ఇస్రో మరో భారీ విజయాన్ని సాధించింది. శుక్రవారం తెల్లవారుజామున 2:55 గంటలకు, శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్17 రాకెట్ ద్వారా ఈవోఎస్-05 (జిశాట్-1ఏ) ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది.
శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ సందర్బంగా నగరంలోని అన్ని మాంసం దుకాణాలను పూర్తిగా మూసివేయాలని హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారికంగా ఆదేశాలు జారీ చేశారు.
రామమందిరం తొలి సీఈఓగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా
తిరుమల శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ మెరుపు దాడులు
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
ఉత్తరాఖండ్ బీజేపీ నేతలు, ఇతరులపై బెంగళూరులోని విధాన సౌధ పోలీసులు ఆగస్టు 31న 'జీరో ఎఫ్ఐఆర్' నమోదు చేశారు.
కేరళంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. 8 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు దుర్మరణం.
మహారాష్ట్ర రాజధాని ముంబైలోని బద్లాపూర్-థానే లోకల్ ట్రైన్లో ప్రయాణించిన కొందరు మహిళలు కృష్ణాష్టమి సందర్భంగా ఆ వేడుకను వినూత్నంగా జరుపుకున్నారు.
ఐఎండీ ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి అక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి.
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
మార్కాపురం జిల్లా పరిధిలోని అర్ధవీడు మండలం బొల్లుపల్లి సమీపంలోని అల్లూరేణికుంట వద్ద పెద్దపులి సంచారం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
శ్రీశైలంలో విద్యుదుత్పత్తి తక్షణమే ఆపండి...కేఆర్ఎంబీ.
సముద్ర మట్టంలో సంభవిస్తున్న వాతావరణ మార్పుల కారణంగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం రూపుదిద్దుకుంటోంది.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని గురువులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది.
ఇస్రో తాజాగా అంతరిక్షంలోకి ప్రవేశ పెట్టిన EOS 05 అనే ఉపగ్రహం దేశ రక్షణ వ్యవస్థలో గేమ్ చేంజర్ గా నిలవబోతోంది.
అమరావతిలో వరద ప్రవాహం ఆపేందుకు ఏపీ ప్రభుత్వం కృష్ణానది కుడి కరకట్టను భారీ వ్యయంతో ఆధునికీకరిస్తోంది.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు ఏపీ ప్రభుత్వం శనివారం అవార్డులు ప్రదానం చేయనుంది.
ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు.
అర్ధరాత్రి ఇరాన్పై విరుచుకుపడ్డ అమెరికా.. 100 యుద్ధ విమానాలతో దాడులు
జపాన్లో ఆదివారం (ఆగస్టు 23) తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపం తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 2 గంటల సమయంలో దక్షిణ ఇబరాకి ప్రిఫెక్చర్ను కేంద్రంగా చేసుకుని భూకంపం సంభవించింది. జపాన్ వాతావరణ సంస్థ ప్రకారం భూకంప తీవ్రత 5.9
ఆసుపత్రి నుంచి ఇమ్రాన్ ఖాన్ డిశ్చార్జ్.. మళ్లీ జైలుకు తరలింపు
బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. రోజురోజుకు పరుగులు పెడుతున్నాయి. ఇటీవల భారీగా తగ్గిన బంగారం ధరలు.. మళ్లీ రికార్డు స్థాయిలో పరుగులు పెడుతున్నాయి.
ఊహించని విధంగా బంగారం, వెండి ధరలు మళ్లీ షాకిస్తున్నాయి.
విదేశీ మారక ద్రవ్య మార్కెట్లో భారత రూపాయి బలంగా పుంజుకుంది
కొనసాగుతున్న ధరల పతనం.. 3 రోజుల్లో రూ.6 వేల పైచిలుకు మేర బంగారం తగ్గుదల
దుమ్మురేపుతున్న ‘ఇరుముడి' .. మూడో రోజు ఏకంగా 4 లక్షలకు పైగా టికెట్లు సేల్
బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్లను రాబడుతున్న ఈ చిత్రం ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏ స్థాయిలో ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.
రవితేజ '‘ఇరుముడి' సెన్సార్ పూర్తి..! ఈనెల 22న విడుదల
శ్రీలంకతో రెండో టెస్ట్ డ్రా.. సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా..
అత్యధిక పరుగుల వీరుడిగా పంత్.. ధోనీ 'ఆల్టైమ్ రికార్డు' బద్దలు..!
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha