చండీగఢ్, 15 జూలై (హి.స.) ప్రపంచంలోనే అత్యంత వృద్ధ అథ్లెట్ ఫౌజా సింగ్ ఇక లేరు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన సింగ్ నిన్న రాత్రి పంజాబ్లోని జలంధర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు. ఆయనకు 114 సంవత్సరాలు. కుటుంబ సభ్యుల ప్రకారం, మంగళవారం ఆయన స్వగ్రామమై
చింద్వారా, 15 జూలై (హి.స.) మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లా నుండి 54 కి.మీ దూరంలో ప్రకృతి ఒడిలో ఉన్న తామియాలోని ఏకలవ్య ఆదర్శ్ రెసిడెన్షియల్ స్కూల్, గిరిజన పిల్లల భవిష్యత్తును రూపొందిస్తోంది. మరో మాటలో చెప్పాలంటే, ఈ పాఠశాల గిరిజన పిల్లల కఠినమైన రాయి
న్యూఢిల్లీ, 12 జూలై (హి.స.) మరాఠా సైనిక ప్రకృతి దృశ్యం యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడింది. దీనితో, ఇది గుర్తింపు పొందిన భారతదేశానికి 44వ ఆస్తిగా మారింది. శుక్రవారం పారిస్లో జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ 47వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు
శ్రీశైలం, 5 జూలై (హి.స.)శ్రీశైలం జలాశయానికి(Srisailam Reservoir) భారీగా వరద ప్రవాహం వస్తుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టు(Srisailam Project) జలకళ సంతరించుకుంది. శ్రీశైలం ప్రాజెక్టు ప్రస్తుతం ఇన్ ఫ్లో 1,22,630 క్యూసెక్కులు కాగ
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
ఢిల్లీ, 20 జూలై (హి.స.)పార్లమెంటు (Parliament) వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి జరుగుతున్న ఈ సమావేశాలు వాడీవేడిగా కొనసాగే అవకాశాలున్నాయి. ఈ సమావేశాలలో 12 బిల్లులకు ఆమోద ముద్ర వే
కర్నూలు, 20 జూలై (హి.స.) ప్రతిరోజూ ఒక గ్లాసు మజ్జిగ తప్పనిసరిగా తీసుకోవాలని వైద్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా మజ్జిగ గ్యాస్ట్రిక్ సమస్యలను తొలగిస్తుంది. శరీర బరువును తగ్గిస్తుంది. మజ్జిగను కొందరు వేసవిలోనే తీసుకోవాలనుకుంటారు..కానీ, ఏడ
హైదరాబాద్, 19 జూలై (హి.స.) పాకిస్థాన్ ప్రభుత్వం దేశంలోని నేర చట్టాల్లో కీలక సవరణలు చేసింది. ఇందులో భాగంగా ఉగ్రవాదులకు, హైజాకర్లకు ఆశ్రయం కల్పించిన వారికి మరణశిక్షను రద్దు చేస్తూ వివాదస్పద నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు క్రిమినల్ చట్ట సవరణ బిల్లు-2025న
దిల్లీ:9 జూలై (హి.స.) ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు సంబంధించిన కేసుల దర్యాప్తును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే టెక్ దిగ్గజాలైన గూగుల్, మెటాకు దర్యాప్తు సంస్థ శనివారం నోటీసులు జారీ చేసింది. జులై 21న ఈ కంపెనీ ప్
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
విజయవాడ, 20 జూలై (హి.స.)విజయవాడ(Vijayawada)లో కుండపోత వర్షం(Rain) కురుస్తోంది. గంట నుంచి ఎడతెరిపిలేని లేకుండా వాన పడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో రోడ్డులపై నీళ్లు నిలిచిపోయాయి. ఈ మేరకు ట్రాఫిక్క
అమరావతి, 20 జూలై (హి.స.)వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు ముద్రగడ పద్మనాభం ( Mudragada Padmanabham) ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం ఆరోగ్యంపై ఆయన కుమారుడు గిరిబాబు (GIRIBABU) కీలక ప్రకటన చేశారు. తన తండ్రి ముద్రగడ పద్మనా
అమరావతి, 20 జూలై (హి.స.) నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా కదులుతున్నాయి. బంగాళాఖాతంలో గురువారం నాటికి అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో పాటు బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాబోయే ఐదు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిస
తిరుమల, 20 జూలై (హి.స.)తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. ఈ క్రమంలో తిరుమలలో కొన్నిసార్లు భక్తుల రద్దీ సాధారణంగా లేదా అధికంగా ఉంటుంది. ఈ తరుణంలో ఇవాళ తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.
చిలకలూరిపేట, 20 జూలై (హి.స.) ,:రెంటపాళ్ల ఘటనలకు సంబంధించి.. వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజినీకి సత్తెనపల్లి పోలీసులు శనివారం నోటీసులు ఇచ్చారు. ఆదివారం విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం పరిధిలోని రెంట
మాచర్ల, 20 జూలై (హి.స.) మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడు, మున్సిపల్ మాజీచైర్మన్ తురకా కిశోర్కు మాచర్ల కోర్టు రిమాండ్ విధించింది. 2022, అక్టోబరు 7న పార్టీ మారడం లేదన్న కారణంతో టీడీపీ నేత దారపనేని శ్రీనివాసరావుపై కిశోర్, బోదలవీడ
అమరావతి, 20 జూలై (హి.స.) ,:తక్కువ ఖర్చుతో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయడానికి విస్తృతంగా పరిశోధనలు జరగాలని గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ అభిప్రాయపడింది. అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో రెండు రోజులు జరిగిన గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ శనివారం ముగ
నల్గొండ, 20 జూలై (హి.స.) : అద్దంకి-నార్కట్పల్లి జాతీయ రహదారిపై నల్గొండ జిల్లా ఎల్లారెడ్డిగూడెం వద్ద రెడీమిక్స్ లారీని డబుల్ డెక్కర్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్కు తీవ్ర గాయాలు కాగా, పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన
సత్తెనపల్లి, 19 జూలై (హి.స.) : వైకాపా()కు చెందిన మాజీ మంత్రి విడదల రజిని i)కి పల్నాడు జిల్లా సత్తెనపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. మాజీ సీఎం జగన్ ( రెంటపాళ్ల పర్యటన సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించి జన సమీకరణ చేయడంపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేస
లాస్ఏంజెలెస్ , 20 జూలై (హి.స.)విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయి గాల్లో ఉన్న సమయంలో ఇంజిన్ నుంచి మంటలు చెలరేగడంతో ఓ విమానాన్ని (Flight) అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అమెరికా (America)లోని లాస్ఏంజెలెస్ నుంచి అట్లాంటాకు వెళ్తున్న డెల్టా ఎయిర్లైన్స్ విమానంలో
హలోంగ్ బేలో , 20 జూలై (హి.స.) వియత్నాంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రతికూల వాతావరణం కారణంగా హలోంగ్ బేలో పర్యాటకుల పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో కనీసం 27 మంది మరణించారు. ప్రమాద సమయంలో పడవలో మొత్తం 53 మంది ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో, ‘స్టార్మ్
అలాస్కా, 17 జూలై (హి.స.) అమెరికాలోని అలాస్కా తీరంలో 7.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) సునామీ హెచ్చరికలు జారీ చేసింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:37 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. దీని కేంద్రం ద్
లండన్, 14 జూలై (హి.స.) అనారోగ్య కారణాలతో నైజీరియా మాజీ అధ్యక్షుడు ముహమ్మద్ బుహారీ నిన్న(13 జూలై) మృతి చెందారు. లండన్లోని ఒక క్లినిక్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు అధికారులు ప్రకటించారు. ఆయన మృతిపై భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగ
జోహోర్, 11 జూలై (హి.స.) మలేషియాలోని జోహోర్ పులాయ్ నదిలో ఒక పోలీస్ హెలికాప్టర్ కుప్పకూలడంతో ఇద్దరు సీనియర్ పోలీస్ అధికారులతో సహా ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. మాక్ డ్రిల్ సమయంలో ఈ ఘటన జరిగినట్లు
ముంబై, 19 జూలై (హి.స.) పసిడి ధరలు నాన్స్టాప్గా దూసుకెళ్తున్నాయి.. ఇటీవలి కాలంలో ఆల్టైమ్ గరిష్టానికి చేరిన బంగారం, వెండి ధరలు.. స్వల్పంగా తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి.. గత వారం లక్ష రూపాయలను దాటేసిన బంగారం ప్రస్తుతం 99 వేలకు దిగి వచ్చింది
ముంబై, 18 జూలై (హి.స.) వేల ఏళ్ల నుంచి వన్నె తగ్గని, ఫేడ్ అవుట్ అవ్వని ఖనిజం ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా బంగారమే అని చెప్పాలి. రోజు రోజుకు బంగారం డిమాండ్ పెరుగుతూ పోతోందే తప్ప తగ్గటం లేదు. జనం బంగారాన్ని ఒంటిమీద నగలాగా మాత్రమే కాకుండా భవిష్యత్ పెట్
ముంబై, 15 జూలై (హి.స.)బంగారం ప్రియులకు షాకింగ్ న్యూస్ నేడు బంగారం ధరలు పెరిగాయి. మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికి లేదు. ఏ శుభకార్యం అయినా సరే ముందుగా కొనుగోలు చేసేది బంగారమే, అయితే ఈ మధ్య గోల్డ్ రేట్స్ విపరీతంగా పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చ
ముంబై, 12 జూలై (హి.స.)గత ఏప్రిల్ నెలలో స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర లక్ష రూపాయలకు చేరి అందరినీ షాక్ చేసింది. పేద, మధ్య తరగతి కుటుంబాల వారి పరిస్థితి అయితే చెప్పక్కర్లేదు. ధర లక్ష దాటుతుందని భయపడేలోగా.. జూన్ చివరకు లక్ష నుంచి 94 వేలకు పడిపోయింది.
చెన్నై, 15 జూలై (హి.స.) తమిళం నుంచి ఇటీవల థియేటర్లకు ''మనిదర్గళ్'' అనే థ్రిల్లర్ సినిమా వచ్చింది. పోస్టర్స్ దగ్గర నుంచే అందరిలోను ఈ సినిమా ఆసక్తిని రేకెత్తించింది. దాంతో రిలీజ్ కి ముందు మంచి బజ్ వచ్చింది. డిఫరెంట్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా, ఒక క
హైదరాబాద్, 12 జూలై (హి.స.)ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సోనీ లివ్ తాజాగా మరో డిఫరెంట్ వెబ్ సిరీస్తో అలరించటానికి సిద్ధమవుతోంది. అదే ‘మయసభ’. ‘రైజ్ ఆఫ్ ది టైటాన్స్’ ట్యాగ్ లైన్. వెర్సటైల్ ఫిల్మ్ మేకర్ దేవా కట్టా, కిరణ్ జయ కుమార్ దర్శకత్వంలో హిట్ మ్యాన్ అండ్ ప్రూడ
హైదరాబాద్, 8 జూలై (హి.స.) ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి, ప్రముఖ గేయ రచయిత, స్క్రీన్ రైటర్ శివశక్తి దత్త (92) కన్నుమూశారు. హైదరాబాద్లోని తన నివాసంలో మంగళవారం ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుట
Andhra Pradesh, 6 జూలై (హి.స.) అక్కినేని నాగ చైతన్య గురించి స్పెషల్గా చెప్పాల్సిన పనిలేదు. ‘జోష్’(Josh) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ‘ఏమాయ చేశావే’(Ye Maya Chesave) మూవీతో మంచి విజయం సాధించాడు. ఇక రీసెంట్గా ‘తండేల్’(Thandel) మూవీతో భారీ
హైదరాబాద్, 10 జూలై (హి.స.) భారత్, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటివరకు ముగిసిన రెండు టెస్టుల్లోనూ బ్యాట్స్మెన్లదే పైచేయిగా నిలిచింది. ఇరు జట్ల బ్యాటర్లు భారీగా పరుగులు సాధించగా, పలువురు ఆటగాళ్లు సెంచరీలు, అర్ధ సెంచరీలతో అదరగొట్
ఢిల్లీ, 6 జూలై (హి.స.) అతి త్వరలోనే డబుల్ సెంచరీ చేస్తానంటూ 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) కీలక ప్రకటన చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ (IPL 2025) నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఆ టోర్నమెంట్లో ఫా
లంజడన్, 4 జూలై (హి.స.)వింబుల్డన్ మహిళల సింగిల్స్లో వరల్డ్ నెంబర్ వన్ అరీనా సబలెంక, ఎలెనా ర్యాబకినా, డిఫెండింగ్ ఛాంపియన్ బార్బొరా క్రెజికోవా, ఇగా స్వియటెక్ మూడో రౌండ్కు అర్హత సాధించారు. మరీ బోజ్కోవాతో జరిగిన మ్యాచులో 7-6 (7/4), 6-4 తేడాతో సబలెంక నెగ
ఢిల్లీ, 2 జూలై (హి.స.)క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2025 టోర్నమెంట్పై నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల కారణంగా టోర్నీ నిర్వహణపై సందేహాలు వ్యక్తమైనప్పటికీ, తాజాగా అడ్డంకులన్నీ తొలగిపో
తిరుపతి , 5 జూలై (హి.స.)ఏపీ(Andhra Pradesh)లోని తిరుపతి జిల్లా రేణిగుంటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోజు(శనివారం) వేకువజామున నారాయణ కాలేజీ ఎదురుగా ఆగి ఉన్న లారీని అమరరాజా కంపెనీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళా ఉద్యోగిని(25) మృతి చెందగా.. 11 మం
కర్నూలు, 2 జూలై (హి.స.) కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం ఆరోపణలతో ఓ వ్యక్తిని దారుణంగా నరికి చంపిన దుండగులు ఆపై అతడి కాలును నరికి వేరు చేశారు. దానిని అందరికీ చూపించిన అనంతరం పోలీస్ స్టేషన్ సమీపంలోనే విసిరేశారు. పోలీసుల కథనం ప్రకారం
తిరుపతి, 30 జూన్ (హి.స.)దైవ దర్శనం చేసుకుని సంతోషంగా ఇళ్లకు తిరిగి వెళ్తున్న యాత్రికుల వాహనం ఘోర ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన సోమవారం అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. వివరా
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha