శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ సందర్బంగా నగరంలోని అన్ని మాంసం దుకాణాలను పూర్తిగా మూసివేయాలని హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారికంగా ఆదేశాలు జారీ చేశారు.
రామమందిరం తొలి సీఈఓగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా
తిరుమల శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ మెరుపు దాడులు
కంటోన్మెంట్లోని మద్రాస్ రెజిమెంట్లో ఆయుధాల చోరీ నేపథ్యంలో ఆ ప్రాంతంలో సెక్యూరిటీ అలర్ట్ను ఉన్నతాధికారులు ప్రకటించారు. ఈ నేపథంలో ఆ ప్రాంతంలోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
బీజేపీ పార్టీ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆయన సతీమణి గుర్ప్రీత్ కౌర్పై సంచలన ఆరోపణలు చేసింది.
16 కేసుల్లో నిందితుడు నీటిలోని పచ్చగడ్డి కింద దాగి పోలీసులకు చిక్కకుండా తప్పించుకోవాలని ప్రయత్నించాడు. అయితే పోలీసులు కూడా చెరువులోకి దిగి మరి అతడిని పట్టుకుని బయటకు తీసుకొచ్చారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్తో అత్యంత కీలకమైన ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
భారత వైమానిక దళ గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్ వైమానిక దళం నుండి వైదొలిగి F-91 అనే ప్రైవేట్ విమానయాన సంస్థలో చేరారు.
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
తెలంగాణ ట్రాన్స్మోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీ ట్రాన్స్కో)కు సంబంధించిన అధికారిక, అంతర్గత సమాచారాన్ని పత్రికలు, మీడియా లేదా బయటి వ్యక్తులకు చేరవేస్తే కఠిన క్రమశిక్షణా చర్యలు తప్పవని యాజమాన్యం హెచ్చరించింది.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లో కొంతకాలంగా నెలకొన్న అంతర్గత పరిణామాలు, నేతల వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం తీవ్రస్థాయిలో స్పందించింది.
వివాదాస్పద పరిణామాల నేపథ్యంలో కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.
మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై కొండాసురేఖ స్పందించారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు.
ఈవీఎంల భద్రతపై సిబ్బంది నిర్లక్ష్యం వహించరాదని జిల్లా కలెక్టర్ బోర్కేడే హేమంత్ సహదేవురావు అన్నారు.
బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న అవినీతి ఆరోపణలపై అలాగే వెయ్యి రోజుల పాలనలో జరిగిన అభివృద్ధి పై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తెల్చుకుందాం రావాలని బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావులకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ సవాల్ వి
సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వి. సోమయ్య నివాసంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వయించారు.
భద్రకాళి బండ్ పై కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న అధికారులను ఆదేశించారు.
అర్ధరాత్రి ఇరాన్పై విరుచుకుపడ్డ అమెరికా.. 100 యుద్ధ విమానాలతో దాడులు
జపాన్లో ఆదివారం (ఆగస్టు 23) తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపం తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 2 గంటల సమయంలో దక్షిణ ఇబరాకి ప్రిఫెక్చర్ను కేంద్రంగా చేసుకుని భూకంపం సంభవించింది. జపాన్ వాతావరణ సంస్థ ప్రకారం భూకంప తీవ్రత 5.9
ఆసుపత్రి నుంచి ఇమ్రాన్ ఖాన్ డిశ్చార్జ్.. మళ్లీ జైలుకు తరలింపు
చైనాకు షాకిచ్చిన డొనాల్డ్ ట్రంప్.. విదేశీ డ్రోన్లపై 100 శాతం టారిఫ్ విధింపు
విదేశీ మారక ద్రవ్య మార్కెట్లో భారత రూపాయి బలంగా పుంజుకుంది
కొనసాగుతున్న ధరల పతనం.. 3 రోజుల్లో రూ.6 వేల పైచిలుకు మేర బంగారం తగ్గుదల
బంగారం మరింత పతనం.. నేడు రేట్స్ ఎలా ఉన్నాయంటే..
మళ్లీ తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్లో తులం ఎంతంటే..
దుమ్మురేపుతున్న ‘ఇరుముడి' .. మూడో రోజు ఏకంగా 4 లక్షలకు పైగా టికెట్లు సేల్
బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్లను రాబడుతున్న ఈ చిత్రం ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏ స్థాయిలో ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.
రవితేజ '‘ఇరుముడి' సెన్సార్ పూర్తి..! ఈనెల 22న విడుదల
శ్రీలంకతో రెండో టెస్ట్ డ్రా.. సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా..
అత్యధిక పరుగుల వీరుడిగా పంత్.. ధోనీ 'ఆల్టైమ్ రికార్డు' బద్దలు..!
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha