ఢిల్లీ, 01 మార్చి (హి.స.)పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో విమానయాన సంస్థలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. మార్చి 2 వరకు ఆ ప్రాంతంలోని 11 దేశాల గగనతలాలను ఉపయోగించొద్దని డీజీసీఏ (DGCA) తెలిపింది. ఇరాన్, ఇజ్రాయెల్, లెబనాన్, యూఏఈ, సౌదీ అరేబియ
విమానం నుంచి రన్ వే సరిగ్గా కనిపించకపోవడమే ప్రమాదానికి కారణమని దర్యాప్తులో తేలింది.
కాకినాడ , 28 ఫిబ్రవరి (హి.స.)ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. సామర్లకోట మండలం వేట్లపాలెంలోని ఓ బాణసంచా తయారీ కేంద్రంలో సంభవించిన భారీ పేలుడులో 20 మంది కార్మికులు సజీవ దహనమయ్యారు. మృతదేహాలు పేలుడు ధాటికి చెల్లాచెదురుగా ప
కాకినాడలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు ఘటనపై మంత్రులు స్పందించారు. ఈ ఘటనలో పలువురు మృతిచెందడం మాటలకందని విషాదమని మంత్రి లోకేశ్ అన్నారు.
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
చెన్నై, 01 మార్చి (హి.స.) ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) స్టాలిన్ ఆదివారం తమిళనాడులో పర్యటించారు. రూ.4 వేల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ''డీఎంకేను ఇంటికి పంపించాలని త
టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో సౌతాఫ్రికా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రొటీస్.. 17.5 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
చిక్కబళ్లాపుర, 01 మార్చి (హి.స.)అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) మృతి చెందడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన మద్దతుదారులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. భారత్లోనూ పలు ప్రాంతాల్లో ఆయన మద్దతుదారులు సంఘీభావంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంల
దిల్లీ: 01 మార్చి (హి.స.)దేశ రాజధానిలో ఇటీవల నిర్వహించిన ఏఐ సమ్మిట్లో అర్ధనగ్న నిరసన ప్రదర్శనలకు దిగిన కేసులో ఇండియన్ యూత్ కాంగ్రెస్ (ఐవైసీ) జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్కు శనివారం మెజిస్ట్రేట్ కోర్టు బెయిలు మంజూరు చేయగా.. దీనిపై కొన్ని గంటల వ్య
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
అమరావతి, 01 మార్చి (హి.స.) అమరావతి, : అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు, చిరు ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలోనే తొలిసారిగా రెండు సార
అమరావతి, 01 మార్చి (హి.స.) అమరావతి,: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ 76వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ ప్రముఖులు, కేంద్ర మంత్రులు,ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ఆం
సోషల్ మీడియా వేదికగా వేడి
అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గచ్చిబౌలి పోలీసులు అప్రమత్తమయ్యారు
కేంద్ర మంత్రి బండి సంజయ్
నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా పేదల ఇళ్లను కూల్చివేశారని తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు అన్నారు
అమరావతి, 01 మార్చి (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జ్యుడీషియల్ అకాడమీ నిర్మాణానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు. ఆదివారం రాజధాని అమరావతి సమీపంలోని పిచ్చుకల పాలెం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్ట
హైదరాబాద్, 01 మార్చి (హి.స.) ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు చేయడాన్ని ఎంఐఎం పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) తీవ్రంగా ఖండించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు తక్షణమ
కళ్యాణదుర్గం 01 మార్చి (హి.స.): ఆర్టీసీ బస్సు, కారు ఢీ కొన్న ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని గువనపల్లి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. ముదిగలకు చెందిన చెల్లెలు చంద్రకళ (32), తన సోదరులు శివ
హైదరాబాద్, 01 మార్చి (హి.స.) ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణవార్త ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. 36 ఏళ్ల పాటు ఇరాన్ను తన గుప్పిట్లో ఉంచుకున్న ఒక శక్తివంతమైన అధ్యాయం ముగిసిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన మరణించడంతో
ఇరాన్, 01 మార్చి (హి.స.) అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించారు. ఈ విషయాన్ని ఇరాన్ మీడియా ధృవీకరించింది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఖమేనీ మృతి చెందారని ప్రకటించారు.
ఢిల్లీ, 28 ఫిబ్రవరి (హి.స.) ఇరాన్ రాజధాని టెహ్రాన్తో పాటు దేశవ్యాప్తంగా సుమారు 30కి పైగా కీలక ప్రాంతాలపై ఇజ్రాయెల్- అమెరికా వైమానిక దళాలు (Israeli-American Air Forces) ఉమ్మడిగా క్షిపణి దాడులకు దిగాయి. ఎవరూ ఊహించని రీతిలో జరిగిన ఈ మెరుపు దాడులతో ట
డెల్ నార్టే, 28 ఫిబ్రవరి (హి.స.) దక్షిణ అమెరికాలోని బొలీవియా (Bolivia)లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. బొలీవియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన C-130 హెర్క్యులస్ ట్రాన్స్పోర్ట్ ఎయిరాఫ్ట్ (C-130 Hercules Transport Aircraft) శుక్రవారం రాత్రి ఎల్ ఆల్టో అంతర్జా
లా పాజ్, 28 ఫిబ్రవరి (హి.స.) బొలీవియా రాజధాని లా పాజ్ సమీపంలో మధ్య రాత్రి భారీ విమాన ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న 15 మంది మరణించారు. విమానాశ్రయానికి సమీపంలోని హైవేపై విమానం కూలిపోయింది. ఆగి ఉన్న అనేక వాహనాలను ఢీకొట్టింది. మిలటరీకి చ
హైదరాబాద్, 28 ఫిబ్రవరి (హి.స.) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల భారీ సంఖ్యలో ఉద్యోగాలు (Artificial Intelligence) పోతాయనే భయాలు అతిశయోక్తి కావచ్చునని, అమెజాన్ సీఈవో (Amazon CEO) ఆండీ జెస్సీ (Andy Jassy) అభిప్రాయపడ్డారు. ఉద్యోగ అవకాశాలను పూర్తిగా తొ
మంబై, 28 ఫిబ్రవరి (హి.స.)అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం, డాలర్ మారకం విలువ, అలాగే పెళ్లి సీజన్ ప్రారంభం వంటి కారణాలు ఈ పెరుగుదలకు దోహదపడ్డాయని బంగారం వ్యాపారులు చెబుతున్నారు. తాజాగా ఫిబ్రవరి 28వ తేదీన దేశంలో బంగారం, వెండి ధరలు.. ప్రతి రోజు బంగారం, వె
Andhra Pradesh, 27 ఫిబ్రవరి (హి.స.)దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఎట్టకేలకు దిగివచ్చాయి. పసిడి ధరల పరుగుకు బ్రేక్ పడింది. వారం రోజుల తర్వాత బంగారం ధరలు తగ్గాయి. దేశంలో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్న క్రమంలో బంగారం కొనుగోళ్లు భారీగా జరుగుతున్న
ముంబై, 26 ఫిబ్రవరి (హి.స.) గత నెలలో కాస్త గగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు మళ్లీ జోరందుకున్నాయి. ఫిబ్రవరి నెలలో ఆల్ టైమ్ హై నుంచి భారీగా పడిపోయాయి. కాని ఇప్పుడు ధరలు మళ్లీ పైకి లేస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నెలలో అమెరికా అధ్యక్షుడి కారణంగా బంగారం
నాగర్కర్నూల్, 01 మార్చి (హి.స.) టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం తర్వాత తొలిసారిగా విజయ్ తండ్రి స్వగ్రామానికి వెళ్లనున్నారు. నూతన దంపతులుగా వారు మార్చి 2వ తేదీ సోమవారం నాగర్కర్నూల్ జిల్లా, బల్మూరు మండలం, తుమ్మనపేట గ్రామాన్న
కొచ్చి, కేరళ, 23 ఫిబ్రవరి (హి.స.) భారతీయ చిత్ర పరిశ్రమలో గ్లామర్ కంటే నటనకే ప్రాధాన్యతనిస్తూ, తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న నటి సాయి పల్లవి(Sai Pallavi). తాజాగా కేరళలోని కొచ్చిలో జరిగిన 70వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ (2026) వేదికగ
హైదరాబాద్, 22 ఫిబ్రవరి (హి.స.) సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు ఫిల్మ్ఫేర్ అవార్డులను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఉంటారు. ఈ అవార్డును దక్కించుకున్న వారికి ఇండస్ట్రీలో, బయట సమాజంలో కూడా మంచి గుర్తింపు లభిస్తుండడంతో దీనిని దక్కించుకోవడం కోసం
హంపి కర్ణాటక, 22 ఫిబ్రవరి (హి.స.) విజయనగర సామ్రాజ్య పుణ్యక్షేత్రం, హనుమంతుడి జన్మస్థలంగా భావించే హంపిలోని అంజనాద్రి బెట్ట సాక్షిగా ''జై హనుమాన్'' చిత్రానికి ఆదివారం అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు జరిగాయి. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స
హైదరాబాద్, 01 మార్చి (హి.స.) ఐపీఎల్ 2026 కోసం లక్నో జట్టు భారీ మార్పులు చేసింది. జట్టులోని ప్లేయర్లతో పాటు జెర్సీలోనూ యాజమాన్యం కీలక మార్పులు చేసింది. ఇందులో భాగంగా యూపీ సంస్కృతికి అద్దం పట్టేలా.. లక్నో సూపర్ జెయింట్స్ కొత్త లోగో, జెర్సీ ఆవిష్కరణ
హైదరాబాద్, 28 ఫిబ్రవరి (హి.స.) టీ20 వరల్డ్ కప్ లో ఇవాళ పాకిస్తాన్ కు డూ ఆర్ డై మ్యాచ్. గట్టిగా కష్టపడితే సెమీస్ లో పాకిస్తాన్ అడుగుపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంగ్లాండ్ చేతిలో శుక్రవారం న్యూజిలాండ్ మ్యాచ్ ఓడిపోయిన నేపథ్యంలో పాకిస్తాన్ జట్టుకు
ఢిల్లీ, 28 ఫిబ్రవరి (హి.స.)వ్యక్తిగత విషాదం నుంచి తేరుకుని, భారత యువ క్రికెటర్ రింకూ సింగ్ తిరిగి జట్టుతో చేరనున్నాడు. తండ్రి మరణించిన మరుసటి రోజే, ఇవాళ అతను జట్టుతో కలుస్తాడని బీసీసీఐ ధ్రువీకరించింది. కీలకమైన సూపర్ 8 మ్యాచ్కు ముందు జట్టు కోల్కతాలో
రంజీ ట్రోఫీ ఫైనల్లో భాగంగా హుబ్లీ వేదికగా కర్ణాటక-జమ్మూ కశ్మీర్ జట్లు తలపడుతున్నాయి. రెండో సెషన్లో బ్యాటింగ్ చేస్తోన్న జమ్మూ భారీ స్కోర్ ఆధిక్యం సాధించింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది.
వికారాబాద్, 28 ఫిబ్రవరి (హి.స.) వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఓ మహిళా కానిస్టేబుల్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ పట్టణంలోని గంగారం సాయిబాబా కాలనీలో నివాసం ఉంటున్న మహిళా పోలీస్ కానిస్టేబుల్ దివ్య శనివారం ఆత్మహత్య
ఒడిశా, 28 ఫిబ్రవరి (హి.స.) ఒడిశా పోలీసులు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్ విజయవంతం అయింది. కోరాపుట్ జిల్లా పోలీసులు జలపుట్ రిజర్వాయర్ (Jalaput Reservoir) సమీపంలో సాహసోపేతమైన ఆపరేషన్ నిర్వహించి భారీ స్థాయిలో మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. గత కొన
హైదరాబాద్, 24 ఫిబ్రవరి (హి.స.) హైదరాబాద్ నగరం నడిబొడ్డున అంతులేని విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. మృతులను రామ్ రాజ్ (55), ఆయన భార్య మాధవి (50), కుమారుడు శశాంక్ (24
రంగారెడ్డి, 23 ఫిబ్రవరి (హి.స.) రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని నాగర్ గూడ చౌరస్తాలో ఆదివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. షాబాద్ సీఐ కాంతారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హైతాబా
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha