ఢిల్లీ 08 డిసెంబర్ (హి.స.) ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కిడ్నాప్ కలకలం చెలరేగింది. కాంట్రాక్టర్, గుమస్తాను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. బీజాపూర్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. అయితే, మావోయిస్టుల చెరనుంచి గుమాస్తా తప్పించుకున్నాడు. కాంట్రాక్టర్ వారి అ
ముంబై, 08 డిసెంబర్ (హి.స.)బులియన్ మార్కెట్లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.270 పెరిగి రూ.1,30,420 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ. 250 పెరిగి రూ.1,19,550 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై
ఢిల్లీ 08 డిసెంబర్ (హి.స.) జమ్ముకాశ్మీర్ అటవీ ప్రాంతంలో స్పెషల్ ఆపరేషన్ బృందం దాడులు నిర్వహించింది. ఒక ఉగ్రవాద స్థావరంపై దాడి చేసింది. ఉగ్రవా ద స్థావరంలో రైఫిల్, 22 లైవ్ బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు స
ఢిల్లీ 08 డిసెంబర్ (హి.స.) ఇండిగో సంక్షోభంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక స్టేట్మెంట్ జారీ చేసింది. దేశ వ్యాప్తంగా నెలకొన్న ఇండిగో సంక్షోభంపై అత్యవసర విచారణ చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సోమవారం పిటిషన్ విచారణకు రాగా… సుప్రీం ధర్మా
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
ఢిల్లీ, 9 డిసెంబర్ (హి.స.)ఏఐసీసీ మాజీ చీఫ్ సోనియాగాంధీ (Sonia Gandhi) జన్మదినం సందర్భంగా దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ‘X’ (ట్విట్టర్
ఎర్నాకులం, 9 డిసెంబర్ (హి.స.) కేరళ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ (Local body election polling) ప్రక్రియ ఈరోజు (మంగళవారం) ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. రెండు విడతలుగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో భాగంగా, నేడు తొలి విడతలో 7 జిల
ఈ సాయంత్రం చెన్నైలో యువతతో సంభాషించనున్నారు.
ముంబై, 08 డిసెంబర్ (హి.స.) డాలర్తో పోల్చుకుంటే రూపాయి రోజు రోజుకూ క్షీణిస్తుండడంతో దిగుమతులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో మదుపర్లు ఆందోళన చెందుతున్నారు. రూపాయి క్షీణిస్తుండడం స్టాక్ మార్కెట్లపై నెగిటివ్ ప్రభావం చూపుతోంది. దీంతో ఈ వారాన్ని
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
అమరావతి, 9 డిసెంబర్ (హి.స.)పాత వాహనాల ఫిట్నెస్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ లారీ యజమానుల సంఘం (Andhra Pradesh Lorry Owners Association) నేటి అర్ధరాత్రి (December 9) నుంచి సమ్మెకు దిగనున్నట్లు ప్రకటించింది. దాదాపు 40 వేలకు పైగా సరకు రవాణా
తిరుపతి(, 9 డిసెంబర్ (హి.స.) టీటీడీ కల్తీ నెయ్యి కేసు విచారణలో మరింత కీలక సమాచారం రాబట్టేందుకు సీబీఐ సిట్కు అవకాశం దక్కింది. వైసీపీ హయాంలో టీటీడీ ప్రొక్యూర్మెంటు జీఎంగా పనిచేసిన సుబ్రహ్మణ్యం, భోలేబాబా డెయిరీ అధికారిక ప్రతినిధి అజయ్ సుగంధిని నాల
విజయవాడ,9 డిసెంబర్ (హి.స.) :ముదునూరి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ప్రధాన అనుచరుడు కొమ్మా కోటేశ్వరరావు అలియాస్ కోట్లు పోలీసులకు సోమవారం లొంగిపోయాడు. పోలీసులు అతడిని ఏసీబీ కోర్టులో హాజరుపరచగా న్యాయాధికార
నెల్లూరు, 9 డిసెంబర్ (హి.స.) నెల్లూరులో సంచలనంగా మారిన హత్యాయత్నం కేసును సంతపేట పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. సీటీ బస్సు డ్రైవర్, కండెక్టర్పై విచక్షణా రహితంగా దాడి చేసిన నిందితులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారిని నగర రోడ్లపై నడిపిస్తూ త
హైదరాబాద్, 8 డిసెంబర్ (హి.స.)శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం వేదికగా ఈనెల 11వ తేదీన అటల్–మోదీ సుపరిపాలన యాత్ర ప్రారంభం కానుంది. బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర 25వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ యాత్రలో రాష్ట్ర అభివృద్ధి, మంచి పాల
బెస్తవారిపేట, 8 డిసెంబర్ (హి.స.) : ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం పెంచికలపాడు వద్ద ఘోర ప్రమాదంచోటు చేసుకుంది. రెండు లారీలు ఢీకొని డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. ఆయిల్ ట్యాంకర్, అరటి పండ్ల లోడ్ లారీ ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
హైదరాబాద్, 8 డిసెంబర్ (హి.స.) సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్లలో, ఈ–కామర్స్ సంస్థలు తన అనుమతి లేకుండా ఫొటో, పేరు వాడుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ వేసిన జూనియర్ ఎన్టీఆర్ అనుమతి లేకుండా జూనియర్ ఎన్టీఆర్ ఫోటో, పేరును వాడిన వారిపై మూడు రోజుల్లో
వరంగల్, 8 డిసెంబర్ (హి.స.) హనుమకొండ పోలీస్ స్టేషన్ నుంచి ముగ్గురు అంతరాష్ట్ర దొంగలు పరార్ అయ్యారు. ఇతర రాష్ట్రానికి చెందిన నలుగురు గంజాయి నిందితులను నార్కోటిక్స్ పోలీసులు పట్టుకొన్నారు. వారిని హనుమకొండ పోలీసులకు అప్పగించారు. వారు హనుమకొండ పోలీసు
హైదరాబాద్, 8 డిసెంబర్ (హి.స.) రంగారెడ్డి జిల్లా కందుకూరు లోని ఫీచర్స్ సిటీ నందు నేడు ప్రారంభమైన తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడే ప్రధానిగా మోడీ బాధ్యతలు
హైదరాబాద్, 8 డిసెంబర్ (హి.స.) థాయిలాండ్ - కంబోడియా సరిహద్దులో మరోసారి ఘర్షణలు భగ్గుమన్నాయి. ఉబోన్ రాట్చథాని ప్రావిన్స్లో థాయ్ దళాలపై కంబోడియా దళాలు కాల్పులు జరిపారు. దీంతో థాయ్ సైన్యం వైమానిక దాడులకు దిగింది. కంబోడియా పోస్టులు, ఆయుధ డిపోలే లక్ష్య
హైదరాబాద్, 4 డిసెంబర్ (హి.స.) యెమెన్లో భారతీయ నౌకా సిబ్బంది అనిల్కుమార్ రవీంద్రన్ విడుదలయ్యారు. యెమెన్ తీసుకున్న ఈ నిర్ణయంపై స్పందించిన భారత ప్రభుత్వం స్వాగతించింది. ఎంవీ ఎటర్నిటీ సీ నౌకలో పనిచేస్తున్న రవీంద్రన్, జులై 07 నుండి యెమెన్ నిర్బ
హైదరాబాద్, 3 డిసెంబర్ (హి.స.) ప్రపంచ ప్రఖ్యాత స్టార్ ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియానో రోనాల్డ్ కు ఊహించని షాక్ తగిలింది. గత కొద్ది రోజుల్లోనే ఆయన ట్విట్టర్లో కోటి మంది ఫాలోవర్లను కోల్పోయాడు. రొనాల్డో ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఏకంగా 10 మిలియన్ల (కోట
వాషింగ్టన్, డి.సి., 2 డిసెంబర్ (హి.స.) అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్, మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్పై ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ఏమాత్రం దర్యాప్తు లేకుండా వలసదారులను యూఎస్లోకి అనుమతించి, అమెరికాను భ్రష్టుపట్టించారన
హైదరాబాద్, 1 డిసెంబర్ (హి.స.) బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) చైర్పర్సన్ ఖలీదా జియా ఆరోగ్యం క్షీణించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు పా
ముంబై, 9 డిసెంబర్ (హి.స.) బంగారం, వెండి ధరలు ఇప్పట్లో తగ్గేటట్లు కనిపించడం లేదు. రోజు రోజుకు పరుగులు పెడుతోంది. ఒక రోజు స్వల్పంగా తగ్గితే మరో రోజు అంతకు రెట్టింపుగా పెరుగుతోంది. ప్రస్తుతం సామాన్యుడు గ్రాము బంగారం కొనాలంటే కొనలేని పరిస్థితి నెలకొంద
హైదరాబాద్, 8 డిసెంబర్ (హి.స.) దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. వరుసగా ఏడోరోజైన సోమవారం కూడా ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబై సహా దేశ వ్యాప్తంగా 400కిపైగా విమానాలు రద్దయ్యాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులకు అవ
ముంబై, 8 డిసెంబర్ (హి.స.)బంగారం ధరలు ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం తులం బంగారం కొనాలంటేనే లక్షా 30 వేలకుపైగా పెట్టుకోవాల్సిందే. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతోంది. ప్రస్తుతం డిసెంబర్ 8వ తేదీన దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,
ముంబై, 6 డిసెంబర్ (హి.స.)బంగారం ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి.. ఇటీవల కాలంలో ఏకంగా లక్షా 30 వేల మార్క్ దాటి పరుగులు పెట్టిన ధరలు.. ఆ తర్వాత తగ్గినట్లే తగ్గి.. మళ్లీ పెరుగుతూ రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి.. అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుతుండటంత
హైదరాబాద్, 8 డిసెంబర్ (హి.స.) హిందీ బిగ్ బాస్ 19 విజేత ఎవరు అనే ఉత్కంఠకు తెర పడింది. బిగ్ బాస్-19 వ ట్రోఫీని టీవీ నటుడు గౌరవ్ ఖన్నా గెలుచుకున్నాడు. దీంతో అతనికి ప్రైజ్ మనీగా రూ.50 లక్షలు దక్కాయి. మొదటి నుంచి టైటిల్ రేసులో ఉన్న ఫర్హానా భట్ రన్నర
హైదరాబాద్, 7 డిసెంబర్ (హి.స) మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా నుండి మరో కీలక అప్డేట్ వచ్చింది. తాజాగా, మూవీ మేకర్స్ ''మన శంకర వరప్రసాద్ గారు'' నుంచి సెకండ్ సింగిల్ శశిరేఖ సాంగ్ విడుదల చేశారు. దీనిని సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో, ఫోక్ సి
అమరావతి, 5 డిసెంబర్ (హి.స.)నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ''అఖండ 2'' సినిమా విడుదల చివరి నిమిషంలో వాయిదా పడటం తీవ్ర నిరాశకు గురిచేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా వారికి ఊరటనిచ్చే వార్త అందింది. సినిమా విడుదలకు అడ్డంకిగ
హైదరాబాద్, 4 డిసెంబర్ (హి.స.) యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ చిత్రం ''అఖండ-2'' విడుదలపై మద్రాస్ హైకోర్టు బ్రేక్ వేసింది. రేపు (డిసెంబర్ 5, 2025) ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ గ్రాండ్ రిలీజ్ కావాల్సి
హైదరాబాద్, 30 నవంబర్ (హి.స.) టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్ మెన్ గా నిలిచాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో అతను ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్కు ముందు రోహిత్ ఈ ఘనత సా
హైదరాబాద్, 28 నవంబర్ (హి.స.) ప్రఖ్యాత ఫుట్బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సి(Lionel Messi).. ఇండియాలో టూర్ చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఆ లెజెండరీ ప్లేయర్ ఇప్పుడు హైదరాబాద్లో కూడా అడుగుపెట్టనున్నాడు. తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో ఈ విషయాన్ని చెప్పాడు. మ
హైదరాబాద్, 25 నవంబర్ (హి.స.) గ్రేటర్ నోయిడాలో జరిగిన ప్రపంచకప్ బాక్సింగ్ కప్ ఫైనల్స్లో తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ అదరగొట్టిన విషయం తెలిసిందే. కంప్లీట్ ఫుల్ ఫామ్లో జరీన్ గురువారం మహిళల 51 కేజీల ఫైనల్లో నిఖత్ 5-0తో గవో యీ గ్జువాన్ (చైనీస్
ఖమ్మం, 21 నవంబర్ (హి.స.) సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టిన రోజును పురస్కరించుకుని కేటు కే సైక్లింగ్ లో భాగంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విజయవంతంగా తన రైడ్ పూర్తిచేసిన రేగళ్ల గోపిని శుక్రవారం ఏదిలాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దులపల్లి గ్రామం
మెదక్, 2 డిసెంబర్ (హి.స.) భార్యను చంపి, భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండలం బర్దిపూర్ గ్రామంలో మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బర్దిపూర్ గ్రామానికి చెందిన గంగారం శ్రీశైలం(37), మంజుల (34) దంపతులకు ఓ కుమ
హైదరాబాద్, 29 నవంబర్ (హి.స.) వాయుసేనలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నిరుద్యోగులను మోసం చేస్తున్న నకిలీ ఎయిర్ఫోర్స్ అధికారి సైదాబాద్ పోలీసుల వలలో చిక్కాడు. భారత వాయుసేన యూనిఫాం ధరించి తనను నిజమైన ఎయిర్ఫోర్స్ ఉద్యోగిగా పరిచయం చేస్తూ యువతను నమ్మించడ
రామేశ్వరం, 26 నవంబర్ (హి.స.) అయ్యప్ప భక్తులు (Ayyappa Devotees) తీర్థయాత్రకు వెళ్లి తిరిగొస్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. తమిళనాడులో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో (Road Accident) ఇద్దరు తెలుగువారు మృతి చెందడం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. పోలీసుల
ధర్మవరం , 25 నవంబర్ (హి.స.) శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోరం జరిగింది. పెయింటింగ్ డబ్బా పేలి ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం ధర్మవరం సాయిబాబా ఆలయం సమీపంలో బొమ్మల తయారీ దుకాణాలు ఉన్నాయి. బొమ్మల తయారీకి వినియోగించే రంగు డబ్బాను చెత్త
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha