సాయంత్రానికి పోలింగ్ శాతం పెరిగే అవకాశం: ఎస్ఈసీ రాణికుముదిని
తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.
రంగారెడ్డి, 10 ఫిబ్రవరి (హి.స.) రంగారెడ్డి జిల్లా పరిధిలోని మొయినాబాద్ మున్సిపాలిటీ 26 వార్డుల కౌన్సిలర్ పదవి ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల సామాగ్రిని సంబంధిత పోలింగ్ కేంద్రాలకు పోలీసు భద్రత నడుమ మంగళవారం సిబ్బంద
చెన్నై10, ఫిబ్రవరి (హి.స.): చెక్ బౌన్స్ కేసులో ‘కొచ్చడైయాన్’ సినిమా (తెలుగులో ‘విక్రమసింహ’) నిర్మాతకు మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. యాడ్ బ్యూరో సంస్థకు నాలుగు వారాల్లో రూ.2.5కోట్లు చెల్లించాలని లేదంటే ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించాలని
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
చరిత్రలో ఇప్పటివరకు జరిగిన 'డబుల్ సూపర్ ఓవర్' సమరాలు ఇవే..
న్యూఢిల్లీ, 11 ఫిబ్రవరి (హి.స.) రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. కానీ, పార్లమెంట్ ఆవరణలో బుధవారం ఒక అరుదైన సన్ని వేశం చోటుచేసుకుంది. లోక్సభలో బడ్జెట్పై విరుచుకుపడిన అనంతరం బయటకు వచ్చిన రాహుల్ గాంధీ, నేరుగా కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి
అమెరికా-భారత్ మధ్య ఇటీవల కుదిరిన ట్రేడ్ డీల్పై రాబోయే మార్చి నెలలో తుది సంతకాలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే డీల్లోని కీలక అంశాలతో కూడిన ఫ్యాక్ట్ షీట్ను అమెరికా విడుదల చేసింది.
ఆర్మీ మాజీ చీఫ్ ఎంఎం నరవణే రాసిన పుస్తకంపై ఢిల్లీ పోలీసులు తాజాగా పుస్తక ప్రచురణ సంస్థ పెంగ్విన్ ర్యాండమ్ హౌజ్ ఇండియాకు నోటీసులు పంపారు
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
అమరావతి, 11 ఫిబ్రవరి (హి.స.) :ఏపీ అసెంబ్లీలో రేపటి(గురువారం) ఏఐ ఆధారిత అటెండెన్స్ అమల్లోకి రానుందని సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. వివిధ పెద్ద కంపెనీల సీఈఓలు కూడా ప్రస్తుతం బయోమెట్రిక్ విధానాన్నే అనుసరిస్తున్నారని ఆయన తెలిపారు. బు
గుంటూరు, 11 ఫిబ్రవరి (హి.స.) , :రాష్ట్ర మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరైంది. పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన కేసులో గుంటూరు ఎక్సైజ్ కోర్టు.. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. అలాగే ఆయనపై పోలీసులు వేసిన కస్
అమరావతి, 11 ఫిబ్రవరి (హి.స.) గుంటూరు జిల్ల: వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు)పై మరో పీటీ వారెంట్ జారీ అయింది. గుంటూరు ప్రిన్సిపల్ సబ్ కోర్టులో సత్తెనపల్లి పోలీసులు పీటీ వారెంట్ వేశారు. సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో అంబటి వసూళ్లకు
మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీశ్ రావు
ప్రసంగం ముఖ్యాంశాలు
హైదరాబాద్, 11 ఫిబ్రవరి (హి.స.)11-02-2026 హైదరాబాద్ బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్. రాంచందర్ రావు గారు పత్రిక ప్రకటన ముఖ్యాంశాలు: ************ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కును వినియోగించిన ఓటర్లందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు
తెలంగాణ, 11 ఫిబ్రవరి (హి.స.) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు మున్సిపాలిటీల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మూడుచింతలపల్లి, ఆలియాబాద్, ఎల్లంపేట్ మున్సిపాలిటీలలో పోలింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ మను చౌదరి సాధార
తెలంగాణ, 11 ఫిబ్రవరి (హి.స.) తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్కు సమయం ఉండగా.. క్యూలో ఉన్నవారికి 5 గంటల తర్వాత కూడా ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు. పోలింగ్ సరళి ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు (Municipal
హైదరాబాద్, 11 ఫిబ్రవరి (హి.స.) దేశానికి అన్నం పెట్టే రైతుకు కష్టాలు కొత్తవి కావు. ప్రకృతి కరుణించకపోయినా, కనీసం విధానాలైనా ఆదుకుంటాయన్న ఆశతోనే రైతు సాగు చేస్తాడు.. కానీ నేటి పరిస్థితుల్లో ప్రకృతి ప్రతికూలతల కంటే ప్రభుత్వ బలపడుతోంది. విధాన
ఢిల్లీ, 11 ఫిబ్రవరి (హి.స.) పసిఫిక్ మహాసముద్రంలో భారీ భూకంపం (huge earthquake) బుధవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) నివేదిక ప్రకారం దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0 గా నమోదైంది. భారత కాలమానం ప్రకారం తెల
హైదరాబాద్, 10 ఫిబ్రవరి (హి.స.) భారత్ - అమెరికా మధ్య ట్రేడ్ డీల్ జరగడంతో ఆందోళన చెందిన బంగ్లాదేశ్.. ఆగమేఘాల మీద అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకుంది. అమెరికా -బంగ్లాదేశ్ మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఇరు దేశాలు సోమవారం ఒక కీలకమైన
లిబియా, 10 ఫిబ్రవరి (హి.స.) జీవితంలో ఎన్నో ఆశలతో వలస మార్గాన్ని ఎంచుకునే అమాయక ప్రజల ప్రాణాలు మధ్యధరా సముద్రం (Mediterranean Sea)లో కలిసిపోతున్నాయి. మెరుగైన భవిష్యత్తు కోసం ఆశతో ఆఫ్రికా తీరం (Coast of Africa) దాటి యూరప్ వెళ్లాలనుకున్న వలసదారుల కలల
ఎప్స్టీన్ ఫైల్స్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే
అమెరికాలో పెరుగుతున్న ముస్లిం వలసలపై రిపబ్లికన్ నేత ఆందోళన
హైదరాబాద్, 11 ఫిబ్రవరి (హి.స.) గతేడాది డిసెంబర్లో ప్రైవేట్ టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా భారీగా సబైబర్లను కోల్పోయింది. ఇదే సమయంలో దిగ్గజ భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో ఎప్పటిలాగే కొత్త సబైబర్లను సాధించాయి. మంగళవారం టెలికాం నియంత్రణ సంస్థ ట్ర
ముంబై, 11 ఫిబ్రవరి (హి.స.) అంతర్జాతీయ, భౌగోళిక, రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది. గత వారం నుంచి బంగారం, వెండి ధరలు భారీగా దిగి వచ్చినప్పటికి ప్రస్తుతం భారీగా పెరుగుతోంది. అయితే ఫిబ్రవరి11న దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా పెరి
ముంబై, 10 ఫిబ్రవరి (హి.స.)గత వారం దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో గణనీయమైన హెచ్చుతగ్గులు కనిపించాయి. అయితే ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు పెరుగుదల ప్రారంభమైంది. అయితే, గత వారం చివరి ట్రేడింగ్ రోజు శుక్రవారం బంగారం రేటు ఔన్సుకు $4,988.60కి చేరుకుంది.
ముంబై, 09 ఫిబ్రవరి (హి.స.) బంగారం వెండి ధరలు గడిచిన పదిరోజుల్లో భారీ హెచ్చు తగ్గులు నమోదు చేశాయి. బంగారం, వెండి ధరల పతనం కంటిన్యూ అవుతుందని ఊహాగానాలు వ్యక్తమవుతున్న వేళ.. కొనుగోలుదారులకు మళ్లీ షాకిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో సోమవారం 24 క్
ఆర్థిక ఇబ్బందుల వల్ల గతంలో తనకు నచ్చకపోయినా కొన్ని సినిమాలు చేసినట్లు నటి నీనా గుప్తా తెలిపారు.
చిరంజీవి కొత్త సినిమా 158వ సినిమాగా ప్రకటన
ఓటీటీలో 'అనగనగా ఒక రాజు'.. అఫీసియల్ ప్రకటన
దిల్బర్, మనోహరి సాంగ్స్తో ఫేమస్.. ఆ విషయంలో కలిసిరాని లక్!
, కొలంబో 11 ఫిబ్రవరి (హి.స.) టీ20 ప్రపంచ కప్ 2026 కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీలంక జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టుకు సంబంధించిన స్టార్ ఆటగాడు దూరమవుతున్నాడు. గాయం కారణంగా శ్రీలంక స్టార్ ప్లేయర్ వనిందు హసరంగ టీ20 వరల్డ్ కప్ 2026 టో
టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభంలోనే టీమిండియాకు అమెరికా గట్టి షాక్ ఇచ్చింది. పసికూన అమెరికా చేతిలో భారత బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలడం చూసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే, టీమిండియా మాజీ కెప్టెన్, దాదా సౌరవ్ గంగూలీ మాత్రం మన కుర్రాళ్లకు తన పూర్తి మద
హైదరాబాద్, 09 ఫిబ్రవరి (హి.స.) టీ20 ప్రపంచకప్-2026లో అత్యంత ఆసక్తికరమైన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ నిర్వహణపై హైడ్రామా కొనసాగుతోంది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగాల్సిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) చేస్తున్న పట్టువీడటంతో
ఐసీసీ అత్యవసర సమావేశం ముందు రెండు దేశాల కీలక సమావేశం
అనంతపురం, 03 ఫిబ్రవరి (హి.స.)అనంతపురం జిల్లాలో తల్లీకొడుకుల దారుణ హత్య తీవ్ర కలకలం రేపింది. జిల్లాలోని శింగనమల మండలం తరిమెల గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, కుమారుడు అత్యంత అమానుషంగా హత్యకు గురయ్యారు. ఈ దారుణ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం అలముక
నాగర్ కర్నూల్, 25 జనవరి (హి.స.) నాగర్ కర్నూల్ జిల్లా ఉరుకొండ మండలం ముచ్చర్లపల్లి గ్రామంలో హృదయవిదారక ఘటన జరిగింది. హైదరాబాద్ నుంచి సొంత గ్రామానికి వచ్చిన ముగ్గురు చిన్నారులు పొలం సమీపంలో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతి చెందారు. ఒక
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha