శ్రీనగర్, 04 మార్చి (హి.స.) ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ హత్యకు నిరసనగా కాశ్మీర్లోయలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వరుసగా రెండో రోజూ కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఖమేనీ మృతితో సోమవారం వెల్లువెత్తిన ఆందోళనలు హింసాత్మకంగా మారడ
తెలంగాణ హైకోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు
వివిధ దేశాల్లో పెద్ద సంఖ్యలో భారతీయులు చిక్కుకుపోయారు.
ఢిల్లీ, 01 మార్చి (హి.స.)పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో విమానయాన సంస్థలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. మార్చి 2 వరకు ఆ ప్రాంతంలోని 11 దేశాల గగనతలాలను ఉపయోగించొద్దని డీజీసీఏ (DGCA) తెలిపింది. ఇరాన్, ఇజ్రాయెల్, లెబనాన్, యూఏఈ, సౌదీ అరేబియ
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
హైదరాబాద్, 04 మార్చి (హి.స.)ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. యుద్ధ భయాల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. దేశీయ కరెన్సీ రూపాయి విలువ మునుపెన్నడూ లేని విధంగా పాతాళానికి పడిపోవడం
న్యూఢిల్లీ, 04 మార్చి (హి.స.)భారతదేశానికి సహజవాయువు సరఫరాదారుగా ఉన్న ఖతార్, ఇరాన్ దాడులతో సతమతం అవుతోంది. ఈ నేపథ్యంలో భారత్కు ఖతార్ LNG ఎగుమతులను 40 శాతం వరకు తగ్గించింది. ఖతార్ ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వాయువు ఉత్పత్తిదారుగా ఉంది. ఖతార్ లోని అమెర
న్యూఢిల్లీ, 04 మార్చి (హి.స.)పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులతో విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం పడింది. వేలాది విమానాలు రద్దవగా.. విమానాల టికెట్ల ధరలు ఆకాశాన్నంటిన పరిస్థితి. ఈ కారణంగా పాకిస్థాన్ తమ గగన తలాన్ని మార్చి 31 వరకు పాక్షికంగా మూసివేస్తున
డిల్లీ, 04 మార్చి (హి.స.)ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడి అనంతరం పశ్చిమాసియా రగులుతోంది. ఇరాన్ కూడా ప్రతి దాడులకు పాల్పడుతోంది. ఇరాన్ ముందు నుంచీ హెచ్చరించినట్లే అమెరికా ఆస్తులే లక్ష్యంగా దాడులకు దిగుతోంది. ఇందులో భాగంగా తాజాగా గల్ఫ్లోన
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
చిత్తూరు, 04 మార్చి (హి.స.) జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గంగవరం మండలంలోని దండపల్లి క్రాస్ వద్ద బెంగళూరు-చెన్నై జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ముందువెళ్తున్న లారీని కారు ఢీకొట్టడంతో ఈ
చిత్తూరు, 04 మార్చి (హి.స.) ,చిత్తూరు గ్రామీణ మండలం తుమ్మిందపాలెంలో దారుణం జరిగింది. ఇద్దరి వ్యక్తులు మధ్య నగదు విషయంలో వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో సాయికుమార్ అనే వ్యక్తిని ఢిల్లీ బాబు నాటు తుపాకీతో కాల్చి హత్య చేశాడు. అనంతరం అతడు అక్కడి నుంచి
ఆళ్లగడ్డ, 04 మార్చి (హి.స.) నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని కృష్ణాపురం గ్రామంలోని రామతీర్థం పుట్టాలమ్మ క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో ఏ
కాకినాడ, 04 మార్చి (హి.స.) , :వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు ప్రమాద ఘటనలో మరొకరు మరణించారు. బుధవారం కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ వీర శ్రీను (39) కన్నుమూశారు. దీంతో ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 25కు చేరింది. మంగళవారం ఇదే ఆసుపత్ర
అమరావతి, 04 మార్చి (హి.స.) ఏపీ శాసనమండలిలో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో చైర్మన్ మోషేన్ రాజు సభను రేపటికి(గురువారం) వాయిదా వేశారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతుండగా వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. చైర్మన్ పోడియం ఎక్కి నినాదాలు చేయడంతో స
ఏపీ శాసనమండలి గురువారానికి వాయిదా పడింది. వైసీపీ సభ్యుల ఆందోళనతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో చైర్మన్ సభను వాయిదా వేశారు.
ఏపీ శాసనమండలిలో తిరుమల లడ్డూ కల్తీపై చర్చ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ వైసీపీ సభ్యుల ఆరోపణలపై ధీటుగా సమాధానం ఇచ్చారు.
మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ మంత్రి కొండా సురేఖ భర్త మురళీ కీలక వ్యాఖ్యలు చేశారు. పరకాల తమ అడ్డా... వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచే కొండా సురేఖ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు
కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన, మౌలిక సదుపాయాలు కల్పన ఊపందుకుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
హైదరాబాద్, 04 మార్చి (హి.స.) ఇజ్రాయెల్-అమెరికా వర్సెస్ ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎన్నిక జరిగింది. ఈ నేపథ్యంలో అయతుల్లా అలీ ఖమేనీ రెండో కొడుకు మోజాబా ఖమేనీ ఇరాన్ కొ
హైదరాబాద్, 03 మార్చి (హి.స.) పశ్చిమ ఆసియా (West Asia)లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, ఇరాను భూకంపం వణికించింది. ఇవాళ మధ్యాహ్నం గెరాష్ నగరం కేంద్రంగా రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లుగా అధికారులు ధృవీకరించారు. భూ అంతర్భాగంలో సుమారు
ఢిల్లీ, 03 మార్చి (హి.స.) ప్రపంచానికి చమురు సరఫరా చేసే అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz)ని ఇరాన్ మూసివేసిన సంగతి తెలిసిందే. హర్ముజ్ జలసంధిలోకి ఏవైనా నౌకలు వస్తే పేల్చేస్తామని ఇరాన్ తాజాగా హెచ్చరించింది. దీంతో మిడిల్ ఈస్ట్ యుద్ధం భయంక
హైదరాబాద్, 02 మార్చి (హి.స.) ఇజ్రాయెల్ గుండెకాయ వంటి జెరూసలేం నగరంపై ఇరాన్ మిసైల్స్ తో విరుచుకు పడుతోంది. ఇరాన్ జరిపిన ఈ క్షిపణి దాడులు మధ్యప్రాచ్య యుద్ధాన్ని అత్యంత భీకరమైన స్థాయికి తీసుకువెళ్లాయి. ఇరాన్ ఏకకాలంలో వందలాది బాలిస్టిక్ క్షిపణులను ఇ
టెహ్రాన్, 02 మార్చి (హి.స.) గల్ఫ్ (Gulf) ప్రాంతంలో ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. తన భూభాగంపై ఇరాన్ (Iran) జరిపిన క్షిపణి దాడులకు నిరసనగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని త
హైదరాబాద్, 04 మార్చి (హి.స.) అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు. ఇరాన్ పై చేసిన సంయుక్త దాడి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. నేరుగా అమెరికాపై దాడి చేయలేని ఇరాన్.. అరబ్ కంట్రీస్ లోని అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు
ముంబై, 04 మార్చి (హి.స.) పసిడి ప్రియులకు పండగలాంటి వార్త.. అవును.. గత రెండు రోజులుగా బంగారం మెల్లగా దిగుతూ వస్తోంది. ఇజ్రాయెల్- ఇరాన్,అమెరికా యుద్ధం కారణంగా చమురు, ముడి సరుకు ధరలతో పాటుగా బంగారం ధరలు కూడా భారీగా పెరుగుతాయి వస్తున్న వార్తలు వాస్తవం
ముంబై, 03 మార్చి (హి.స.) బంగారం ధరలపై కొనుగోలుదారులకు ఊరట కలిగింది. మంగళవారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇరాన్-ఇజ్రాయెల్ వార్తో వరుసగా మూడు రోజులుధరలు పెరగ్గా.. ఇవాళ కాస్త తగ్గి శాంతించాయి. యుద్దంతో పసిడి ధరలు రూ.2 లక్షలకు చేరుకునే అవకాశం ఉందనే ప్రచార
హైదరాబాద్, 02 మార్చి (హి.స.) ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (Crude Oil) ధరలు అమాంతం పెరిగాయి. ఈ యుద్ధ మేఘాలు కమ్ముకున్న ఒక్కరోజులోనే చమురు ధరలు 10% పెరగడం గమనార్హం. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 10%
నాగర్కర్నూల్, 01 మార్చి (హి.స.) టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం తర్వాత తొలిసారిగా విజయ్ తండ్రి స్వగ్రామానికి వెళ్లనున్నారు. నూతన దంపతులుగా వారు మార్చి 2వ తేదీ సోమవారం నాగర్కర్నూల్ జిల్లా, బల్మూరు మండలం, తుమ్మనపేట గ్రామాన్న
కొచ్చి, కేరళ, 23 ఫిబ్రవరి (హి.స.) భారతీయ చిత్ర పరిశ్రమలో గ్లామర్ కంటే నటనకే ప్రాధాన్యతనిస్తూ, తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న నటి సాయి పల్లవి(Sai Pallavi). తాజాగా కేరళలోని కొచ్చిలో జరిగిన 70వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ (2026) వేదికగ
హైదరాబాద్, 22 ఫిబ్రవరి (హి.స.) సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు ఫిల్మ్ఫేర్ అవార్డులను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఉంటారు. ఈ అవార్డును దక్కించుకున్న వారికి ఇండస్ట్రీలో, బయట సమాజంలో కూడా మంచి గుర్తింపు లభిస్తుండడంతో దీనిని దక్కించుకోవడం కోసం
హంపి కర్ణాటక, 22 ఫిబ్రవరి (హి.స.) విజయనగర సామ్రాజ్య పుణ్యక్షేత్రం, హనుమంతుడి జన్మస్థలంగా భావించే హంపిలోని అంజనాద్రి బెట్ట సాక్షిగా ''జై హనుమాన్'' చిత్రానికి ఆదివారం అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు జరిగాయి. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా నేడు తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇందులో భాగంగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికా-న్యూజిలాండ్ జట్లు మరికాసేపట్లో తలపడనున్నాయి. టాస్ గెలిచిన కివీస్.. ఫీల్డింగ్ ఎంచుకుంది.
ముంబై, 04 మార్చి (హి.స.) టీ20 వరల్డ్ కప్లో భాగంగా గురువారం జరిగే సెమీస్ ఇంగ్లాండ్ను టీమిండియా ఎదుర్కోనుంది. ఈ పోరు కోసం ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత జట్టు సన్నద్ధమవుతుంది. అయితే మంగళవారం ప్రాక్టీస్ సెషన్ ఆలస్యంగా ప్రారంభమైంది. చంద్ర గ్రహణం కా
కోల్కత్త, 04 మార్చి (హి.స.) టీ20 వరల్డ్ కప్ 2026 నేపథ్యంలో ఇవాళ తొలి సెమీ ఫైనల్ పోరు జరగనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య మొదటి సెమీ ఫైనల్ ఉంటుంది. 2024 టోర్నమెంట్ సమయంలో ఫైనల్ దాకా వెళ్లి భారత చేతిలో సౌతాఫ్రికా ఓడిన సంగ
హైదరాబాద్, 03 మార్చి (హి.స.) టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ పైన ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం ( Iran - Israel US War) ప్రభావం పడింది. ఈ యుద్ధం కారణంగా టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయిన జింబాబ్వే, వెస్టిండీస్ ఇంకా ఇండియాలోనే ఉన్నాయి. రెండు రోజుల కింద
నల్గొండ, 02 మార్చి (హి.స.) స్కూల్ బస్సు ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం చందనపల్లిలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు స్కూల్ బస్సు విద్య
వికారాబాద్, 28 ఫిబ్రవరి (హి.స.) వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఓ మహిళా కానిస్టేబుల్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ పట్టణంలోని గంగారం సాయిబాబా కాలనీలో నివాసం ఉంటున్న మహిళా పోలీస్ కానిస్టేబుల్ దివ్య శనివారం ఆత్మహత్య
ఒడిశా, 28 ఫిబ్రవరి (హి.స.) ఒడిశా పోలీసులు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్ విజయవంతం అయింది. కోరాపుట్ జిల్లా పోలీసులు జలపుట్ రిజర్వాయర్ (Jalaput Reservoir) సమీపంలో సాహసోపేతమైన ఆపరేషన్ నిర్వహించి భారీ స్థాయిలో మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. గత కొన
హైదరాబాద్, 24 ఫిబ్రవరి (హి.స.) హైదరాబాద్ నగరం నడిబొడ్డున అంతులేని విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. మృతులను రామ్ రాజ్ (55), ఆయన భార్య మాధవి (50), కుమారుడు శశాంక్ (24
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha