అమరావతి, 27 జూలై (హి.స.): రాష్ట్రానికి భారీగా కొత్త ఐపీఎ్సలు రాబోతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం చంద్రబాబు చేసిన అభ్యర్థన మేరకు కేంద్రం స్పందించి ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి 144 మంది ఐపీఎ్సలను కేటాయించారు. అయినప్పటికీ ప
అమరావతి, 26 జూలై (హి.స.) హాలహర్వి: జిల్లా పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించే తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం స్వల్పంగా పెరిగిందని డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జలాశయానికి 87,765 క్యూసెక్కుల నీరు వచ్చి
అమరావతి, 26 జూలై (హి.స.) అన్నవరం, : అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. బంగారు తాపడం చేయించడాన
అమరావతి, 25 జూలై (హి.స.) మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనకు సంబంధించి ఇటు రెవెన్యూ శాఖ అధికారులు, అటు పోలీసులు సమాంతరంగా నాలుగో రోజు కూడా విచారణ చేస్తున్నారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
జలంధర్ 27 జూలై (హి.స.): పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రపంచస్థాయిలో జరిగే ఈ
దిల్లీ: 27 జూలై (హి.స.) దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. దాని ప్రామాణిక ప్రతిని సభలో ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలించాలని రాజ్యసభ ఛైర్మన్
దిల్లీ: 27 జూలై (హి.స.) రష్యా దండయాత్రతో గత రెండేళ్లకు పైగా యుద్ధ భూమిలో నలిగిపోతున్న ఉక్రెయిన్లో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi Ukraine Visit) పర్యటించనున్నారు. వచ్చే నెలలో ఆయన కీవ్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు విశ్వసనీయ వర్
దిల్లీ: , 27 జూలై (హి.స.)అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. ఈశాన్య భారతం నుంచి ఈ జాబితాలో చేరిన మొట్టమొదటి వారసత్వ సంపద ఇదే. భారత్లో జరుగుతున్న యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 4
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
అమరావతి, 27 జూలై (హి.స.) రాష్ట్రంలో విద్యాకానుక పథకాన్ని కొనసాగిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహం లేదని అన్నారు. అమరావతి సచివాలయంలోని శాసన మండలిలో శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్ర
అమరావతి, 27 జూలై (హి.స.) రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కో ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తి చేసేలా చూడాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎనిమిది మున్సిపల్ కార్పొరేషన్లకు కొత్తగా నియమించిన కమిషనర్లతో మంత్రి శుక్రవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించ
పెనుబల్లి : ., 27 జూలై (హి.స.)తాను ఎంపీడీఓనని, న్యాయశాఖ నిపుణుడి జ్ఞాపకార్థం పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నానని, శంకుస్థాపనకు రావాలని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయిని ఆహ్వానించాడు. అతడి మాటలను నమ్మిన ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించాడు. ఈ నెల
అమరావతి, 27 జూలై (హి.స.) , నందిగామ : కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు. చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామం వద్ద కృష్ణానదికి ఇరుపక్కలా గోద
అమరావతి, 27 జూలై( హిం..స.) రైల్వేస్టేషన్, : ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. భువనేశ్వర్-చెన్నై సెంట్రల్ (12830) ఎక్స్ప్రెస్ ఆగస్టు
హైదరాబాద్ జూలై 26 హిం.స : తెలంగాణ బడ్జెట్పై గగ్గోలు పెడుతున్న కేసీఆర్ కేంద్ర బడ్జెట్పై ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు బడ్జె
రాజన్న సిరిసిల్ల జూలై 26 హిం.స: వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వీటీడీఏ) పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. వీటీడీఏ పనులపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాలులో ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ శుక్రవారం స
హైదరాబాద్, 26 జూలై (హి.స.)దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ గుంతకల్లు – ధోన్ - కర్నూలు సిటీ సెక్షను ఈ రోజు అనగా 26 జూలై 2024న తనిఖీ చేశారు. ఆయనతో పాటు ఈ తనిఖీలో గుంతకల్లు డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ ఎం.విజయ్ కుమార్ మర
హైదరాబాద్, 26 జూలై (హి.స.)కొత్త ఓటరు జాబితాను ఆగస్టు మొదటివారంలోగా పూర్తి చేయాలని సూచించిన ముఖ్యమంత్రి. ఓటరు జాబితా పూర్తయిన వెంటనే నిర్దిష్ట గడువులోగా రిపోర్ట్ ఇవ్వాలని బీసీ కమిషన్ కు సూచించిన సీఎం. బీసీ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా పంచాయతీ ఎన్నికల నిర
కాఠ్మాండూ:, 24 జూలై (హి.స.) నేపాల్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. రాజధాని నగరం కాఠ్మాండూలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. శౌర్య ఎయిర్లైన్స్కు చెందిన విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ప్రమాదవశాత్తూ కూలిపోయింది. దాంత
అమెరికా జూలై 22 హిం.స: అమెరికా అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ వెదొలగడం పట్ల సొంతపార్టీ నేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా.. బైడెన్ ను మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా కొనియాడారు. దేశంపై బైడెన్ కు ఉన్న ప్రేమ ఈ నిర్ణయంతో తెలుస్తోందన్నారు. రెండోసారి
అమెరికా జూలై 22 హిం.స: అమెరికా అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ తప్పుకోవడంతో పాటు కమలా హారిస్ పోటీ చేయడంపై రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. బైడెన్ కంటే ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఓడించడం సులభమని తాను భావిస్తున్నానని అన్నారు. జో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నిల బరి నుంచి వైదొలగిన ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్.. డెమొక్రాటిక్ అభ్యర్ధిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్కు ఆయన మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.తనను నామినేట్ చేసిన బైడెనక్కు కృతజ్ఞతలు తెలిపిన కమలా.. ఇది తనకు దక్కిన గౌరవంగా భావిస
అమెరికా జూలై 22 హి.స అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి జో బైడెన్ తప్పుకున్నారు. తరుచూ తన మతిమరుపుతో తడబడటం, గత నెల ట్రంప్తో జరిగిన డిబేట్లో ఘోర వైఫల్యం వంటి కారణాలతో సొంత పార్టీ నేతల నుంచి బైడెన్ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. డెమొక్రాటిక్ అభ్యర్థ
Telangana, బిజినెస్ 11 జూలై (హి.స.) దేశీయ ఈక్విటీ మార్కెట్లలో బలహీన ర్యాలీ కొనసాగుతోంది. అంతకుముoదు సెషన్లో భారీ నష్టాలను చూసిన సూచీలు గురువారం ట్రేడింగ్లోనూ అదే ధోరణిని కొనసాగించాయి. ఉదయం అధిక లాభాలతో ర్యాలీ ప్రారంభించిన స్టాక్ మార్కెట్లు క్రమంగా న
వినోదం, జూలై 24 హిం.స: మెగాస్టార్ చిరంజీవి ప్రజెంట్ 'విశ్వంభర' మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వశిష్ట దర్శకత్వం వహిస్తుండగా.. యూవి క్రియోషన్స్ బ్యానర్పై వంశీ కృష్ణా రెడ్డి ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష అ
తెలంగాణ వినోదం జూలై 22 హిం.స: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తర్వాత గేమ్ ఛేంజర్ మూవీ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా వేచి చూస్తున్నారు. శంకర్ డైరెక్షన్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. చిత్ర షూటి
హైదరాబాద్, 22 జూలై (హి.స.) పాన్ ఇండియా స్టార్ 'ప్రభాస్' మరో ఘనత సాధించారు. ప్రముఖ మీడియా సంస్థ 'ఆర్మాక్స్' విడుదల చేసిన మోస్ట్ పాపులర్ హీరోల జాబితాలో నంబర్ వన్ గా నిలిచారు. జూన్ నెలకు సంబంధించి భారతదేశ వ్యాప్తంగా మోస్ట్ పాపులర్ స్టార్ల జాబితాను
క్రీడలు జూలై 26 హిం.స: శ్రీలంక వేదికగా జరుగుతోన్న మహిళల ఆసియా కప్ టోర్నీలో టీమిండియా అమ్మాయిలు దుమ్మురేపుతున్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో ప్రత్యర్థులను వణికిస్తున్నారు. ఓటమి లేకుండానే లీగ్ దశను ముగించి సెమీస్ చేరిన భార
తెలంగాణ స్పోర్ట్స్ జూలై 18 హిం.స: భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. థాయ్ లాండ్ వేదికగా జరుగుతున్న ఏషియన్ అండర్-15 రెజ్లింగ్ (కుస్తీ) చాంపియన్ షిప్ పోటీలు ప్రారంభమైన రెండో రోజున భారత మహిళా అథ్లెట్లు ఏకంగా పదికి పది పతకాలను సాధించారు. మహిళా రెజ్లింగ్ ఫై
విశాఖపట్నం ఏ.పీ, జూలై 18 హిం.స : భారత్ తరఫున పారిస్ ఒలింపిక్స్, 2024లో పాల్గొంటున్న అథ్లెట్, తెలుగు అమ్మాయి జ్యోతి యర్రాజి వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 'నేను ప్రతీ హార్దిల్ ఫినిష్ లైన్ దాటే క్షణం కుటుంబంలోని కష్టాలు, బాధలను వెనక్కి నెట్
ముంబై జూలై 17 హిం.స హార్దిక్ పాండ్యా సతీమణి నటాషా స్టాంకోవిచ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆమె తన కుమారుడు అగస్త్యను తీసుకుని తన సొంత దేశం సెర్బియాకు వదిలి వెళ్లిపోయిందని సమచారం. హార్దిక్ పాండ్యాతో విడాకుల పుకార్లు షికార్లు సమయంలో నటాసా స్టాంకోవిచ్ తన ల
హైదరాబాద్ జూలై 24 హిం.స : ద్విచక్ర వాహనంపై రాంగ్ రూట్లో వెళుతున్న యువకులను వేగంగా వచ్చిన బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన బుధవారం చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగారంలో జరిగింది. చందానగర్ ప్రాంతంలోని శాంతినగర్ లో నివాసం ఉంటున్న మనోజ్ (
హైదరాబాద్ జూలై 24 హిం.స రాష్ట్రంలో మాదకద్రవ్యాలను అరికట్టే విషయంలో ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఈ మేరకు డ్రగ్స్ అమ్ముతూ రెడ్ హ్యాండెడ్గా ఎవరు పట్టుబడినా.. తీసుకున్నా వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలంటూ ఇప్పటికే క్లియర్గా పోలీసు శాఖకు ఆదేశాలు అంద
హైదరాబాద్, 22 జూలై (హి.స.) తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా చేసేందుకు ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు మాదక ద్రవ్యాలతో రెడ్ హ్యాండెడ్గా ఎవరు పట్టుబడినా.. తీసుకున్నా వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలంటూ పోలీసు శాఖకు ఆదేశాలను జారీ
సూర్యాపేట జూలై 17 హింస: సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. క్వారీ గుంతల్లో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు యువకులు, ఓ బాలిక ఉన్నారు. ఆత్మకూరు (ఎస్)మండలంలోని బొప్పారం గ్రామంలో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. మృతులు హ
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha