అమరావతి, 15 జూన్ (హి.స.)
: కదిరి రూరల్ పోలీస్ స్టేషన్ )లో వైసీపీ నేతలు ) హల్ చల్ () చేశారు. గాండ్లపెంట శిలాఫలకాల ధ్వంసం కేసు ( లో వైసీపీ నేత జగన్మోహన్ ()ను పోలీసులు అరెస్టు ( చేసి కదిరి రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే వారిని విచారిస్తుండగా మాజీ ఎమ్మెల్యే చాంద్ బాషా ( మరికొందరు వైసీపీ నేతలు పెద్ద ఎత్తున కదిరి రూరల్ పోలీస్ స్టేషన్కు చేరుకుని హల్ చల్ చేయాలని చూశారు. నిందితులను సమర్ధిస్తారా అని పోలీసులు ప్రశ్నించడంతో వైసీపీ నేతలు తోక ముడిచి అక్కడి నుంచి వెళ్ళిపోమారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ