఫరా కొనసాగు
ఢిల్లీ, 29 మార్చి (హి.స.) తమ ఒప్పందానికి అంగీకరించని దేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్న అమెరికాకు, ట్రంప్కు సొంత దేశంలో బిగ్ షాక్ తగులుతుంది. దేశ చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో లక్షలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగ
హైదరాబాద్, 28 మార్చి (హి.స.) నేపాల్ (Nepal) పాలిటిక్స్ లో పెను సంచలనం నమోదైంది. మాజీ ప్రధాని, సీపీఎన్-యూఎంఎల్ (CPN-UML) అధినేత కేపీ శర్మ ఓలీ (KP Sharma Oli)ని ఇవాళ ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు మాజీ హోం మంత్రి రమేష్ లేఖక్ (Ramesh Lekha
హైదరాబాద్, 30 మార్చి (హి.స.) ప్రస్తుతం అంతర్జాతీయ క్రిప్టో మార్కెట్లో డిజిటల్ కరెన్సీ అయిన బిట్కాయిన్ (Bitcoin) తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. గత కొద్ది రోజులుగా బిట్కాయిన్ ధర 65,900 నుంచి 66,500 డాలర్ల మధ్య కొనసుగుతోంది. మార్చి 27న 65,720
ముంబై, 30 మార్చి (హి.స.) దేశంలో బంగారం, వెండి ధరలు అతి స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా భారీ స్థాయిలో దిగి వస్తున్న బంగారం, వెండి ధరలతో ఎంతో ఊరట కలిగిస్తోంది. అయితే రెండు రోజులుగా మాత్రం మళ్లీ పెరుగుతోంది. ఇక మార్చి 30వ తేదీన సోమవార
Andhra Pradesh, 29 మార్చి (హి.స.) వచ్చే వారం బ్యాంకింగ్ పనుల నిమిత్తం బ్రాంచ్లకు వెళ్లేవారు ఒకసారి క్యాలెండర్ను తనిఖీ చేసుకోవడం మంచిది. మార్చి 30 నుండి ఏప్రిల్ 5, 2026 మధ్య కాలంలో మహావీర్ జయంతి, గుడ్ ఫ్రైడే వంటి పండుగలు, వార్షిక ముగింపు (Annual Cl
ముంబై, 27 మార్చి (హి.స.) భారత స్టాక్ మార్కెట్లు (Indian Stock Markets) భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా హైఫా పోర్ట్ (Haifa Port)పై దాడుల వార్తల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆందోళనకు గురై అమ్మకాలకు మొగ్గు చూపారు.
హైదరాబాద్, 29 మార్చి (హి.స.) భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ చూసినా ''ధురంధర్-2: ది రివెంజ్'' పేరు మారుమోగిపోతోంది. బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్వీర్ సింగ్, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య కాంబోలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్
హైదరాబాద్, 28 మార్చి (హి.స.) సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడమే కాదు, భారతీయ వారసత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పడంలో కూడా తాను ఐకాన్ అని అల్లు అర్జున్ మరోసారి నిరూపించుకున్నారు. తాజాగా, జపాన్కు చెందిన గీక్ పిక్చర్స్ సీఈఓ టొమాట్స
హైదరాబాద్, 28 మార్చి (హి.స.) సోషల్ మీడియాలో కుంభమేళా ఫోటోషూట్తో ఫేమస్ అయిన అందాల భామ మోనాలిసా భోంస్లే, ఇప్పుడు ఒక సీరియస్ వివాదంతో వార్తల్లో నిలిచారు. తనను వెండితెరకు పరిచయం చేస్తున్న దర్శకుడు సనోజ్ మిశ్రా తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, షూటింగ
ముంబై, 27 మార్చి (హి.స.)మళ్లీ బంగారం, వెండి ధరలకు రెక్కలొస్తున్నాయి. గత రెండు రోజుల వరకు భారీగా తగ్గిన ధరలు.. రెండు రోజులుగా మళ్లీ పరుగులు పెడుతోంది. తాజాగా ప్రస్తుతం మార్చి 27న తులం బంగారం ధర రూ.1,44,540 ఉంది. మార్కెట్లో మళ్లీ ఊపందుకున్న పసిడి ధర
ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు శుభారంభం చేసింది. 202 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన బెంగళూరు.. 15.4 ఓవర్లలోనే ఛేదించింది. ఈ గెలుపులో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు.
హైదరాబాద్, 28 మార్చి (హి.స.) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ ప్రారంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు కీలక ఆటగాడు, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గాయం కారణంగా టోర్నీ మొదటి 2 వారాల పాటు ఆటకు దూరం కానున్నారు.
హైదరాబాద్, 26 మార్చి (హి.స.) ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్న జట్టుల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఒకటి. గత సీజన్ వరకు ఆ జట్టు కప్ కొట్టలేదనే ఇక అపవాదు ఉండగా.. 2025 లో కప్ గెలిచి అందరి నోర్లు ముంచింది. అనంతరం 2026 సీజన్ ముందు ఎవరూ ఉహి
హైదరాబాద్, 26 మార్చి (హి.స.) ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా సన్ రైజర్స్ హైద్రాబాద్ జట్టు (Sunrisers Hyderabad) మొదటి మ్యాచ్ ఈ నెల 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆడనుంది. అనంతరం రెండో మ్యాచ్ భాగ్యనగరంలో జరుగుతుంది. సన్ రైజర్స్ హోమ్ గ్రౌండ్లో
రంగారెడ్డి, 31 మార్చి (హి.స) కుటుంబ తగాదాలు, మద్యం మత్తు కారణంగా విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి కట్టుకున్న భార్య, కన్న కొడుకు, కూతురిపై రోకలి బండతో దాడి చేశారు. ఈ దాడిలో భార్య, కుమారుడు చనిపోగా తీవ్ర గాయాలతో కూతురు ఉస్మానియా ప్రభుత్వ దవాఖానలో చికిత
అమరావతి, 25 మార్చి (హి.స.) నంద్యాల: శ్రీశైలం డ్యామ్( వద్ద తీవ్ర విషాదం నెలకొంది. తేనెటీగల దాడి)లో ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. పిల్లి వీరస్వామి(52) అనే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్.. శ్రీశైలం డ్యామ్ వద్ద విధులు నిర్వర్తిస్తున్నార
హైదరాబాద్, 25 మార్చి (హి.స.) హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకు చైన్ స్నాచర్స్ (Chain Snatchers) బరితెగిస్తున్నారు. ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. తాజాగా మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దుండగుడు ఇంటర్నెట్ కనెక్షన్ ప
న్యూఢిల్లీ, 24 మార్చి (హి.స.) కృత్రిమ మేధ (AI) సాంకేతికతను ఉపయోగించి అమాయకులను బురిడీ కొట్టిస్తున్న ఓ అంతర్రాష్ట్ర ముఠాను ఢిల్లీ సౌత్-వెస్ట్ జిల్లా సైబర్ (Delhi South-West District Cyber Police) పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ, ముంబై నగరాల నుంచి క
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha