ముంబై, ,30జనవరి (హి.స.) పశ్చిమాసియా యుద్ధం కారణంగా గల్ఫ్ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలకు అంతరాయం కలుగుతున్నందున, అక్కడ నుంచి మన దేశానికి వచ్చే నిధులు (రెమిటెన్సెస్) తగ్గుతున్నట్లు ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ రూపొందించిన ‘2026 మిడిల్ఈస్ట్ కాన్ఫ్లిక్ట్
ముంబై, 30 మార్చి (హి.స.)దేశీయ స్టాక్ మార్కెట్లో నష్టాల పరంపర కొనసాగుతోంది. పశ్చిమాసియా యుద్ధం ప్రారంభం అయిన దగ్గర నుంచి మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ఇప్పటికే లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. ప్రస్తుతం యుద్ధం తీవ్రత మరింత ముద
కలకత్తా, 30 మార్చి (హి.స.)బెంగాలీ యువ నటుడు రాహుల్ బెనర్జీ (43) అకాల మరణం చెందారు. సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఒడిశా-పశ్చిమ బెంగాల్ సరిహద్దుకు సమీపంలోని తల్సారి బీచ్లో ఈ విషాద ఘటన జరిగింది. బెంగాల్ టీవీ సీరియల్ ‘‘భోలే బాబా పర్ కరేగా’’ (
జేవార్ (ఉత్తరప్రదేశ్ )28 మార్చి (హి.స.)ఉత్తరప్రదేశ్ అభివృద్ధిలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమయ్యింది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని (జేవార్) శనివారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ ఎయిర
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
న్యూఢిల్లీ, 30 మార్చి (హి.స.)రాజ్యసభలో ఓబీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావనకు తీసుకువస్తే కాంగ్రెస్ సహా విపక్షాలు అడ్డుకున్నాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్, అన్ని విపక్షాలు ఏకమై తన గొ
న్యూఢిల్లీ, 30 మార్చి (హి.స.) మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత్ తన ఇంధన భద్రత కోసం హార్మూజ్ జలసంధి వద్ద అత్యంత కీలకమైన ఆపరేషన్ ఊర్జా సురక్ష (Operation U
నల్గొండ, 30 మార్చి (హి.స.) దేశంలో లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగనున్నాయి. ఎక్కడ ఏ నియోజకవర్గం పేరుతో అసెంబ్లీ స్థానం పెరగనుంది..? ఏ ఏయే మండలాలు ఏ నియోజకవర్గంలో వ
ఢిల్లీ.,30 జనవరి (హి.స.) దేశవ్యాప్తంగా త్వరలో ప్రారంభం కానున్న 2027 జనగణనలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా సహజీవనం (Live-in Relationship) ప్రభుత్వం కీలక స్పష్టతనిచ్చింది. తమ బంధం స్థిరమైనది (Stable Union) అని భావించే సహజీవన జంటలను కూడా వి
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
హైదరాబాద్, 30 మార్చి (హి.స.) తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థల తీరుపై కంస్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) విస్తుపోయే నిజాలను బయటపెట్టింది. 2023 మార్చి వరకు ఉన్న గణాంకాలను విశ్లేషించిన కాగ్.. రాష్ట్రంలోని మెజారిటీ సంస్థలు నష్టాల ఊబిలో కూరుక
హైదరాబాద్, 30 మార్చి (హి.స.) తెలంగాణ శాసనమండలి వద్ద సోమవారం ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సభ్యులు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లక్ష్యంగా ఎమ్మెల్సీలు భారీ నిరసన చేపట్టారు. మంత్రి తక్ష
హైదరాబాద్, 30 మార్చి (హి.స.) సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేలా సాగుతున్న ద్వేషపూరిత ప్రసంగాలను (Hate Speech) అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన బిల్లుపై అసెంబ్లీలో ఆసక్తికర చర్చ జరిగింది. ఈ బిల్లులోని నిబంధనలు, శిక్షలు, పౌర హక్కుల
మహానంది: 30 మార్చి (హి.స.) సుప్రసిద్ధ మహానంది పుణ్యక్షేత్రంలోని హుండీల్లో భక్తులు 31 రోజుల్లో రూ.32,29,396లను సమర్పించినట్లు ఈవో నల్లకాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం బండి ఆత్మకూరు గ్రూప్ టెంపుల్ నాగప్రసాద్ పర్యవేక్షణలో ఈ లెక్కింపు ప్రక్రియ జ
హైదరాబాద్, 30 మార్చి (హి.స.) అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు హింసా మార్గాన్ని విడనాడి, జనజీవన స్రవంతిలో కలిసి గౌరవప్రదమైన జీవితం కొనసాగించాలని తెలంగాణ డిజిపి శివధర్ రెడ్డి(DGP Shivadhar Reddy) పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం విధించిన డెడ్లైన్ మార్చి
. కోవూరు 30 జనవరి (హి.స.). కోవూరు మండలం ఇనమడుగులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి.. అనంతరం గూడూరు మండలం పేడూరు గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పేడూరు ధాన్యం కొనుగోలు కేంద్రం పరిధిలోని వ్యవసాయ రైతుల సదస్సుకు మంత్రి నాదెండ్ల, ఎమ్
హైదరాబాద్, 30 మార్చి (హి.స.) దేశంలో పెరిగిపోతున్న డిజిటల్ అరెస్టులు, పెట్టుబడి మోసాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) భారీ క్రాక్ డౌన్ ప్రారంభించింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) నేతృత్వంలో సైబర్ నేర
నాగర్ కర్నూల్, 30 మార్చి (హి.స.) ఓ వ్యక్తి నుంచి రూ.20వేలు లంచం తీసుకుంటూ ఎస్సై పట్టుబడిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఒక కేసుకు సంబంధించి ఈనెల 07న ఒక వ్యక్తి వద్ద నుంచి రూ. 30 వేలు డిమాండ్ చేసి రూ. 20వేలు లంచం తీసుకున్న నాగర్ కర్
హైదరాబాద్, 30 మార్చి (హి.స.) ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థల ఛార్జీలపై సామాన్యులే కాదు, ఇప్పుడు సెలబ్రిటీలు సైతం గళం విప్పుతున్నారు. తాజాగా ప్రముఖ సీనియర్ నటి, మాజీ ఎంపీ సుమలత అంబరీష్ ''స్విగ్గీ'' (Swiggy) డెలివరీ యాప్పై తీవ్ర అసహనం వ్యక్తం
జుబా, 30 మార్చి (హి.స.) : దక్షిణ సూడాన్ మరోసారి రక్తసిక్తమైంది. రాజధాని జుబా శివార్లలోని ఓ బంగారు గని వద్ద తలెత్తిన వివాదంలో గుర్తుతెలియని సాయుధులు 70 మందికిపైగా ప్రజలను హతమార్చారని పోలీసులు తెలిపారు. ‘‘ ఓ బంగారు గనిపై గుర్తుతెలియని సాయుధులు దాడి
న్యూఢిల్లీ, 29 మార్చి (హి.స.) ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా చమురు కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే తాత్కాలికంగా అమెరికా యుద్ధానికి బ్రేక్ వేసిన నేపథ్యంలో ఇప్పుడిప్పుడే చమురు సరఫరా కొనసాగు
ఢిల్లీ, 29 మార్చి (హి.స.) తమ ఒప్పందానికి అంగీకరించని దేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్న అమెరికాకు, ట్రంప్కు సొంత దేశంలో బిగ్ షాక్ తగులుతుంది. దేశ చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో లక్షలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగ
హైదరాబాద్, 28 మార్చి (హి.స.) నేపాల్ (Nepal) పాలిటిక్స్ లో పెను సంచలనం నమోదైంది. మాజీ ప్రధాని, సీపీఎన్-యూఎంఎల్ (CPN-UML) అధినేత కేపీ శర్మ ఓలీ (KP Sharma Oli)ని ఇవాళ ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు మాజీ హోం మంత్రి రమేష్ లేఖక్ (Ramesh Lekha
రియాద్, 28 మార్చి (హి.స.) సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్పై ఇరాన్ బాలిస్టిక్ మిస్సైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ తాజా దాడితో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత తీవ్ర స్థాయికి చేరాయి. ఈ దాడిలో 10 మంది అమెరికా సైనికులు గాయపడ్డారు.
హైదరాబాద్, 30 మార్చి (హి.స.) ప్రస్తుతం అంతర్జాతీయ క్రిప్టో మార్కెట్లో డిజిటల్ కరెన్సీ అయిన బిట్కాయిన్ (Bitcoin) తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. గత కొద్ది రోజులుగా బిట్కాయిన్ ధర 65,900 నుంచి 66,500 డాలర్ల మధ్య కొనసుగుతోంది. మార్చి 27న 65,720
ముంబై, 30 మార్చి (హి.స.) దేశంలో బంగారం, వెండి ధరలు అతి స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా భారీ స్థాయిలో దిగి వస్తున్న బంగారం, వెండి ధరలతో ఎంతో ఊరట కలిగిస్తోంది. అయితే రెండు రోజులుగా మాత్రం మళ్లీ పెరుగుతోంది. ఇక మార్చి 30వ తేదీన సోమవార
Andhra Pradesh, 29 మార్చి (హి.స.) వచ్చే వారం బ్యాంకింగ్ పనుల నిమిత్తం బ్రాంచ్లకు వెళ్లేవారు ఒకసారి క్యాలెండర్ను తనిఖీ చేసుకోవడం మంచిది. మార్చి 30 నుండి ఏప్రిల్ 5, 2026 మధ్య కాలంలో మహావీర్ జయంతి, గుడ్ ఫ్రైడే వంటి పండుగలు, వార్షిక ముగింపు (Annual Cl
ముంబై, 27 మార్చి (హి.స.) భారత స్టాక్ మార్కెట్లు (Indian Stock Markets) భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా హైఫా పోర్ట్ (Haifa Port)పై దాడుల వార్తల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆందోళనకు గురై అమ్మకాలకు మొగ్గు చూపారు.
హైదరాబాద్, 29 మార్చి (హి.స.) భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ చూసినా ''ధురంధర్-2: ది రివెంజ్'' పేరు మారుమోగిపోతోంది. బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్వీర్ సింగ్, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య కాంబోలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్
హైదరాబాద్, 28 మార్చి (హి.స.) సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడమే కాదు, భారతీయ వారసత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పడంలో కూడా తాను ఐకాన్ అని అల్లు అర్జున్ మరోసారి నిరూపించుకున్నారు. తాజాగా, జపాన్కు చెందిన గీక్ పిక్చర్స్ సీఈఓ టొమాట్స
హైదరాబాద్, 28 మార్చి (హి.స.) సోషల్ మీడియాలో కుంభమేళా ఫోటోషూట్తో ఫేమస్ అయిన అందాల భామ మోనాలిసా భోంస్లే, ఇప్పుడు ఒక సీరియస్ వివాదంతో వార్తల్లో నిలిచారు. తనను వెండితెరకు పరిచయం చేస్తున్న దర్శకుడు సనోజ్ మిశ్రా తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, షూటింగ
ముంబై, 27 మార్చి (హి.స.)మళ్లీ బంగారం, వెండి ధరలకు రెక్కలొస్తున్నాయి. గత రెండు రోజుల వరకు భారీగా తగ్గిన ధరలు.. రెండు రోజులుగా మళ్లీ పరుగులు పెడుతోంది. తాజాగా ప్రస్తుతం మార్చి 27న తులం బంగారం ధర రూ.1,44,540 ఉంది. మార్కెట్లో మళ్లీ ఊపందుకున్న పసిడి ధర
ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు శుభారంభం చేసింది. 202 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన బెంగళూరు.. 15.4 ఓవర్లలోనే ఛేదించింది. ఈ గెలుపులో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు.
హైదరాబాద్, 28 మార్చి (హి.స.) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ ప్రారంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు కీలక ఆటగాడు, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గాయం కారణంగా టోర్నీ మొదటి 2 వారాల పాటు ఆటకు దూరం కానున్నారు.
హైదరాబాద్, 26 మార్చి (హి.స.) ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్న జట్టుల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఒకటి. గత సీజన్ వరకు ఆ జట్టు కప్ కొట్టలేదనే ఇక అపవాదు ఉండగా.. 2025 లో కప్ గెలిచి అందరి నోర్లు ముంచింది. అనంతరం 2026 సీజన్ ముందు ఎవరూ ఉహి
హైదరాబాద్, 26 మార్చి (హి.స.) ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా సన్ రైజర్స్ హైద్రాబాద్ జట్టు (Sunrisers Hyderabad) మొదటి మ్యాచ్ ఈ నెల 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆడనుంది. అనంతరం రెండో మ్యాచ్ భాగ్యనగరంలో జరుగుతుంది. సన్ రైజర్స్ హోమ్ గ్రౌండ్లో
అమరావతి, 25 మార్చి (హి.స.) నంద్యాల: శ్రీశైలం డ్యామ్( వద్ద తీవ్ర విషాదం నెలకొంది. తేనెటీగల దాడి)లో ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. పిల్లి వీరస్వామి(52) అనే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్.. శ్రీశైలం డ్యామ్ వద్ద విధులు నిర్వర్తిస్తున్నార
హైదరాబాద్, 25 మార్చి (హి.స.) హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకు చైన్ స్నాచర్స్ (Chain Snatchers) బరితెగిస్తున్నారు. ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. తాజాగా మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దుండగుడు ఇంటర్నెట్ కనెక్షన్ ప
న్యూఢిల్లీ, 24 మార్చి (హి.స.) కృత్రిమ మేధ (AI) సాంకేతికతను ఉపయోగించి అమాయకులను బురిడీ కొట్టిస్తున్న ఓ అంతర్రాష్ట్ర ముఠాను ఢిల్లీ సౌత్-వెస్ట్ జిల్లా సైబర్ (Delhi South-West District Cyber Police) పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ, ముంబై నగరాల నుంచి క
హైదరాబాద్, 17 మార్చి (హి.స.) హైదరాబాద్ నగరంలోని హవాలా డబ్బు కలకలం రేపిన ఘటన కూకట్పల్లి (Kukatpally) పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. దుండగులు సినీ ఫక్కీలో దారి కాచి, బాధితుల కళ్లలో కారం కొట్టి ఏకంగా రూ.కోటి నగదును దోచుకెళ్లారు. పోలీసు
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha