కర్నూలు ,, 19 ఏప్రిల్ (హి.స.) : కర్నూలుకు చెందిన డాక్టర్ జీవీ సందీప్ చక్రవర్తి శ్రీనగర్ ఎస్ఎస్పీగా నియమితులయ్యారు. విశ్రాంత వైద్యులైన రామగోపాల్రావు, రంగమ్మ దంపతుల కుమారుడైన డా.సందీప్ చక్రవర్తి కర్నూలు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదివారు. 2013ల
ఢిల్లీ - 19 ఏప్రిల్ (హి.స.)దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా వాతావరణం మారింది. పట్టపగలే మేఘావృతం అయింది. అంతేకాకుండా గాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అప్రమత్తం అయింది. ఈ మేరకు ప్రయాణికుల
విజయవాడ, 18 ఏప్రిల్ (హి.స.) పామిడి/అగళి, ఏప్రిల్ 18: అనంతపురం ఉమ్మడి జిల్లాలో జరిగిన వేర్వేరు బైక్ ప్రమాదాలలో ఇద్దరు యువకులు మృతిచెందారు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. పామిడి సమీపంలో బైక్ అదుపుతప్పి సుమంత్ (25) అనే యువకుడు మృతిచెంద
విజయవాడ, 18 ఏప్రిల్ (హి.స.) జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మోస్ట్వాంటెడ్ లిస్ట్లో ఉన్న ఓ గ్యాంగ్స్టర్ అమెరికా)లో పట్టుబడ్డాడు. పంజాబ్లో 14 గ్రనేడ్ దాడులతో సంబంధం ఉన్న హ్యాపీ పాసియాను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకొన్నట్లు ఓ ఆంగ్ల వార్తా సంస
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
విజయవాడ, 20 ఏప్రిల్ (హి.స):జమ్మూకశ్మీర్లో రెండ్రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. రాంబాన్ జిల్లాలో ఆదివారం ఉదయం పలు ప్రాంతాల్లో మెరుపు వరదల కారణంగా ముగ్గురు మృతి చెందారు. సుమారు 2
కోల్కత్తా, 20 ఏప్రిల్ (హి.స.) పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆర్ఎస్సెస్, బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఇటీవలి హింస, విధ్వంసక చర్యలకు సంబంధించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 'బెంగాల్లో బీజేపీ, దాని మిత్రప
హైదరాబాద్, 20 ఏప్రిల్ (హి.స.) ఐపీఎల్ 2025 సీజన్ లో సగం మ్యాచులు పూర్తవడంతో నేటి నుంచి రివేంజ్ వీక్ ప్రారంభం కానుంది. ఈ వారంలో గత మ్యాచుల్లో ఓడిన, గెలిచిన జట్లు తమ ప్రత్యర్థులపై రివేంజ్ తీసుకునేందుకు అవకాశం కలగనుంది. అలాగే ఈ రోజు ఆదివారం కావడంతో డబుల్
ఢిల్లీ 19 ఏప్రిల్ (హి.స.) జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు విమాన ప్రయాణంలో తీవ్ర అసౌకర్యం ఎదురైంది. ఆయన ప్రయాణిస్తున్న ఇండిగో విమానాన్ని గంటల తరబడి గాల్లోనే ఉంచి, అర్ధరాత్రి సమయంలో జైపూర్కు మళ్లించడంతో ఢిల్లీ విమానాశ్రయ అధికారుల తీరుపై ఆయన
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
విజయవాడ:, 20 ఏప్రిల్ (హి.స.) ప్రమాదకర క్యాన్సర్ నివారణకు ప్రతి ఒక్కరూ అవగాహనతో మెలగాలని రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి పిలుపునిచ్చారు. విజయవాడ పడమటలో సిటిజన్ ఫోర్స్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ నిర్మాణానికి ఆమె వర్చువల్గా శంకుస్థాపన చ
బాపట్ల జిల్లాలో భారీగా పేలుడు పదార్థాలు దొరికిన ఘటనపై హోంమంత్రి అనిత (Vangalapudi Anitha) స్పందించారు. జిలెటిన్ స్టిక్స్ అక్రమ రవాణా ఆరోపణలపై విచారణకు ఆదేశించారు. ఇక్కడి నుంచి గ్రానైట్ వ్యాపారం ముసుగులో జిలెటిన్ స్టిక్స్ తరలిస్తున్నట్లు ఆరోపణలున్
బేస్తవారిపేట: . , 20 ఏప్రిల్ (హి.స.)ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పెద్ద ఓబినేనిపల్లెలో విషాదం చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతుండగా పిడుగుపడి ఆకాశ్ (18), సన్నీ (17) అనే ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడి
పూసపాటిరేగ, 20 ఏప్రిల్ (హి.స.), అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో నటి శ్రీరెడ్డి పోలీసుల విచారణకు హాజరయ్యారు. వైకాపా హయాంలో.. తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్, జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్పై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్ట
సోంపేట, 20 ఏప్రిల్ (హి.స, సోంపేట మండలం బారువ తీరంలో బీచ్ ఫెస్టివల్ శనివారం సందడిగా సాగింది. అధిక సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో బారువ తీరం జన సంద్రంగా మారింది. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు ము ఖ్య అతిథిగా హాజరై బీచ్ ఫెస్టివల్ను ప్రారంభించారు
హైదరాబాద్, 20 ఏప్రిల్ (హి.స.)దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలో ఆయనతో పాటు సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ భర్తేష్ కుమార్ జైన్ మరియు ఇతర సీనియర్ రైల
హైదరాబాద్, 20 ఏప్రిల్ (హి.స.) కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి గారు ICSI హైదరాబాద్ చాప్టర్ నూతన భవనానికి భూమి పూజ సందర్బంగా ప్రసంగించారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. ICSI హైదరాబాద్ చాప్టర్ నూతన భవనానికి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు
కర్నూలు 20 ఏప్రిల్ (హి.స.) : తనపై తప్పుడు ప్రచారం చేసిన సాక్షి మీడియాపై పరువు నష్టం దావా వేస్తానని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. గతంలో జగన్ ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలను పట్టించుకోలేదని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ, జగన్ మూ
మహబూబ్నగర్ , 20 ఏప్రిల్ (హి.స.)జిల్లా దేవరకద్రలో బీజేపీ నాయకుడు ప్రశాంత్ రెడ్డిని హత్య చేసేందుకు కొందరు కుట్ర చేశారు. కర్నూల్, కర్ణాటక రౌడీ షీటర్లు ప్రశాంత్ రెడ్డిని చంపేందుకు కుట్ర చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఓ హత్య కేసులో ప్రశాంత్ రెడ్డి నిందితుడ
న్యూఢిల్లీ, 20 ఏప్రిల్ (హి.స.) అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ రేపటి నుండి నాలుగు రోజుల పాటు భారతదేశానికి అధికారిక పర్యటన చేయనున్నారు. ఇది జె.డి. వాన్స్ భారతదేశానికి మొదటి పర్యటన, మరియు ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలుస్తారు. ఈ సమావేశంలో ద్
ఒట్టావా, 18 ఏప్రిల్ (హి.స.) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కెనడా ప్రధాని మార్క్ కార్నీ విమర్శలు గుప్పించారు. ట్రంప్ విధించిన టారిఫ్ ల వల్ల అమెరికా - కెనడాల మధ్య 40 ఏళ్లుగా ఉన్న బంధం నాశనమయిందని మండిపడ్డారు. కెనడా ఆర్థిక వ్యవస్థకు ట్రంప్ పెను
కాలిఫోర్నియా, 17 ఏప్రిల్ (హి.స.)అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ వాణిజ్య భాగస్వాములపై విధించిన సుంకాల (టారిఫ్లు) ప్రభావం అగ్రరాజ్య కంపెనీలు, పరిశ్రమలపై పెను ప్రభావం చూపుతోంది. దీంతో ట్రంప్ ఆర్థిక విధానాలపై స్వదేశంలోనూ పెద్ద ఎత్తున విమర్
వాషింగ్టన్, డి.సి., 15 ఏప్రిల్ (హి.స.)అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన జనవరి 20న జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు పెను సంచలనం సృష్టించాయి. ఇప్పుడు ఆయన మళ్లీ సంచలన ఆదేశాలు జారీచేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 20న ఆయన ‘1807 నాటి
వాషింగ్టన్, డి.సి., 12 ఏప్రిల్ (హి.స.) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను చంపేస్తామంటూ 32 ఏళ్ల షాన్ మోన్పర్ సామాజిక మాధ్యమంలో పెట్టిన వీడియో కలకలం రేపుతోంది. ఈ వీడియో కాస్తా ఎఫ్బీఐ కంట్లో పడటంతో అప్రమత్తమైన అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకు
ముంబై, 20 ఏప్రిల్ (హి.స.) బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. 20 ఏప్రిల్ 2025 శనివారం ఉదయం ఆరు గంటల వరకు పలు వెబ్సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.89,450, 24 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర రూ.97,58
ముంబై, 18 ఏప్రిల్ (హి.స.). అమెరికా, చైనాల మధ్య సుంకాల పోరు, ఇంకా అంతర్జాతీయంగా నెలకొన్న పలు పరిణామాల నేపథ్యంలో పసిడి ధర రికార్డు స్థాయికి చేరింది. ప్రస్తుతం బులియన్ మార్కెట్లో స్వచ్ఛమైన పసిడి ధర 98వేలకు చేరుకుంది. తాజాగా బంగారం ధర పెరగగా.. వెండి ధర
ముంబై , 16 ఏప్రిల్ (హి.స.) బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి.. అంతర్జాతీయంగా ఆర్థిక ఉద్రిక్తతలతో పసిడి ధర చుక్కలనంటుతోంది. అమెరికా, చైనాల మధ్య సుంకాల పోరు రోజు రోజుకూ తీవ్రమవుతున్న నేపథ్యంలో పసిడి ధర రికార్డు స్థాయికి చేరింది. ప్రస్తుతం బులియన్ మార్క
ముంబై, 13 ఏప్రిల్ (హి.స.) ప్రస్తుతం దేశీయ మార్కెట్తో పాటు అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారానిదే హవా నడుస్తోంది. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. త్వరలో గోల్డ్ రేట్స్ దిగి వస్తాయనే ఆశల్లో ఉన్నవారికి షాకిస్తూ పసిడి పరుగులు తీస్తోంది. గత
అమరావతి, 20 ఏప్రిల్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు, నేతలు, సెలబ్రిటీలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ‘ఎక్స్’ వేదికగా చంద్రబాబుకు జన్మదిన శుభాక
తిరుపతి, 17 ఏప్రిల్ (హి.స.) కొత్త కథను క్రియేట్ చేసి, ఆ కథతో జనాలను మెప్పించడం ఈ రోజుల్లో కష్టతరమే. అందుకే కాబోలు మన దర్శకులు తాము తీసిన చిత్రాలకే సీక్వెల్ కథలను అల్లుతూ, రెడీమేడ్ కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ముందు చిత్రాలకు జనాదరణ రావడం
హైదరాబాద్, 16 ఏప్రిల్ (హి.స.) కన్నడ నటుడు శివరాజ్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. పలు తెలుగు చిత్రాల్లోనూ నటించిన ఆయన ప్రస్తుతం రామ్ చరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'పెద్ది' అనే మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఆయన '45' అ
చెన్నై, 15 ఏప్రిల్ (హి.స.) ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా S. S. స్టాన్లీ (S S Stanley) అనే కోలీవుడ్ నటుడు కమ్ దర్శకుడు మరణించాడు. అనారోగ్య సమస్యతో కొద్ది రోజులుగా చెన్నై ఆసత్రిలో చికిత్స తీసుకున్నాడు. ఈ క్ర
విజయవాడ, 20 ఏప్రిల్ (హి.స.) యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. అతి పిన్న వయసులో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అరంగేట్రం చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 14 ఏళ్ల 23 రోజుల వయసులో ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిథ్య
ముంబై, 16 ఏప్రిల్ (హి.స.) నటి సాగరిక ఘట్గే, భారత మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ అభిమానులకు శుభవార్త వచ్చింది. జహీర్, సాగరిక తల్లిదండ్రులు అయ్యారు. వీరి ఇంటికి ఒక చిన్న అతిథి వచ్చేసింది. ఈ శుభవార్తను ఇద్దరూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, అందరితో పంచుకున్నార
కోల్కతా, 15 ఏప్రిల్ (హి.స.) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో నేటి మ్యాచ్ పంజాబ్ కింగ్స్ (PBKS) మరియు కోల్కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య ఉత్కంఠగా జరగనుంది.ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య జరిగిన 33 మ్యాచ్ల్లో
న్యూఢిల్లీ, 14 ఏప్రిల్ (హి.స.) ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ కు జరిమానా విధించారు. ఐపీఎల్లో ఆదివారం ముంబైతో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేటు కారణంగా.. అతనికి 12 లక్షల ఫైన్ వేశారు. ఉత్కంఠంగా జరిగిన ఆ మ్యాచ్లో ముంబై 12 రన్స్ తేడాతో నెగ్గిన వ
విజయవాడ, 10 ఏప్రిల్ (హి.స.):పెళ్లై నాలుగు సంవత్సరాలు గడిచినా ఆ మహిళకు వేధింపులు తగ్గలేదు. భర్తే కాదు అత్తామామ, ఆడపడుచు కూడా ఆమెకు నరకం చూపించారు. ఎప్పటికైనా మారకపోతా అని ఆ వివాహిత ఎదురుచూసినా ఫలితం లేకుండా పోయింది. చివరకు ఆమె పట్ల అత్తంటి వారు చేసిన
వరంగల్ , 7 ఏప్రిల్ (హి.స.) క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న వారిని అరెస్టు చేయగా.. వారిచ్చిన సమాచారంతో ఏపీకి చెందిన ఓ బుకీని హనుమకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం హనుమకొండ ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ దేవేందర్రెడ్డి ఇందుకు
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha