ఆర్ఐఎస్ (RIS) సెమినార్లో భారత్ - నేపాల్ మధ్య కనెక్టివిటీ, ఆర్థిక సహకారాన్ని పెంచడంపై దృష్టి సారించారు.
ఇక ఏపీలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. అల్పపీడనం కొనసాగుతుండటంతో నేడు ఉత్తరాంధ్రలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
అఖండ భారతావనికి హైదరాబాద్ విలీనమే మకుటాయమానం: విమోచన దినోత్సవ వేడుకల్లో ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, గవర్నర్ శివ్ప్రతాప్ శుక్లా
నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి పోరాడిన యోధులకు పుట్టినిల్లు తెలంగాణ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
దేశవ్యాప్తంగా 1,067 ప్రాంతాల్లో 'రాష్ట్రీయ సంకల్ప్ సమారోహ్'.. మాదకద్రవ్య రహిత భారత్ కోసం యువత ప్రతిజ్ఞ
‘ది ఫ్యూచర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ డైనమిక్స్’ ముగింపు సమావేశంలో పాల్గొననున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
సెప్టెంబర్ 22న 9వ భారత్ అంతర్జాతీయ జల వారం.. ప్రారంభించనున్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
అమృత్సర్ ఏఎస్ఐ హత్య కేసు: ఎదురుకాల్పుల్లో నిందితుడు మృతి.. పాక్ ఉగ్ర కోణంపై పోలీసుల ఆరా
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
ఆంధ్రప్రదేశ్లో వర్షాభావ పరిస్థితులపై ప్రభుత్వం దృష్టి సారించింది.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన గరుడసేవకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 28,445 కుటుంబాలకు ఇంటి స్థలాల టైటిల్ డీడ్లను పంపిణీ చేసినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి.
సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిలో చోరీ
జలమయమైన రోడ్లు...పలుప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య
ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక పెట్టుబడులపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్లో ఆధునిక సాంకేతిక రంగాలకు పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్కు సంబంధించిన భూముల్లో మైనింగ్ కార్యకలాపాలపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రభుత్వ వివరణ కోరింది.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో రెండు రోజుల పర్యటనకు సిద్ధమవుతున్నారు.
ఇరాన్తో యుద్ధం ముగిస్తే చమురు ధరలు భారీగా తగ్గుతాయి: ట్రంప్
ఫిలిప్పీన్స్ పలవాన్ ప్రావిన్స్లోని పర్యాటక కేంద్రం సమీపంలో ఫెర్రీ (పడవ)లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు.
టెబెట్లో బుధవారం భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా నమోదైందని యూరోపియన్ మెడటేరియనియన్ సెస్మాలాజికల్ సెంట్రల్ తెలిపింది.
పోర్టో రికోలోని శాన్ జువాన్ నుంచి బయలుదేరిన అమెజాన్ విమానం ప్రమాదానికి గురైంది. ల్యాండ్ అవుతుండగా రోడ్డుపైకి దూసుకెళ్లింది..
అర్ధరాత్రి ఇరాన్పై విరుచుకుపడ్డ అమెరికా.. 100 యుద్ధ విమానాలతో దాడులు
బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
కొద్ది రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. శనివారం కూడా స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి.
కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు నేడు (శుక్రవారం) పుంజుకున్నాయి.
బంగారం, వెండి ధరలు తగ్గినట్లే తగ్గి మళ్లీ చుక్కలు చూపిస్తోంది. ఇటీవల భారీగా పెరిగి ఒక్కసారిగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు..
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha