మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసు గురించి తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి కీలక విషయాలు వెల్లడించారు. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేశామని పేర్కొన్నారు.
నగరంలోని ప్రతిష్టాత్మక మద్రాస్ రెజిమెంట్ కేంద్రం కీలక పరిణామం చోటు చేసుకుంది. మిలిటరీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపిన ఈ కేసు గత నెల 30వ తేదీన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.
సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 12 నుంచి 20వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.
ఇస్రో ఖాతాలో మరొక సఫల ప్రయోగం: విజయం దిశగా EOS-05 ఉపగ్రహం
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
చెన్నైలో దారుణం జరిగింది. ఉపాధ్యాయుడు వేధింపులు వలన పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.
జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. తాజాగా జమ్మూ కాశ్మీర్లో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ ప్రారంభమైంది.
యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ల ఆధ్వర్యలో బ్యాంకు ఉద్యోగుల నేడు సమ్మె కొనసాగింది.
బిహార్లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో విషాద ఘటన చోటుచేసుకుంది.
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు సమతుల్య పోషకాహారంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
నిరుద్యోగ ఉపాధ్యాయుల భవిష్యత్తుతో జగన్ రాజకీయ చెలగాటం ఆడుతున్నారని శాప్ చైర్మన్ రవి నాయుడు ధ్వజమెత్తారు.
కాలుష్య నియంత్రణ మండలి సచివాలయ ఉద్యోగులకు విత్తనాలు పొదిగిన మట్టి గణేశ విగ్రహాల పంపిణీ చేసింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లకు ప్రజల సమస్యల పరిష్కారంపై పలు సూచనలు చేశారు.
ఈ నెల 15 నుంచి 23 వరకు తొమ్మిది రోజుల పాటు తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫైళ్ల పరిష్కారంలో జాప్యంపై అధికారులు వ్యవహరిస్తున్న తీరు పట్ల మండిపడ్డారు.
అసెంబ్లీ ఎదుట బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేపై దాడి జరిగిందని ఆరోపిస్తూ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు.
తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు మళ్లీ న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి.
తెలంగాణ వ్యాప్తంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు ‘సేవా సంకల్ప్ అభియాన్’ నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఆయా తేదీల్లో వివిధ సేవా కార్య
ఫిలిప్పీన్స్ పలవాన్ ప్రావిన్స్లోని పర్యాటక కేంద్రం సమీపంలో ఫెర్రీ (పడవ)లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు.
టెబెట్లో బుధవారం భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా నమోదైందని యూరోపియన్ మెడటేరియనియన్ సెస్మాలాజికల్ సెంట్రల్ తెలిపింది.
పోర్టో రికోలోని శాన్ జువాన్ నుంచి బయలుదేరిన అమెజాన్ విమానం ప్రమాదానికి గురైంది. ల్యాండ్ అవుతుండగా రోడ్డుపైకి దూసుకెళ్లింది..
అర్ధరాత్రి ఇరాన్పై విరుచుకుపడ్డ అమెరికా.. 100 యుద్ధ విమానాలతో దాడులు
జపాన్లో ఆదివారం (ఆగస్టు 23) తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపం తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 2 గంటల సమయంలో దక్షిణ ఇబరాకి ప్రిఫెక్చర్ను కేంద్రంగా చేసుకుని భూకంపం సంభవించింది. జపాన్ వాతావరణ సంస్థ ప్రకారం భూకంప తీవ్రత 5.9
ఒక్కరోజులోనే రూ.10 వేలు ఢమాల్.. బంగారం ధరలు మరోసారి పతనం.. లేటెస్ట్ రేట్లు ఇవే..
అమెరికా-ఇరాన్ యుద్ధంపై అనిశ్చితులు, చమురు ధరలు బంగారాన్ని అమితంగా ప్రభావితం చేస్తున్నాయి.
భారత్లో బంగారం ధరల్లో ఈ వారం ఊగిసలాట కనబడుతోంది. మొదట్లో కాస్త తగ్గిన బంగారం ధరలు డాలర్ బలహీనపడటంతో మళ్లీ పెరిగాయి.
భారత్లో బంగారం ధరల్లో మరోసారి కోత పడింది. యూఎస్ ఫెడ్ వడ్డీ రేటులో కోత ఉంటుందన్న అంచనాతో పాటు డాలర్ పుంజుకోవడంతో బంగారానికి డిమాండ్ కాస్త తగ్గింది.
దుమ్మురేపుతున్న ‘ఇరుముడి' .. మూడో రోజు ఏకంగా 4 లక్షలకు పైగా టికెట్లు సేల్
బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్లను రాబడుతున్న ఈ చిత్రం ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏ స్థాయిలో ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.
శ్రీలంకతో రెండో టెస్ట్ డ్రా.. సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా..
అత్యధిక పరుగుల వీరుడిగా పంత్.. ధోనీ 'ఆల్టైమ్ రికార్డు' బద్దలు..!
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha