హైదరాబాద్, 09 మార్చి (హి.స.) తెలంగాణ నుంచి నామినేషన్ దాఖలు చేసిన ఇద్దరు అభ్యర్థులు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి సోమవారం హైదరాబాద్లో ప్రకటించారు. . కాంగ్రెస్ పార్టీ తరఫున వేం నరేంద్ర రెడ్డి,
హైదరాబాద్, 09 మార్చి (హి.స.) ఓటీటీ ప్రేక్షకులకు ఈ వారం పూర్తి స్థాయి వినోదం అందబోతోంది. మార్చి 9 నుంచి మార్చి 15 వరకు పలు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫార్మ్లో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు, రియాలిటీ షోలు వరుసగా స్ట్రీమింగ్కు సిద్ధమవుతున్నాయి. తెలుగు సినిమా
న్యూఢిల్లీ, 09 మార్చి (హి.స.) ఇరాన్ తమ దేశ నూతన సుప్రీం లీడర్ను ఎన్నుకుంది. కొత్త సుప్రీం లీడర్గా అయతొల్లా ఖమేనీ తనయుడు మొళ్తాబా ఖమేనీని ఎన్నుకున్నట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. 56 ఏళ్ల అయతొల్లా సయ్యద్ మొజాబా హొస్సేని ఖమేనీ అలియాస్ మొళ్తాబా
ముంబయి, 09,మార్చి (హి.స.) నేడు భారత స్టాక్ మార్కెట్ లో ఎక్కడ చూసినా ఎరుపుమయంగా కనపడుతుంది. మార్కెట్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే సెన్సెక్స్ 2,300 పాయింట్లకు పైగా పతనమై 76,520 వద్దకు చేరుకోగా.. నిఫ్టీ 50 కూడా 700 పాయింట్లు నష్టపోయి 23,700 స్థాయికి
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
హైదరాబాద్, 09 మార్చి (హి.స.) మావోయిస్టు రహిత రాష్ట్రంగా ప్రకటించుకునేందుకు తెలంగాణ కూతవేటు దూరంలో ఉన్నది. ఉద్యమాలకు నిలయంగా ఉన్న రాష్ట్రంలో ప్రస్తుతం మావోయిస్టుల ఉనికి లేకుండా పోతున్నది. గత రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 721 మంది మావోయిస్టులు లొంగిప
ఢిల్లీ, 09 మార్చి (హి.స.) పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడి నుంచి ఇప్పటివరకు 67,000 మంది భారతీయులు సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చారని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ వెల్లడించారు. ఇవాళ ఆయన రాజ్యసభలో పశ్చిమాసియాలోని తాజా పర
న్యూఢిల్లీ, 09 మార్చి (హి.స.) లోక్ సభస్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం పెట్టామని భువనగిరి ఎంపీ, చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయని అన్నారు.
న్యూఢిల్లీ, 09 మార్చి (హి.స.) పశ్చిమాసియాలో పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని యుద్ధ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని కేంద్ర మంత్రి జైశంకర్ అన్నారు. తాజా పరిస్థితులను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యవేక్షిస్తున్నారని చెప్పారు
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
హైదరాబాద్, 09 మార్చి (హి.స.)ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ రాజును నియమిస్తూ ప్రభుత్వం ఈరోజు(సోమవారం) అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మంతెనకు యోగా & నేచరోపతి విభాగానికి సలహాదారుగా బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కేబినెట్ హోద
హుజురాబాద్, 09 మార్చి (హి.స.) రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో సైదాపూర్ మండలం రోల్ మోడల్ గా నిలవాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు నిచ్చారు. పరిసరాల పరిశుభ్రతతో పాట
టీ20 ప్రపంచ కప్2026 ఫైనల్లో భారత్ విజయం సాధించిన అనంతరం టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఆనందంతో చిందేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
విమాన ప్రయాణికులకు దిగ్భ్రాంతి కలిగించే ఘటన సోమవారంనాడు చోటుచేసుకుంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మాంచెస్టర్కు బయలుదేరిన ఇండిగో ఫ్లయిట్ 6E33 బోయింగ్ 787-9 డ్రీమ్లైనర్ అనూహ్యంగా గాలిలో ఉండగానే 'యూటర్న్' తీసుకుని వెనక్కి తిరి
దేశంలో రైతులపై పెరుగుతున్న అప్పుల భారం గురించి కేంద్ర ప్రభుత్వం లోక్సభలో కీలక వివరాలు వెల్లడించింది.
తాడేపల్లిలో నిర్వహించిన సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి కీలక సూచనలు చేశారు.
రాష్ట్ర ప్రజలకు ట్రాఫిక్ కష్టాలను తప్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సరికొత్త నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరో నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు తీసుకురావాలని ఆలోచిస్తోంది.అయితే తాజాగా ఈ ఔటర్ రింగ్ రోడ్డు విషయంపై మంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. కొన
గత వైసీపీ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. శ్రీవారికి అపచారం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణను మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో ముగ్గురు నిందితులకు ఈడీ నోటీసులు జారీ చేసింది.
డిల్లీ, 09 మార్చి (హి.స.)అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై జరిపిన దాడుల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. అయితే ఈ ధరల పెరుగుదల కేవలం స్వల్పకాలికమేనని, ప్రపంచ భద్రత, శాంతి కోసం మనం చెల్లించే చిన్న మూల్యం మాత్రమేనని అమ
న్యూఢిల్లీ, 08 మార్చి (హి.స.) ఇరాన్లో గత వారం రోజులుగా జరుగుతున్న అమెరికా-ఇజ్రాయెల్ దాడుల (US-Israeli attacks) కారణంగా మానవీయ సంక్షోభం గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ భీకర పోరాటంలో ఇప్పటివరకు 1,300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక లెక్కల
న్యూఢిల్లీ, 07 మార్చి (హి.స.) ఇరాన్పై అమెరికా (America), ఇజ్రాయెల్ (Israel) జరుపుతున్న సైనిక దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇరాన్ సైనిక శక్తిని తాము పూర్తిగా నిర్వీర్య
ఢాకా: బాంగ్లాదేశ్, 07 మార్చి (హి.స.) ఇరాన్ VS అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం పశ్చిమాసియాపై తీవ్రంగా పడింది. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో గత రెండు రోజులుగా ఇంధన కొరత ఏర్పడుతుందనే భయంతో వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద భారీగా బారులు తీరుతున
ఇస్లామాబాద్, 06 మార్చి (హి.స.) మార్చి 5: అమెరికా-ఇరాన్ యుద్ధం సెగ పాకిస్థాన్ కు కూడా తాకింది. హొర్ముజ్ జల సంధిని మూసివేయడంతో పాకిస్థాన్ కు జరగాల్సిన చమురు దిగుమతులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికే తీవ్ర నగదు కొరతతో కునారిల్లుతున్న పాకిస్థాన్
ముంబై, 09 మార్చి (హి.స.) పశ్చిమాసియా యుద్ధం, క్రూడ్ ఆయిల్ధరల పెరుగుదల ఎఫెక్ట్ దేశీయ స్టాక్ మార్కెట్లపై భారీగా పడింది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలడంతో మదుపరులు ఆందోళన చెందుతున్నారు. నిఫ్టీ ట్రేడింగ్ 700 పాయింట్లకు పైగా నష్టాలతో ప్రారంభమవ్వగా.. 2300
ముంబై, 09 మార్చి (హి.స.)భారతదేశంలో బంగారం ధరలు అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న బంగారం ధరలు, ప్రభుత్వ దిగుమతి సుంకాలు, పన్నులు, అలాగే రూపాయి–డాలర్ మారకపు విలువలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ అంశాలు కలిసి దేశవ్యాప్తంగా
ఢిల్లీ, 08 మార్చి (హి.స.)మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు ఇప్పుడు భారతదేశంలోని గృహ వినియోగ గ్యాస్ సరఫరాపై కూడా ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న సైనిక ఘర్షణలు, అలాగే అమెరికా జోక్యం కారణంగా ఆ ప్రాంతంలో ముడి చమురు, స
ముంబై, 07 మార్చి (హి.స.)అంతర్జాతీయంగా రాజకీయ భౌగోళిక ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ బంగారం ధర దేశీయంగా భారీగా పడిపోతోంది. వరుసగా ఐదో రోజు పసిడి ధర పతనం కావడం విశేషం. మార్చి 7న ఉదయం 7 గంటల సమయంలో చూస్తే బంగారం ధర హైదరాబాద్లో 22 క్యారెట్లపై రూ. 1600 తగ్
గద్దర్ సినీ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటన సినీ వర్గాల్లో, అభిమానుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.
హైదరాబాద్, 06 మార్చి (హి.స.) గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మరోసారి అంతర్జాతీయ వేదికపై భారతీయ కీర్తి పతాకాన్ని ఎగురవేయబోతుంది. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ప్రతిష్టాత్మక 98వ అకాడమీ అవార్డ్స్ (ఆస్కార్స్ 2026) వేడుకలో అ
హైదరాబాద్, 05 మార్చి (హి.స.) మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ''ఉస్తాద్ భగత్ సింగ్'' (Ustad Bhagat Singh) బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు రెడీ అవుతోంది. గతంలో ప్రకటించిన విడుదల తేదీ కంటే ముందే ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. ఈ చిత్రాన్ని
నాగర్కర్నూల్, 01 మార్చి (హి.స.) టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం తర్వాత తొలిసారిగా విజయ్ తండ్రి స్వగ్రామానికి వెళ్లనున్నారు. నూతన దంపతులుగా వారు మార్చి 2వ తేదీ సోమవారం నాగర్కర్నూల్ జిల్లా, బల్మూరు మండలం, తుమ్మనపేట గ్రామాన్న
ముంబై, 09 మార్చి (హి.స.) 2026 టీ20 వరల్డ్ కప్ ను ఇండియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఆదివారం న్యూజిలాండ్లో జరిగిన ఫైనల్లో సూర్యకుమార్ సేన 96 రన్స్ తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. టీ20 వరల్డ్కప్ టైటిల్ను మూడోసారి చేజిక్కించుకున్న టీమిండియా చ
గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి హాకీ స్టేడియంలో FIA హాకీ మహిళల ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్ 2026 టోర్నమెంట్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇవాళ రాత్రి 7:00 గంటలకు ఈ టోర్నీని సీఎం ప్రారంభించనున్నారు
అహ్మదాబాద్, 08 మార్చి (హి.స.) టీ20 ప్రపంచ కప్ (T20 World Cup) ఫైనల్ మ్యాచ్ ఈ రోజు సాయంత్రం జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారత్-న్యూజిలాండ్ (India-New Zealand) మధ్య ఫైనల్ ప
అహమ్మదాబాద్, 08 మార్చి (హి.స.)టీ20 ప్రపంచ కప్ (T20 World Cup) చివరి అంకానికి చేరుకుంది. ఈ రోజు సాయంత్రం ఫైనల్ మ్యాచ్ (Final match) భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అయిన నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. మాములుగానే భారతదేశం
హైదరాబాద్, 09 మార్చి (హి.స.) శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టుబడింది. కౌలాలంపూర్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద తనిఖీల్లో రూ.3 కోట్ల విలువైన 9 కిలోల గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైడ్రోపోనిక్ గంజాయిని సీజ్ చేసి
ఖమ్మం, 08 మార్చి (హి.స.) ఇన్సూరెన్స్ సొమ్ము కోసం ఓ వ్యక్తిని పన్నాగం పన్ని హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. మొదట ఈ ఘటనను ప్రమాదంగా భావించినా రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టగా అసలు నిజాలు బయటపడ్డాయి. ఈ మేరకు ఆదివారం
నల్గొండ, 02 మార్చి (హి.స.) స్కూల్ బస్సు ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం చందనపల్లిలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు స్కూల్ బస్సు విద్య
వికారాబాద్, 28 ఫిబ్రవరి (హి.స.) వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఓ మహిళా కానిస్టేబుల్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ పట్టణంలోని గంగారం సాయిబాబా కాలనీలో నివాసం ఉంటున్న మహిళా పోలీస్ కానిస్టేబుల్ దివ్య శనివారం ఆత్మహత్య
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha