ముంబై, 22 జనవరి (హి.స.)బంగారం, వెండి ధరలు ఊరటనిచ్చాయి. నిన్నటితో పోలిస్తే కాస్త తగ్గముఖం పట్టాయి. దీంతో కొనుగోలుదారులు ఊరట చెందుతున్నారు. బుధవారం ఒకేసారి తులం బంగారంపై రూ.6 వేలు పెరగ్గా.. నేడు గురువారం రిలీఫ్ ఇచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట
బెంగళూరు, 22 జనవరి (హి.స.)ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ వినియోగం చిన్నపిల్లల వరకు విస్తరించింది. పిల్లలు అల్లరి చేస్తున్నారని, భోజనం చేయడం లేదని, లేదా తల్లిదండ్రుల పనులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో చాలామంది పిల్లల చేతుల్లో ఫోన్లు పెడుతున్నారు. అయితే ఈ
నంద్యాల, 22 జనవరి (హి.స.) నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం శిరివెళ్లమెట్ట వద్ద బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఏఆర్బీసీవీఆర్ ట్రావెల్స్కు చెందిన ప్రైవేటు బస్సు, ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీ
బెంగళూరు, 20 జనవరి (హి.స.) ఎముకల బలం మన ఆరోగ్యానికి చాలా కీలకం, ఎందుకంటే అవి శరీరానికి ఆకారాన్ని ఇవ్వడమే కాకుండా, అంతర్గత అవయవాలను రక్షిస్తాయి, కదలికకు తోడ్పడతాయి. ముఖ్యంగా, కాల్షియం వంటి ఖనిజాలను నిల్వ చేస్తాయి. బోలు ఎముకల వ్యాధి (Osteoporosis) వం
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
దావోస్, 22 జనవరి (హి.స.) స్విట్జర్లాండ్లోని దావోస్ (Davos) వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్- 2026 సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన భారత్-అమెరికా మధ్య జరగబోయే వాణిజ్య ఒప్పందం, ప్ర
హైదరాబాద్, 21 జనవరి (హి.స.) దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. బుధవారం ఆయా రంగాల్లో పలు దిగ్గజ పారిశ్రామిక సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు ముందుకు వచ్చాయి. ఎంవోయూలు
ఢిల్లీ,21, జనవరి (హి.స.)దేశంలోని అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ఉన్న అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పథకాన్ని మరో ఐదేళ్ల పాటు, అంటే 2030–31 ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. బుధవారం ప్రధ
చెన్నై,21 ,జనవరి (హి.స.) తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ 2023లో సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే ). తాజాగా దీనిపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సనాతన ధర్మంపై ఉదయనిధి వ్యాఖ్యలు విద్వేష
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
అమరావతి, 22 జనవరి (హి.స.)వచ్చే నెలలో అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు అన్ని అనుమతుల సాధన కోసం కేంద్రంతో మాట్లాడాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. దావోస్ పర్యటనలో ఉన్న చంద్రబాబుతో ఆర్సెలార్ మిట్టల
అమరావతి, 22 జనవరి (హి.స.) : తిరుమలలో భక్తుల సందడి కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి భారీగా భక్తులు తరలిరావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 17 కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయాయి. టోకెన్ లేకుండా వచ్చిన భక్తులకు సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం
హైదరాబాద్, 22 జనవరి (హి.స.) , , అమరావతి: జేఈఈ మెయిన్ పేపర్-1 తొలిరోజు ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్ట్ల పరీక్షల్లోనూ గణితం కఠినంగా, సుదీర్ఘమైన ప్రశ్నలు వచ్చాయి. 3డీ జామెట్రీ, వెక్టర్స్, ఆల్జీబ్రా లాంటి పాఠ్యాంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయని నిపు
అమరావతి, 22 జనవరి (హి.స.) అమరావతి, జనవరి 21(ఆంధ్రజ్యోతి): దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సులో రాష్ట్ర మంత్రి లోకేశ్ బుధవారం పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, సమకూరుస్తున్న వసతులను వివరించారు
అమరావతి, 22 జనవరి (హి.స.) : ఏడాదిన్నర కాలం తర్వాత పాదయాత్ర ప్రారంభించనున్నట్లు మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్ ప్రకటించారు. ‘ఫిబ్రవరిలోనో, ఆ పై నెలలోనో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఇక ప్రభుత్వానికి మిగిలింది మూడేళ్లు. అందులో ఒకటి
అమరావతి, 22 జనవరి (హి.స.) -: చెన్నై-కోల్కతా హైవేలో ప్రకాశం జిల్లా ముప్పవరం నుంచి గుంటూరు జిల్లాలోని కాజ వరకు 100 కి.మీ. మేర యాక్సెస్ కంట్రోల్ కారిడార్గా మార్చే ప్రాజెక్ట్లో ముందడుగు పడింది. దీనికి సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) తయారీకి
పల్నాడు, 22 జనవరి (హి.స.) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పల్నాడు జిల్లా పర్యటన ఖరారైంది. ఇవాళ పల్నాడు జిల్లాలోని కోటప్పకొండకు పవన్ కళ్యాణ్ వెళ్ళనున్నారు. ఈ మేరకు స్పెషల్ హెలికాప్టర్ లో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోటప
నంద్యాల , 22 జనవరి (హి.స.) నంద్యాల బస్సు ప్రమాద ఘటనపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు. నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఇందులో పలువ
హైదరాబాద్, 21 జనవరి (హి.స.)రిపబ్లిక్ డే లక్ష్యంగా భారత్లో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ, జైషే మహ్మద్ ఉగ్ర సంస్థలు కలిసి ప్లాన్ చేస్తున్నాయని తెలుస్తోంద
దావోస్, 21 జనవరి (హి.స.) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దావోస్ పర్యటనకు బయల్దేరిన విమానానికి భారీ ప్రమాదం తప్పింది. దావోస్ (స్విట్జర్లాండ్) పర్యటనకు ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో బయల్దేరగా.. అందులో సాంకేతిక లోపం తలెత్తింది. సుమారు 680 కిలోమీటర్లు
హైదరాబాద్, 20 జనవరి (హి.స.) అమెరికాలో తీవ్ర మంచు తుఫాన్ బీభత్సం సృష్టించింది. మిచిగాన్ రాష్ట్రంలో కురిసిన భారీ మంచు కారణంగా రహదారులు జారిపోవడంతో ఘోర ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఇంటర్స్టేట్–196 (I-196)పై 100కు పైగా వాహనాలు ఒకదానికొకటి ఢీక
హైదరాబాద్, 19 జనవరి (హి.స.) ఓ హైస్పీడ్ రైలు పట్టాలు తప్పి మరో రైలును ఢీకొనడంతో భారీ ప్రమాదం చోటు చేసుకొని 21 మంది ప్రాణాలు కోల్పోయిన షాకింగ్ సంఘటన దక్షిణ స్పేయిన్లోని కోర్డోబా ప్రావిన్స్లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. మలగా నుండి మాడ్రిడ్ వెళ్తు
హైదరాబాద్, 19 జనవరి (హి.స.) పాకిస్థాన్లోని కరాచీలో ఉన్న ప్రసిద్ధ గుల్ ప్లాజా షాపింగ్ మాల్ అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆదివారం రాత్రి మరో నాలుగు మృతదేహాలను వెలికితీయడంతో మొత్తం మృతుల సంఖ్య 10కి చేరుకుంది. మృతులలో ఒక చిన్నారి కూడా ఉన్
చిలీ, 19 జనవరి (హి.స.) దక్షిణ అమెరికా దేశమైన చిలీలో కార్చిచ్చు (Wildfires) ప్రళయం సృష్టిస్తోంది. వేల ఎకరాల అడవిని దహించివేస్తూ మంటలు వేగంగా గ్రామాలకు విస్తరిస్తుండటంతో చిలీ ప్రభుత్వం ప్రభావిత ప్రాంతాల్లో ''ఎమర్జెన్సీ'' (అత్యవసర పరిస్థితిని) ప్రక
ముంబై, 21 జనవరి (హి.స.) కొనుగోలు దారులకు బంగారం, వెండి ధరలు అందని ద్రాక్షలా మారుతున్నాయి. రోజురోజుకూ ఈ రెండు లోహాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బుధవారం ఏకంగా కొన్ని గంటల్లోనే బంగారంపై రూ.5000 వేలు పెరిగింది. దీంతో బంగారం ఆల్టైం రికార్డ్ ధరకు చేరుకు
ముంబై, 20 జనవరి (హి.స.) బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం నుంచి ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. గత వారంలో ఏకంగా రూ.3 వేలు పెరిగిన గోల్డ్ రేటు.. ఈ వారంలో కూడా హైక్ అవుతూనే ఉంది. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు షాక్కు గురవుతున్నారు. నిన్న
ముంబై, 17 జనవరి (హి.స.) గత కొంత కాలంగా దూసుకెళ్తున్న బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. శనివారం నాటికి 10 గ్రాముల బంగారంపై రూ.10 తగ్గి.. ప్రస్తుతం రూ.1,43,390లుగా ఉంది. త్వరలోనే పెళ్లిళ్ల సీజన్ రానుండటంతో చాలా మంది బంగారం ధరలపై బాగా ఫోకస్
ముంబై, 16 జనవరి (హి.స.)దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా దూసుకుపోతున్నాయి. రోజురోజుకు మరింతగా పెరుగుతుండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా శుక్రవారం దేశంలో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ
అమరావతి, 15 జనవరి (హి.స.)శర్వానంద్ కథానాయకుడిగా రూపొందిన సినిమానే ''నారీ నారీ నడుమ మురారీ''. అనిల్ సుంకర - రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమాకి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించాడు. గతంలో ''సామజవరగమన'' సినిమాతో ఆయన భారీ విజయాన్ని అందించిన కారణం
హైదరాబాద్, 13 జనవరి (హి.స.) రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ది రాజా సాబ్. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కామెడీ, హారర్ నేపథ్యంలో తెరకెక్కింది. సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన ది రాజా సాబ్ సినిమా రిలీజ్ అయింది. ఒకరోజు ముందుగానే ప్ర
హైదరాబాద్, 09 జనవరి (హి.స.) భారతీయ సినిమాలు మరోసారి ప్రపంచ వేదికపై సత్తా చాటుతున్నాయి. ఆస్కార్ 2026 రేసులో మన దేశానికి చెందిన చిత్రాలు కీలకమైన జనరల్ ఎంట్రీ (Eligibility List)లో చోటు దక్కించుకోవడం సినీ అభిమానులను గర్వంతో ఉప్పొంగేలా చేస్తోంది. రి
అమరావతి, 07 జనవరి (హి.స.)మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. హిట్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిర
హైదరాబాద్, 14 జనవరి (హి.స.) భారత్, న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో విరాట్ కోహ్లి అరుదైన రికార్డు నెలకొల్పాడు. న్యూజిలాండ్ జట్టుపై వన్డేల్లో భారత జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు. అంతేకాదు ఐసీసీ
హైదరాబాద్, 12 జనవరి (హి.స.) ఐసీసీ ర్యాంకింగ్స్ లో రోహిత్ శర్మకు ఊహించని ఎదురుదెబ్బ తగిలే ప్రమాదం పొంచి ఉంది. న్యూజిలాండ్ వర్సెస్ భారత్ మధ్య జరిగిన మొదటి వన్డేలో విరాట్ కోహ్లి సెంచరీ చేయడంతో, రోహిత్ శర్మ ర్యాంకు పడిపోయే ఛాన్సులు ఉన్నాయి. అంటే ఐసీసీ
హైదరాబాద్, 11 జనవరి (హి.స.)న్యూజిలాండ్ తో సిరీస్ కు ముందే భారత్ కు ఎదురు దెబ్బ తగిలింది. వికెట్ కీపర్ రిషబ్ గాయంతో ఈ సిరీస్కు దూరమయ్యాడు. శనివారం ప్రాక్టీస్ సెషన్లో కడుపులో నొప్పి రావడంతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యాడు. అతడికి ఎంఆరొ స్కాన్ చేయించామని
హైదరాబాద్, 04 జనవరి (హి.స.) బంగ్లాదేశ్ లో హిందూ మైనార్టీలపై దాడుల నేపథ్యంలో బంగ్లా ప్లేయర్లను ఐపీఎల్ లో ఆడనియవద్దని పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. దీంతో బీసీసీఐ (BCCI) బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ (Mustafizur Rahman)ను రిలీవ్ చేయాలని కేకేఆర
వరంగల్, 10 జనవరి (హి.స.) చిన్న పిల్లల కిడ్నాప్నకు పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో నిందితులను వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. పెద్దపల్లి జిల్లా
ఢిల్లీ, 06 జనవరి (హి.స.)మెట్రో క్వార్టర్స్లో అగ్నిప్రమాదం చోటు చేసుకొని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ సంఘటన ఢిల్లీలోని ఆదర్శ్ నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) స్టాఫ్ క్వార్టర్స్లో సంభవించిన అగ్నిప్రమాద
తిరుపతి, 06 జనవరి (హి.స.)తిరుపతిలోని కొర్లగుంట మారుతీనగర్ లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. వివాహేతర సంబంధాన్ని కొనసాగించడం ఇష్టంలేదన్నందుకు ప్రియుడే ఆమెను హత్య చేశాడు. ఆపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రేణిగుంట మండలం గుత్
విశాఖపట్టం, 04 జనవరి (హి.స.) విశాఖ నగరంలో (Vizag) రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో (Accidents) ఇద్దరికి గాయాలయ్యాయి. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. పోలీసులు వివరాల ప్రకారం గాజువాక (Gajuwaka) పోలీసు స్టేషన్ వద్ద
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha