అమరావతి, 11 జూన్ (హి.స.)
విజయవాడ:యోగాంధ్రలో ఎన్టీఆర్ జిల్లా మరో రికార్డ్ సృష్టించిందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) )ఉద్ఘాటించారు. బరమ్ పార్క్లోని బోట్లలో యోగా ద్వారా ప్రపంచ రికార్డ్ సృష్టిస్తున్నామని చెప్పారు. గతంలో డ్రోన్ల ద్వారా ఇదే స్థలంలో ప్రపంచ రికార్డ్ సాధించామని గుర్తుచేశారు. బోట్లు, ఫంట్ల మీద వెయ్యి మందికి పైగా యోగాలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు ఎంపీ కేశినేని శివనాథ్.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ