కాకినాడ , 28 ఫిబ్రవరి (హి.స.)ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. సామర్లకోట మండలం వేట్లపాలెంలోని ఓ బాణసంచా తయారీ కేంద్రంలో సంభవించిన భారీ పేలుడులో 20 మంది కార్మికులు సజీవ దహనమయ్యారు. మృతదేహాలు పేలుడు ధాటికి చెల్లాచెదురుగా ప
కాకినాడలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు ఘటనపై మంత్రులు స్పందించారు. ఈ ఘటనలో పలువురు మృతిచెందడం మాటలకందని విషాదమని మంత్రి లోకేశ్ అన్నారు.
న్యాయవ్యవస్థపై తాను పెట్టుకున్న నమ్మకం నిలబడిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కవిత అన్నారు.
న్యూఢిల్లీ, 27 ఫిబ్రవరి (హి.స.) దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రివాల్(Kejriwal)కు రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో ఉన్న మరో 22 మందిపై నమోదు అయిన అభియోగాల
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
హైదరాబాద్, 28 ఫిబ్రవరి (హి.స.) కేబీఆర్ పార్క్ చుట్టూ ఏడు ఫ్లైఓవర్లు ఏడు అండర్ పాస్ ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు అధికారులు. కేబిఆర్ పార్క్ ఫ్లై ఓవర్ పనులు ప్రారంభమయ్యాయి. హెచ్ సిటీ లో భాగంగా కేబిఆర్ పార్క్ చుట్టూ 7 ఫ్లై ఓవర్లు, 7 అండర్ పాస్ ల న
న్యూఢిల్లీ, 28 ఫిబ్రవరి (హి.స.) పశ్చిమాసియా (West Asia)లో ఒక్కసారిగా పెరిగిన ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై తీవ్ర ప్రభావం పడింది. ఇవాళ ఢిల్లీ (Delhi) నుంచి ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ (Tel Aviv)కు బయలుదేరిన ఎయిరిండియా విమానం (AI 139
న్యూఢిల్లీ, 28 ఫిబ్రవరి (హి.స.) ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆత్మీ పార్టీ (AAP) కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజీవాల్ (Arvind Kejriwal), మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా 21 మందికి కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో ఉద్దే
మా వాళ్లు ఎక్కడ, ఏ రాష్ట్రంలో, ఎలాంటి కేసులో ఇరుక్కున్నా సరే! మా వాళ్లు కాబట్టి మేం అండగా ఉంటాం’ అని బిహార్ సర్కారు తేల్చేసింది. ఏకంగా భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎ్సఎస్) సెక్షన్లకే సవరణలు చేసేసింది.
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
హైదరాబాద్, 28 ఫిబ్రవరి (హి.స.) దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు తీసుకున్న మరుసటి రోజే జితేష్ వీ పాటిల్(CMD Jitesh V. Patil) క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లారు. ''కరెంటోళ్ల ప్రజాబాట''లో భాగంగా బంజారా
హైదరాబాద్, 28 ఫిబ్రవరి (హి.స.) కీసర పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు నాగేష్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కీసర ఔటర్ రింగ్ రోడ్డు వద్ద గాంధీ హాస్పిటల్ డాక్టర్ సందీప్, హోంగార్డు ఇద్దరు బాధితుని వద్ద లంచం తీసుకుంటు
హైదరాబాద్, 28 ఫిబ్రవరి (హి.స.) బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ మేనేజింగ్ కమిటీ మరియు జనరల్ కౌన్సిల్ మీటింగ్ 2025-26 కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్
హైదరాబాద్, 28 ఫిబ్రవరి (హి.స.) పార్టీ ఫిరాయింపుల విషయంలో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై (Kadiyam Srihari) బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద (KP Vivekananda ) హాట్ కామెంట్స్ చేశారు. స్పీకర్ ముందు కడియం వింత వాదన చేస్తున్నారని దుయ్యబట్టార
హైదరాబాద్, 28 ఫిబ్రవరి (హి.స.) ఫిబ్రవరి నెలలోనే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. మార్చి నెల ప్రారంభం కాకముందే ఎండలు మండిపోతున్నాయి. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలో తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీ ఎ
సూర్యాపేట, 28 ఫిబ్రవరి (హి.స.) డ్రైవింగ్ వృత్తిలో కంటి చూపు చాలా కీలకమైనదని, డ్రైవర్ కంటి చూపు బాగా ఉంటేనే వాహనాన్ని సమర్థవంతంగా నడపగలుగుతాడని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. అరైవ్ అలైవ్ రెండో విడత అవగాహన కార్యక్రమంలో భాగంగా వివిధ రకాల వా
నాగర్ కర్నూల్, 28 ఫిబ్రవరి (హి.స.) ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకై గత కొన్ని రోజుల నుండి వికారాబాద్లో నిర్వహిస్తున్న డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా శనివారం వికారాబాద్ జిల్లా మదనపల్లి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధ
హైదరాబాద్, 28 ఫిబ్రవరి (హి.స.) గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ స్టేడియాల ఏర్పాటు మంచి పరిణామం అని రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మల్కాజిరి మున్సిపల్ కార్పొరేషన్ పోచారం డివిజన్ పరిధిలోని ప్రతాప సింగారంలో స్పాట్లైట్ క్రికెట్ అకాడమీ ఏర్పాటుచ
ఖమ్మం, 28 ఫిబ్రవరి (హి.స.) కబ్జాలు చేసిన పెద్దలను వదిలేసి కేవలం నిరుపేదల ఇండ్లు కూల్చివేయటం ఏంటని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Eatela Rajender) ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అసైండ్, ఇనాం, భూదాన్ భూములు ఎవరి చేతుల్లో ఉన్నాయో లెక్కలు తీసే ద
ఢిల్లీ, 28 ఫిబ్రవరి (హి.స.) ఇరాన్ రాజధాని టెహ్రాన్తో పాటు దేశవ్యాప్తంగా సుమారు 30కి పైగా కీలక ప్రాంతాలపై ఇజ్రాయెల్- అమెరికా వైమానిక దళాలు (Israeli-American Air Forces) ఉమ్మడిగా క్షిపణి దాడులకు దిగాయి. ఎవరూ ఊహించని రీతిలో జరిగిన ఈ మెరుపు దాడులతో ట
డెల్ నార్టే, 28 ఫిబ్రవరి (హి.స.) దక్షిణ అమెరికాలోని బొలీవియా (Bolivia)లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. బొలీవియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన C-130 హెర్క్యులస్ ట్రాన్స్పోర్ట్ ఎయిరాఫ్ట్ (C-130 Hercules Transport Aircraft) శుక్రవారం రాత్రి ఎల్ ఆల్టో అంతర్జా
లా పాజ్, 28 ఫిబ్రవరి (హి.స.) బొలీవియా రాజధాని లా పాజ్ సమీపంలో మధ్య రాత్రి భారీ విమాన ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న 15 మంది మరణించారు. విమానాశ్రయానికి సమీపంలోని హైవేపై విమానం కూలిపోయింది. ఆగి ఉన్న అనేక వాహనాలను ఢీకొట్టింది. మిలటరీకి చ
హైదరాబాద్, 27 ఫిబ్రవరి (హి.స.) పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదాలు ఇప్పుడు అత్యంత తీవ్రమైన స్థాయికి చేరుకున్నాయి. గత కొన్ని రోజులుగా ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం కాస్తా, క్షేత్రస్థాయిలో ఫిరంగుల మోతగా మారింది.
హైదరాబాద్, 26 ఫిబ్రవరి (హి.స.) ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రవేశపెట్టిన కీలక వలస విధానానికి అమెరికా ఫెడరల్ కోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. వలసదారులను వారి స్వదేశాలకు కాకుండా, మూడో దేశాలకు (Third Countries) బలవంతంగా పంపించివేసే
హైదరాబాద్, 28 ఫిబ్రవరి (హి.స.) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల భారీ సంఖ్యలో ఉద్యోగాలు (Artificial Intelligence) పోతాయనే భయాలు అతిశయోక్తి కావచ్చునని, అమెజాన్ సీఈవో (Amazon CEO) ఆండీ జెస్సీ (Andy Jassy) అభిప్రాయపడ్డారు. ఉద్యోగ అవకాశాలను పూర్తిగా తొ
మంబై, 28 ఫిబ్రవరి (హి.స.)అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం, డాలర్ మారకం విలువ, అలాగే పెళ్లి సీజన్ ప్రారంభం వంటి కారణాలు ఈ పెరుగుదలకు దోహదపడ్డాయని బంగారం వ్యాపారులు చెబుతున్నారు. తాజాగా ఫిబ్రవరి 28వ తేదీన దేశంలో బంగారం, వెండి ధరలు.. ప్రతి రోజు బంగారం, వె
Andhra Pradesh, 27 ఫిబ్రవరి (హి.స.)దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఎట్టకేలకు దిగివచ్చాయి. పసిడి ధరల పరుగుకు బ్రేక్ పడింది. వారం రోజుల తర్వాత బంగారం ధరలు తగ్గాయి. దేశంలో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్న క్రమంలో బంగారం కొనుగోళ్లు భారీగా జరుగుతున్న
ముంబై, 26 ఫిబ్రవరి (హి.స.) గత నెలలో కాస్త గగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు మళ్లీ జోరందుకున్నాయి. ఫిబ్రవరి నెలలో ఆల్ టైమ్ హై నుంచి భారీగా పడిపోయాయి. కాని ఇప్పుడు ధరలు మళ్లీ పైకి లేస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నెలలో అమెరికా అధ్యక్షుడి కారణంగా బంగారం
కొచ్చి, కేరళ, 23 ఫిబ్రవరి (హి.స.) భారతీయ చిత్ర పరిశ్రమలో గ్లామర్ కంటే నటనకే ప్రాధాన్యతనిస్తూ, తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న నటి సాయి పల్లవి(Sai Pallavi). తాజాగా కేరళలోని కొచ్చిలో జరిగిన 70వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ (2026) వేదికగ
హైదరాబాద్, 22 ఫిబ్రవరి (హి.స.) సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు ఫిల్మ్ఫేర్ అవార్డులను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఉంటారు. ఈ అవార్డును దక్కించుకున్న వారికి ఇండస్ట్రీలో, బయట సమాజంలో కూడా మంచి గుర్తింపు లభిస్తుండడంతో దీనిని దక్కించుకోవడం కోసం
హంపి కర్ణాటక, 22 ఫిబ్రవరి (హి.స.) విజయనగర సామ్రాజ్య పుణ్యక్షేత్రం, హనుమంతుడి జన్మస్థలంగా భావించే హంపిలోని అంజనాద్రి బెట్ట సాక్షిగా ''జై హనుమాన్'' చిత్రానికి ఆదివారం అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు జరిగాయి. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స
ముంబై, 22 ఫిబ్రవరి (హి.స.) బాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు రాజ్పాల్ యాదవ్కు సంబంధించి దశాబ్దకాలంగా కొనసాగుతున్న ఆర్థిక వివాదంలో ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. వ్యాపారవేత్త మాధవ్ గోపాల్ అగర్వాల్తో ఉన్న కేసులో కోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది
హైదరాబాద్, 28 ఫిబ్రవరి (హి.స.) టీ20 వరల్డ్ కప్ లో ఇవాళ పాకిస్తాన్ కు డూ ఆర్ డై మ్యాచ్. గట్టిగా కష్టపడితే సెమీస్ లో పాకిస్తాన్ అడుగుపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంగ్లాండ్ చేతిలో శుక్రవారం న్యూజిలాండ్ మ్యాచ్ ఓడిపోయిన నేపథ్యంలో పాకిస్తాన్ జట్టుకు
ఢిల్లీ, 28 ఫిబ్రవరి (హి.స.)వ్యక్తిగత విషాదం నుంచి తేరుకుని, భారత యువ క్రికెటర్ రింకూ సింగ్ తిరిగి జట్టుతో చేరనున్నాడు. తండ్రి మరణించిన మరుసటి రోజే, ఇవాళ అతను జట్టుతో కలుస్తాడని బీసీసీఐ ధ్రువీకరించింది. కీలకమైన సూపర్ 8 మ్యాచ్కు ముందు జట్టు కోల్కతాలో
రంజీ ట్రోఫీ ఫైనల్లో భాగంగా హుబ్లీ వేదికగా కర్ణాటక-జమ్మూ కశ్మీర్ జట్లు తలపడుతున్నాయి. రెండో సెషన్లో బ్యాటింగ్ చేస్తోన్న జమ్మూ భారీ స్కోర్ ఆధిక్యం సాధించింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది.
హైదరాబాద్, 26 ఫిబ్రవరి (హి.స.) టీ20 వరల్డ్ కప్ లో శ్రీలంకతో పాటు పాకిస్తాన్ ఇంటి దారి పట్టాల్సిందేనని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం సాధించిన నేపథ్యంలో పాకిస్తాన్ జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. సెమీ ఫైనల్
వికారాబాద్, 28 ఫిబ్రవరి (హి.స.) వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఓ మహిళా కానిస్టేబుల్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ పట్టణంలోని గంగారం సాయిబాబా కాలనీలో నివాసం ఉంటున్న మహిళా పోలీస్ కానిస్టేబుల్ దివ్య శనివారం ఆత్మహత్య
ఒడిశా, 28 ఫిబ్రవరి (హి.స.) ఒడిశా పోలీసులు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్ విజయవంతం అయింది. కోరాపుట్ జిల్లా పోలీసులు జలపుట్ రిజర్వాయర్ (Jalaput Reservoir) సమీపంలో సాహసోపేతమైన ఆపరేషన్ నిర్వహించి భారీ స్థాయిలో మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. గత కొన
హైదరాబాద్, 24 ఫిబ్రవరి (హి.స.) హైదరాబాద్ నగరం నడిబొడ్డున అంతులేని విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. మృతులను రామ్ రాజ్ (55), ఆయన భార్య మాధవి (50), కుమారుడు శశాంక్ (24
రంగారెడ్డి, 23 ఫిబ్రవరి (హి.స.) రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని నాగర్ గూడ చౌరస్తాలో ఆదివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. షాబాద్ సీఐ కాంతారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హైతాబా
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha