తెలంగాణ, 12 ఫిబ్రవరి (హి.స.)భారత పార్లమెంట్లో బడ్జెట్ పై ప్రసంగిస్తూ.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అగ్గి రాజేస్తున్నాయి. లోక్సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ చ
సాయంత్రానికి పోలింగ్ శాతం పెరిగే అవకాశం: ఎస్ఈసీ రాణికుముదిని
తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.
రంగారెడ్డి, 10 ఫిబ్రవరి (హి.స.) రంగారెడ్డి జిల్లా పరిధిలోని మొయినాబాద్ మున్సిపాలిటీ 26 వార్డుల కౌన్సిలర్ పదవి ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల సామాగ్రిని సంబంధిత పోలింగ్ కేంద్రాలకు పోలీసు భద్రత నడుమ మంగళవారం సిబ్బంద
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
నటుడు రాజ్పాల్ యాదవ్ బెయిల్ పిటిషన్
అధికారిక కార్యక్రమాలలో వందేమాతరం పాడాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వందేమాతరం ఆలపించే చోట సభికులంతా శ్రద్ధగా లేచి నిల్చోవాల్సిందేనని పేర్కొంది
ఫ్రాన్స్ నుంచి 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన కీలకమైన డిఫెన్స్ డీల్కు కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. రూ.3.25 లక్షల కోట్ల విలువైన డీల్ ఇది
ఢిల్లీ,12, ,ఫిబ్రవరి (హి.స.) నరవణే రాసిన ‘‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’’ పుస్తకాన్ని ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ పార్లమెంట్లో ప్రస్తావించారు. అందులోని అంశాలను లేవనెత్తగానే కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్నాథ్సింగ్ అడ్డుకున్నారు. అంతేకాకుండా రాహుల్ గ
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
అమరావతి, 12 ఫిబ్రవరి (హి.స.) సినీ నిర్మాత బండ్ల గణేష్ ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. గతంలో చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడు ఆయన క్షేమంగా బయటకు రావాలని శ్రీవారికి మొక్కుకున్న బండ్ల గణేష్... తెలంగాణలోని షాద్నగర్ శ్రీ వేంకటేశ్వరస్వామి
గుంటూరు, 12 ఫిబ్రవరి (హి.స.) వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కోర్టు మరోసారి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ మేరకు గుంటూరు స్పెషల్ ప్రిన్సిపల్ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. సంక్రాంతి పండగ వేళ.. సత్తెనపల్లిలో లక్కీ డ్రా పేరుతో బలవంత
అమరావతి, 12 ఫిబ్రవరి (హి.స.) :ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల (చిన్న వెంకన్న) ఆలయంలో ప్రసాదాల తయారీలో కల్తీ జరిగిందని సిటనివేదికలో ప్రస్తావించింది. సిట్ నివేదిక వెల్లడించడంతో భక్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. స్వామివార
అంబేడ్కర్ కోనసీమ జిల్లా,, 12 ఫిబ్రవరి (హి.స.) మామిడికుదురు మండలంలోని ఆల్ క్యాస్ట్ కాలనీలో ఈరోజు (గురువారం) భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 11 తాటాకు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాదం వల్ల 13 కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. సమాచారం అందిన వెంటన
అమరావతి, 12 ఫిబ్రవరి (హి.స.) , ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసన మండలి వాయిదా పడ్డాయి. శాసనసభ వాయిదా పడిన కొద్దిసేపటికే శాసనమండలి సైతం శుక్రవారానికి వాయిదా పడింది. గురువారం ఉదయం రెండు సభలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఇరు సభల్లో గవర్నర్ బడ్జెట్ ప్రసంగంపై
అమరావతి, 12 ఫిబ్రవరి (హి.స.)లిక్కర్ కేసులో నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై విచారణను ఫిబ్రవరి 19వ తేదీకి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డ
నెల్లూరు, 12 ఫిబ్రవరి (హి.స.) ,ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డికి నెల్లూరు జిల్లా కోవూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఏపీలో ఇటీవల ఓ బాలిక మృతి ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై మాజీ మంత్రి కాకాణి చేసిన వ
హైదరాబాద్, 12 ఫిబ్రవరి( హిం స): హైడ్రా కూల్చివేతల ఎపిసోడ్ మరోసారి ఉద్రిక్తతకు దారితీశాయి. మాదాపూర్ ఖానామెట్లో ఆలయ స్థలంలో నిర్మించిన షాప్లను హైడ్రా అధికారులు కూల్చివేస్తుండగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆలయ స్థలంలో నిర్మించిన
హైదరాబాద్, 12 ఫిబ్రవరి (హి.స.)వాలంటైన్స్ డే పేరుతో ఎవరూ కూడా వలపు వలలో పడొద్దని సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. వాలెంటైన్స్ డే అంటే కేవలం గులాబీలే కాదు.. ప్రమాద ఘంటికలు కూడా! సోషల్ మీడియా, డేటింగ్ యాప్స్లో మీరు తోడు కోసం వెతుకుతుంటే.. సైబర్ కేటు
ఢిల్లీ,12, ,ఫిబ్రవరి (హి.స.) నెలల తరబడి సాగిన రక్తపాతం, తీవ్ర సంక్షోభం తర్వాత బంగ్లాదేశ్ నేడు తన 13వ పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కొంటోంది. 2024లో షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత ఏర్పడిన నోబెల్ విజేత మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఈ
ఢాకాఢిల్లీ , 12 ఫిబ్రవరి (హి.స.)2024లో షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత ఏర్పడిన నోబెల్ విజేత మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఈ ఎన్నికలను నిర్వహిస్తోంది. సుమారు 12.7 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న ఈ ఎన్నికలు, బ
ఢిల్లీ, 11 ఫిబ్రవరి (హి.స.) పసిఫిక్ మహాసముద్రంలో భారీ భూకంపం (huge earthquake) బుధవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) నివేదిక ప్రకారం దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0 గా నమోదైంది. భారత కాలమానం ప్రకారం తెల
హైదరాబాద్, 10 ఫిబ్రవరి (హి.స.) భారత్ - అమెరికా మధ్య ట్రేడ్ డీల్ జరగడంతో ఆందోళన చెందిన బంగ్లాదేశ్.. ఆగమేఘాల మీద అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకుంది. అమెరికా -బంగ్లాదేశ్ మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఇరు దేశాలు సోమవారం ఒక కీలకమైన
లిబియా, 10 ఫిబ్రవరి (హి.స.) జీవితంలో ఎన్నో ఆశలతో వలస మార్గాన్ని ఎంచుకునే అమాయక ప్రజల ప్రాణాలు మధ్యధరా సముద్రం (Mediterranean Sea)లో కలిసిపోతున్నాయి. మెరుగైన భవిష్యత్తు కోసం ఆశతో ఆఫ్రికా తీరం (Coast of Africa) దాటి యూరప్ వెళ్లాలనుకున్న వలసదారుల కలల
ముంబై, 12 ఫిబ్రవరి (హి.స.)గత నెలలో రికార్డ్ గరిష్ఠాలను తాకిన బంగారం, వెండి రేట్లు వెనక్కి దిగివచ్చిన సంగతి తెలిసిందే. అయితే, మళ్లీ ఇప్పుడు వరుసగా పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఆల్ టైమ్ హై స్థాయి కన్నా దాదాపు రూ.20 వేల తక్కువగానే
హైదరాబాద్, 11 ఫిబ్రవరి (హి.స.) గతేడాది డిసెంబర్లో ప్రైవేట్ టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా భారీగా సబైబర్లను కోల్పోయింది. ఇదే సమయంలో దిగ్గజ భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో ఎప్పటిలాగే కొత్త సబైబర్లను సాధించాయి. మంగళవారం టెలికాం నియంత్రణ సంస్థ ట్ర
ముంబై, 11 ఫిబ్రవరి (హి.స.) అంతర్జాతీయ, భౌగోళిక, రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది. గత వారం నుంచి బంగారం, వెండి ధరలు భారీగా దిగి వచ్చినప్పటికి ప్రస్తుతం భారీగా పెరుగుతోంది. అయితే ఫిబ్రవరి11న దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా పెరి
ముంబై, 10 ఫిబ్రవరి (హి.స.)గత వారం దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో గణనీయమైన హెచ్చుతగ్గులు కనిపించాయి. అయితే ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు పెరుగుదల ప్రారంభమైంది. అయితే, గత వారం చివరి ట్రేడింగ్ రోజు శుక్రవారం బంగారం రేటు ఔన్సుకు $4,988.60కి చేరుకుంది.
ఆర్థిక ఇబ్బందుల వల్ల గతంలో తనకు నచ్చకపోయినా కొన్ని సినిమాలు చేసినట్లు నటి నీనా గుప్తా తెలిపారు.
చిరంజీవి కొత్త సినిమా 158వ సినిమాగా ప్రకటన
ఓటీటీలో 'అనగనగా ఒక రాజు'.. అఫీసియల్ ప్రకటన
దిల్బర్, మనోహరి సాంగ్స్తో ఫేమస్.. ఆ విషయంలో కలిసిరాని లక్!
టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ అరుదైన రికార్డుకు 4 వికెట్ల దూరంలో ఉన్నాడు. ఇవాళ (గురువారం) సాయంత్రం నమీబియాతో జరగనున్న మ్యాచ్లో ఈ మైలురాయిని అందుకునే అవకాశం ఉంది.
, కొలంబో 11 ఫిబ్రవరి (హి.స.) టీ20 ప్రపంచ కప్ 2026 కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీలంక జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టుకు సంబంధించిన స్టార్ ఆటగాడు దూరమవుతున్నాడు. గాయం కారణంగా శ్రీలంక స్టార్ ప్లేయర్ వనిందు హసరంగ టీ20 వరల్డ్ కప్ 2026 టో
టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభంలోనే టీమిండియాకు అమెరికా గట్టి షాక్ ఇచ్చింది. పసికూన అమెరికా చేతిలో భారత బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలడం చూసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే, టీమిండియా మాజీ కెప్టెన్, దాదా సౌరవ్ గంగూలీ మాత్రం మన కుర్రాళ్లకు తన పూర్తి మద
హైదరాబాద్, 09 ఫిబ్రవరి (హి.స.) టీ20 ప్రపంచకప్-2026లో అత్యంత ఆసక్తికరమైన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ నిర్వహణపై హైడ్రామా కొనసాగుతోంది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగాల్సిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) చేస్తున్న పట్టువీడటంతో
అమరావతి, 12 ఫిబ్రవరి (హి.స.): బంగారం, డబ్బు కోసం పట్టపగలు ఓ దుండగుడు మహిళ గొంతు నులిమి హత్య చేసిన ఘటన నగరంలో సంచలనం సృష్టించింది. ఆరిలోవ సీఐ మల్లేశ్వరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆరిలోవ పాతపోలీస్స్టేషన్కు ఎదురుగా కనకదుర్గనగర్లో కాపు రమణ, లక
అనంతపురం, 03 ఫిబ్రవరి (హి.స.)అనంతపురం జిల్లాలో తల్లీకొడుకుల దారుణ హత్య తీవ్ర కలకలం రేపింది. జిల్లాలోని శింగనమల మండలం తరిమెల గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, కుమారుడు అత్యంత అమానుషంగా హత్యకు గురయ్యారు. ఈ దారుణ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం అలముక
నాగర్ కర్నూల్, 25 జనవరి (హి.స.) నాగర్ కర్నూల్ జిల్లా ఉరుకొండ మండలం ముచ్చర్లపల్లి గ్రామంలో హృదయవిదారక ఘటన జరిగింది. హైదరాబాద్ నుంచి సొంత గ్రామానికి వచ్చిన ముగ్గురు చిన్నారులు పొలం సమీపంలో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతి చెందారు. ఒక
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha