భారతీయ జ్ఞాన సంప్రదాయం ప్రపంచ జ్ఞాన విమర్శకు కొత్త దిశను చూపగలదు: ముకులు కనిట్కర్
ఇంగ్లీష్ మాట్లాడేవాడే గొప్ప విద్వాంసుడని, స్వంత భాషలో మాట్లాడేవాడు తక్కువవాడని భావించే మానసిక ధోరణిని మార్చుకోవాలి: డా. కులదీప్ అగ్నిహోత్రి
హిందుస్థాన్ సమాచార్ బహుభాషా నమూనా భారతీయ భాషా వైవిధ్యానికి బలం: మార్డికర్
భారతీయ భాషా సమాగమ్: వికసిత భారత్కు పునాది, గ్లోబల్ నాలెడ్జ్ ఎకానమీగా భారత్
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
భోపాల్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో జైపూర్లో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటన ఆదివారం ఉదయం జరిగింది. విమానంలోని ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలివి. ఎయిరిండియా సంస్థకు
ఉత్తరప్రదేశ్, బీహార్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వరద ముంచెత్తింది. భాగల్పూర్లో జాతీయ రహదారి 80 నీట మునిగింది.
వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా పది రోజుల మద్య నిషేధాన్ని పుణె యంత్రాంగం రెండు రోజులకు తగ్గించింది.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్-2026 కు సంబంధించిన పరీక్షా షెడ్యూల్ ను తాజాగా విడుదల చేసింది. సీజీఎల్ టైర్-1, టైర్-2 పరీక్షలను ఈ నెల 30 నుంచి అక్టోబర్ 30 వరకు నిర్వహిస్తారు.
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
గద్వాల జిల్లా గట్టు మండలం చింతలకుంటకు చెందిన యువతి వేరుశెనగ పొట్టుతో మట్టి వినాయకుడుని తయారీ చేసింది.
పేదల కోసం ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న సన్న బియ్యం పక్కదారి పడుతున్నాయి.
శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనా చారి కాంగ్రెస్ పార్టీని ఆరోపించారు.
సిద్దిపేట జిల్లా మట్టి గణపతుల ప్రతిమలను మాజీమంత్రి హరీశ్రావు పంపిణీ చేశారు. అమర్నాథ్ అన్నదాత సేవా సమితి ఆధ్వర్యంలో మట్టి గణపతులు పంపిణీ చేశారు.
మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు సందర్శకుల తాకిడి పెరిగింది.
మాజీ ఎన్ఎస్యూఐ లీడర్ జగిత్యాల పట్టణ కురుమ సంఘం ఉపాధ్యక్షుడు మహేష్ తన మిత్రులతో కలిసి జగిత్యాల పట్టణంలోని జీవన్ రెడ్డి నివాసంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
బీసీ జనసభ రాష్ర్ట వ్యవస్థాపక అధ్యక్షుడు రాజారామ్ యాదవ్ ఆధ్వర్యంలో కొమురవెల్లి మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గ్రామస్తులకు మట్టి వినాయకుల పంపిణీ
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొబ్బరి చిప్పలను ఉపయోగించి వినాయక విగ్రహాన్ని తయారుచేశారు. పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ విగ్రహాన్ని రూపొందించారు.
ఫిలిప్పీన్స్ పలవాన్ ప్రావిన్స్లోని పర్యాటక కేంద్రం సమీపంలో ఫెర్రీ (పడవ)లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు.
టెబెట్లో బుధవారం భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా నమోదైందని యూరోపియన్ మెడటేరియనియన్ సెస్మాలాజికల్ సెంట్రల్ తెలిపింది.
పోర్టో రికోలోని శాన్ జువాన్ నుంచి బయలుదేరిన అమెజాన్ విమానం ప్రమాదానికి గురైంది. ల్యాండ్ అవుతుండగా రోడ్డుపైకి దూసుకెళ్లింది..
అర్ధరాత్రి ఇరాన్పై విరుచుకుపడ్డ అమెరికా.. 100 యుద్ధ విమానాలతో దాడులు
బంగారం కొనుగోలుచేసేవారికి భారీ ఊరట లభించింది. ధరలు ఒక్కసారిగా శాంతించాయి.
బంగారం ధరలు మళ్లీ డౌన్
ఒక్కరోజులోనే రూ.10 వేలు ఢమాల్.. బంగారం ధరలు మరోసారి పతనం.. లేటెస్ట్ రేట్లు ఇవే..
అమెరికా-ఇరాన్ యుద్ధంపై అనిశ్చితులు, చమురు ధరలు బంగారాన్ని అమితంగా ప్రభావితం చేస్తున్నాయి.
దుమ్మురేపుతున్న ‘ఇరుముడి' .. మూడో రోజు ఏకంగా 4 లక్షలకు పైగా టికెట్లు సేల్
బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్లను రాబడుతున్న ఈ చిత్రం ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏ స్థాయిలో ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.
శ్రీలంకతో రెండో టెస్ట్ డ్రా.. సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా..
అత్యధిక పరుగుల వీరుడిగా పంత్.. ధోనీ 'ఆల్టైమ్ రికార్డు' బద్దలు..!
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha