న్యూఢిల్లీ, 22 ఫిబ్రవరి (హి.స.) భారత్ లో అతిపెద్ద ఏఐ సదస్సును నిర్వహించామని, ఇది దేశ అభివృద్ధికి టర్నింగ్ పాయింట్ గా నిలుస్తుందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. మన్ కీ బాత్ 131వ ఎపిసోడ్ లో ఆదివారం మోదీ మాట్లాడుతూ.. ఏఐ ఇండియా ఆవిష్కర్తలను అభిన
తమిళనాడు, 22 ఫిబ్రవరి (హి.స.) దేశ రాజధానిలో ఉగ్ర కుట్రకు ప్లాన్ తమిళనాడు చేస్తున్న ఆరుగురు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు ఆదివారం ఉదయం తమిళనాడులో (Tamilnadu) అరెస్ట్ చేశారు. నిందితులు తమ అసలు గుర్తింపును దాచిపెట్టి, నకిలీ ఆధార్ కార్డులతో గార్మెంట్ పర
కేసీఆర్ జన్మదినాన పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం
ఢిల్లీ,17 ,ఫిబ్రవరి (హి.స.) కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) (Makkal Needhi Maiam) పార్టీకి భారత ఎన్నికల సంఘం టార్చిలైట్ గుర్తును కేటాయించింది. పుదుచ్చేరిలో ఎన్నికల కోసం ఈ గుర్తును కేటాయించినట్లు మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. దీం
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
హైదరాబాద్, 23 ఫిబ్రవరి (హి.స.) తెలంగాణ-ఛత్తీస్గఢ్ (Telangana- Chhattisgarh) సరిహద్దు అడవుల్లో మరోసారి తుపాకుల మోత, బాంబు పేలుళ్లతో దద్దరిల్లుతోంది. మావోయిస్టు అగ్రనేతలే లక్ష్యంగా భద్రతా బలగాలు చేపట్టిన భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రస్తుతం ఉత్కంఠ రేపుతో
న్యూఢిల్లీ, 23 ఫిబ్రవరి (హి.స.) దేశ రాజధాని ఢిల్లీలో మరో సారి బాంబు బెదిరింపులు (Bomb threats) కలకలం గా మారాయి. సోమవారం ఉదయం.. రెండు పాఠశాలలకు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. ధౌలా కువాన్లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ (Army Public School,), ల
ఝార్ఖండ్, 23 ఫిబ్రవరి (హి.స.) జార్ఖండ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల (Municipal elections) సందడి కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం రాష్ట్రంలోని 48 పట్టణ స్థానిక సంస్థలకు (ULB) సంబంధించి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. స్థానిక సంస్థల ప్రతినిధులను ఎన్నుకునేంద
కోల్కత్త, 23 ఫిబ్రవరి (హి.స.) భారత రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మాజీ కేంద్ర రైల్వే మంత్రి ముకుల్ రాయ్ (71) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, కోల్కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ జలాశయాల కాలుష్యంపై హైకోర్టులో విచారణ జరిగింది.
తన పేరుతో ఎలాంటి సంస్థల నిర్వహణకూ అనుమతి లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పష్టం చేశారు. తన పేరుతో కొంతమంది సంస్థలు ఏర్పాటు చేసిన విషయంపై ఆయన స్పందించారు.
గౌరవెల్లి ప్రాజెక్టు.. అనేక కారణాలు, లీగల్ సమస్యల వల్ల ఆలస్యం అవుతుందని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.
నీళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభు త్వం ఆంధ్రప్రదేశ్కు సహకరిస్తోందన్న బీఆర్ఎస్ నేతల ఆరోపణలను తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఖండించారు.
సూర్యాపేట, 23 ఫిబ్రవరి (హి.స.) ప్రతిభ చూపే పోలీస్ క్రీడాకారులకు సర్వీస్ లో ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ లో ముందుండే అవకాశం ఉందని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో తెలంగాణ 4వ రాష్ట్ర పోలీస్ క్రీడా పోటీల్లో ప్రత
హైదరాబాద్, 23 ఫిబ్రవరి (హి.స.) చలికాలం పోయి ఎండాకాలం వస్తున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు రైతులను ఇబ్బంది పెడుతున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రెండు రోజులు నుంచి అకస్మాత్తుగా వాతావరణం మారిపోయి ఈదురుగాలులతో కూడిన వర్షా
ఆదిలాబాద్, 23 ఫిబ్రవరి (హి.స.) విమానాశ్రయం ఏర్పాటులో భాగంగా భూసేకరణ విషయంలో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట సోమవారం రైతులు బైటాయించి నిరసన తెలిపారు. ఎకరాకు రూ.2 కోట్లు పరిహారం ( Compensation ) ఇవ్వాలని వారు ఈ సందర్భంగా న
హైదరాబాద్, 23 ఫిబ్రవరి (హి.స.) హైదరాబాద్ (Hyderabad) ప్రజలకు భారీ ఉపశమనం లభించింది. సోమవారం మధ్యాహ్నం వరకు ఎండలు మండిపోగా.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్, ఎల్బీనగర్, కూకట్పల్లి, ఉప్పల్, మాసబ
హైదరాబాద్, 23 ఫిబ్రవరి (హి.స.) హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ అమ్మాయిలకు బిగ్ అలర్ట్ జారీ చేశారు. గత కొద్ది రోజులుగా హైదారబాద్లో పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని. కేవలం ప్రేమ పేరుతోనే కాకుండా, పెద్దలు కుదిర్చిన సంబంధాల్ల
ఫ్లోరిడా, 23 ఫిబ్రవరి (హి.స.) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)నకు చెందిన ఫ్లోరిడాలోని పాబ్బీచ్ రిసార్ట్(Palm Beach Resort) వద్ద కాల్పుల కలకలం రేగింది. రిసార్టులోకి గన్ పట్టుకుని అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని భద్ర
న్యూఢిల్లీ, 23 ఫిబ్రవరి (హి.స.) ప్రస్తుతం అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు అత్యంత తీవ్ర దశకు చేరుకున్నాయి. గత ఏడాది జూన్ 2025 లో జరిగిన 12 రోజుల యుద్ధం తర్వాత మళ్లీ ఇరాన్ లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ప్రధానంగా న్యూక్లియర్ డీల్ చర్చలే ఈ సంక్షోభానికి కే
ఢిల్లీ, 23 ఫిబ్రవరి (హి.స.) ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ (Volodymyr Zelenskyy) ఆదివారం BBCకి ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనంగా మారింది. ఈ విస్తృత ఇంటర్వ్యూలో జెలెన్స్కీ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. రష్య
హైదరాబాద్, 22 ఫిబ్రవరి (హి.స.) పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. లెబనాన్లోని బెకా లోయ లక్ష్యంగా ఇజ్రాయెల్ గత రాత్రి వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడిలో ఓ సీనియర్ హిజ్బుల్లా ఫీల్డ్ కమాండర్తో సహా 10 మంది మరణించారు. మరో 50 మందికి పై
ఢిల్లీ, 21 ఫిబ్రవరి (హి.స.) డోనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్స్ అమెరికా సుప్రీం కోర్టు కొట్టివేస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సుంకాలు విధించే అధికారం అసలు అధ్యక్షుడికి ఉండబోదని, ఇప్పటి వరకు వసూలు చేసిన వాటిని తిరిగి ఇచ్చేయాలని ఆదేశా
గత వారం బంగారం, వెండి ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ వారం గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ఉంటాయో తెలుసా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ఢిల్లి, 22 ఫిబ్రవరి (హి.స.) భారతదేశంలో రైళ్లు, వాహనాలు నీటి అడుగున నడపడానికి ఇప్పుడు మార్గం సుగమం అవుతోంది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం అస్సాంలో ఒక చారిత్రాత్మక ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ కిం
ముంబై, 21 ఫిబ్రవరి (హి.స.) భారత మార్కెట్లో ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలించినట్టయితే.. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 10 గ్రాములు రూ.1,57,380లకు చేరింది. అదే, ఆర్నమెంట్స్ కోసం ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 1,44,260ల వద్ద కొనస
ముంబై, 20 ఫిబ్రవరి (హి.స.) బంగారం ధరలు మళ్లీ పడిపోయాయి. గురువారం ధరలు ఒక్కసారిగా పెరగ్గా.. శుక్రవారం ఢమాట్ అంటూ పడిపోయాయి. పసిడి ధరల్లో వస్తున్న ఈ భారీ హెచ్చుతగ్గులతో కొనుగోలుదారుల్లో కన్ప్యూజన్ నెలకొంది. ఎప్పుడు తగ్గుతాయో.. ఎప్పుడు పెరుగుతాయో అర
కొచ్చి, కేరళ, 23 ఫిబ్రవరి (హి.స.) భారతీయ చిత్ర పరిశ్రమలో గ్లామర్ కంటే నటనకే ప్రాధాన్యతనిస్తూ, తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న నటి సాయి పల్లవి(Sai Pallavi). తాజాగా కేరళలోని కొచ్చిలో జరిగిన 70వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ (2026) వేదికగ
హైదరాబాద్, 22 ఫిబ్రవరి (హి.స.) సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు ఫిల్మ్ఫేర్ అవార్డులను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఉంటారు. ఈ అవార్డును దక్కించుకున్న వారికి ఇండస్ట్రీలో, బయట సమాజంలో కూడా మంచి గుర్తింపు లభిస్తుండడంతో దీనిని దక్కించుకోవడం కోసం
హంపి కర్ణాటక, 22 ఫిబ్రవరి (హి.స.) విజయనగర సామ్రాజ్య పుణ్యక్షేత్రం, హనుమంతుడి జన్మస్థలంగా భావించే హంపిలోని అంజనాద్రి బెట్ట సాక్షిగా ''జై హనుమాన్'' చిత్రానికి ఆదివారం అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు జరిగాయి. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స
ముంబై, 22 ఫిబ్రవరి (హి.స.) బాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు రాజ్పాల్ యాదవ్కు సంబంధించి దశాబ్దకాలంగా కొనసాగుతున్న ఆర్థిక వివాదంలో ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. వ్యాపారవేత్త మాధవ్ గోపాల్ అగర్వాల్తో ఉన్న కేసులో కోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది
హైదరాబాద్, 23 ఫిబ్రవరి (హి.స.) టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం సాయంత్రం దక్షిణాఫ్రికాతో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో టీమ్ ఇండియా 76 పరుగుల భారీ తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ పరాజయంతో టీ20 వరల్డ్ కప్లో భారత్
హైదరాబాద్, 22 ఫిబ్రవరి (హి.స.) సూపర్ 8లో భాగంగా ఇవాళ రెండు కీలక పోరులు జరగనున్నాయి. ఇప్పటికే ఈ సూపర్ 8 లో భాగంగా జరగాల్సిన న్యూజిలాండ్, పాక్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇక ఇవాళ ఇంగ్లాండ్, శ్రీలంక మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ శ్రీ
ఢిల్లీ, 22 ఫిబ్రవరి (హి.స.) 2026లో భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్లో ఒక ఆసక్తికరమైన నిబంధన తెరపైకి వచ్చింది. షెడ్యూల్ ప్రకారం సూపర్-8 దశను దాటి టీమిండియా సెమీఫైనల్కు అర్హత సాధిస్తే ఆ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగ
అడిలైడ్ (ఆస్ట్రేలియా), 21 ఫిబ్రవరి (హి.స.) టీం ఇండియా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఈ రోజు మూడో టీ20 మ్యాచ్ అడిలైడ్ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన భారత మహిళల జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. ఈ కీలక మ్యాచ్లో ఓపెనర్లు అద్భుత ప్రదర్శన చేశారు
రంగారెడ్డి, 23 ఫిబ్రవరి (హి.స.) రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని నాగర్ గూడ చౌరస్తాలో ఆదివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. షాబాద్ సీఐ కాంతారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హైతాబా
హైదరాబాద్, 22 ఫిబ్రవరి (హి.స.) హైదరాబాద్ మహానగరంలో యువకుడి దారుణ హత్య తీవ్ర కలకలం రేపుతోంది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ (Rajendra Nagar) పరిధిలో శనివారం అర్థరాత్రి హిమాయత్ సాగర్ (Himayath Sagar) సమీపంలో ఓ యువకుడి మృతదేహం లభ్యం కావడంతో హాట్ టాపిక
ఢిల్లీ,, 22 ఫిబ్రవరి (హి.స.) యూపీలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య, ముగ్గురు పిల్లల్ని దారుణంగా చంపి.. ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. కస్గంజ్ జిల్లా అమాన్పూర్ పట్టణంలో పెను విషాద
హైదరాబాద్, 22 ఫిబ్రవరి (హి.స.) అక్రమ లక్కీ డ్రా స్కీమ్ పై అప్రమత్తంగా ఉండాలని మేడిపల్లి పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మోహన్ కుమార్ ఆదేశాలతో గత రాత్రి బోడుప్పల్ సర్కిల్, బోల్లి గూడెం, సూరజ్ నగర్ కాలనీ వద్ద సౌదా సోతు సరస్వతి(47), సౌ
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha