తెలంగాణ హైకోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు
వివిధ దేశాల్లో పెద్ద సంఖ్యలో భారతీయులు చిక్కుకుపోయారు.
ఢిల్లీ, 01 మార్చి (హి.స.)పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో విమానయాన సంస్థలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. మార్చి 2 వరకు ఆ ప్రాంతంలోని 11 దేశాల గగనతలాలను ఉపయోగించొద్దని డీజీసీఏ (DGCA) తెలిపింది. ఇరాన్, ఇజ్రాయెల్, లెబనాన్, యూఏఈ, సౌదీ అరేబియ
విమానం నుంచి రన్ వే సరిగ్గా కనిపించకపోవడమే ప్రమాదానికి కారణమని దర్యాప్తులో తేలింది.
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
హైదరాబాద్, 03 మార్చి (హి.స.) మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధంలో ముగ్గురు భారతీయులు మృతిచెందారు. అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ చేపట్టిన ప్రతీకార దాడులు సముద్ర మార్గాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఒమన్ తీరంలో ప్రయాణిస్తున్న రెండు వాణిజ్య
హైదరాబాద్, 03 మార్చి (హి.స.) తరచూ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ భారత్ (India) ను కవ్వించడానికి పాకిస్థాన్ (Pakistan) ప్రయత్నిస్తూనే ఉంటుంది. తాజాగా ఈ బాధ్యతలను ఆ దేశ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ (Asif Ali Zardari) తీసుకున్నాడు. తమ దేశంతో మరో యుద్ధం చేయ
హైదరాబాద్, 03 మార్చి (హి.స.) భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే తనకు ఉన్న ఫాలోవర్స్తో అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ల (Social media platforms)లో రికార్డు సృష్టించారు. తాజాగా ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ (Youtube)లో కూడా ప్రధాని
ఢిల్లీ, 03 మార్చి (హి.స.) భారత రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి కేపీ ఉన్నికృష్ణన్ (89) కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, కేరళలోని కోజికోడ్ ప్రైవేటు ఆసుపత్రిలో చ
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
శాంతిభద్రతల పర్యవేక్షణలో నిత్యం బిజీగా ఉండే పోలీసులు హోలీ వేళ
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని ప్రభుత్వాసుపత్రి మార్చురీలో వ్యక్తి మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటన
వేసవి కాలం నేపథ్యంలో విద్యుత్ వినియోగం గరిష్ఠంగా
హైదరాబాద్, 03 మార్చి (హి.స.) అమెరికాకు ఎవరు ఎదురు తిరిగినా వారిపై ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దాడులకు దిగడం దారుణమని సీపీఐ జాతీయ నేత నారాయణ అన్నారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాల యుద్ధం ఆందోళన కలిగిస్తుందన్నారు. ఇరాన్ తన స్వయం ప్రతిపత్తిని
హైదరాబాద్, 03 మార్చి (హి.స.) మాజీ సీఎం చంద్రశేఖర్ రావు దూరదృష్టితో తెలంగాణలో ప్రతి జిల్లాలో వైద్య కళాశాలల స్థాపనతో పేద విద్యార్థులకు వైద్య, విద్య కల సాకారమైందని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అభిప్రాయపడ్డారు. దీని ద్వారా వైద్య విద్య అవకాశాలు విస్
హైదరాబాద్, 03 మార్చి (హి.స.) రాష్ట్ర ప్రజలకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల్లో హోలీ కొత్త ఆశలు, విశ్వాసాలు నింపాలని ఆకాంక్షించారు. ప్రజలందరి నడుమ ప్రేమాభిమానాలను విరజిమ్మే రంగుల పండుగగా,
హైదరాబాద్, 03 మార్చి (హి.స.) మిడిల్ ఈస్ట్లో క్షిపణి దాడుల కారణంగా యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ ఉద్రిక్తతల మధ్య బాలీవుడ్ నటి ఇషా గుప్తా(Esha Gupta) అబుదాబి విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. విమాన సర్వీసులు నిలిచిపోవడంతో కొన్ని గంటల పాటు అ
హనుమకొండ, 03 మార్చి (హి.స.) తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్పీడీసీఎల్) చరిత్రలో విద్యుత్ వినియోగం సరికొత్త గరిష్ట స్థాయిని తాకిందని సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం నాడు సంస్థ పరిధిలో 6441 మెగావాట్ల అత
హైదరాబాద్, 03 మార్చి (హి.స.) వన్య ప్రాణులను కాపాడుకోవడం మన బాధ్యత అని ప్రతీ ఒక్కరూ సహకరించాలని ఉప్పల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శరత్ చంద్ర రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మల్కాజిరి మున్సిపల్ కార్పొరేషన్, బోడుప్పల్ సర్కిల్ పరిధి శాంతివనం పార్కులో ప్రపంచ వ
హైదరాబాద్, 03 మార్చి (హి.స.) పశ్చిమ ఆసియా (West Asia)లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, ఇరాను భూకంపం వణికించింది. ఇవాళ మధ్యాహ్నం గెరాష్ నగరం కేంద్రంగా రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లుగా అధికారులు ధృవీకరించారు. భూ అంతర్భాగంలో సుమారు
ఢిల్లీ, 03 మార్చి (హి.స.) ప్రపంచానికి చమురు సరఫరా చేసే అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz)ని ఇరాన్ మూసివేసిన సంగతి తెలిసిందే. హర్ముజ్ జలసంధిలోకి ఏవైనా నౌకలు వస్తే పేల్చేస్తామని ఇరాన్ తాజాగా హెచ్చరించింది. దీంతో మిడిల్ ఈస్ట్ యుద్ధం భయంక
హైదరాబాద్, 02 మార్చి (హి.స.) ఇజ్రాయెల్ గుండెకాయ వంటి జెరూసలేం నగరంపై ఇరాన్ మిసైల్స్ తో విరుచుకు పడుతోంది. ఇరాన్ జరిపిన ఈ క్షిపణి దాడులు మధ్యప్రాచ్య యుద్ధాన్ని అత్యంత భీకరమైన స్థాయికి తీసుకువెళ్లాయి. ఇరాన్ ఏకకాలంలో వందలాది బాలిస్టిక్ క్షిపణులను ఇ
టెహ్రాన్, 02 మార్చి (హి.స.) గల్ఫ్ (Gulf) ప్రాంతంలో ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. తన భూభాగంపై ఇరాన్ (Iran) జరిపిన క్షిపణి దాడులకు నిరసనగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని త
ఢిల్లీ,, 02 మార్చి (హి.స.) ఇజ్రాయెల్, అమెరికా వైమానిక దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ షాకింగ్ వార్త పాకిస్థాన్ను కుదిపేస్తోంది. ఖమేనీ మృతికి నిరసనగా పాక్లోని షియా సామాజిక వర్గం పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు
ముంబై, 03 మార్చి (హి.స.) బంగారం ధరలపై కొనుగోలుదారులకు ఊరట కలిగింది. మంగళవారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇరాన్-ఇజ్రాయెల్ వార్తో వరుసగా మూడు రోజులుధరలు పెరగ్గా.. ఇవాళ కాస్త తగ్గి శాంతించాయి. యుద్దంతో పసిడి ధరలు రూ.2 లక్షలకు చేరుకునే అవకాశం ఉందనే ప్రచార
హైదరాబాద్, 02 మార్చి (హి.స.) ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (Crude Oil) ధరలు అమాంతం పెరిగాయి. ఈ యుద్ధ మేఘాలు కమ్ముకున్న ఒక్కరోజులోనే చమురు ధరలు 10% పెరగడం గమనార్హం. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 10%
హైదరాబాద్, 02 మార్చి (హి.స.) ఇరాన్ VS అమెరికా, ఇజ్రాయెల్ పరస్పర దాడులతో మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్.. అరబ్ కంట్రీస్ ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుండం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో దలాల్ స్
హైదరాబాద్, 28 ఫిబ్రవరి (హి.స.) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల భారీ సంఖ్యలో ఉద్యోగాలు (Artificial Intelligence) పోతాయనే భయాలు అతిశయోక్తి కావచ్చునని, అమెజాన్ సీఈవో (Amazon CEO) ఆండీ జెస్సీ (Andy Jassy) అభిప్రాయపడ్డారు. ఉద్యోగ అవకాశాలను పూర్తిగా తొ
నాగర్కర్నూల్, 01 మార్చి (హి.స.) టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం తర్వాత తొలిసారిగా విజయ్ తండ్రి స్వగ్రామానికి వెళ్లనున్నారు. నూతన దంపతులుగా వారు మార్చి 2వ తేదీ సోమవారం నాగర్కర్నూల్ జిల్లా, బల్మూరు మండలం, తుమ్మనపేట గ్రామాన్న
కొచ్చి, కేరళ, 23 ఫిబ్రవరి (హి.స.) భారతీయ చిత్ర పరిశ్రమలో గ్లామర్ కంటే నటనకే ప్రాధాన్యతనిస్తూ, తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న నటి సాయి పల్లవి(Sai Pallavi). తాజాగా కేరళలోని కొచ్చిలో జరిగిన 70వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ (2026) వేదికగ
హైదరాబాద్, 22 ఫిబ్రవరి (హి.స.) సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు ఫిల్మ్ఫేర్ అవార్డులను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఉంటారు. ఈ అవార్డును దక్కించుకున్న వారికి ఇండస్ట్రీలో, బయట సమాజంలో కూడా మంచి గుర్తింపు లభిస్తుండడంతో దీనిని దక్కించుకోవడం కోసం
హంపి కర్ణాటక, 22 ఫిబ్రవరి (హి.స.) విజయనగర సామ్రాజ్య పుణ్యక్షేత్రం, హనుమంతుడి జన్మస్థలంగా భావించే హంపిలోని అంజనాద్రి బెట్ట సాక్షిగా ''జై హనుమాన్'' చిత్రానికి ఆదివారం అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు జరిగాయి. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స
హైదరాబాద్, 03 మార్చి (హి.స.) టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ పైన ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం ( Iran - Israel US War) ప్రభావం పడింది. ఈ యుద్ధం కారణంగా టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయిన జింబాబ్వే, వెస్టిండీస్ ఇంకా ఇండియాలోనే ఉన్నాయి. రెండు రోజుల కింద
హైదరాబాద్, 01 మార్చి (హి.స.) ఐపీఎల్ 2026 కోసం లక్నో జట్టు భారీ మార్పులు చేసింది. జట్టులోని ప్లేయర్లతో పాటు జెర్సీలోనూ యాజమాన్యం కీలక మార్పులు చేసింది. ఇందులో భాగంగా యూపీ సంస్కృతికి అద్దం పట్టేలా.. లక్నో సూపర్ జెయింట్స్ కొత్త లోగో, జెర్సీ ఆవిష్కరణ
హైదరాబాద్, 28 ఫిబ్రవరి (హి.స.) టీ20 వరల్డ్ కప్ లో ఇవాళ పాకిస్తాన్ కు డూ ఆర్ డై మ్యాచ్. గట్టిగా కష్టపడితే సెమీస్ లో పాకిస్తాన్ అడుగుపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంగ్లాండ్ చేతిలో శుక్రవారం న్యూజిలాండ్ మ్యాచ్ ఓడిపోయిన నేపథ్యంలో పాకిస్తాన్ జట్టుకు
ఢిల్లీ, 28 ఫిబ్రవరి (హి.స.)వ్యక్తిగత విషాదం నుంచి తేరుకుని, భారత యువ క్రికెటర్ రింకూ సింగ్ తిరిగి జట్టుతో చేరనున్నాడు. తండ్రి మరణించిన మరుసటి రోజే, ఇవాళ అతను జట్టుతో కలుస్తాడని బీసీసీఐ ధ్రువీకరించింది. కీలకమైన సూపర్ 8 మ్యాచ్కు ముందు జట్టు కోల్కతాలో
నల్గొండ, 02 మార్చి (హి.స.) స్కూల్ బస్సు ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం చందనపల్లిలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు స్కూల్ బస్సు విద్య
వికారాబాద్, 28 ఫిబ్రవరి (హి.స.) వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఓ మహిళా కానిస్టేబుల్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ పట్టణంలోని గంగారం సాయిబాబా కాలనీలో నివాసం ఉంటున్న మహిళా పోలీస్ కానిస్టేబుల్ దివ్య శనివారం ఆత్మహత్య
ఒడిశా, 28 ఫిబ్రవరి (హి.స.) ఒడిశా పోలీసులు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్ విజయవంతం అయింది. కోరాపుట్ జిల్లా పోలీసులు జలపుట్ రిజర్వాయర్ (Jalaput Reservoir) సమీపంలో సాహసోపేతమైన ఆపరేషన్ నిర్వహించి భారీ స్థాయిలో మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. గత కొన
హైదరాబాద్, 24 ఫిబ్రవరి (హి.స.) హైదరాబాద్ నగరం నడిబొడ్డున అంతులేని విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. మృతులను రామ్ రాజ్ (55), ఆయన భార్య మాధవి (50), కుమారుడు శశాంక్ (24
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha