విద్యార్థులలో పెరుగుతున్న స్క్రీన్ టైమ్ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆందోళన వ్యక్తం చేశారు
ఇస్రో మరో భారీ విజయాన్ని సాధించింది. శుక్రవారం తెల్లవారుజామున 2:55 గంటలకు, శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్17 రాకెట్ ద్వారా ఈవోఎస్-05 (జిశాట్-1ఏ) ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది.
శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ సందర్బంగా నగరంలోని అన్ని మాంసం దుకాణాలను పూర్తిగా మూసివేయాలని హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారికంగా ఆదేశాలు జారీ చేశారు.
రామమందిరం తొలి సీఈఓగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
కాంగ్రెస్ నాయకుడు, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విద్యార్థుల నిరసనపై స్పందించారు. మహారాష్ట్రలో వేలాది మంది విద్యార్థులు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారని, విద్యార్థుల సమస్యలకు కారణం కేవలం ఒక పరీక్ష లేదా నియామక ప్రక్రియ కాదని, మొత్తం వ్యవస్
కల్తీ మద్యం తాగి ఏకంగా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లా కేంద్రానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలోని బండా తహసీల్లో ఈ ఘటన జరిగింది.
దేశంలోని పలు రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ కొత్త ఏఐసీసీ (ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ) ఇన్ఛార్జ్లను నియమించింది.
అరటిపండు.. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. అరటిపండు రుచి తియ్యగా ఉంటుంది.
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
వైఎస్ షర్మిల ఇంట మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నాయి. కుమార్తె.. అంజలికి పెళ్లి నిశ్చయమైనట్లు ఆమెనే స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు.
కొండా సురేఖకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు !
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి
నూతన సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు
రేపే స్వర్ణభారత్ ట్రస్ట్ రజతోత్సవ సంరంభం
వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ముందస్తు ఏర్పాట్లు వేగవంతం చేశామని సూళ్ళూరుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం.మురళీకృష్ణ తెలిపారు.
అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్,. ఆదేశాలతో పోలీసులు జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో రాత్రి బస చేస్తూ ప్రజా భద్రతపై విస్తృత అవగాహన కల్పిస్తున్నారు.
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఆదివారం అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వీకెండ్ కావడంతో స్వామివారి ఉచిత దర్శనం కోసం వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని అన్ని కంపార్టుమెంట్లు నిండి.. బాట గంగమ్మ గుడి దగ్గర భక్తులు క్యూలో చేరుతున్నారు.
అర్ధరాత్రి ఇరాన్పై విరుచుకుపడ్డ అమెరికా.. 100 యుద్ధ విమానాలతో దాడులు
జపాన్లో ఆదివారం (ఆగస్టు 23) తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపం తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 2 గంటల సమయంలో దక్షిణ ఇబరాకి ప్రిఫెక్చర్ను కేంద్రంగా చేసుకుని భూకంపం సంభవించింది. జపాన్ వాతావరణ సంస్థ ప్రకారం భూకంప తీవ్రత 5.9
ఆసుపత్రి నుంచి ఇమ్రాన్ ఖాన్ డిశ్చార్జ్.. మళ్లీ జైలుకు తరలింపు
నేటి (సెప్టెంబర్ 6) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,54,800గా ఉంది.
బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. రోజురోజుకు పరుగులు పెడుతున్నాయి. ఇటీవల భారీగా తగ్గిన బంగారం ధరలు.. మళ్లీ రికార్డు స్థాయిలో పరుగులు పెడుతున్నాయి.
ఊహించని విధంగా బంగారం, వెండి ధరలు మళ్లీ షాకిస్తున్నాయి.
విదేశీ మారక ద్రవ్య మార్కెట్లో భారత రూపాయి బలంగా పుంజుకుంది
దుమ్మురేపుతున్న ‘ఇరుముడి' .. మూడో రోజు ఏకంగా 4 లక్షలకు పైగా టికెట్లు సేల్
బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్లను రాబడుతున్న ఈ చిత్రం ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏ స్థాయిలో ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.
రవితేజ '‘ఇరుముడి' సెన్సార్ పూర్తి..! ఈనెల 22న విడుదల
శ్రీలంకతో రెండో టెస్ట్ డ్రా.. సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా..
అత్యధిక పరుగుల వీరుడిగా పంత్.. ధోనీ 'ఆల్టైమ్ రికార్డు' బద్దలు..!
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha