న్యాయవ్యవస్థపై తాను పెట్టుకున్న నమ్మకం నిలబడిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కవిత అన్నారు.
న్యూఢిల్లీ, 27 ఫిబ్రవరి (హి.స.) దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రివాల్(Kejriwal)కు రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో ఉన్న మరో 22 మందిపై నమోదు అయిన అభియోగాల
ఢిల్లీ,25 ,ఫిబ్రవరి (హి.స.) : నీతి ఆయోగ్ ప్రధాన కార్యనిర్వాహక అధికారి(సీఈవో)గా సీనియర్ ఐఏఎస్ అధికారిణి నిధి ఛిబ్బర్ నియమితులయ్యారు. ఛిబ్బర్కు అదనపు బాధ్యతలు అప్పగించినట్లు మంగళవారం సిబ్బంది వ్యవహారాల శాఖ వెల్లడించింది. 1994 అఖిల భారత సర్వీసుల్లోని
హైదరాబాద్, 25 ఫిబ్రవరి (హి.స.) ప్రధాని మోడీ ఇజ్రాయెల్ చేరుకున్నారు. తొమ్మిది సంవత్సరాల తర్వాత ప్రధాని మోడీ ఇజ్రాయెల్ చేరుకున్నారు. ఎయిర్పోర్టులో విమానం ల్యాండ్ అయింది. విమానాశ్రయంలో ప్రధాని మోడీకి ఘనస్వాగతం లభించింది. ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మేర
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
కోల్కత్త, 27 ఫిబ్రవరి (హి.స.) పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో జనం ఇవాళ మధ్యాహ్నం భూకంపం సంభవించింది. కోల్కతాతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బలమైన భూప్రకంపనలు చోటుచేసుకోవడంతో భయాందోళనలకు గురయ్యారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇళ్లలో ఉన్న వారు
డిల్లీ, 27 ఫిబ్రవరి (హి.స.) అంతర్జాతీయ పరిస్థితులు, అమెరికా . అధ్యక్షుడు ట్రంప్ తీరు స్టాక్ మార్కెట్ల (Stock markets)పై తీవ్రంగా చూపింది. ఈ రోజు ఉదయం నుంచి ప్రతికూల వాతావరణం ఎదుర్కొన్న భారతీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్
న్యూఢిల్లీ, 27 ఫిబ్రవరి (హి.స.) ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంచే దిశగా కేంద్ర ఎన్నికల సంఘం (ECI) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈవీఎం (EVM) ఓట్లకు, వీవీప్యాట్ (VVPAT) స్లిప్పులకు మధ్య ఉన్న సందేహాలను నివృత్తి చేసుకునేందుకు అభ్యర్థులకు మరో అవకాశం
దిల్లీ: , 27 ఫిబ్రవరి (హి.స.)బాధ్యతాయుతమైన డ్రైవింగ్ను ప్రోత్సహించడానికి, రోడ్డు ప్రమాదాలను నివారించడానికి గ్రేడ్ ఆధారిత డ్రైవింగ్ లైసెన్సుల వ్యవస్థను ప్రవేశపెట్టాలని భావిస్తున్నామని రోడ్డు రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రోడ
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
హైదరాబాద్, 27 ఫిబ్రవరి (హి.స.) దేశంలోనే తొలిసారిగా ''జీఐ ఆన్ వీల్స్'' కార్యక్రమాన్ని శుక్రవారం హైదరాబాద్లోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్) వద్ద తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ (Governor Jishnu Dev Verma) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో
అమరావతి, 27 ఫిబ్రవరి (హి.స.) అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS)గా సీనియర్ ఐఏఎస్ అధికారి జి.సాయి ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత సీఎస్ కె.విజయానంద్ పదవీ కాలం ఫిబ్రవరి 28, 2026 నాటితో ముగియనుంది. ఆయన స
మనీలాండరింగ్ నిరోధక చట్టం అమలు జరుగుతున్న తీరుపై ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరైట్ హడావిడి దర్యాప్తులు చేయడం, అరెస్టులకు దిగడం రాజ్యాంగ హక్కులకు విరుద్ధమవుతుందని పేర్కొంది.
ఏపీ ప్రజలకు కూటమి సర్కార్ ఉగాది గిఫ్ట్ అందించేందుకు రెడీ అవుతోంది. ఉగాది రోజున పేదలకు ఇళ్లను పంపిణీ చేయనుందని తెలుస్తోంది. టిడ్కో ఇళ్ల కోసం లబ్దిదారులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వారి కల నెరవేరనుంది. ఉగాది నాటికి పంపిణీ చేయనుంది.
అమరావతి, 27 ఫిబ్రవరి (హి.స.) అమరావతి, : వాయిదా అనంతరం తిరిగి మొదలైన ఏపీ శాసనమండలి కేవలం పది సెకన్లలోనే మరోసారి వాయిదా పడింది. ఈరోజు ఉదయం సభ మొదలైన వెంటనే వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు తిరస్కరించారు. దీంతో ఛైర్మన్ పోడ
జగన్ హయాంలో వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేశారు. వ్యవసాయంలో జాతీయ జీడీపీలో ఏపీకి పది శాతం వాటా ఉందని ప్రస్తావించారు.
ఏపీకి శుభవార్త, రాష్ట్రంలో మరో అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. ఇప్పటికే పనులు పూర్తవ్వగా.. అక్టోబర్ నుంచి అందుబాటులోకి రానుంది. ఈ ప్లాంట్ ఏర్పాటుతో యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు ఆర్ధికంగా ఎదిగేందుకు తోడ్పాటు అందించనున్నాయి.
హైదరాబాద్, 27 ఫిబ్రవరి (హి.స.) ఢిల్లీ లిక్కర్ కేసు(Delhi Liquor Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవాల్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavi
హైదరాబాద్, 27 ఫిబ్రవరి (హి.స.) దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, పోతుల కల్పన అలియాస్ సుజాతక్క, మల్లా రాజిరెడ్డి, చంద్రన్న, నూనె నరసింహారెడ్డి సీఎంతో సమావేశమయ్యారు. సమావేశంలో డీజీపీ శివధర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, వేం నరేందర్ రెడ్డ
హైదరాబాద్, 27 ఫిబ్రవరి (హి.స.) పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదాలు ఇప్పుడు అత్యంత తీవ్రమైన స్థాయికి చేరుకున్నాయి. గత కొన్ని రోజులుగా ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం కాస్తా, క్షేత్రస్థాయిలో ఫిరంగుల మోతగా మారింది.
హైదరాబాద్, 26 ఫిబ్రవరి (హి.స.) ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రవేశపెట్టిన కీలక వలస విధానానికి అమెరికా ఫెడరల్ కోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. వలసదారులను వారి స్వదేశాలకు కాకుండా, మూడో దేశాలకు (Third Countries) బలవంతంగా పంపించివేసే
లండన్, 25 ఫిబ్రవరి (హి.స.) బ్రిటన్ రాజధాని లండన్లో 16 ఏళ్లుగా భారతీయ రుచులను అందిస్తున్న ప్రముఖ ''రంగ్రేజ్'' రెస్టారెంట్ శాశ్వతంగా మూతపడనుంది. పెరిగిన నిర్వహణ ఖర్చులు, నిరంతర వేధింపులు, దాడులతో పాటు స్థానిక పోలీసుల నుంచి సరైన మద్దతు లేకపోవడమే ఇం
వాషింగ్టన్, 25 ఫిబ్రవరి (హి.స.) అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇవాళ రికార్డు క్రియేట్ చేశారు. వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ హిల్లో ఉభయసభలను ఉద్దేశించి ఆయన అతి సుదీర్ఘ ప్రసంగం చేశారు. సుమారు గంటా 50 నిమిషాల పాటు ట్రంప్ మాట్లాడార
డాక, 24 ఫిబ్రవరి (హి.స.) బంగ్లాదేశ్ లో సమూల మార్పులు జరుగుతున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాగానే, ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక లేటెస్ట్ గా బంగ్లాదేశ్ ఆర్మీలో కూడా భారీ మార్పులు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. బంగ్లాదేశ్ కొత్త ప్రధానిగా
Andhra Pradesh, 27 ఫిబ్రవరి (హి.స.)దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఎట్టకేలకు దిగివచ్చాయి. పసిడి ధరల పరుగుకు బ్రేక్ పడింది. వారం రోజుల తర్వాత బంగారం ధరలు తగ్గాయి. దేశంలో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్న క్రమంలో బంగారం కొనుగోళ్లు భారీగా జరుగుతున్న
ముంబై, 26 ఫిబ్రవరి (హి.స.) గత నెలలో కాస్త గగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు మళ్లీ జోరందుకున్నాయి. ఫిబ్రవరి నెలలో ఆల్ టైమ్ హై నుంచి భారీగా పడిపోయాయి. కాని ఇప్పుడు ధరలు మళ్లీ పైకి లేస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నెలలో అమెరికా అధ్యక్షుడి కారణంగా బంగారం
ముంబై, 25 ఫిబ్రవరి (హి.స.) తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ధోరణులు, డాలర్ మారకపు విలువ ప్రభావంతో దేశీయ ధరలు హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. గుడ్రిటర్న్ వెబ్ సైట్ ప్రకారం..తాజా ఫిబ్రవరి 25వ
ముంబై, 24 ఫిబ్రవరి (హి.స.)బంగారం, వెండి ధరలు మళ్లీ ఉరుకులు పరుగులు పెడుతున్నాయి. మళ్లీ అదే జోరు కొనసాగిస్తున్నాయి. ఇటీవల రూ.2 లక్షల వరకు వెళ్లిన తులం బంగారం ధర.. ఇప్పుడు జోరందుకుంటోంది. నేనేందుకు తగ్గాలే అన్నట్లు పరుగులు పెడుతోంది. నిన్న ఒక్క రోజు
కొచ్చి, కేరళ, 23 ఫిబ్రవరి (హి.స.) భారతీయ చిత్ర పరిశ్రమలో గ్లామర్ కంటే నటనకే ప్రాధాన్యతనిస్తూ, తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న నటి సాయి పల్లవి(Sai Pallavi). తాజాగా కేరళలోని కొచ్చిలో జరిగిన 70వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ (2026) వేదికగ
హైదరాబాద్, 22 ఫిబ్రవరి (హి.స.) సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు ఫిల్మ్ఫేర్ అవార్డులను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఉంటారు. ఈ అవార్డును దక్కించుకున్న వారికి ఇండస్ట్రీలో, బయట సమాజంలో కూడా మంచి గుర్తింపు లభిస్తుండడంతో దీనిని దక్కించుకోవడం కోసం
హంపి కర్ణాటక, 22 ఫిబ్రవరి (హి.స.) విజయనగర సామ్రాజ్య పుణ్యక్షేత్రం, హనుమంతుడి జన్మస్థలంగా భావించే హంపిలోని అంజనాద్రి బెట్ట సాక్షిగా ''జై హనుమాన్'' చిత్రానికి ఆదివారం అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు జరిగాయి. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స
ముంబై, 22 ఫిబ్రవరి (హి.స.) బాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు రాజ్పాల్ యాదవ్కు సంబంధించి దశాబ్దకాలంగా కొనసాగుతున్న ఆర్థిక వివాదంలో ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. వ్యాపారవేత్త మాధవ్ గోపాల్ అగర్వాల్తో ఉన్న కేసులో కోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది
రంజీ ట్రోఫీ ఫైనల్లో భాగంగా హుబ్లీ వేదికగా కర్ణాటక-జమ్మూ కశ్మీర్ జట్లు తలపడుతున్నాయి. రెండో సెషన్లో బ్యాటింగ్ చేస్తోన్న జమ్మూ భారీ స్కోర్ ఆధిక్యం సాధించింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది.
హైదరాబాద్, 26 ఫిబ్రవరి (హి.స.) టీ20 వరల్డ్ కప్ లో శ్రీలంకతో పాటు పాకిస్తాన్ ఇంటి దారి పట్టాల్సిందేనని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం సాధించిన నేపథ్యంలో పాకిస్తాన్ జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. సెమీ ఫైనల్
హైదరాబాద్, 25 ఫిబ్రవరి (హి.స.) వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. చాలా కష్టపడుతూ సూపర్ 8 దాకా వచ్చిన పాకిస్తాన్, తాజాగా ఇంగ్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. దీంతో పాకిస్తాన్ సెమీ ఫైనల్ ఆశలు మరింత దూరం అయ్యాయి. సూపర్ 8 లోన
హైదరాబాద్, 24 ఫిబ్రవరి (హి.స.) భారత మహిళల జట్టు ఆస్ట్రేలియా టూర్ లో భాగంగా టీ20 సిరీస్ ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అనంతరం నేటి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా బ్రిస్బేన్లోని అలన్ బోర్డర్ ఫీల్డ్ వేదికగా మూడు వన్డేల సిరీస
హైదరాబాద్, 24 ఫిబ్రవరి (హి.స.) హైదరాబాద్ నగరం నడిబొడ్డున అంతులేని విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. మృతులను రామ్ రాజ్ (55), ఆయన భార్య మాధవి (50), కుమారుడు శశాంక్ (24
రంగారెడ్డి, 23 ఫిబ్రవరి (హి.స.) రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని నాగర్ గూడ చౌరస్తాలో ఆదివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. షాబాద్ సీఐ కాంతారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హైతాబా
హైదరాబాద్, 22 ఫిబ్రవరి (హి.స.) హైదరాబాద్ మహానగరంలో యువకుడి దారుణ హత్య తీవ్ర కలకలం రేపుతోంది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ (Rajendra Nagar) పరిధిలో శనివారం అర్థరాత్రి హిమాయత్ సాగర్ (Himayath Sagar) సమీపంలో ఓ యువకుడి మృతదేహం లభ్యం కావడంతో హాట్ టాపిక
ఢిల్లీ,, 22 ఫిబ్రవరి (హి.స.) యూపీలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య, ముగ్గురు పిల్లల్ని దారుణంగా చంపి.. ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. కస్గంజ్ జిల్లా అమాన్పూర్ పట్టణంలో పెను విషాద
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha