పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యా సేవలు: సైబరాబాద్ సీపీ డా.ఎం. రమేష్*
అధికార పార్టీపై బాల్క సుమన్ మండిపడ్డారు.
ఉదయాన్నే ఉసిరి జీలకర్ర నీళ్లు తాగితే అనేక అద్భుత ఆరోగ్య ప్రయోజనాలున్నాయి
రూపురేఖలు మారిపోనున్న దక్షిణమధ్య రైల్వే
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
త్వరలో జరుగనున్న అస్సాం, పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి అన్నారు. సమ్మిళిత అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, మతపరమైన ఏ గ్రూపులకు బీజేపీ వ్యతిరేకం కాదని చెప్పారు.
నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోకలిపి 650 కోట్లకుపైగా విలువైన నగదు, మాదకద్రవ్యాలు, మద్యం పట్టుబడింది
నలుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
ధురందర్, కేరళ ఫైల్స్, కేరళ స్టోరీ లాంటి సినిమాలపై కావాలనే కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందన్న మోదీ
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
వరంగల్, 05 ఏప్రిల్ (హి.స.) సామాజిక అసమానతలు, అణచివేతలు, అన్యాయాలపై నిరంతరం పోరాడిన మహానేత డా. బాబూ జగ్జీవన్ రామ్ అని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. డా. బాబూ జగ్జీవన్ రామ్ 119వ జయంతిని వరంగల్లోని ఎల్బీ కాలేజీ ఆడిటోరియంలో ఆదివారం ఘనంగా న
హరీశ్ రావు వనపర్తిలో పర్యటించనున్నారు
జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలను కలెక్టరేట్ లో నిర్వహించారు.
ప్రభుత్వం ఇస్తున్న రేషన్ బియ్యంలో పురుగులు ఉండడంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు
గ్రామంలో అంతిమయాత్రకు వెళ్లడానికి ఇబ్బందుల నేపథ్యంలోవైకుఠరథాన్ని గ్రామస్థులే విరాళాలతో కొనుక్కున్నారు
కుమ్రంభీం ఆసీఫాబాద్ జిల్లాలో ఎండలు విపరీతంగా ఉన్నాయి. వడదెబ్బ తగలడంతో ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు
రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని మాజీమంత్రి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు
విశ్వ విద్యాలయాల్లో ఖాళీలను పూర్తిచేయాలని పటోల్ల శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఏపీ తీర ప్రాంతాల్లో తమిళనాడు బోట్లు తిరుగుతుండడంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది
టెహ్రాన్పై అమెరికా దాడి చేసింది దానికి సంబంధించిన వీడియోను ట్రంప్ విడుదల చేశారు
పాకిస్తాన్ లో ప్రజల నిరసనలవల్ల అక్కడి ప్రభుత్వం పెట్రోల్ రేట్లను తగ్గించింది
భారత్ పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన పాక్ డిఫెన్స్ మినిస్టర్
ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కుంటున్న ఒరాకిల్ అధినేత
అమెరికా ఫైటర్ జెట్ ను కూల్చేసిన ఇరాన్
వెండిపై లోన్ తీసుకుంటున్నారా అయితే నష్టాలే
బంగారం ధర నానాటికీ పెరిగిపోతుంది సామాన్యుడికి భారం అవుతోంది
అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తత వల్ల నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
దేశంలో డిజిటల్ చెల్లింపులు సరికొత్త రికార్డులు నమోదు చేశాయి
రణబీర్ కపూర్ రామాయణం ఏకంగా ఆరు గంటలు ఉండబోతోంది
మానస శర్మ దర్శకత్వంలో వస్తున్న రాకాస మూవీ నేడు థియోటర్లోకి వచ్చింది
హైదరాబాద్, 29 మార్చి (హి.స.) భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ చూసినా ''ధురంధర్-2: ది రివెంజ్'' పేరు మారుమోగిపోతోంది. బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్వీర్ సింగ్, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య కాంబోలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్
హైదరాబాద్, 28 మార్చి (హి.స.) సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడమే కాదు, భారతీయ వారసత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పడంలో కూడా తాను ఐకాన్ అని అల్లు అర్జున్ మరోసారి నిరూపించుకున్నారు. తాజాగా, జపాన్కు చెందిన గీక్ పిక్చర్స్ సీఈఓ టొమాట్స
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్తో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు.
హార్దిక్ పాండ్యా కోలుకోవడంతో ముంబై ఇండియన్స్ కు భారీ ఊరట లభించింది
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్తో ముంబై ఇండియన్స్ తలపడుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ క్రమంలో ముంబై జట్టుకు బిగ్ షాక్ తగిలింది
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ శనివారం తలపడనున్నాయి.
ధర్మపురి లో జరిగిన రోడ్ యాక్సిడెంట్ లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు
రంగారెడ్డి, 31 మార్చి (హి.స) కుటుంబ తగాదాలు, మద్యం మత్తు కారణంగా విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి కట్టుకున్న భార్య, కన్న కొడుకు, కూతురిపై రోకలి బండతో దాడి చేశారు. ఈ దాడిలో భార్య, కుమారుడు చనిపోగా తీవ్ర గాయాలతో కూతురు ఉస్మానియా ప్రభుత్వ దవాఖానలో చికిత
అమరావతి, 25 మార్చి (హి.స.) నంద్యాల: శ్రీశైలం డ్యామ్( వద్ద తీవ్ర విషాదం నెలకొంది. తేనెటీగల దాడి)లో ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. పిల్లి వీరస్వామి(52) అనే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్.. శ్రీశైలం డ్యామ్ వద్ద విధులు నిర్వర్తిస్తున్నార
హైదరాబాద్, 25 మార్చి (హి.స.) హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకు చైన్ స్నాచర్స్ (Chain Snatchers) బరితెగిస్తున్నారు. ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. తాజాగా మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దుండగుడు ఇంటర్నెట్ కనెక్షన్ ప
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha