కాకినాడ21 జనవరి (హి.స.):సీ పోర్టు) డీల్ రివర్స్ ) అయింది. వాటాలను అరబిందో కంపెనీ (Aurobindo Company) తిరిగి కేవీరావు (KV Rao)కు ఇచ్చేసింది. మూడు రోజుల క్రితం బదిలీ కార్యక్రమం గుట్టుగా జరిగిపోయింది. ఈ వివాదంలో పైస్థాయి వ్యక్తులు మధ్యవర్తిత్వం జరిపారు.
విజయవాడ, 17 జనవరి (హి.స.) విశాఖపట్నం,: విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం శుభవార్త చెప్పింది. స్టీల్ ప్లాంట్కు రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ అధికారికంగా వెల్లడించారు. ఇటీవల ప్రధాన మంత
తిరుమల, 13 జనవరి (హి.స.) :టీటీడీ లో సమన్వయ లోపం లేదని, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఛైర్మనే కీలకమని.. పాలకమండలిలో చర్చించి తీసుకున్న నిర్ణయాలను అధికారులు అమలు చేస్తారని ఈవో శ్యామలరావు () పేర్కొన్నారు. ఇటీవల తిరుపతి (i)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. త
విజయవాడ, 9 జనవరి (హి.స.) ఒంగోలుక్రైం,: రఘురామకృష్ణ రాజు సీఐడీ కస్టడీ హింస కేసులో ప్రైవేటు వ్యక్తి కామేపల్లి తులసిబాబును పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఆయన్ను ప్రశ్నించిన ప్రకాశం ఎస్పీ దామోదర్.. ఆ తర్వాత అదుపు
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
ఢిల్లీ- , 21 జనవరి (హి.స.)ఛత్తీస్గఢ్-ఒడిశా సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా భద్రతా బలగాలు ఇప్పటికీ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. దీనిపై తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit shah) స్పందించారు. ఇది నక్సల్స్ లేని భారత
గరియాబంద్, నౌపాడ 21 జనవరి (హి.స.)ఛత్తీస్గఢ్-ఒడిశా (Chhattisgarh-Odisha) సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నేడు గరియాబంద్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. దీంతో జనవరి 19 రాత్రి నుంచి పలుమార్లు జరిగిన ఎన్కౌంటర
తిరువనంతపురం:, 21 జనవరి (హి.స.) ప్రియుడిని హత్య చేసిన కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న యువతికి కేరళలోని కోర్టు మరణశిక్ష విధించింది. సోమవారం ఈ కేసును విచారించిన నెయ్యట్టింకర అదనపు జిల్లా సెషన్స్ కోర్టు తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా
ఏణ
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
ఏ.పీ, విశాఖ. 21 జనవరి (హి.స.) నాడు నష్టాల్లో ఉన్నప్పుడు గానీ… నేడు సంక్షోభంలో ఉన్న స్టీల్ ప్లాంట్ ని గట్టెక్కించింది మాత్రం చంద్రబాబు ఒక్కరేనని తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాస్ పేర్కొన్నారు. తన కేసుల కోసం రాష్ట్రం మొత్తాన్ని జగన్ తాకట్టు పె
తెలంగాణ/ఏ.పీ, 21 జనవరి (హి.స.) జేఈఈ మెయిన్స్ – 2025 సెషన్ – 1 పరీక్షలు రేపటి (బుధవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు ఎన్టీఏ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఐఐటీలతో పాటు పలు ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశం కోసం జేఈఈ పరీక
తెలంగాణ/ఏ.పీ, 21 జనవరి (హి.స.) తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ పాలనపై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ముమ్మాటికీ రైతులను ఆదుకునే సంక్షేమ ప్రభుత్వం కాదిది.. తోడేళ్ళలా ప్రాణంతీసే క్రూరత్వాన్ని నింపుకున్న ఇందిరమ్మ రాజ్యమిది! అంటూ ఘ
తెలంగాణ, హైదరాబాద్ 21 జనవరి (హి.స.) జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో కబ్జాకు గురైన 1,260 చదరపు గజాల స్థలాన్ని జీహెచ్ఎంసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ సొసైటీ లే అవుట్ లో పోలీస్ స్టేషన్ వెనుక జీహెచ్ఎంసీకి చెందిన 1,260 చదరపు
తెలంగాణ, మెదక్. 21 జనవరి (హి.స.) మెదక్ జిల్లాలోని నిజాంపేట మండలం నార్లపూర్ ఉన్నత పాఠశాలలో సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు సరస్వతీదేవి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ధ్వంసం జరిగిన తీ
విజయవాడ, 21 జనవరి (హి.స.) ఆన్లైన్ బెట్టింగ్లో లక్షలకు పైగా అప్పుల్లో కూరుకుపోయి.. వాటిని తీర్చే మార్గం తెలియక ప్రాణాలు తీసుకోడానికి కూడా సిద్ధమవుతుంటారు. ఇలాంటి ఘటనే పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. ఓ యువకుడు ఆన్లైన్లో బెట్టింగ్ చేసి లక్షలకు
విజయవాడ, 21 జనవరి (హి.స.)దావోస్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులతో రెండో రోజూ వరుస సమావేశాల్లో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి. దాదాపు 15కు పైగా సమావేశాల్లో వివిధ సంస్థల ప్రతి
అనంతపురం, 21 జనవరి (హి.స.) జిల్లా కలెక్టరేట్లో జరుగుతున్న ఉన్నతాధికారుల సమావేశంలో డీఆర్వో మలోల ఆన్లైన్లో రమ్మీ ఆడుతూ కెమెరాకు చిక్కడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ వెంటనే చర్
తెలంగాణ, ఖమ్మం. 21 జనవరి (హి.స.) గ్రామ సభలో ప్రకటించిన లిస్టు నందు పేరు రాలేదని ఎవరు దిగులు చెందొద్దు అని ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజ అన్నారు. తెలంగాణ రాష్ట్రం జనవరి 26న ప్రవేశ పెట్టబోయే నాలుగు పథకాలపై ప్రజా పాలన- గ్రామసభలు నిర్వహించగా ముదిగొం
తెలంగాణ, 17 జనవరి (హి.స.) ఇస్లామాబాద్; 190 మిలియన్ ఫౌండ్ అల్-ఖాదిర్ ట్రస్ట్ అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఆయన భార్య బుష్రా బీబీకి కూడా 7 సంవత్సరాల జైలు శిక్ష పడింది. అడియాలా జైలులోని తాత్క
ఢిల్లీ 15 జనవరి (హి.స.) దక్షిణాఫ్రికాలోని బంగారు గనుల్లో అక్రమ తవ్వకాలు చేపట్టేందుకు వెళ్లి వందలాది మంది అక్కడే చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వీరిని రక్షించేందుకు తొలుత ససేమిరా అన్న అక్కడి ప్రభుత్వం.. పౌర సంఘాల ఒత్తిడితో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిం
ఢిల్లీ, 12 జనవరి (హి.స.)హమాస్ మానవ కవచాలను వాడుతోందని పాలస్తీనా అథారిటీ (పీఏ) సంస్థ తీవ్ర ఆరోపణలు చేసింది. వెస్ట్బ్యాంక్లో ఆ సంస్థ కార్యకలాపాలను ఏమాత్రం అంగీకరించబోమని హెచ్చరించింది. ఈ ఆరోపణలను హమాస్ నాయకుడు అబ్దుల్ రహ్మాన్ షడిడ్ ఖండించారు. పా
తెలంగాణ, 6 జనవరి (హి.స.) పాకిస్తాన్ మరోసారి రక్తమోడింది. తుర్బత్ నగర శివార్లలోని బెహ్మన్ ఏరియాలో పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ లక్ష్యంగా బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) అనే మిలిటెంట్ సంస్థ ఆత్మాహుతి దాడి జరిపింది. ఈ ఘటనలో 47 మంది పాక్ సైనికులు మృ
తెలంగాణ, 2 జనవరి (హి.స.) మరోసారి చైనాలో హెల్త్ ఎమర్జెన్సీ.. మరోసారి చైనా వైరస్ల బారిన చిక్కుకుని విలవిలలాడుతుంది. పలు రకాల వైరస్ల వ్యాప్తితో చైనా ప్రజలు పెద్ద సంఖ్యలో ఆస్పత్రుల పాలవుతుండటంతో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. చైనాలో మల్టిపుల్ వైరస్
హైదరాబాద్, 2 జనవరి (హి.స.) దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు బుధవారంతో పోలిస్తే.. గురువారం మళ్లీ పెరిగాయి. ఈ నేపథ్యంలో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 300 పెరిగి.. రూ. 71,800 కి చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 330
తెలంగాణ, 2 జనవరి (హి.స.) లాభాల్లో కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్ సూచీలు.. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ షేర్లలో కొనుగోళ్లతో సూచీలు రాణిస్తున్నాయి. ఉ
తెలంగాణ, 16 జనవరి (హి.స.) బాలీవుడు నటుడు సైఫ్ అలీఖాన్ పై జరిగిన దాడిపై టాలీవుడ్ అగ్రనటుడు చిరంజీవి స్పందించారు. సైఫ్ పై దాడి వార్త తనను తీవ్రంగా కలచివేసిందని మెగాస్టార్ ఆవేదన వ్యక్తం చేశారు. సైఫ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అన్నారు. వారి
తెలంగాణ/ఏ.పీ, 10 జనవరి (హి.స.) మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సంక్రాంతి బరిలో నేడు శుక్రవారం విడుదలైంది. శంకర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు. అంజలి, ఎస్.జే సూర్య, శ్రీకాంత్, సముద్రఖని, కియారా అద్వానీ ప్రధాన పాత్రల
తెలంగాణ/ఏ.పీ, 10 జనవరి (హి.స.) నటసింహ బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ యూసుఫ్గూడ ఫస్ట్ బెటాలియన్ గ్రౌండ్స్లో నేడు జరగనున్న నేపథ్యంలో యూసుఫ్గూడ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జూబ్లీహిల్స్ చెక్
తెలంగాణ/ఏ.పీ, 9 జనవరి (హి.స.) నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకూ మహరాజ్ మూవీ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ ను ఇవాళ అనంతపురంలో నిర్వహించాలనుకున్నారు. ఈ ఈవెంట్ కు ఏపి మంత్రి, బాలయ్య అల్లుడు నారా లోకేష్ ను చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేశారు. అయితే తిరుమల ఆలయంలో
హైదరాబాద్, 7 జనవరి (హి.స.) టీమిండియా యువ క్రికెటర్ శుభ్మన్ గిల్పై భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ విమర్శల వర్షం కురిపించారు. గిల్ ఓవర్ రేటెడ్ క్రికెటర్ అని పేర్కొన్నారు. గిల్కు ఇన్ని అవకాశాలు లభిస్తున్నప్పుడు.. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ
తెలంగాణ, 4 జనవరి (హి.స.) భారత్, ఆస్ట్రేలియా మధ్య సిడ్నీలో జరుగుతున్న టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 6 వికెట్లకు 141 పరుగులు చేసింది. దీంతో భారత్ మొత్తం ఆధిక్యం 145 పరుగులకు చేరుకుంది. ఆట ముగిసే సమయానికి రవీంద్ర జడ
హైదరాబాద్, 2 జనవరి (హి.స.) ఆ చర్చ డ్రెస్సింగ్ రూమ్ వరకే పరిమితం కావాలి: గంభీర్... మెల్బోర్న్ టెస్టులో ఓటమి అనంతరం టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్ లో ఆటగాళ్లను ఉద్దేశించి టీమిండియా ప్రధాన కోచ్ గంభీర్ కఠిన వ్యాఖ్యలు చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. దీని
తెలంగాణ, నిజామాబాద్. 21 జనవరి (హి.స.) నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మీ నగర్ లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం… నగరంలోని నాలుగో టౌన్ పరిధిలోని మహాలక్ష్మి నగర్ లో గల వా
తిరువనంతపురం, 20 జనవరి (హి.స.) బాయ్ ఫ్రెండ్ ను చంపిన కేసులో కేరళలోని తిరువనంతపురం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషి గ్రీష్మ (24) కు ఉరిశిక్ష ఖరారు చేసింది. కూల్డ్రింక్లో విషం కలిపి బాయ్ఫ్రెండ్ను గ్రీష్మ చంపింది. ఆమెకు సహకరించ
తెలంగాణ/ఏ.పీ, 10 జనవరి (హి.స.) సైబర్ నేరగాళ్ల ఆగడాలకు తెలంగాణ పోలీసులు చెక్ పెడుతున్నారు. స్టాక్ మార్కెట్లు , ట్రేడింగ్ లో పెట్టుబడి పెడితే రెండింతలు లాభం వస్తుందని నమ్మించి ముంచేస్తున్నారు. ఈ క్రమంలో అలాంటి వారిపై తెలంగాణ పోలీసులు నిఘా వేశారు
తెలంగాణ, ఖమ్మం 9 జనవరి (హి.స.) జిల్లా ఇల్లందు మైనార్టీ పాఠశాలలో గురువారం ఏసీబీ దాడి చేసి, లంచం డిమాండ్ చేసిన ప్రధానోపాధ్యాయుడు భీమనపల్లి కృష్ణను పట్టుకున్నారు. ఒక మహిళ ఉపాధ్యాయురాలు జీతం బిల్లు జారీ చేయడానికి రెండు వేల రూపాయలు డిమాండ్ చ
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha