ముంబై, 05 మార్చి (హి.స.)మహిళలకు గుడ్ న్యూస్. బంగారం ధరల పడిపోతున్నాయి. గత నాలుగు రోజులుగా గోల్డ్ రేట్లలో భారీగా తగ్గుదల నమోదవుతోంది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దం, పశ్చిమాసియాలోనూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పసిడి ధరలు పెరుగుతాయోమోనని మార్కెట్ వర్గాలు
శ్రీనగర్, 04 మార్చి (హి.స.) ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ హత్యకు నిరసనగా కాశ్మీర్లోయలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వరుసగా రెండో రోజూ కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఖమేనీ మృతితో సోమవారం వెల్లువెత్తిన ఆందోళనలు హింసాత్మకంగా మారడ
తెలంగాణ హైకోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు
వివిధ దేశాల్లో పెద్ద సంఖ్యలో భారతీయులు చిక్కుకుపోయారు.
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
అమరావతి, 06 మార్చి (హి.స.) న్యూఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు() ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్() రానున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం( నోటిఫికేషన్ను విడుదల చేసింది. పంజాబ్, హర్యానా హైకోర్టు నుంచి జస్టిస్ లీసా గిల్ను ఏపీ హైకోర్టుకు బదిలీ చేస
సివిల్స్ పరీక్ష ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. ఈ పరీక్షల్లో అనూజ్ అగ్నిహోత్రి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు.
న్యూఢిల్లీ, 06 మార్చి (హి.స.) భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశంలోని పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ, మరి కొందరిని బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవనం అధికారిక ప్రకటన విడుదల చేసింది. కీలకంగా మారిన పశ్చిమ
న్యూఢిల్లీ, 06 మార్చి (హి.స.) ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్త చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో సముద్రంలో నిలిచిపోయిన (Stranded at Sea) రష్యా (Russia) చమురును కొనుగోలు చేసేందుకు భారత్ (India)కు అమెరికా
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
అమరావతి, 06 మార్చి (హి.స.) :ఏపీ శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ( మరోసారి అస్వస్థతకు గురయ్యారు. హైబీపీతో ఇబ్బంది పడుతున్న బొత్స.. మండలిలో మాట్లాడుతుండగా కింద పడబోయారు. దీంతో వెంటనే అసెంబ్లీ అధికార వర్గాలు అత్యవసరంగా వైద్య
అమరావతి, 06 మార్చి (హి.స.):ఏపీ శాసనసభ సమావేశాలు( నిరవధికంగా వాయిదా పడ్డాయి. అసెంబ్లీ సమావేశాలు జరిగేందుకు సహకరించిన అందరికీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కృతజ్ఞతలు తెలిపారు. 16వ శాసనసభ ఐదో సమావేశాలు 15 రోజుల పాటు జరిగాయన్నారు. 72 గంటల 14 నిమిషాల పాటు సమ
అమరావతి, 06 మార్చి (హి.స.) తిరువూరు: ఎన్టీఆర్ జిల్ల తిరువూరు నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠ పరాకాష్టకు చేరింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరువూరు నియోజకవర్గంలో జరిగిన అభివృద్దిపై టీడీపీ, విపక్ష వైసీపీ
రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చ 16 నుంచి మొదలవనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు తాజాగా విడుదలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు పలు అంశాలపై కీలక ప్రసంగించారు
కొడంగల్ ప్రాంత సమగ్ర అభివృద్ధిలో భాగంగా డివిజన్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. డివిజన్ ఏర్పాటుతో వెనకబడిన కొడంగల్ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంది.
రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి మొదలవనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు కూడా తాజాగా విడుదలయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్ర సర్కార్ విద్యార్ధులకు తీపి కబురు చెప్పింద
అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ పరిణామాలు ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిపై ఊహించని రీతిలో ప్రభావం చూపుతున్నాయి.
తప్పు చేస్తే ఎవరికైనా దేవుడి శిక్ష తప్పదని వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు
ఇస్లామాబాద్, 06 మార్చి (హి.స.) మార్చి 5: అమెరికా-ఇరాన్ యుద్ధం సెగ పాకిస్థాన్ కు కూడా తాకింది. హొర్ముజ్ జల సంధిని మూసివేయడంతో పాకిస్థాన్ కు జరగాల్సిన చమురు దిగుమతులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికే తీవ్ర నగదు కొరతతో కునారిల్లుతున్న పాకిస్థాన్
ఢిల్లీ, 05 మార్చి (హి.స.) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రభుత్వానికి న్యాయస్థానంలో మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో ప్రభుత్వం విధించిన దిగుమతి సుంకాలను (Tariffs) సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో, ఆ నిబంధనల ప్రకారం
హైదరాబాద్, 05 మార్చి (హి.స.) నేపాల్ దేశంలో 2026 సాధారణ ఎన్నికలకు పోలింగ్ ఈ రోజు ఉదయం ప్రారంభం అయింది. జెన్ జెడ్ ఉద్యమం (Gen Z movement) తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఖాట్మండులోని అన్నపూర్ణ వినాయక్ స్క
నార్త్ కివు ప్రావిన్స్ , 05 మార్చి (హి.స.) కాంగో (Congo) దేశంలో భారీ విషాదం చోటుచేసుకుంది. తూర్పు కాంగోలోని నార్త్ కివు ప్రావిన్స్ (North Kivu Province)లో ఉన్న రుబాయా కోల్టన్ మైనింగ్ (Colton Mining) ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి 200 మందికి పైగా మ
హైదరాబాద్, 04 మార్చి (హి.స.) ఇజ్రాయెల్-అమెరికా వర్సెస్ ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎన్నిక జరిగింది. ఈ నేపథ్యంలో అయతుల్లా అలీ ఖమేనీ రెండో కొడుకు మోజాబా ఖమేనీ ఇరాన్ కొ
ముంబై, 06 మార్చి (హి.స.)దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరల్లో గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ విలువ మార్పులు, మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉన్న భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావంతో ఈ విలువైన లోహాల ధరలు తరచుగా
హైదరాబాద్, 05 మార్చి (హి.స.) కొన్ని రోజులుగా వరుస నష్టాలతో బెంబేలెత్తిన భారత స్టాక్ మార్కెట్లు (Indian stock markets) ఇవాళ భారీ లాభాలతో కోలుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలకు తోడు, పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం
హైదరాబాద్, 04 మార్చి (హి.స.) అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు. ఇరాన్ పై చేసిన సంయుక్త దాడి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. నేరుగా అమెరికాపై దాడి చేయలేని ఇరాన్.. అరబ్ కంట్రీస్ లోని అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు
ముంబై, 04 మార్చి (హి.స.) పసిడి ప్రియులకు పండగలాంటి వార్త.. అవును.. గత రెండు రోజులుగా బంగారం మెల్లగా దిగుతూ వస్తోంది. ఇజ్రాయెల్- ఇరాన్,అమెరికా యుద్ధం కారణంగా చమురు, ముడి సరుకు ధరలతో పాటుగా బంగారం ధరలు కూడా భారీగా పెరుగుతాయి వస్తున్న వార్తలు వాస్తవం
హైదరాబాద్, 06 మార్చి (హి.స.) గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మరోసారి అంతర్జాతీయ వేదికపై భారతీయ కీర్తి పతాకాన్ని ఎగురవేయబోతుంది. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ప్రతిష్టాత్మక 98వ అకాడమీ అవార్డ్స్ (ఆస్కార్స్ 2026) వేడుకలో అ
హైదరాబాద్, 05 మార్చి (హి.స.) మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ''ఉస్తాద్ భగత్ సింగ్'' (Ustad Bhagat Singh) బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు రెడీ అవుతోంది. గతంలో ప్రకటించిన విడుదల తేదీ కంటే ముందే ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. ఈ చిత్రాన్ని
నాగర్కర్నూల్, 01 మార్చి (హి.స.) టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం తర్వాత తొలిసారిగా విజయ్ తండ్రి స్వగ్రామానికి వెళ్లనున్నారు. నూతన దంపతులుగా వారు మార్చి 2వ తేదీ సోమవారం నాగర్కర్నూల్ జిల్లా, బల్మూరు మండలం, తుమ్మనపేట గ్రామాన్న
కొచ్చి, కేరళ, 23 ఫిబ్రవరి (హి.స.) భారతీయ చిత్ర పరిశ్రమలో గ్లామర్ కంటే నటనకే ప్రాధాన్యతనిస్తూ, తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న నటి సాయి పల్లవి(Sai Pallavi). తాజాగా కేరళలోని కొచ్చిలో జరిగిన 70వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ (2026) వేదికగ
టీమిండియా.. టీ20 ప్రపంచ కప్ను వరుసగా రెండోసారి ముద్దాడేందుకు కేవలం ఒక్క అడుగే ఉంది. ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్తో భారత్ తుది పోరులో తలపడనుంది. అయితే.. ఇక్కడే ఓ సమస్య భారత అభిమానుల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా నేడు తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇందులో భాగంగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికా-న్యూజిలాండ్ జట్లు మరికాసేపట్లో తలపడనున్నాయి. టాస్ గెలిచిన కివీస్.. ఫీల్డింగ్ ఎంచుకుంది.
ముంబై, 04 మార్చి (హి.స.) టీ20 వరల్డ్ కప్లో భాగంగా గురువారం జరిగే సెమీస్ ఇంగ్లాండ్ను టీమిండియా ఎదుర్కోనుంది. ఈ పోరు కోసం ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత జట్టు సన్నద్ధమవుతుంది. అయితే మంగళవారం ప్రాక్టీస్ సెషన్ ఆలస్యంగా ప్రారంభమైంది. చంద్ర గ్రహణం కా
కోల్కత్త, 04 మార్చి (హి.స.) టీ20 వరల్డ్ కప్ 2026 నేపథ్యంలో ఇవాళ తొలి సెమీ ఫైనల్ పోరు జరగనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య మొదటి సెమీ ఫైనల్ ఉంటుంది. 2024 టోర్నమెంట్ సమయంలో ఫైనల్ దాకా వెళ్లి భారత చేతిలో సౌతాఫ్రికా ఓడిన సంగ
నల్గొండ, 02 మార్చి (హి.స.) స్కూల్ బస్సు ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం చందనపల్లిలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు స్కూల్ బస్సు విద్య
వికారాబాద్, 28 ఫిబ్రవరి (హి.స.) వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఓ మహిళా కానిస్టేబుల్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ పట్టణంలోని గంగారం సాయిబాబా కాలనీలో నివాసం ఉంటున్న మహిళా పోలీస్ కానిస్టేబుల్ దివ్య శనివారం ఆత్మహత్య
ఒడిశా, 28 ఫిబ్రవరి (హి.స.) ఒడిశా పోలీసులు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్ విజయవంతం అయింది. కోరాపుట్ జిల్లా పోలీసులు జలపుట్ రిజర్వాయర్ (Jalaput Reservoir) సమీపంలో సాహసోపేతమైన ఆపరేషన్ నిర్వహించి భారీ స్థాయిలో మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. గత కొన
హైదరాబాద్, 24 ఫిబ్రవరి (హి.స.) హైదరాబాద్ నగరం నడిబొడ్డున అంతులేని విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. మృతులను రామ్ రాజ్ (55), ఆయన భార్య మాధవి (50), కుమారుడు శశాంక్ (24
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha