2024-25లో 11,063 మంది బాలల రక్షణ*
అహ్మదాబాద్ 13 జూన్ (హి.స.) అహ్మదాబాద్ విమాన ప్రమాదం ప్రపంచ వ్యాప్తంగా ఎందరినో కలిచివేసింది. ఎన్నో కుటుంబాల్లో తీరని వేదన మిగిల్చింది. అయితే పది నిమిషాల ఆలస్యం ఓ యువతి ప్రాణాలను నిలబెట్టింది. భారీ ట్రాఫిక్లో ఇరుకున్న ఆమె అహ్మదాబాద్ ) విమాన ప్రమాదం
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
న్యూఢిల్లీ, 30 జూన్ (హి.స.) సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని -కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని అన్నారు ప్రధాని మోదీ. ఈ ప్రమాదంలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఈ
ముంబై, 30 జూన్ (హి.స.) దేశీయ స్టాక్ మార్కెట్లో సోమవారం నష్టాల్లో ముగిశాయి. మెటల్, ఆటో, రియాల్టీ, ఎఫ్ఎంసీజీ షేర్లలో బలమైన అమ్మకాలతో మార్కెట్లు ఒత్తిడికి గురయ్యాయి. అయితే, పీఎస్యూ బ్యాంక్, ఐటీ, మీడియా రంగ్లాలో కొనుగోళ్లతో నిఫ్టీ 25,500 ఎగువన ముగిసింద
అయోధ్య, 30 జూన్ (హి.స.) పుణ్యక్షేత్రంలో రామకథా మ్యూజియం నిర్మాణం శరవేగంగా సాగుతున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్ర తెలిపారు. వీలైనంత త్వరగా ఈ పనులు పూర్తి చేస్తామన్నారు. మ్యూజియంలో దాదాపు 20 గ్యాలరీలు ఉంటాయని
ముంబయి 30 జూన్ (హి.స.): 1 నుంచి 5 తరగతుల వరకు హిందీ భాషను తప్పనిసరిగా ప్రవేశపెట్టాలన్న నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తంకావడంతో త్రిభాషా విధానం అమలుపై ఇచ్చిన రెండు జీఆర్ల (ప్రభుత్వ ఉత్తర్వులు)ను మహారాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. భాషా విధానం ముంద
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
అమరావతి, 30 జూన్ (హి.స.) : ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ హీట్ పెంచుతున్న ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఈ రోజు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి..ఈ కేసులో నిందితులుగా ఉన్న బాలాజీ, నవీన్లను అదుపులోకి తీసుకున్నారు సిట్ పోలీసులు.. ఎన్నికల సమయంలో తెలంగాణ నుం
మదనపల్లె, 30 జూన్ (హి.స.) : అన్నమయ్య జిల్లా మదనపల్లె వ్యవసాయ మార్కెట్లో సోమవారం నాణ్యమైన టమాటా అత్యధికంగా కిలో రూ.35 పలికింది. మార్కెట్కు గత నెల రోజులుగా 1000 టన్నులకు మించి టమాటాను రైతులు తీసుకువస్తున్నారు. గత వారం రోజుల వరకు కిలో టమాటా రూ.20కి
అమరావతి, 30 జూన్ (హి.స.) కొత్తవలస: సిటీ బస్సు ఢీకొని ఇంజినీరింగ్ విద్యార్థిని మృతిచెందింది. ఈ ఘటన కొత్తవలస మండలం మంగళపాలెం వద్ద విశాఖ-అరకు జాతీయ రహదారిపై సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరంలోని కుమిలి గ్రామానికి చెందిన కర్రి
తిరుపతి, 30 జూన్ (హి.స.) : వైకాపా హయాంలో ఆయుర్వేద ఫార్మసీలో భారీ అవినీతి జరిగిందని తితిదే ధర్మకర్తల మండలి సభ్యుడు భానుప్రకాశ్రెడ్డి ఆరోపించారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. రూ.4 కోట్ల తితిదే నిధులతో మందులు తయారుచేసే యంత్రాలను కొనుగోలు చేశారని
తిరుపతి, 30 జూన్ (హి.స.) : మద్యం మత్తులో కారులో నిద్రపోయి ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన తిరుపతి జిల్లాలోని తిరుచానూరులో చోటుచేసుకుంది. మద్యం సేవించిన దిలీప్, వినాయక్ కారులో నిద్రపోయారు. కారు అద్దాలు మూసి ఉండటంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ----
తెలంగాణ, వికారాబాద్. 30 జూన్ (హి.స.) ప్రజా ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ చెప్పారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 185 ఫిర్యాదులు వచ్చాయి. ఈ సం
హైదరాబాద్, 30 జూన్ (హి.స.) గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ బిజెపికి రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ వెయ్యనివ్వలేదని, అందుకే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. తన రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించినట్లు త
అమరావతి, 30 జూన్ (హి.స.) అమరావతి: ఏపీకి చెందిన జాతీయ క్రీడాపోటీల విజేతలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఇటీవల ఉత్తరాఖండ్లో జరిగిన 38వ జాతీయ పోటీల్లో గెలుపొందిన 15 మంది క్రీడాకారులకు స్పోర్ట్స్ అథారిటీ, ప్రభుత్వం ప్రోత్సాహకాలు విడుదల చేసింద
హైదరాబాద్, 30 జూన్ (హి.స.) తెలంగాణ బీజేపీ చీఫ్ నియామకంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ హైకమాండ్ నిర్ణయానికి తాము పూర్తిగా కట్టబడి ఉన్నట్లు చెప్పారు. ఇవాళ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.
ఇస్లామాబాద్, 29 జూన్ (హి.స.) పాకిస్థాన్లో ఆదివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. దేశంలోని మధ్య ప్రాంతంలో భూమి తీవ్రంగా కంపించడంతో ప్రజలు నిద్రలోనే ఉలిక్కిపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగి
ఆల్బెర్టా, 17 జూన్ (హి.స.)ఆల్బెర్టాలోని సమీపంలోని కననాస్కిస్లో జరుగుతున్న G7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం సాయంత్రం (స్థానిక సమయం) కాల్గరీ చేరుకున్నారు. కెనడాలో తన 23 గంటల పర్యటన సందర్భంగా మోదీ మంగళవారం సాయంత్రం
ముంబై, 30 జూన్ (హి.స.) పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. కొన్ని రోజుల క్రితంతో పోలిస్తే బంగారం ధరలు కాస్త ఊరటనిస్తున్నాయి.. ఇటీవల లక్ష మార్క్ దాటి పరుగులు పెట్టిన పసిడి ధర వెనక్కి తగ్గుతూ వస్తోంది.. ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణగడం..
ముంబై, 27 జూన్ (హి.స.)బంగారం ధరల్లో ప్రతి రోజు మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతున్నాయి. తాజాగా జూన్ 27వ తేదీన తులం బంగారంపై స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,020 రూ
ముంబై, 26 జూన్ (హి.స.) పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలకు బ్రేకులు పడ్డాయి. లక్ష రూపాయలకుపైగా ఎగబాకిన పసిడి.. ఒక్కసారిగా దిగి వస్తున్నాయి. ధరలు రికార్డు స్థాయిల నుండి తగ్గుముఖం పట్టాయి. ఇది బంగారం కొనుగోలుదారులకు ఉపశమనం కలిగించే అంశమనే చెప్పాలి.
ముంబై, 25 జూన్ (హి.స.) బంగారం ధరలు ఆల్టైమ్ గరిష్టంలో ట్రేడ్ అవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా.. తులం పసిడి ధర లక్ష మార్కు దాటి పరుగులు పెట్టింది. ఈ క్రమంలోనే బంగారం ధర రెండు రోజుల నుంచి దిగివస్తూ కాస్త ఊరటనిస్తోంది. కాగా.. ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య
అమరావతి, 22 జూన్ (హి.స.) కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటిస్తున్న తాజా చిత్రం ‘కుబేర’. ఈ మూవీని అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి శ్రీవేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి బ్యానర్ పై సునీల్ నా
అమరావతి, 20 జూన్ (హి.స.)నాగార్జున, ధనుష్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘కుబేర’ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా నటి సాయి పల్లవి సినిమాపై తన అభిప్రాయాలను పంచుకుంటూ, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రాజెక్ట్లో ఎన్నో విశేషాలు
న్యూఢిల్లీ, 17 జూన్ (హి.స.) అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ నటించిన ''థగ్ లైఫ్'' సినిమా విడుదలకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సినిమా విడుదలను అడ్డుకుంటామంటూ కొన్ని సంఘాలు ప్రకటించిన విషయం తెలిసిందే. అయ
అమరావతి, 14 జూన్ (హి.స.)మంచు ఫ్యామిలీ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న పౌరాణిక చిత్రం ''కన్నప్ప'' నుంచి ఓ ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ను ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా? అని ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్ర బృందం శుభవార్త అందించింది.
తిరుపతి, 30 జూన్ (హి.స.)దైవ దర్శనం చేసుకుని సంతోషంగా ఇళ్లకు తిరిగి వెళ్తున్న యాత్రికుల వాహనం ఘోర ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన సోమవారం అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. వివరా
కడప, 27 జూన్ (హి.స.) కడప జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఓ మహిళ సజీవదహనమయ్యారు. ఈ హృదయ విదారక ఘటన యర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామంలో ఈ ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే,
విజయవాడ, 26 జూన్ (హి.స.) ఏపీలోని కోనసీమ జిల్లా ఆలమూరు ఎస్ఐ అశోక్ తన సిబ్బందితో ప్రైవేట్ వాహనంలో ఓ కేసు విషయమై రాజమండ్రి నుండి హైదరాబాద్ కు రాత్రి బయలుదేరారు. తెల్లవారుజామున హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ మండలం దుర్గాపురం వద్ద లారీని వెనుక న
అనంతపురం , 25 జూన్ (హి.స.)అనంతపురం జిల్లాలో వరుస హత్యలతో జిల్లా ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. నిన్నటికి నిన్న అనంతపురం నగర శివారులో ఒక యువకుడి దారుణ హత్య ఘటన మరువక ముందే, నేడు మరో వ్యక్తి హత్యకు గురికావడం కలకలం రేపుతోంది. అనంతపురం రూరల్ మండలం, అక్కంపల్
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha