తిరుపతి, 30 జూన్ (హి.స.)
: వైకాపా హయాంలో ఆయుర్వేద ఫార్మసీలో భారీ అవినీతి జరిగిందని తితిదే ధర్మకర్తల మండలి సభ్యుడు భానుప్రకాశ్రెడ్డి ఆరోపించారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. రూ.4 కోట్ల తితిదే నిధులతో మందులు తయారుచేసే యంత్రాలను కొనుగోలు చేశారని, వాటిలో కొన్ని ట్రయల్ రన్లోనే కాలిపోయాయని, మరికొన్ని పనిచేయట్లేదని చెప్పారు. తుక్కుకు అమ్మితే రూ.40వేలు కూడా రావన్నారు. సెకండ్ హ్యాండ్ యంత్రాలను కూడా
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ