అమరావతి, 21 జూన్ (హి.స.)
హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో యోగా డే వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, సీఎస్ రామకృష్ణారావు హాజరయ్యారు. ప్రజలకు యోగా విశిష్ఠతను వివరించారు. నగరవాసులు పెద్దఎత్తన పాల్గొని ఉత్సాహంగా యోగాసనాలు వేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ