ఇస్రో మరో భారీ విజయాన్ని సాధించింది. శుక్రవారం తెల్లవారుజామున 2:55 గంటలకు, శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్17 రాకెట్ ద్వారా ఈవోఎస్-05 (జిశాట్-1ఏ) ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది.
శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ సందర్బంగా నగరంలోని అన్ని మాంసం దుకాణాలను పూర్తిగా మూసివేయాలని హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారికంగా ఆదేశాలు జారీ చేశారు.
రామమందిరం తొలి సీఈఓగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా
తిరుమల శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ మెరుపు దాడులు
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
మహారాష్ట్ర రాజధాని ముంబైలోని బద్లాపూర్-థానే లోకల్ ట్రైన్లో ప్రయాణించిన కొందరు మహిళలు కృష్ణాష్టమి సందర్భంగా ఆ వేడుకను వినూత్నంగా జరుపుకున్నారు.
ఐఎండీ ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి అక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి.
కేంద్ర దర్యాప్తు సంస్థ డిజిటల్ మోసాలపై నమోదైన కేసులపై కీలక ఆపరేషన్ చేపట్టింది.
ఢిల్లీలోని ఇస్కాన్ ద్వారకలో భక్తులకు దాదాపు 1108 కేజీల కేక్ను ప్రసాదంగా అందిస్తున్నారు.
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇచ్చోడ విద్యుత్ సబ్స్టేషన్ ముట్టడించి వంటా వార్పుతో నిరసన తెలిపారు.
ఈ నెల 06 న ఎర్రవల్లి నివాసంలో బీఆర్ఎస్ పార్టీ శాసన సభా పక్ష సమావేశం నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు.
ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వేదిక నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మరో ఆహ్వానం అందింది.
రాష్ట్రంలోని మున్సిపల్ కార్పోరేషన్లలో వార్డుల పునర్విభజనకు పురపాలక శాఖ డైరెక్టర్ షెడ్యూల్ విడుదల చేశారు.
గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజు స్థలం వివాదంపై విచారణకు కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఆటో, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ముగ్గురు స్నేహితులు మృతిచెందిన విషాద ఘటన తాళ్లరేవు మండలంలో చోటుచేసుకుంది.
కూకట్పల్లి జేఎన్టీయూ హాస్టల్లో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 8 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నామని డీసీపీ రితిరాజ్ వెల్లడించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని తెలిపారు. వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు.
కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ అత్తాపూర్ లోని ఇస్కాన్ టెంపుల్లో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి.
కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించామని తెలంగాణ ఈఎన్సీ రమేశ్ బాబు పేర్కొన్నారు.
అర్ధరాత్రి ఇరాన్పై విరుచుకుపడ్డ అమెరికా.. 100 యుద్ధ విమానాలతో దాడులు
జపాన్లో ఆదివారం (ఆగస్టు 23) తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపం తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 2 గంటల సమయంలో దక్షిణ ఇబరాకి ప్రిఫెక్చర్ను కేంద్రంగా చేసుకుని భూకంపం సంభవించింది. జపాన్ వాతావరణ సంస్థ ప్రకారం భూకంప తీవ్రత 5.9
ఆసుపత్రి నుంచి ఇమ్రాన్ ఖాన్ డిశ్చార్జ్.. మళ్లీ జైలుకు తరలింపు
ఊహించని విధంగా బంగారం, వెండి ధరలు మళ్లీ షాకిస్తున్నాయి.
విదేశీ మారక ద్రవ్య మార్కెట్లో భారత రూపాయి బలంగా పుంజుకుంది
కొనసాగుతున్న ధరల పతనం.. 3 రోజుల్లో రూ.6 వేల పైచిలుకు మేర బంగారం తగ్గుదల
బంగారం మరింత పతనం.. నేడు రేట్స్ ఎలా ఉన్నాయంటే..
దుమ్మురేపుతున్న ‘ఇరుముడి' .. మూడో రోజు ఏకంగా 4 లక్షలకు పైగా టికెట్లు సేల్
బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్లను రాబడుతున్న ఈ చిత్రం ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏ స్థాయిలో ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.
రవితేజ '‘ఇరుముడి' సెన్సార్ పూర్తి..! ఈనెల 22న విడుదల
శ్రీలంకతో రెండో టెస్ట్ డ్రా.. సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా..
అత్యధిక పరుగుల వీరుడిగా పంత్.. ధోనీ 'ఆల్టైమ్ రికార్డు' బద్దలు..!
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha