సంఘ్ మార్గం: 100 ఏళ్ల సేవ
ముంబై,01 ఫిబ్రవరి (హి.స.)దేశీయ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. బడ్జెట్లో కంపెనీల బైబ్యాక్పై పన్ను విధించడంతో పాటు ఫ్యూచర్స్ ట్రేడింగ్పై సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ను పెంచడం మార్కెట్లను కుదిపేసింది. దీంతో ఉదయం 12.30 గంటల స
రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు గారు స్పందన
గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి.
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
హైదరాబాద్, 04 ఫిబ్రవరి (హి.స.) పార్లమెంట్ ప్రాంగణంలో ప్రతిపక్ష నేతరాహుల్ గాంధీకి ఊహించని షాక్ తగిలింది. కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు ఆయన గురించి చేసిన వ్యాఖ్యలు షాక్ ఇచ్చారు. లోక్సభలోని మకర్ ద్వార్ వద్ద నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ ఎంపీల మీద
హైదరాబాద్, 04 ఫిబ్రవరి (హి.స.) నక్సలిజం చివరి దశకు వచ్చినట్టు... మావోయిస్టు ప్రభావిత జిల్లాలు నేడు కేవలం మూడే ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఏడాది 364 మంది నక్సలైట్లు ఎన్కౌంటర్ అయ్యారని, మరో 1022 మంది అరెస్టయ్యారని కేంద్రం వివరించింది
ఢిల్లీ,04,ఫిబ్రవరి (హి.స.) భాజపా ప్రతినిధి షెహజాద్ పూనావాలా (Shehzad Poonawalla) కీలక ఆరోపణలు చేశారు. తన తల్లిని ఎవరో ఉద్దేశపూర్వకంగానే కారుతో ఢీకొట్టారన్నారు. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్టు చేశారు. ‘
ఢిల్లీ,04,ఫిబ్రవరి (హి.స.) సెలబ్రిటీలు, రాజకీయ నేతలు ఖరీదైన బ్రాండ్ల వస్తువులను ఉపయోగిస్తారన్న విషయం తెలిసిందే. ఒకవైపు స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్నామని చెప్తునే.. మరోవైపు విదేశీ లగ్జరీ బ్రాండ్లకు ప్రాధాన్యం ఇస్తుండటం తరచూ విమర్శలకు దారి తీ
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
3.17 కోట్ల మందికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం.
ఉగాది పండుగ రోజు గద్దర్ అవార్డుల పంపిణీ
ట్రాఫిక్ టెన్షన్కు గుడ్బై! Published Dat
అమరావతి, 04 ఫిబ్రవరి (హి.స.) గాజువాక: విశాఖ జిల్లా దువ్వాడ రైల్వేస్టేషన్లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. ఓ ప్రైవేటు కంపెనీలో చీఫ్ ఇంజినీర్గా పని చేస్తున్న హర్షవర్ధన్ (36).. విజయవాడ వైపు వెళ్తున్న జన్మభూమి ఎక్స్ప్రెస్ కింద పడి బలవన్మరణానిక
అమరావతి, 04 ఫిబ్రవరి (హి.స.) మచిలీపట్నం: కృష్ణా జిల్లాలో దొంగనోట్లు ముద్రిస్తున్న ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు. నిందితుల నుంచి సుమారు రూ.6 లక్షల నకిలీ నోట్లు, ప్రింటింగ్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృత్తివె
అమరావతి, 04 ఫిబ్రవరి (హి.స.) అమరావతి,: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ నేతృత్వంలో ఆ శాఖ అధికారులు ఈ ప్రక్రియను వేగవంతం చేశారు. ఈనెల 14వ తేదీన 2026
పాలమూరు బిజెపి విజయ సంకల్ప సమ్మేళనం
మున్సిపల్ ఎన్నికల ఇంచార్జి మంత్రులను ఉద్దేశించి సీఎం…
హైదరాబాద్, 04 ఫిబ్రవరి (హి.స.)*తెలంగాణ సోషల్ జస్టిస్ డే సందర్భంగా అన్ని వర్గాల ప్రజలకు శుభాకాంక్షలు - మంత్రి పొన్నం ప్రభాకర్* తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిబ్రవరి 4 ఎస్సీ వర్గీకరణ కి సంబంధించి , బీసీ కుల గణన కి సంబంధించ
హైదరాబాద్, 02 ఫిబ్రవరి (హి.స.) బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. బంగ్లా రాజధాని ఢాకా సమీపంలోని పూర్బాచల్ న్యూ టౌన్ ప్రాజెక్టులో అధికార దుర్వినియోగానికి పాల్పడి, నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లను కేటాయించారనే ఆరోపణలపై షేక్
క్వెట్టా, 01 ఫిబ్రవరి (హి.స.)పాకిస్థాన్లోని అతిపెద్ద ప్రావిన్స్ బలూచిస్థాన్లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. రాత్రి మొదలైన ఈ దాడులు ఈ రోజు వరకు కొనసాగాయి. క్వెట్టా, గ్వాదర్, మక్రాన్ వంటి 12 ప్రధాన పట్టణాల్లో భద్రతా బలగాలు, పోలీస్ స్టేషన్లు, స
హైదరాబాద్, 29 జనవరి (హి.స.) కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. టేకాఫ్ అయిన కొద్ది నిముషాల్లోనే విమానం కుప్పకూలడంతో అందులో ప్రయాణిస్తున్న ఆ దేశ శాసనసభ్యుడు డియోజీనెస్ క్వింటరోతో సహా 15 మంది దుర్మరణం పాలయ్యారు. ఇందులో ఇద్దరు విమాన సిబ్బంది కూడ
ఢిల్లీ, 29 జనవరి (హి.స.)కొలిమిలో కాలితేనే ఇనుము ఉక్కు అవుతుంది. అలాగే సమస్యలు చుట్టుముట్టినప్పుడే కొత్త అవకాశాలకు దారులు తెరుచుకుంటాయి. అమెరికా టారిఫ్ యుద్ధం కూడా భారత్కు సరిగ్గా అలాంటి అవకాశాలే ఇచ్చాయి.. అగ్రరాజ్యాల మధ్య చిక్కుకుని విలవిల్లాడిపో
హైదరాబాద్, 27 జనవరి (హి.స.) ఫ్రాన్స్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా (Social Media)ను నిషేధించే కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. సోమవారం జరిగిన ఓటింగ్లో ఫ్రాన్స్ దిగువ సభ ఈ బిల్లును 116-23 ఓట్ల తేడాతో ఆమోద
ముంబై, 04 ఫిబ్రవరి (హి.స.)బంగారం రేట్లు మళ్లీ పెరుగుతున్నాయి. అమెరికా-ట్రేడ్ డీల్ తర్వాత మళ్లీ పసిడి ధరలు ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. ఒక్కసారిగా పెరుగడం లేదా తగ్గడం చోటుసుకుంటుంది. ఎంసీఎక్స్ ట్రేడింగ్ సెషన్లో ప్రతీ సెకన్కు ధరల్లో మార్పులు జరుగుతు
ముంబై, 03 ఫిబ్రవరి (హి.స.)బంగారం ధరలు భారీగా పతనమవుతున్నాయి. గత కొద్దిరోజులుగా క్రాష్ అవుతూ మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. గత నాలుగైదు రోజులుగా గోల్డ్తో పాటు సిల్వర్ ధరలు కూడా భారీ స్థాయిలో కుప్పకూలుతున్నాయి. బడ్జెట్ ప్రకటన తర్వాత పడిసి ధ
హైదరాబాద్, 03 ఫిబ్రవరి (హి.స.) ఈ ఏడాది మొదటి నెలలో ప్యాసింజర్ వాహన కంపెనీలకు లాభాల పంట పండింది. ఈ ఏడాది మెరుగైన అమ్మకాలతో ప్రారంభించింది. జనవరిలో కార్ల తయారీ కంపెనీలు దేశవ్యాప్తంగా ఫ్యాక్టరీల నుంచి డీలర్లకు దాదాపు 4.5 లక్షల వాహనాలను పంపాయి. ఇది గ
ముంబై, 02 ఫిబ్రవరి (హి.స.)సోమవారం బంగారం, వెండి ధరలు మరోసారి స్వల్పంగా తగ్గముఖం పట్టాయి. ఆదివారం ధరలు తగ్గిపోగా.. నేడు కూడా పడిపోయాయి. అంతర్జాతీయ పరిస్థితులు, దేశ బడ్జెట్ ప్రవేశపెడుతున్న క్రమంలో ఆదివారం గోల్డ్ రేట్లల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. స
అమరావతి, 04 ఫిబ్రవరి (హి.స.)ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణులపై కిడ్నాప్ కేసు నమోదయింది. వివరాల్లోకి వెళితే... తిరుపతి సమీపంలోని చంద్రగిరి పరిధిలో ఉన్న మోహన్ బాబు యూనివర్శిటీలో ఫీజుల దోపిడీ, అక్రమాలు జరుగుతున్నాయంటూ... కలెక్టర
అమరావతి, 03 ఫిబ్రవరి (హి.స.) ఈసారి సంక్రాంతి బరిలో మెగాస్టార్ సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు రికార్డులను కొల్లగొడుతూ భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇప్
హైదరాబాద్, 03 ఫిబ్రవరి (హి.స.) ఈ వారం థియేటర్ తో పాటు ఓటీటీలోకి చాలా సినిమాలే రాబోతున్నాయి. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ సినిమా జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఫిబ్రవరి 6వ తేదీన అంటే శుక్రవారం రోజున నుంచి ఈ సినిమా అందుబా
అమరావతి, 01 ఫిబ్రవరి (హి.స.) మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. మెగా వారసురాలు క్లింకార తర్వాత, ఈ దంపతులు ఇప్పుడు కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. ఉపాసన కొణిదెల ఒక బాబుకి, ఒక పాపకి జన్మనిచ్చినట్లు మెగాస్టార్ చిరంజీవి సోషల్ మ
హైదరాబాద్, 24 జనవరి (హి.స.) త్వరలో జరగనున్న టీ20 ప్రపంచ కప్లో భద్రతా కారణాల దృష్ట్యా తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలన్న BCB విజ్ఞప్తిని ఐసీసీ బోర్డు ఇప్పటికే 14-2 ఓట్ల తేడాతో తిరస్కరించిన విషయం తెలిసిందే. భారతదేశంలో టీ20 ప్రపంచకప్ ఆడే ప్రసక్తే లేద
హైదరాబాద్, 22 జనవరి (హి.స.) భారత స్టార్ షట్లర్ పీవీ సింధు అరుదైన ఘనత సాధించారు. ఇండోనేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు విజయం సాధించారు. డెన్మార్క్ షట్లర్ ఫో లినే జేర్ఫీల్డ్ను సింధు ఓడించారు. ఈ విజయంతో అంతర్జాతీయ కెరీర్లో
అనంతపురం, 03 ఫిబ్రవరి (హి.స.)అనంతపురం జిల్లాలో తల్లీకొడుకుల దారుణ హత్య తీవ్ర కలకలం రేపింది. జిల్లాలోని శింగనమల మండలం తరిమెల గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, కుమారుడు అత్యంత అమానుషంగా హత్యకు గురయ్యారు. ఈ దారుణ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం అలముక
నాగర్ కర్నూల్, 25 జనవరి (హి.స.) నాగర్ కర్నూల్ జిల్లా ఉరుకొండ మండలం ముచ్చర్లపల్లి గ్రామంలో హృదయవిదారక ఘటన జరిగింది. హైదరాబాద్ నుంచి సొంత గ్రామానికి వచ్చిన ముగ్గురు చిన్నారులు పొలం సమీపంలో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతి చెందారు. ఒక
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha