మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసు గురించి తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి కీలక విషయాలు వెల్లడించారు. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేశామని పేర్కొన్నారు.
నగరంలోని ప్రతిష్టాత్మక మద్రాస్ రెజిమెంట్ కేంద్రం కీలక పరిణామం చోటు చేసుకుంది. మిలిటరీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపిన ఈ కేసు గత నెల 30వ తేదీన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.
సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 12 నుంచి 20వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.
ఇస్రో ఖాతాలో మరొక సఫల ప్రయోగం: విజయం దిశగా EOS-05 ఉపగ్రహం
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్, బ్రెజిల్ శాశ్వత సభ్యత్వానికి బ్రిక్స్ మద్దతు
జమ్మూ-కశ్మీర్లో లష్కర్కు చెందిన 10 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు
ఉత్తరాఖండ్ స్వదేశీ బద్రీ ఆవు సంరక్షణలో చారిత్రక మైలురాయి: ఐవీఎఫ్ ద్వారా విజయవంతంగా తొలి దూడ జననం
బ్రిక్స్ బజార్లో ఇరాన్ పెవిలియన్ సందర్శన: సాంస్కృతిక బంధాల సుసంపన్నత
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
ఈ నెల 14న వినాయక చవితి పండుగ సందర్బంగా కొన్ని విభిన్న రకాల వినాయక విగ్రహాలు రూపుదిద్దుకుంటున్నాయి. మార్కెట్లన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి.
డీఎస్సీ నియామకాల్లో కూటమి ప్రభుత్వం అర్హతకు పెద్దపీట వేసిందని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. కానీ వైఎస్సార్సీపీ మాత్రం ఫేక్ ప్రచారంతో క్రీడాకారులను అవమానిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనిక నాయకత్వంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కొనియాడారు.
శాసనసభ సమావేశాలు సజావుగా సాగకుండా అడ్డుకోవాలన్న దురుద్దేశంతోనే బీఆర్ఎస్ పార్టీ సభలో నిరంతరం గందరగోళం సృష్టిస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ నర్సింగరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో గణేశ్ ఉత్సవాలను ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించు కునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ను సక్రమంగా అందించాలని కోరుతూ సిద్దిపేట జిల్లాలోని వివిధ గ్రామాల రైతులు ఆందోళన చేపట్టారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి జాతీయ మానవ హక్కుల కమిషన్ షాకిచ్చింది. మంత్రి కుటుంబంతో సంబంధం ఉన్న సంస్థగా పేర్కొంటున్న రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థపై ఎన్ హెచ్ఐసీ౯ సీరియస్ అయింది.
నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో ఇంటింటి చెత్త సేకరణను ప్రైవేట్ ఏజెన్సీలకు కట్టబెట్టాలనే ఆలోచనను ప్రభుత్వం తక్షణమే విరమించు కోవాలని డిమాండ్ చేస్తూ స్వచ్ఛ ఆటో కార్మికులు శనివారం చేపట్టిన అసెంబ్లీ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిం
తెలంగాణ శాసనసభ సమావేశాలు జరుగుతున్న వేళ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చేపట్టిన అసెంబ్లీ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
ఫిలిప్పీన్స్ పలవాన్ ప్రావిన్స్లోని పర్యాటక కేంద్రం సమీపంలో ఫెర్రీ (పడవ)లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు.
టెబెట్లో బుధవారం భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా నమోదైందని యూరోపియన్ మెడటేరియనియన్ సెస్మాలాజికల్ సెంట్రల్ తెలిపింది.
పోర్టో రికోలోని శాన్ జువాన్ నుంచి బయలుదేరిన అమెజాన్ విమానం ప్రమాదానికి గురైంది. ల్యాండ్ అవుతుండగా రోడ్డుపైకి దూసుకెళ్లింది..
అర్ధరాత్రి ఇరాన్పై విరుచుకుపడ్డ అమెరికా.. 100 యుద్ధ విమానాలతో దాడులు
జపాన్లో ఆదివారం (ఆగస్టు 23) తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపం తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 2 గంటల సమయంలో దక్షిణ ఇబరాకి ప్రిఫెక్చర్ను కేంద్రంగా చేసుకుని భూకంపం సంభవించింది. జపాన్ వాతావరణ సంస్థ ప్రకారం భూకంప తీవ్రత 5.9
బంగారం ధరలు మళ్లీ డౌన్
ఒక్కరోజులోనే రూ.10 వేలు ఢమాల్.. బంగారం ధరలు మరోసారి పతనం.. లేటెస్ట్ రేట్లు ఇవే..
అమెరికా-ఇరాన్ యుద్ధంపై అనిశ్చితులు, చమురు ధరలు బంగారాన్ని అమితంగా ప్రభావితం చేస్తున్నాయి.
భారత్లో బంగారం ధరల్లో ఈ వారం ఊగిసలాట కనబడుతోంది. మొదట్లో కాస్త తగ్గిన బంగారం ధరలు డాలర్ బలహీనపడటంతో మళ్లీ పెరిగాయి.
దుమ్మురేపుతున్న ‘ఇరుముడి' .. మూడో రోజు ఏకంగా 4 లక్షలకు పైగా టికెట్లు సేల్
బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్లను రాబడుతున్న ఈ చిత్రం ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏ స్థాయిలో ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.
శ్రీలంకతో రెండో టెస్ట్ డ్రా.. సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా..
అత్యధిక పరుగుల వీరుడిగా పంత్.. ధోనీ 'ఆల్టైమ్ రికార్డు' బద్దలు..!
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha