కేసీఆర్ జన్మదినాన పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం
ఢిల్లీ,17 ,ఫిబ్రవరి (హి.స.) కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) (Makkal Needhi Maiam) పార్టీకి భారత ఎన్నికల సంఘం టార్చిలైట్ గుర్తును కేటాయించింది. పుదుచ్చేరిలో ఎన్నికల కోసం ఈ గుర్తును కేటాయించినట్లు మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. దీం
ఢిల్లీ,17 ,ఫిబ్రవరి (హి.స.) : కృత్రిమ మేధ (ఏఐ) రంగంపై విస్తృతంగా చర్చించేందుకు, అత్యాధునిక ఆవిష్కరణలపై అవగాహన కల్పించేందుకు భారత్ ఆతిథ్యమిస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో-2026, సమిట్లు సోమవారం దిల్లీలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 20 వరకూ భార
ముంబయి,17 ,ఫిబ్రవరి (హి.స.) భారత పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ను ప్రధాని మోదీ స్వాగతించారు. ముంబయిలో కలుద్దామంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ‘‘భారత్కు స్వాగతం. ఈ పర్యటనలో భారత్-ఫ్రాన్స్ సంబంధాలను మరో స్థాయికి తీస
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
గొగోయ్ పాకిస్థాన్ ఏజెంట్ అంటూ సీఎం చేసిన ఆరోపణలపై ఆసక్తికరమైన సర్వే జరిగింది. ఈనెల 13, 14 తేదీల్లో జరిగిన ఈ సర్వేలో మెజారిటీ అస్సాం ఓటర్లు సీఎం ఆరోపణలను విశ్వసించడం లేదని వెల్లడైంది.
న్యూఢిల్లీ, 18 ఫిబ్రవరి (హి.స.) లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) దేశ భద్రతలకు ప్రమాదమని.. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) మాట్లాడుతూ.. రాహుల్
జమ్మూ కాశ్మీ, 18 ఫిబ్రవరి (హి.స.) జమ్మూ కశ్మీర్ లోని బాంబు కలకంగా మారింది. ఈ రోజు ఉదయం పూంచ్ జిల్లాలోని మెంధార్ సెక్టార్ పరిధిలో భద్రతా దళాలు సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా, రోడ్డు పక్కన అనుమానాస్పదంగా ఉన్న ఒక సంచీని గుర్తించారు. దానిని తనిఖీ చేయ
ఢిల్లీ,18 ,ఫిబ్రవరి (హి.స.) భారత ఎన్నికల సంఘం (ECI) రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను ఇవాళ (ఫిబ్రవరి 18, 2026)న విడుదల చేసింది. దీని ప్రకారం 10 రాష్ట్రాల్లో మొత్తం 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాలు ఏప్రిల్ 2026లో వివిధ త
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
అమరావతి, 18 ఫిబ్రవరి (హి.స.) గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడ సీసీఎస్ పోలీస్స్టేషన్ గోదాములో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో సీజ్ చేసిన వాహనాలు, మద్యం సీసాలు, స్వాధీనం చేసిన వస్తువులు దగ్ధమయ్యాయి. సీసీఎస్ పీఎస
మహబూబ్నగర్, 18 ఫిబ్రవరి (హి.స.) ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదివితే ఉత్తమ ఫలితాలు సాధించడమే కాకుండా జీవితంలో గొప్పగా స్థిరపడతారని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి హితవు పలికారు. బుధవారం భూత్పూర్ మండల కేంద్రంలోని కస్తూర్బ
దేశ తీర ప్రాంత ప్రయోజనాలు కాపాడటంలో నేవీది కీలకపాత్ర అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. సముద్ర వాణిజ్యంలో సైతం నేవీ సుస్థిరత తీసుకొచ్చిందని పేర్కొన్నారు. విశాఖపట్నం తీరం వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్) బుధవారం ప్రారంభ
వైసీపీ సభ్యుల నిరసనలతో ఏపీ శాసనమండలి వాయిదా పడింది. వైసీపీ ఇచ్చిన రెండు వాయిదా తీర్మానాలను చైర్మన్ తిరస్కరించారు.
సంక్రాంతి లక్కీ డ్రా కేసులో వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఊరట లభించింది. కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్లో నూతన పాలకవర్గం కొలువుదీరిన మరుసటి రోజైన ఇవాళ(మంగళవారం) తెల్లవారుజామునే మంత్రి కోమటిరెడ్డి రంగంలోకి దిగారు. 46 వ డివిజన్ ప్రకాశం బజార్లో రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం పనులను మంత్రి పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఉండవల్లి క్యాపు కార్యాలయంలో ఇవాళ(బుధవారం) 15వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం చర్చించారు.
ఛత్తీస్గఢ్లోని మాడేరియా డివిజన్ కమిటీకి చెందిన ఇద్దరు మావోయిస్టులు ఆంధ్ర పోలీసుల ఎదుట లొంగిపోయారు. బుధవారం అల్లూరి జిల్లా ఎస్పీ అమితి బర్దార్ ఎదుట వీరు స్వచ్ఛందంగా లొంగిపోయారు.
భాగ్యనగర పరిశుభ్రతలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ని పరిశుభ్రంగా ఉంచాలని దిశానిర్దేశం చేశారు.
హైదరాబాద్, 18 ఫిబ్రవరి (హి.స.) అమెరికాలో శ్వేత జాతీయుల హక్కుల ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన నేత రెవరెండ్ జెస్సీ జాక్సన్ మరణించారు. 84 ఏళ్ల జెస్సీ జాక్సన్ చికాగోలోని తన నివాసంలో కుటుంబ సభ్యుల మధ్య ప్రశాంతంగా తుదిశ్వాస విడిచారని ఆయన కుమార్తె సంతిత
ఢిల్లీ, 17 ఫిబ్రవరి (హి.స.)ఎప్స్టీన్ ఫైల్స్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలామంది ప్రముఖుల పేర్లు ఇందులో బహిర్గతమయ్యాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హయత్ హోటల్స్ఎగ్జిక్యూటివ్ చైర్మన్, బిలియనీర్ థామస్ ప్రిట్జ్కర్ ప
వాషింగ్టన్, 14 ఫిబ్రవరి (హి.స.) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. ఇరాన్తో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా తన సైనిక శక్తిని మరింత బలోపేతం చేస్తోందని తెలిపారు. ఇప్పటికే పంపిన బలగాలకు తోడుగా, మరో శక్తివంతమైన యుద
ఢిల్లీ,12, ,ఫిబ్రవరి (హి.స.) నెలల తరబడి సాగిన రక్తపాతం, తీవ్ర సంక్షోభం తర్వాత బంగ్లాదేశ్ నేడు తన 13వ పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కొంటోంది. 2024లో షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత ఏర్పడిన నోబెల్ విజేత మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఈ
ఢాకాఢిల్లీ , 12 ఫిబ్రవరి (హి.స.)2024లో షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత ఏర్పడిన నోబెల్ విజేత మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఈ ఎన్నికలను నిర్వహిస్తోంది. సుమారు 12.7 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న ఈ ఎన్నికలు, బ
ముంబై, 18 ఫిబ్రవరి (హి.స.)వచ్చేది పెళ్లిళ్ల సీజన్.. పైగా మూఢం కూడా పూర్తైంది.. ఇప్పుడన్నీ మంచిరోజులే.. దీనికి తోడుగా బంగారం కూడా ప్రజల్ని ఊరిస్తోంది. ధరలు భారీగా తగ్గుముఖం పట్టడంతో పసిడి ప్రియులు పండగ చేసుకుంటున్నారు. గోల్డ్, సిల్వర్ రేట్లు భారీగ
ముంబై, 17 ఫిబ్రవరి (హి.స.) భారతదేశంలో బంగారానికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఇది కేవలం అలంకరణగానే కాకుండా పెట్టుబడికి కూడా గొప్ప సాధనంగా ఉంది. సమాజంలో హోదాను కూడా ప్రతిబింబిస్తుంటుంది. అందుకే ప్రతి ఇంట్లో వారి స్థాయిని బట్టి ఎంతో కొంత బంగారం ఉంటుంద
ముంబై, 16 ఫిబ్రవరి (హి.స.)బంగారం కొనాలని ఆలోచిస్తున్నారా..? అయితే, ముందుగా మీరు మార్కెట్లో గోల్డ్ రేట్ ఎలా ఉందో చెక్ చేసుకోండి. మీరు మీ నగరంలోని వివిధ దుకాణాలలో విచారించవచ్చు. లేదంటే ఆభరణాల వ్యాపారికి కాల్ చేయవచ్చు. ఎందుకంటే..బంగారం ధరలు నిరంతర
ముంబై, 15 ఫిబ్రవరి (హి.స.) భారతదేశంలో బంగారం డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. పెళ్లిళ్ల సీజన్ అయినా లేదా పెట్టుబడి పరంగా అయినా సరే.. భారతీయులకు బంగారం అగ్ర ఎంపికగా మారుతోంది. పెట్టుబడిదారులు భౌతిక, బంగారు ఇటిఎఫ్లలో పెట్టుబడి పెడుతున్నారు. కానీ, మీ ఖజ
అమరావతి, 18 ఫిబ్రవరి (హి.స.): బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్ర ) తండ్రి సునీల్ మల్హోత్ర కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఫిబ్రవరి 14న ఆయన మరణించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. తండ్రిని తలచుకుంటూ సిద్ధార్థ్ ఎమోషనల్ పోస్ట్
ముంబై, 16 ఫిబ్రవరి (హి.స.) గ్లోబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం షూటింగ్ షెడ్యూల్స్తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల విడుదలైన ‘రాజా సాబ్’ సినిమా ప్రేక్షకులను నిరుత్సాహానికి గురి చేసింది. మరోవైపు, ఈ సినిమాలో ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్పై నెగెటివ్ కామెంట్స్,
ఆర్థిక ఇబ్బందుల వల్ల గతంలో తనకు నచ్చకపోయినా కొన్ని సినిమాలు చేసినట్లు నటి నీనా గుప్తా తెలిపారు.
చిరంజీవి కొత్త సినిమా 158వ సినిమాగా ప్రకటన
టీమిండియా స్టార్ బ్యాటర్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్తో అదరగొడుతున్నాడు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్ జాబితాలో టాప్ 10లోకి దూసుకొచ్చాడు. 732 రేటింగ్ పాయింట్లతో ఎనిమిదో స్థానానికి ఎగబాకాడు.
న్యూఢిల్లీ, 18 ఫిబ్రవరి (హి.స.) టీ20 ప్రపంచ కప్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా దక్షిణాఫ్రికా జోరు కనబరుస్తుంది. ఈ రోజు గ్రూప్స్ స్టేజ్ లో భాగంగా యూఏఈతో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో ఈ మ్యాచ్లో బ్యాటర్లు తిరుగులేని ప్రదర్
టీ20 ప్రపంచ కప్ 2026లో ఆస్ట్రేలియా జట్టు తీవ్రంగా విఫలమైంది. ఐదు సార్లు కప్ను ముద్దాడిన ఆసీస్.. ఈసారి గ్రూప్ స్టేజిలోనే నిష్క్రమించే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడి కేవలం ఒకదాంట్లోనే విజయం సాధించింది.
భారత మహిళా జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా సిడ్నీ వేదికగా ఆసీస్తో జరిగిన తొలి టీ20లో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో టీమిండియా 21 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మదనపల్లి, 18 ఫిబ్రవరి (హి.స.) ఏడేళ్ల బాలికపై హత్యాచార ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కేసులో ప్రధాన నిందితుడైన కులవర్ధన్ ఓ చెరువులో శవమై తేలాడు. అన్నమయ్య జిల్లా కురబల కోట మం
కడప, 14 ఫిబ్రవరి (హి.స.) ఏపీలోని కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వాలంటైన్స్ డే సందర్భంగా తిరుపతి నుండి ఇద్దరు ప్రేమికులు గండికోటకు బైక్ పై విహారయాత్రకు బయలుదేరారు. అయితే మార్గమధ్యలో వారిని మృత్యువు లారీ రూపంలో వెంటాడింది. ప్రపంచ వ్యాప్తంగా వ
హైదరాబాద్, 13 ఫిబ్రవరి (హి.స.) గచ్చిబౌలి పోలీస్టేషన్ పరిధిలోని గోపన్పల్లిలో గురువారం సాయంత్రం ఓ సంచలన ఘటన చోటుచేసుకుంది. సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలలో నగదు నింపేందుకు వచ్చిన సెక్యూరిటీ ఏజెన్సీ వాహనాన్ని డ్రైవర్ నగదుతో స
అమరావతి, 12 ఫిబ్రవరి (హి.స.): బంగారం, డబ్బు కోసం పట్టపగలు ఓ దుండగుడు మహిళ గొంతు నులిమి హత్య చేసిన ఘటన నగరంలో సంచలనం సృష్టించింది. ఆరిలోవ సీఐ మల్లేశ్వరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆరిలోవ పాతపోలీస్స్టేషన్కు ఎదురుగా కనకదుర్గనగర్లో కాపు రమణ, లక
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha