అమరావతి, 25 జూన్ (హి.స.)
ఇల్లెందు: భద్రాద్రిజిల్లా ఇల్లెందు మండలం ఎల్లాపురంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో తండ్రి ఏనుగు నర్సయ్య(55), కుమారుడు ప్రవీణ్ (30) మృతి చెందారు. మరొక మహిళ ఎర్రమ్మకు గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఎల్లాపురంలో విషాదఛాయలు అలముకున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ