ఢిల్లీ,25 ,ఫిబ్రవరి (హి.స.) : నీతి ఆయోగ్ ప్రధాన కార్యనిర్వాహక అధికారి(సీఈవో)గా సీనియర్ ఐఏఎస్ అధికారిణి నిధి ఛిబ్బర్ నియమితులయ్యారు. ఛిబ్బర్కు అదనపు బాధ్యతలు అప్పగించినట్లు మంగళవారం సిబ్బంది వ్యవహారాల శాఖ వెల్లడించింది. 1994 అఖిల భారత సర్వీసుల్లోని
హైదరాబాద్, 25 ఫిబ్రవరి (హి.స.) ప్రధాని మోడీ ఇజ్రాయెల్ చేరుకున్నారు. తొమ్మిది సంవత్సరాల తర్వాత ప్రధాని మోడీ ఇజ్రాయెల్ చేరుకున్నారు. ఎయిర్పోర్టులో విమానం ల్యాండ్ అయింది. విమానాశ్రయంలో ప్రధాని మోడీకి ఘనస్వాగతం లభించింది. ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మేర
ముంబయి,24 ,ఫిబ్రవరి (హి.స.) భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ (మంగళవారం) తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ప్రధానంగా ఐటీ (IT) రంగంలోని షేర్లలో భారీగా అమ్మకాలు కొనసాగడంతో మార్కెట్లు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. ఈ మధ్యాహ్నం 12.15 గంటల సమయానికి సెన్సెక్
న్యూఢిల్లీ, 22 ఫిబ్రవరి (హి.స.) భారత్ లో అతిపెద్ద ఏఐ సదస్సును నిర్వహించామని, ఇది దేశ అభివృద్ధికి టర్నింగ్ పాయింట్ గా నిలుస్తుందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. మన్ కీ బాత్ 131వ ఎపిసోడ్ లో ఆదివారం మోదీ మాట్లాడుతూ.. ఏఐ ఇండియా ఆవిష్కర్తలను అభిన
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
డిల్లీ, 25 ఫిబ్రవరి (హి.స.) వచ్చింది. సంప్రదాయ వీసాల స్థానంలో ఈ-వీసా (Electronic visa)లను అందుబాటులోకి తెచ్చారు. యూకేకు వెళ్లే భారతీయులు ఇకమీదట ఈ-వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఇమిగ్రేషన్ స్టేటస్కు సంబంధించిన షేర్ కోడ్ ఉంటుంది.
డిల్లీ, 25 ఫిబ్రవరి (హి.స.)జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్పై నడుస్తున్న ఒక కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఆయనకు పెద్ద ఉపశమనాన్ని ఇచ్చింది. ఈ వివాదానికి సంబంధించిన ముఖ్య అంశాలు ఏంటంటే.. మనీ లాండరింగ్ (అక్రమ నగదు చలామణి) కేసులో హేమంత్ సోరెన్ప
ఢిల్లీ,25 ,ఫిబ్రవరి (హి.స.) ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్లో రూ.590కోట్ల మోసం ఘటన బ్యాంకింగ్ రంగంలో సంచలనం సృష్టించింది. ఈ కేసు దర్యాప్తులో కీలక విషయాలు బయటపడ్డాయి. ఈ కుంభకోణం సూత్రధారి బ్యాంకు మాజీ ఉద్యోగేనని తేలింది. బ్యాంకింగ్ (IDFC First bank fraud)
ముంబయి,25 ,ఫిబ్రవరి (హి.స.) దేశీయ మార్కెట్లు బుధవారం ఫ్లాట్గా ముగిశాయి (Stock Market Toady). అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితులతో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూశారు. మరోవైపు విదేశీ సంస్థాగత మదుపర్లు అమ్మకాలకు దిగారు. దీంతో ప్రారంభ లాభాల
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
నల్గొండ, 25 ఫిబ్రవరి (హి.స.) రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు తెలంగాణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అరైవ్ అలైవ్
హైదరాబాద్, 25 ఫిబ్రవరి (హి.స.) రాష్ట్రంలో మరికొంతమంది పోలీసులు ఎదుట సరెండర్ అయితే, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ''ఆపరేషన్ కాగార్'' పూర్తవుతుందని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు (Ramchander Rao) అన్నారు. ఈరోజు రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన
కాచిగూడ – సీతాఫల్ మండి మరియు చర్లపల్లి - యాదాద్రి సెక్షన్ల మధ్య రియర్ విండో తనిఖీని కూడా నిర్వహించారు.
కామారెడ్డి, 25 ఫిబ్రవరి (హి.స.) కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని కొండాపూర్ గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గ్రామంలోని ఇందిరమ్మ ఇల్లు, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను
ములుగు, 25 ఫిబ్రవరి (హి.స.) జిల్లా కేంద్రానికి సమీపంలోని డిగ్రీ కళాశాల సమీపంలో నిర్మిస్తున్న కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, అధికారులకు, ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా సుందరంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్
హైదరాబాద్, 25 ఫిబ్రవరి (హి.స.) అకాల వర్షాలు కురుస్తున్న (Unseasonal Rains Telangana) నేపథ్యంలో రైతులందరు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున రైతులకు అవసరమైన సహాయ సహక
కామారెడ్డి, 25 ఫిబ్రవరి (హి.స.) జిల్లాలో నేటి నుంచి ప్రారంభమైన ఇంటర్ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షల సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను బుధవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. పరీక్షా కేంద్ర
పంజాగుట్ట పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ
హైదరాబాద్, 25 ఫిబ్రవరి (హి.స.)హైదరాబాద్తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలో అకాల వర్షాలు కురుస్తున్నాయి.. వర్షాలతో పాటు వడగండ్ల వాన కూడా కొన్ని ప్రాంతాల్లో పంటలను దెబ్బతీసింది.. అయితే, రేపు కూడా ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వర్షాలు
లండన్, 25 ఫిబ్రవరి (హి.స.) బ్రిటన్ రాజధాని లండన్లో 16 ఏళ్లుగా భారతీయ రుచులను అందిస్తున్న ప్రముఖ ''రంగ్రేజ్'' రెస్టారెంట్ శాశ్వతంగా మూతపడనుంది. పెరిగిన నిర్వహణ ఖర్చులు, నిరంతర వేధింపులు, దాడులతో పాటు స్థానిక పోలీసుల నుంచి సరైన మద్దతు లేకపోవడమే ఇం
వాషింగ్టన్, 25 ఫిబ్రవరి (హి.స.) అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇవాళ రికార్డు క్రియేట్ చేశారు. వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ హిల్లో ఉభయసభలను ఉద్దేశించి ఆయన అతి సుదీర్ఘ ప్రసంగం చేశారు. సుమారు గంటా 50 నిమిషాల పాటు ట్రంప్ మాట్లాడార
డాక, 24 ఫిబ్రవరి (హి.స.) బంగ్లాదేశ్ లో సమూల మార్పులు జరుగుతున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాగానే, ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక లేటెస్ట్ గా బంగ్లాదేశ్ ఆర్మీలో కూడా భారీ మార్పులు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. బంగ్లాదేశ్ కొత్త ప్రధానిగా
హైదరాబాద్, 24 ఫిబ్రవరి (హి.స.) ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా సైనిక నాయకత్వంతో ట్రంప్ (Trump)కు విభేదాలు ఉన్నాయని అనేక వార్తలు వచ్చాయి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ప్రచారం అవుతున్న తప్పుడు వార్తలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖ
హైదరాబాద్, 24 ఫిబ్రవరి (హి.స.). అమెరికా ఈశాన్య ప్రాంతాన్ని భారీ మంచు తుపాను అతలాకుతలం చేస్తోంది. మేరీల్యాండ్ నుంచి మైన్ వరకు విస్తరించిన ఈ హిమపాతం వల్ల కోట్లాది మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. దశాబ్ద కాలంలో ఇదే అత్యంత తీవ్రమైన తుపాను అని వాతావరణ
ముంబై, 25 ఫిబ్రవరి (హి.స.) తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ధోరణులు, డాలర్ మారకపు విలువ ప్రభావంతో దేశీయ ధరలు హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. గుడ్రిటర్న్ వెబ్ సైట్ ప్రకారం..తాజా ఫిబ్రవరి 25వ
ముంబై, 24 ఫిబ్రవరి (హి.స.)బంగారం, వెండి ధరలు మళ్లీ ఉరుకులు పరుగులు పెడుతున్నాయి. మళ్లీ అదే జోరు కొనసాగిస్తున్నాయి. ఇటీవల రూ.2 లక్షల వరకు వెళ్లిన తులం బంగారం ధర.. ఇప్పుడు జోరందుకుంటోంది. నేనేందుకు తగ్గాలే అన్నట్లు పరుగులు పెడుతోంది. నిన్న ఒక్క రోజు
గత వారం బంగారం, వెండి ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ వారం గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ఉంటాయో తెలుసా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ఢిల్లి, 22 ఫిబ్రవరి (హి.స.) భారతదేశంలో రైళ్లు, వాహనాలు నీటి అడుగున నడపడానికి ఇప్పుడు మార్గం సుగమం అవుతోంది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం అస్సాంలో ఒక చారిత్రాత్మక ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ కిం
కొచ్చి, కేరళ, 23 ఫిబ్రవరి (హి.స.) భారతీయ చిత్ర పరిశ్రమలో గ్లామర్ కంటే నటనకే ప్రాధాన్యతనిస్తూ, తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న నటి సాయి పల్లవి(Sai Pallavi). తాజాగా కేరళలోని కొచ్చిలో జరిగిన 70వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ (2026) వేదికగ
హైదరాబాద్, 22 ఫిబ్రవరి (హి.స.) సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు ఫిల్మ్ఫేర్ అవార్డులను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఉంటారు. ఈ అవార్డును దక్కించుకున్న వారికి ఇండస్ట్రీలో, బయట సమాజంలో కూడా మంచి గుర్తింపు లభిస్తుండడంతో దీనిని దక్కించుకోవడం కోసం
హంపి కర్ణాటక, 22 ఫిబ్రవరి (హి.స.) విజయనగర సామ్రాజ్య పుణ్యక్షేత్రం, హనుమంతుడి జన్మస్థలంగా భావించే హంపిలోని అంజనాద్రి బెట్ట సాక్షిగా ''జై హనుమాన్'' చిత్రానికి ఆదివారం అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు జరిగాయి. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స
ముంబై, 22 ఫిబ్రవరి (హి.స.) బాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు రాజ్పాల్ యాదవ్కు సంబంధించి దశాబ్దకాలంగా కొనసాగుతున్న ఆర్థిక వివాదంలో ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. వ్యాపారవేత్త మాధవ్ గోపాల్ అగర్వాల్తో ఉన్న కేసులో కోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది
హైదరాబాద్, 25 ఫిబ్రవరి (హి.స.) వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. చాలా కష్టపడుతూ సూపర్ 8 దాకా వచ్చిన పాకిస్తాన్, తాజాగా ఇంగ్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. దీంతో పాకిస్తాన్ సెమీ ఫైనల్ ఆశలు మరింత దూరం అయ్యాయి. సూపర్ 8 లోన
హైదరాబాద్, 24 ఫిబ్రవరి (హి.స.) భారత మహిళల జట్టు ఆస్ట్రేలియా టూర్ లో భాగంగా టీ20 సిరీస్ ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అనంతరం నేటి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా బ్రిస్బేన్లోని అలన్ బోర్డర్ ఫీల్డ్ వేదికగా మూడు వన్డేల సిరీస
హైదరాబాద్, 24 ఫిబ్రవరి (హి.స.) పాకిస్తాన్ మరో పోరుకు సిద్ధమైంది. టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో పడుతూ లేస్తూ సూపర్ 8 కి చేరుకున్న పాకిస్తాన్, ఇవాళ తన రెండో మ్యాచ్ ఆడబోతోంది. శ్రీలంక లోని క్యాండీ వేదికగా ఇంగ్లాండ్, పాకిస్తాన్ మధ్య సూపర్ 8 మ్యాచ్
హైదరాబాద్, 24 ఫిబ్రవరి (హి.స.) ఇంగ్లాండ్, వేల్స్ వేదికగా జరగనున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. ఈ మెగా టోర్నమెంట్ కు సంబంధించిన మ్యాచులు జూన్ 12 నుంచి జూలై 5 వరకు జరగనున్నాయి. మొత్తం 12 జట్లు తలపడే ఈ టోర్నీలో భా
హైదరాబాద్, 24 ఫిబ్రవరి (హి.స.) హైదరాబాద్ నగరం నడిబొడ్డున అంతులేని విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. మృతులను రామ్ రాజ్ (55), ఆయన భార్య మాధవి (50), కుమారుడు శశాంక్ (24
రంగారెడ్డి, 23 ఫిబ్రవరి (హి.స.) రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని నాగర్ గూడ చౌరస్తాలో ఆదివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. షాబాద్ సీఐ కాంతారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హైతాబా
హైదరాబాద్, 22 ఫిబ్రవరి (హి.స.) హైదరాబాద్ మహానగరంలో యువకుడి దారుణ హత్య తీవ్ర కలకలం రేపుతోంది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ (Rajendra Nagar) పరిధిలో శనివారం అర్థరాత్రి హిమాయత్ సాగర్ (Himayath Sagar) సమీపంలో ఓ యువకుడి మృతదేహం లభ్యం కావడంతో హాట్ టాపిక
ఢిల్లీ,, 22 ఫిబ్రవరి (హి.స.) యూపీలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య, ముగ్గురు పిల్లల్ని దారుణంగా చంపి.. ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. కస్గంజ్ జిల్లా అమాన్పూర్ పట్టణంలో పెను విషాద
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha