వంట గ్యాస్ సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. గృహ వినియోగదారులకు వంద శాతం ఎల్పీజీ సరఫరా చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది
టెహ్రాన్/డిల్లీ, 16 మార్చి (హి.స.): పశ్చిమాసియా యుద్ధంలో పాల్గొనని దేశాలకు ఇరాన్ గుడ్న్యూస్ చెప్పింది. ఆయా దేశాలు హర్ముజ్ జలసంధిని వాడుకోవచ్చని మరోసారి స్పష్టం చేసింది. హర్మూజ్ మీదుగా నౌకల ప్రయాణానికి ఇరాన్ సైన్యం అనుమతి తీసుకోవాలని, సమన్వయం చేసుకో
ముంబై, 16 మార్చి (హి.స.)పశ్చిమాసియా యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధిలో చిక్కుకున్న భారత ‘శివాలిక్’ గ్యాస్ ట్యాంకర్ ఎట్టకేలకు అడ్డంకులు దాటుకుని గుజరాత్ ఓడరేవుకు చేరుకుంది. గుజరాత్లోని ముంద్రా ఓడరేవుకు చేరుకున్నట్లుగా అధికారులు తెలిపారు. షిప్పింగ్ మ
న్యూఢిల్లీ, 15 మార్చి (హి.స.) దేశంలో నాలుగు రాష్ట్రాలు, ఒక. కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) కు నగారా మోగింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
హైదరాబాద్, 16 మార్చి (హి.స.)దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో 26 మంది అభ్యర్థులు పోటీ లేకుండానే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవమైన వారిలో శరద్ పవార్ (NCP), రాందాస్ అథవాలే, అభిషేక్ మను సింఘ్వి, తంబి దురై, వినోద్ తవ్డే, బాబుల్
న్యూఢిల్లీ, 16 మార్చి (హి.స.) పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం, రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం విమానయాన రంగంపై తీవ్రంగా పడింది. ఈ సంక్షోభం కారణంగా భారత్ నుంచి ఇప్పటివరకు 5,500కు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రా
న్యూఢిల్లీ, 16 మార్చి (హి.స.) ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మాజీ సీఎం అరవింద్ కేజ్రివాల్, మనీష్ సిసోడియా, ఇతరులకు ఢిల్లీ హైకోర్టు సోమవారం కొంత సమయం ఇచ్చింది. ఈ కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా విడుదల చేస్తూ (Discharge) ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును
అమరావతి, 16 మార్చి (హి.స.) భారతీయుల భోజనంలో అన్నం లేనిదే ముద్ద దిగదు. కానీ, చక్కెర వ్యాధి ఉన్నవారు మాత్రం అన్నం తినాలంటే భయపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే బియ్యంలో ఉండే పిండి పదార్థం (Carbohydrates) రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను వేగంగా పెంచుతుంది. ఈ సమస
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
అమరావతి, 16 మార్చి (హి.స.) నెల్లూరు,:నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, చిల్లకూరుకు చెందిన కీలక నేత కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. సత్యనారాయణ రెడ్డి ప్రయాణ సమాచార
హైదరాబాద్, 16 మార్చి (హి.స.)తిరుమల: భక్తుల సౌకర్యార్థం 2026 జూన్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల (సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) టికెట్లకు ఎలక్ట్రానిక్ డిప్లో పేర్ల నమోదు ఈ నెల 18న ఉదయం 10 గంటలకు తితిదే వెబ్సైట్లో ప్రా
హైదరాబాద్, 16 మార్చి (హి.స.)తెలంగాణ అక్షర వెలుగు, ప్రముఖ కవి, రచయిత నందిని సిధారెడ్డికు (Nandini Sidhareddy) కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2025 లభించింది. ఆయన కవితా సంపుటి ‘అనిమేష’ లో కరోనా కాలంలో ప్రపంచం ఎదుర్కొన్న సంక్షోభాలను, మానవ సంబంధాల విచ్ఛి
హైదరాబాద్, 16 మార్చి (హి.స.) డ్రగ్స్తో పాటు మందు పార్టీ జరిగింది మద్యం, కొకైన్ కలుపుకొని తాగారు 11 మందికి పరీక్షలు చేయగా ఆరుగురికి పాజిటివ్ పోలీసులమని చెప్పినా కాల్పులు జరిపారు రితేష్రెడ్డి రివాల్వర్ స్వాధీనం చేసుకున్నాం నమిత్ శర్మ కాల్పు
మాజీ ముఖ్యమంత్రి జగన్రెడ్డిని రాయలసీమ నుంచి వెలివేయాలని ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు.
అమరావతిలోనే అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం పెడతామని చెప్పామని.. ఇప్పుడు చేసి చూపించామని మంత్రి లోకేశ్ అన్నారు. అమరావతిలో 58 అడుగుల పొట్టిశ్రీరాములు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు
మహానుభావుడు, త్యాగశీలి అమరజీవి పొట్టి శ్రీరాములు అని హోంమంత్రి అనిత అన్నారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి హోంమంత్రి నివాళులర్పించారు.
రైతులకు ఇచ్చిన మాట ప్రకారమే రాజధాని అమరావతిని నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలిక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ స్పష్టం చేశారు.
ప్రతి పౌరుడు అభివృద్ధిలో భాగస్వామిగా ఉండేలా రాష్ట్ర బడ్జెట్ ఉంటుందని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు.
న్యూఢిల్లీ, 16 మార్చి (హి.స.) ''నేను చనిపోలేదు.. బ్రతికే ఉన్నా అంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు చనిపోయారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి
న్యూఢిల్లీ, 16 మార్చి (హి.స.) ఇరాన్ దేశం తన సైనిక బలహీనతను కప్పిపుచ్చుకోవడానికి మీడియా మానిప్యులేషన్, కృత్రిమ మేధ (AI)2 ఒక ఆయుధంగా వాడుకుంటోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విమర్శించారు. ఇరాన్ సైన్యం క్షేత్రస్థాయిలో దెబ్బతి
న్యూఢిల్లీ, 14 మార్చి (హి.స.) ఉత్తర కొరియా(North Korea) ఇవాళ తూర్పు జలాల్లోకి 10 బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించినట్లు దక్షిణకొరియా వెల్లడించింది. అమెరికాతో దక్షణికొరియా సంయుక్త సైనిక విన్యాసాల్లో పాల్గొన్న నేపథ్యంలో ఉత్తర కొరియా తాజాగా క్షిప
ఢిల్లీ, 14 మార్చి (హి.స.)ఇరాన్తో యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసిన అమెరికా, ఇప్పుడు ఆ దేశ అగ్ర నాయకత్వాన్ని నేరుగా లక్ష్యంగా చేసుకుంది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీతో పాటు పలువురు ఉన్నతాధికారుల ఆచూకీ తెలిపిన వారికి 10 మిలియన్ డాలర్లు (సుమా
న్యూఢిల్లీ, 13 మార్చి (హి.స.) ఇజ్రాయెల్- అమెరికా, ఇరాన్ల మధ్య వార్ జరుగుతున్న వేళ పాక్- అఫ్ఘాన్ మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. పొరుగు దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు వివాదం ముదురుతోంది. ఆఫ్ఘనిస్తాన్ భూభాగంపై పాకిస్థాన్ సైన్యం శుక్రవ
ముంబై, 16 మార్చి (హి.స.)బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఊరట కలిగింది. పసిడి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తోన్న విషయం తెలిసిందే. అసలే పెళ్లిళ్ల సీజన్ కావడం, ధరలు తగ్గుతుండటంతో కొనుగోలుదారులు ఊర
హైదరాబాద్, 15 మార్చి (హి.స.) మార్క్ జుకర్బర్గ్ నేతృత్వంలోని మెటా ప్లాట్ఫామ్స్, తమ గ్లోబల్ వర్క్ ఫోర్స్లో ఏకంగా 20 శాతం అంటే సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించే దిశగా ప్రణాళికలు వేస్తోందని అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది. గతంలో 2022-
ముంబై, 15 మార్చి (హి.స.)దేశంలో బ్యాంక్ అకౌంట్ లేనివారంటూ ఎవరూ ఉండరు. ఆర్దిక కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు ప్రతీఒక్కరూ బ్యాంక్ ఖాతా కలిగి ఉంటారు. బ్యాంక్ అకౌంట్ లేనిది మీరు ఎలాంటి నగదు ట్రాన్సక్షన్లు చేయలేరు. డీబీటీ పద్దతితో ప్రభుత్వాల నుంచి పథకా
ముంబై, 14 మార్చి (హి.స.) అంతర్జాతీయ మార్కెట్ల ఎఫెక్ట్తో దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బంగారం, వెండి ధరలు భారీగా పతనం అవుతున్నాయి. ఇటీవల కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన ఈ రెండు లోహాల ధరలు క్రమంగా దిగి వస్తున
హైదరాబాద్, 16 మార్చి (హి.స.) మూవీ లవర్స్ ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్న ఆస్కార్ (Oscar) అవార్డుల సంబరం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఇందుకు లాస్ ఏంజెలెస్ (Los Angeles)లోని డాల్బీ థియేటర్ వేదికగా జరుగుతున్న 98వ ఆస్కార్ అవార్డుల వేడుకకు హాలీవుడ్ కమ
గద్దర్ సినీ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటన సినీ వర్గాల్లో, అభిమానుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.
హైదరాబాద్, 06 మార్చి (హి.స.) గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మరోసారి అంతర్జాతీయ వేదికపై భారతీయ కీర్తి పతాకాన్ని ఎగురవేయబోతుంది. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ప్రతిష్టాత్మక 98వ అకాడమీ అవార్డ్స్ (ఆస్కార్స్ 2026) వేడుకలో అ
హైదరాబాద్, 05 మార్చి (హి.స.) మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ''ఉస్తాద్ భగత్ సింగ్'' (Ustad Bhagat Singh) బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు రెడీ అవుతోంది. గతంలో ప్రకటించిన విడుదల తేదీ కంటే ముందే ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. ఈ చిత్రాన్ని
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో ఓడిన న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ ఇష్ సోధీకి గాయమైంది.
స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడిన ఓ వీడియో అనలిస్ట్పై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంది. రంజీ ట్రోఫీ 2024 సీజన్లో రాజా రెడ్డి అనే వ్యక్తి ఫిక్సింగ్కు పాల్పడినట్లు ఫిర్యాదులు అందాయి. విచారణ చేపట్టిన బీసీసీఐ.. అతడిపై జీవితకాల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి ఊరట లభించింది. బీసీసీఐ నిబంధనను ధోని ఉల్లంఘిస్తున్నాడంటూ దాఖలైన ఫిర్యాదును బీసీసీఐ ఎథిక్స్ అధికారి అరుణ్ మిశ్రా కొట్టేశారు
ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకింగ్స్ జాబితాను ప్రకటించింది. ఇందులో భారత బ్యాటర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ సత్తా చాటారు. అభిషేక్ శర్మ తన స్థానాన్ని పదిలపర్చుకుని అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. కాగా ఇషాన్ కిషన్ రెండో స్థానానికి దూసుకొచ్చాడు.
సూళ్లూరుపేట 15 మార్చి (హి.స.)సూళ్లూరుపేట పట్టణంలోని బంగారు దుకాణంలో 110గ్రాముల బంగారం చోరీ జరిగింది. శనివారం మధ్యాహ్నం ఈ సంఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి వచ్చి దుకాణదారుడి కళ్లలో కారంపొడి చల్లి బంగారాన్ని అపహరించుకు పోయాడు. ఈ ఘటన దుకాణం
అమరావతి, 14 మార్చి (హి.స.) కర్నూలు టౌన్: కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రం సమీపంలోని గార్గేయపురం చెరువులో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడింది. మృతులను రాజేశ్వరి(35), కుమారులు అబ్రహం(3), సుకుమార్ (6)గా గుర్తించార
ఒడిస్సా 12 మార్చి (హి.స.) కుటుంబ కలహాల నేపథ్యంలో ఆగ్రహంతో ఒక వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. సొంత కుటుంబ సభ్యుల్నే హత్య చేశాడు. ఈ ఘటన ఒడిశాలోని, దియోగర్ జిల్లాలో బుధవారం రాత్రి జరిగింది. దీనిపై అందిన సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు
మైలవరం:, 12 మార్చి (హి.స.) ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎన్నెస్పీ కాలనీ వద్ద జాతీయ రహదారిపై కారు, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనదారుడు చాట్ల వెంకటేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందగా.. కారు రహదారి పక్కన ఉన్న ఓ దుకాణంలోకి దూసుకెళ్లింది
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha