ఆర్ఐఎస్ (RIS) సెమినార్లో భారత్ - నేపాల్ మధ్య కనెక్టివిటీ, ఆర్థిక సహకారాన్ని పెంచడంపై దృష్టి సారించారు.
ఇక ఏపీలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. అల్పపీడనం కొనసాగుతుండటంతో నేడు ఉత్తరాంధ్రలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
అఖండ భారతావనికి హైదరాబాద్ విలీనమే మకుటాయమానం: విమోచన దినోత్సవ వేడుకల్లో ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, గవర్నర్ శివ్ప్రతాప్ శుక్లా
నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి పోరాడిన యోధులకు పుట్టినిల్లు తెలంగాణ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
సాంకేతిక కారణంగా అబుదాబి వెళ్లాల్సిన విమానాన్ని ఎతిహాద్ ఎయిర్వేస్ రద్దు చేసింది. దీంతో 200 మంది ప్రయాణికులు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో చిక్కుకుపోయారు.
ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ సెప్టెంబర్ 22న తొమ్మిదో భారత అంతర్జాతీయ జల వారోత్సవాలను ప్రారంభిస్తారు
యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) దేశవ్యాప్తంగా తలపెట్టిన మూడు రోజుల దేశవ్యాప్త బ్యాంకు సమ్మె నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవాళ ఓ కీలక అడ్వైజరీని జారీ చేసింది.
భారత, జపాన్ దేశాల వైమానిక దళ అధిపతులు రాజస్థాన్లోని జోధ్పూర్ ఎయిర్పోర్టు వేదికగా భారత్లోనే తయారైన 'తేజస్' యుద్ద విమానంలో ప్రయాణించి అందరి దృష్టినీ ఆకర్షించారు.
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా టీచర్ల విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం అయ్యారు. రౌండ్ టేబుల్ సమావేశానికి 370 మంది స్పోర్ట్స్ కోటా టీచర్లు తరలివచ్చారు.
కాకినాడ జిల్లాలో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పర్యటించారు. కాకినాడ రూరల్ తిమ్మాపురంలోని ఆకుండి లక్ష్మీ స్మారక గోశాలలో నిర్వహించిన భారతీయం కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన లోకేశ్ కి ప్రముఖ ప్రవచనకర్త, ఏపీ ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సూర్యాపేట జిల్లా పరిధిలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఖమ్మం- సూర్యాపేట 365బీ జాతీయ రహదారిపై పిల్లలమర్రి ఫ్లైఓవర్ సమీపంలో ఓ వోల్వో కారు అదుపుతప్పి డివైడర్ను బలంగా ఢీకొట్టింది.
మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత నిర్వాసితులైన నివాసితులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆరా తీసి, నష్టపరిహారం స్థితిని సమీక్షించారు.
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఒక అరుదైన సంఘటన చోటుచేసుకుంది. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన లడ్డూ వేలంపాటలో చాందిని, మస్తాన్ వలి అనే ముస్లిం దంపతులు రూ.1,45,000 చెల్లించి ప్రసాదాన్ని కైవసం చేసుకున్న
బొగ్గు పెన్షన్దారులకు చెందిన కోట్లాది రూపాయల అవినీతి కుంభకోణానికి పాల్పడిన అధికారుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు.
ప్రజల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు ముందుకు రావాలని ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్రెడ్డి సూచించారు.
తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల తీరును కేంద్ర మంత్రి బండి సంజయ్ తప్పుపట్టారు.
ఇరాన్తో యుద్ధం ముగిస్తే చమురు ధరలు భారీగా తగ్గుతాయి: ట్రంప్
ఫిలిప్పీన్స్ పలవాన్ ప్రావిన్స్లోని పర్యాటక కేంద్రం సమీపంలో ఫెర్రీ (పడవ)లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు.
టెబెట్లో బుధవారం భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా నమోదైందని యూరోపియన్ మెడటేరియనియన్ సెస్మాలాజికల్ సెంట్రల్ తెలిపింది.
పోర్టో రికోలోని శాన్ జువాన్ నుంచి బయలుదేరిన అమెజాన్ విమానం ప్రమాదానికి గురైంది. ల్యాండ్ అవుతుండగా రోడ్డుపైకి దూసుకెళ్లింది..
అర్ధరాత్రి ఇరాన్పై విరుచుకుపడ్డ అమెరికా.. 100 యుద్ధ విమానాలతో దాడులు
బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
కొద్ది రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. శనివారం కూడా స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి.
కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు నేడు (శుక్రవారం) పుంజుకున్నాయి.
బంగారం, వెండి ధరలు తగ్గినట్లే తగ్గి మళ్లీ చుక్కలు చూపిస్తోంది. ఇటీవల భారీగా పెరిగి ఒక్కసారిగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు..
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha