భారీ నష్టాల్లో దేశీయ మార్కెట్‌ సూచీలు
న్యూఢిల్లీ, 2 జూన్ (హి.స.)దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల కారణంగా భారీ నష్టాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఉదయం 9.21 సమయానికి సెన్సెక్స్‌ 712 పాయింట్లు పతనమైన 80,738 వద్ద, నిఫ్టీ 199 పాయింట్లు పతనమై 24,551 వద్ద కొనసాగుత
భారీ నష్టాల్లో దేశీయ మార్కెట్‌ సూచీలు


న్యూఢిల్లీ, 2 జూన్ (హి.స.)దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల కారణంగా భారీ నష్టాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఉదయం 9.21 సమయానికి సెన్సెక్స్‌ 712 పాయింట్లు పతనమైన 80,738 వద్ద, నిఫ్టీ 199 పాయింట్లు పతనమై 24,551 వద్ద కొనసాగుతున్నాయి. దొడ్ల డెయిరీ, జీనస్‌ పవర్‌, గోద్రెజ్‌ కన్జ్యూమర్‌, ప్రెస్టేజ్‌ ఎస్టేట్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. ఇండో కౌంట్‌ ఇండస్ట్రీస్‌, ఎంఎంటీసీ, ఐటీ, ఎఫసిస్‌ లిమిటెడ్‌ నష్టాల్లో ట్రేడవుతున్నాయిస్ట్రీస్‌ షేరుతో పాటు.. ఐటీ, లోహ రంగ షేర్లు నష్టపోవడం సూచీలపై ప్రభావం చూపింది. ఐటీ రంగానికి చెందిన ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసిక పనితీరుపై ఐటీ కంపెనీల యాజమాన్యాలు వెల్లడించే ముందస్తు అంచనాల నేపథ్యంలో ఆ ప్రభావం కూడా మార్కెట్‌పై పడింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande