బెంగళూరు, 19 మార్చి (హి.స.)చాలామంది విస్మరించే ముల్లంగి, అనేక అద్భుత ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన ఒక అద్భుతమైన ఆహార ఔషధం. ఇది మలబద్ధకం, పైల్స్, క్యాన్సర్ నివారణ, అధిక రక్తపోటు, షుగర్ నియంత్రణ, బరువు తగ్గడం, మూత్రపిండాల ఆరోగ్యం మరియు జీర్ణ సమస్యల ఉపశమనా
ఇండోర్, 18 మార్చి (హి.స.) మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. బ్రిజేశ్వరి అనెక్స్ నివాస ప్రాంతంలోని ఒక బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించి, ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇండోర్ పోలీస్ కమిషనర్ సంతోష్
వంట గ్యాస్ సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. గృహ వినియోగదారులకు వంద శాతం ఎల్పీజీ సరఫరా చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది
టెహ్రాన్/డిల్లీ, 16 మార్చి (హి.స.): పశ్చిమాసియా యుద్ధంలో పాల్గొనని దేశాలకు ఇరాన్ గుడ్న్యూస్ చెప్పింది. ఆయా దేశాలు హర్ముజ్ జలసంధిని వాడుకోవచ్చని మరోసారి స్పష్టం చేసింది. హర్మూజ్ మీదుగా నౌకల ప్రయాణానికి ఇరాన్ సైన్యం అనుమతి తీసుకోవాలని, సమన్వయం చేసుకో
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
న్యూఢిల్లీ, 20 మార్చి (హి.స.) అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా (Al-171) విమాన జరిగిన ప్రమాదానికి సంబంధించి తాజాగా ఓ దిగ్భ్రాంతికర విషయం వెలుగులోకి వచ్చింది. ప్రమాదానికి గురైన బోయింగ్ 787 డ్రీమ్నర్ విమానం గత 11 ఏళ్లుగా తీవ్రమైన ఎలక్ట్రికల్, సాంకేతిక
చతిస్గడ్, 20 మార్చి (హి.స.) ఈ నెల 31 లోగా మావోయిస్టుల అంతమే లక్ష్యంగా చతిస్గడ్ లో కొనసాగుతున్న ఆపరేషన్ ఫోర్ లో వేలాది బలగాలు పాల్గొంటున్నాయి. ఆపరేషన్ కగార్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 400 మంది వరకు మావోయిస్టులు భద్రతా బలగాల దాడుల్లో మ
దిల్లీ: 20 మార్చి (హి.స.)రాజ్యసభ సిట్టింగ్ ఎంపీలలో 32 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, 14 శాతం మంది రూ 100 కోట్లకు మించిన ఆస్తులు కలిగివున్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫాంస్ (ఏడీఆర్) సంస్థ వెల్లడించింది. ఎన్నిక సమయంలో 229 మంది ఎంపీలు స
దిల్లీ: , 20 మార్చి (హి.స.)పశ్చిమాసియాలోని 9 దేశాల గగనతలాలను వాడుకోవద్దని విమానయాన సంస్థలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సూచించింది. బహ్రెయిన్, ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, జోర్డాన్, కువైట్, లెబనాన్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (య
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
అమరావతి, 20 మార్చి (హి.స.) అమరావతి, మార్చి 20 (ఆంధ్రజ్యోతి):అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతన్నలను ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడువ్యాఖ్యానించారు. రైతన్నలు అధైర్యపడొద్దని.. అండగా ఉంటామని భరోసా కల్పించారు. అకాల వర్షాలతో ప
హైదరాబాద్, 20 మార్చి (హి.స.)హైదరాబాద్ మెట్రోలో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. అమీర్పేట్ – రాయదుర్గం (బ్లూ లైన్) మార్గంలో శుక్రవారం ఉదయం సాంకేతిక కారణాల వల్ల రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాయదుర్గం వైపు వెళ్తున్న మెట్రో రైలు జూబ్లీహి
అమరావతి, 20 మార్చి (హి.స.) న్యూఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడైన ముప్పిడి అవినాశ్ రెడ్డికి సుప్రీం కోర్టులో(Supreme Court) ఊరట లభించింది. అవినాశ్కు సుప్రీం కోర్టు రెగ్యులర్ బెయిల్ను మంజూరు చేసింది. మద్యం కుంభకోణం కేసులో ఏ-
హైదరాబాద్, 20 మార్చి (హి.స.)గల్ఫ్ దేశాల్లో యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్ దిగుమతి తగ్గింది.. డిమాండ్కు తగ్గ సప్లై లేకపోవడంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది.. ఇప్పటికే పవర్ పెట్రోల్ ధర 2 రూపాయల 26 పైసలు పెరిగింది. హైదరాబాద్ శివారు
హైదరాబాద్, 20 మార్చి (హి.స.)తెలంగాణ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి కొండంత అండగా నిలిచేలా రూ. 5 లక్షల భారీ జీవిత బీమా పథకాన్ని ప్రభుత్వం
అమరావతి, :రానున్న మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం కారణంగా ఈ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కోనసీమ, పశ్చిమ గోదావరి, క
మాజీ సీఎం జగన్పై మంత్రి పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో హిందూ సంప్రదాయాలను గౌరవించిన దాఖలాలు లేవని, కల్తీ నెయ్యితో లడ్డూ తయారీ ద్వారా భక్తుల మనోభావాలను దెబ్బతీశారని మంత్రి ఆరోపించారు
భార్యను పనిమనిషిలా చూడకూడదని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీలో జరిగిన వైవాహిక వివాదాల కేసు విచారణలో, ఇంటి పనుల్లో భర్తలు కూడా సమానంగా బాధ్యతలు పంచుకోవాలని స్పష్టం చేసింది.
ఇటీవలి కాలంలో ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్లకు ఆదరణ పెరిగింది. ముఖ్యంగా ఐపీఎల్కున్న పేరు ప్రతిష్ఠలు అంతా ఇంతా కావు. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ లీగ్గా...
హైదరాబాద్, 20 మార్చి (హి.స.) అంతర్జాతీయ మార్కెట్లో సహజ వాయువు (Natural Gas) ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ఖతార్ (Qatar)లోని కీలకమైన గ్యాస్ హబ్ను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడుల నేపథ్యంలో ఇవాళ గ్యాస్ ధరలు ఏకంగా 25 శాతం మేర పెరిగాయి. ఇరాన్-ఇజ్
ఢిల్లీ, 20 మార్చి (హి.స.)పశ్చిమ ఆసియా (Western Asia)లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన ప్రత్యక్ష విజ్ఞప్తి మేరకు, ఇరాన్లోని అత్యంత కీలకమైన ‘అసలుయే’ (Asaluyeh) నాచురల్ గ
హైదరాబాద్, 19 మార్చి (హి.స.) ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ అక్కడ మరో సంచలనం సృష్టించాడు. సుప్రీం పీపుల్స్ అసెంబ్లీకి జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో కిమ్ పార్టీ ఏకంగా 99.93 శాతం ఓట్లతో ఘన విజయం సాధించింది. ఉత్తర కొరియాకు చెందిన జాతీయ మీడియా కొర
ఢిల్లీ, 19 మార్చి (హి.స.) ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య తాత్కాలిక యుద్ధ విరమణ ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగానే ఆఫ్ఘనిస్తాన్ పై ప్రస్తుతం నిర్వహిస్తున్న దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారికంగా పాకిస్తాన్ ప్రకటన చేసింది. రంజాన్ పండుగ,
హైదరాబాద్, 18 మార్చి (హి.స.) అమెరికాలో ఉన్న వలసదారులకు ట్రంప్ ప్రభుత్వం (Trump''s government) భారీ ఆఫర్ ప్రకటించింది. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారిని తిరిగి తమ స్వదేశాలకు పంపేందుకు ట్రంప్ ప్రభుత్వం ''ప్రాజెక్ట్ హోమ్కిమింగ్'' (Project H
హైదరాబాద్, 20 మార్చి (హి.స.) భారతీయ కరెన్సీ చరిత్రలో 2026 మార్చి ఒక అత్యంత గడ్డు కాలంగా నిలిచిపోనుంది. శుక్రవారం ఉదయం 10 గంటల వరకు అందిన తాజా నివేదికల ప్రకారం.. అంతర్జాతీయ ఫారెక్స్ మార్కెట్లో భారత రూపాయి(INR) అమెరికన్ డాలర్తో పోలిస్తే తొలిసారిగా
హైదరాబాద్, 20 మార్చి (హి.స.) అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, ముడి చమురు ధరలు తగ్గడంతో భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. గురువారం సుమారు 2,400 పాయింట్లకు పైగా కుప్పకూలిన సెన్సెక్స్, నేడు ఇన్వెస్టర్ల కొనుగ
ముంబై, 19 మార్చి (హి.స.)ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరిన విషయం తెలిసిందే.. ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు, ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంతో బంగారం, వెండి ధరలు నాన్స్టాప్ పెరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా
ముంబై, 18 మార్చి (హి.స.)భారతదేశంలో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.1,58,090లు ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.1,44,910లకు చేరింది. ఇక దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.., భారతదే
ముంబై, 20 మార్చి (హి.స.) గోల్డ్ లవర్స్కి సూపర్ గుడ్న్యూస్.. నేడు మార్చి 20వ తేదీ శుక్రవారం బంగారం ధరలు భారీగా పతనం అయ్యాయి. దీంతో పసిడి ప్రియులకు ఈ ఉగాది బాగా కలిసొచ్చిందని చెప్పాలి. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మళ్లీ భారీగానే తగ్గాయి. గత వ
ముంబై, 18 మార్చి (హి.స.)వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రాబోతున్న ''ధురంధర్ 2'' చిత్రంపై ఆయన తన తొలి రివ్యూను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. ఈ సినిమా ఒక కొత్త సినీ
అమరావతి, 17 మార్చి (హి.స.)ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఓజీ సూపర్ హిట్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. డైరెక్టర్ హరీశ్ శంకర్ తెరకెక్కించిన
హైదరాబాద్, 16 మార్చి (హి.స.) మూవీ లవర్స్ ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్న ఆస్కార్ (Oscar) అవార్డుల సంబరం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఇందుకు లాస్ ఏంజెలెస్ (Los Angeles)లోని డాల్బీ థియేటర్ వేదికగా జరుగుతున్న 98వ ఆస్కార్ అవార్డుల వేడుకకు హాలీవుడ్ కమ
ఢిల్లీ, 20 మార్చి (హి.స.) 2028లో జరగనున్న వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్ ఆతిథ్య హక్కులను భారత్ సొంతం చేసుకుంది. గురువారం పోలాండ్లోని టోరున్లో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ కౌన్సిల్ సమావేశంలో ప్రెసిడెంట్ సెబాస్టియన్ కో ఈ కీలక ప్రకటన చేసారు.
మహిళల జట్టు వన్డే ర్యాంకింగ్స్ జాబితాను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన 790 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది.
బెంగళూరు, 18 మార్చి (హి.స.) ఐపీఎల్ 19వ సీజన్ కోసం టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బెంగళూరు చేరుకున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేసేందుకు నగరానికి విచ్చేశాడు. ఈ నెల 28 నుంచి ప్రారంభం
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో ఓడిన న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ ఇష్ సోధీకి గాయమైంది.
హైదరాబాద్, 17 మార్చి (హి.స.) హైదరాబాద్ నగరంలోని హవాలా డబ్బు కలకలం రేపిన ఘటన కూకట్పల్లి (Kukatpally) పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. దుండగులు సినీ ఫక్కీలో దారి కాచి, బాధితుల కళ్లలో కారం కొట్టి ఏకంగా రూ.కోటి నగదును దోచుకెళ్లారు. పోలీసు
సూళ్లూరుపేట 15 మార్చి (హి.స.)సూళ్లూరుపేట పట్టణంలోని బంగారు దుకాణంలో 110గ్రాముల బంగారం చోరీ జరిగింది. శనివారం మధ్యాహ్నం ఈ సంఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి వచ్చి దుకాణదారుడి కళ్లలో కారంపొడి చల్లి బంగారాన్ని అపహరించుకు పోయాడు. ఈ ఘటన దుకాణం
అమరావతి, 14 మార్చి (హి.స.) కర్నూలు టౌన్: కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రం సమీపంలోని గార్గేయపురం చెరువులో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడింది. మృతులను రాజేశ్వరి(35), కుమారులు అబ్రహం(3), సుకుమార్ (6)గా గుర్తించార
ఒడిస్సా 12 మార్చి (హి.స.) కుటుంబ కలహాల నేపథ్యంలో ఆగ్రహంతో ఒక వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. సొంత కుటుంబ సభ్యుల్నే హత్య చేశాడు. ఈ ఘటన ఒడిశాలోని, దియోగర్ జిల్లాలో బుధవారం రాత్రి జరిగింది. దీనిపై అందిన సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha