కోల్కత్తా, 26 మార్చి (హి.స.) పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన శోభాయాత్రలను పోలీసులు అడ్డుకోవడంతో హిందూ సంఘాల ప్రతినిధులకు, పోలీసులకు మధ్య భారీ వాగ్
హరికృష్ణ ట్రావెల్స్ కి చెందిన బస్
ప్రకాశం జిల్లా, 26 మార్చి (హి.స.) ఈరోజు ఉదయం సుమారు ఐడు గంటల ప్రాంతం లో మార్కాపురం వద్ద బస్సు ప్రమాదానికి గురైది. హరికృష్ణ ట్రావెల్స్ కి చెందిన ఈ బస్సు నిన్న రాత్రి పామర్రు బయలుదేరి హైదరాబాద్ వస్తున్నది. ఘటనపై పోలీసులు చెప్పిన వివరాలు ప్రమాద
హైదరాబాద్, 22 మార్చి (హి.స.) పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ప్రపంచ ఇంధన మార్కెట్లో నెలకొన్న అస్థిరత నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలో పెట్రోలియం, విద్యుత్, ఎరువులు వంటి నిత్యావసర వనరుల సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
హైదరాబాద్, 26 మార్చి (హి.స.) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను రూ. 115 కోట్లకు ముంచిన రిలయన్స్ టెలికాం (Reliance Telecom) వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రిలయన్స్ టెలికాం లిమిటెడ్ సంస్థతో పాటు ఆ సంస్థ మాజీ డైరెక్టర్లు సతీష్ సేథ్, గౌతమ్ బి. దోష
న్యూఢిల్లీ, 26 మార్చి (హి.స.) ఢిల్లీ నుంచి లండన్ (హీత్రూ) వెళ్తున్న ఎయిరిండియా విమానం (Al111) మార్గమధ్యలోంచి వెనక్కి మళ్లింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో సౌదీ అరేబియా గగనతలం నుంచి పైలట్లు ఈ విమానాన్ని తిరిగి ఢిల్లీకి తీసుకొచ్చారు. ఏడు గంటల
న్యూఢిల్లీ, 26 మార్చి (హి.స.) పశ్చిమ ఆసియాలో ఇజ్రాయెల్ అమెరికా - ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ యుద్ధ మేఘాల ప్రభావం ప్రపంచ దేశాలతో పాటు భారత్పై కూడా పడే అవకాశం ఉండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మ
హైదరాబాద్, 26 మార్చి (హి.స.) రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలే పూర్తి కాకముందే విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలలు వల వేస్తున్నాయి. ఓ వైపు విద్యార్థులు పరీక్షలు రాస్తుండగానే ఐఐటీ, నీట్, స్టేట్ ఎంట్రెన్స్లకు కోచింగ్ ఇస్తామని, తమకు జాతీయస్థాయిలో ర్యాంకుల
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
గోదావరిఖని, 26 మార్చి (హి.స.) ఆసుపత్రి అవసరమైన పరికరాల ప్రతిపాదనలు వెంటనే అందించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. గురువారం రామగుండం జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అవుట్ పేషెంట్ విభాగాలను, క్రిటికల్ కేర
సంగారెడ్డి, 26 మార్చి (హి.స.) పెట్రోలు, డీజిల్ కొరత ఉందని సోషల్ వదంతులను మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా కొందరు అసత్య ప్రచారాలను పోస్టులు చేస్తూ లేనిపోని పుకార్లు పుట్టిస్తున్నారు. దీనిపై సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సీరియస్ అయ్యారు. ప్రజలను
ములుగు, 26 మార్చి (హి.స.) జిల్లాలో ఎక్కడ గ్యాస్ పెట్రోల్ కొరత లేదని, పూర్తి స్థాయిలో నిలువలు ఉన్నాయని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ తెలిపారు. గురువారం ఆయన జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇప్పటికే డీలర్లతో మాట్లాడి నిత్యం పెట్రోల్, డ
హైదరాబాద్, 26 మార్చి (హి.స.) కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి భారీ ఊరట లభించింది. మానవ అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డితో పాటు కాంగ్రెస్ నేత కుసుమ కుమాపై నమోదైన కేసును ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు కోట్టివేసింది. బీఆర్ఎస్ ప్రభుత్
నల్గొండ, 26 మార్చి (హి.స.) నల్గొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే నంబర్ వన్గా తీర్చిదిద్దుతానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. చదువు ద్వారానే కుటుంబాలు బాగుపడతాయ
హైదరాబాద్, 26 మార్చి (హి.స.) శ్రీరామనవమి శోభాయాత్రను పురస్కరించుకుని ట్రాఫిక్ పోలీసులు భారీ ఆంక్షలు విధించారు. సీతారాంబాగ్ ఆలయం నుంచి సుల్తాన్ బజార్లోని హనుమాన్ వ్యాయామశాల వరకు సాగే ఈ శోభా యాత్ర దృష్ట్యా, వాహనదారులకు ఇబ్బంది కలగకుండా రేపు(శుక్రవా
హైదరాబాద్, 26 మార్చి (హి.స.) బలహీనవర్గాల పక్షాన నిలడ్డ వ్యక్తి, తప్పును సరిచేయాలని ముందుకొచ్చిన వ్యక్తి రాహుల్ గాంధీ అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఇవాళ శాసనసభలో బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన కలిసి పోరాటం చేయాలనుకుంటే మాత
అమరావతి, 26 మార్చి (హి.స.) అమరావతి:రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి క్యాబినెట్ బ్రీఫింగ్లో ఈ విషయాలను వెల్లడించారు. ఏపీ పునర్విభజన చట్ట
అమరావతి, 26 మార్చి (హి.స.) , తిరుపతి స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ (ఎస్ఐహెచ్ఎం) సిబ్బంది వేతన కష్టాలకు తెరపడింది. పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్ చొరవతో రూ.84 లక్షల బకాయి వేతనాలు విడుదలయ్యాయి. గత ప్రభుత్వ వైఖరి కారణంగా గత 22 నెలలుగా జీ
న్యూఢిల్లీ, 26 మార్చి (హి.స.) ప్రయాణికులతో వెళ్తున్న బస్సుఅదుపుతప్పి పద్మా నది (Padma river)లో పడిపోయిన బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. బంగ్లాదేశ్లోని రాజ్బరి జిల్లా దౌలత్అయా ఫెర్రీ టెర్మినల్ వద్ద బుధవారం సాయంత్రం జరిగిన ఘోర ప్రమాద
న్యూఢిల్లీ, 25 మార్చి (హి.స.) ఉక్రెయిన్ - రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం అత్యంత విధ్వంసకర దశకు చేరుకుంది. గడిచిన గత 24 గంటల్లో (మార్చి 23 సాయంత్రం నుండి మార్చి 24 సాయంత్రం వరకు) రష్యా ఏకంగా 1,000 డ్రోన్లతో ఉక్రెయిన్ గగనతలంపై దాడికి దిగింది. యుద్ధం ప
ఢిల్లీ, 25 మార్చి (హి.స.)పశ్చిమాసియా యుద్ధానికి విరామం ఇస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినా.. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గలేదు. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు నువ్వానేనా అన్నట్లు ఒకదానిపై మరొకటి బాంబుల వర్షం కురిపిస్తున్నాయి
హైదరాబాద్, 23 మార్చి (హి.స.) ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ''హార్మూజ్ జలసంధి'' (Strait of Hormuz) మూతపడటంతో చమురు దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో అనేక దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే భారత్కు పొర
ఢిల్లీ, 23 మార్చి (హి.స.)పశ్చిమాసియా (West Asia)లో యుద్ధం పీక్స్కు చేరిన వేళ వ్యూహాత్మకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz)పై ఇరాన్ పట్టు బిగిస్తోంది. తాజాగా, ఈ జలసంధి గుండా ప్రయాణించే ఒక్కో వాణిజ్య నౌక నుంచి 2 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో
హైదరాబాద్, 26 మార్చి (హి.స.) పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన సంక్షోభానికి పరిష్కారంగా తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) వినియోగాన్ని ప్రోత్సహిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై ఈవీ కంపెనీల నుంచే 20 శ
ముంబై, 26 మార్చి (హి.స.) కొనుగోలు దారులకు బంగారం మరోసారి షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే గత రెండు మూడు వారాల్లో ఎవరూ ఊహించని విధంగా 43 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసి మరీ భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు గురువారం మళ్లీ పుంజుకున్నాయి. తాజాగా పెరిగి
హైదరాబాద్, 25 మార్చి (హి.స.) దేశీయ ఈక్విటీ మార్కెట్లలో మళ్లీ లాభాలు కనిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నాయనే సంకేతాలకు తోడు, గ్లోబల్ మార్కెట్లలో చమురు ధరలు దిగిరావడంతో బుధవారం సూచీలు వరుసగా రెండో రోజూ వెయ్యికి పాయింట్లు ప
ముంబై, 25 మార్చి (హి.స.)మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో బుధవారం బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. మంగళవారం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు కూడా తగ్గాయి. కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 1.48 శాతం తగ్గి ఔన్సుకు రూ.4,341కి పడిపోయాయ
హైదరాబాద్, 26 మార్చి (హి.స.) టాలీవుడ్ సీనియర్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కు మరో అరుదైన గౌరవం దక్కింది. భారతీయ చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర వేసిన బాలయ్యకు ప్రతిష్టాత్మక ''లైఫ్తమ్ అచీవ్మెంట్'' (జీవితకాల సాఫల
హైదరాబాద్, 25 మార్చి (హి.స.) గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''పెద్ది'' బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే రామ్ చరణ్ ఈ సినిమా షూటింగ్లో ప్రమాదానికి గురైనట్లు గత రెండు రోజులు వార్త
హైదరాబాద్, 25 మార్చి (హి.స.) దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన తొలి చాలా చిత్రంతోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో ''రాజు వెడ్స్ రాంబాయి'' దర్శకుడు సాయిలు ఒకరు. ఈ చిత్రంలో అఖిల్ రాజ్, తేజస్విని రావు హీరో హీరోయిన్లుగా నటించగా, వేణు ఊడుగుల,
ముంబై, 25 మార్చి (హి.స.) ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ నటించిన ''ధురంధర్ 2'' బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమా వసూళ్ల ప్రభంజనం చూసి సౌత్ ఇండియా దర్శకులు, నిర్మాతలు వణికిపోతున్నారంటూ రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజ
హైదరాబాద్, 26 మార్చి (హి.స.) ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్న జట్టుల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఒకటి. గత సీజన్ వరకు ఆ జట్టు కప్ కొట్టలేదనే ఇక అపవాదు ఉండగా.. 2025 లో కప్ గెలిచి అందరి నోర్లు ముంచింది. అనంతరం 2026 సీజన్ ముందు ఎవరూ ఉహి
హైదరాబాద్, 26 మార్చి (హి.స.) ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా సన్ రైజర్స్ హైద్రాబాద్ జట్టు (Sunrisers Hyderabad) మొదటి మ్యాచ్ ఈ నెల 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆడనుంది. అనంతరం రెండో మ్యాచ్ భాగ్యనగరంలో జరుగుతుంది. సన్ రైజర్స్ హోమ్ గ్రౌండ్లో
ఏకంగా రూ.16,706 కోట్ల ధరకు ఆర్సీబీని ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా, బోల్ట్ వెంచర్స్, బీఎక్స్పీఈ-బ్లాక్స్టోన్ సంస్థలు దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ డీల్ తర్వాత ఆర్సీబీకి ఆర్యమాన్ బిర్లా కొత్త ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టనున్నాడు.
పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026లో ఆడే ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ సహా చాలా మంది విదేశీ క్రికెటర్లకు పాక్ వ్యతిరేక సాయుధదళం జమాత్ ఉల్ అహ్రార్ నుంచి బెదిరింపులు వచ్చినట్లు సమాచారం
అమరావతి, 25 మార్చి (హి.స.) నంద్యాల: శ్రీశైలం డ్యామ్( వద్ద తీవ్ర విషాదం నెలకొంది. తేనెటీగల దాడి)లో ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. పిల్లి వీరస్వామి(52) అనే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్.. శ్రీశైలం డ్యామ్ వద్ద విధులు నిర్వర్తిస్తున్నార
హైదరాబాద్, 25 మార్చి (హి.స.) హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకు చైన్ స్నాచర్స్ (Chain Snatchers) బరితెగిస్తున్నారు. ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. తాజాగా మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దుండగుడు ఇంటర్నెట్ కనెక్షన్ ప
న్యూఢిల్లీ, 24 మార్చి (హి.స.) కృత్రిమ మేధ (AI) సాంకేతికతను ఉపయోగించి అమాయకులను బురిడీ కొట్టిస్తున్న ఓ అంతర్రాష్ట్ర ముఠాను ఢిల్లీ సౌత్-వెస్ట్ జిల్లా సైబర్ (Delhi South-West District Cyber Police) పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ, ముంబై నగరాల నుంచి క
హైదరాబాద్, 17 మార్చి (హి.స.) హైదరాబాద్ నగరంలోని హవాలా డబ్బు కలకలం రేపిన ఘటన కూకట్పల్లి (Kukatpally) పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. దుండగులు సినీ ఫక్కీలో దారి కాచి, బాధితుల కళ్లలో కారం కొట్టి ఏకంగా రూ.కోటి నగదును దోచుకెళ్లారు. పోలీసు
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha