ముంబయి , 17 జూన్ (హి.స.) దేశీయ విమానయాన: దేశీయ విమానయాన సంస్థ ఎయిరిండియా )లో వరుస ఘటనలు ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. తాజాగా మరో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం ప్రయాణికులను కలవరపాటుకి గురిచేసింది.
ఎయిరిండియా విమానం (ఏఐ180)A నుంచి కోల్కతా మీదుగా ముంబయికి వెళ్తోంది. మంగళవారం అర్ధరాత్రి 12:45 గంటలకు కోల్కతా విమానాశ్రయానికి చేరుకుంది. ఈ క్రమంలో విమానంలోని ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీన్ని సిబ్బంది వెంటనే గుర్తించి అప్రమత్తమయ్యారు. భద్రతా కారణాల రీత్యా ప్రయాణికులను విమానం నుంచి దించేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ