భద్రాద్రి జిల్లా ఇల్లందు మండలం ఎల్లాపురంలో విషాదం
అమరావతి, 25 జూన్ (హి.స.) ఇల్లెందు: భద్రాద్రిజిల్లా ఇల్లెందు మండలం ఎల్లాపురంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో తండ్రి ఏనుగు నర్సయ్య(55), కుమారుడు ప్రవీణ్ (30) మృతి చెందారు. మరొక మహిళ ఎర్రమ్మకు గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఎల్లాపురంలో విషాదఛాయలు అలముకు
భద్రాద్రి జిల్లా ఇల్లందు మండలం ఎల్లాపురంలో విషాదం


అమరావతి, 25 జూన్ (హి.స.)

ఇల్లెందు: భద్రాద్రిజిల్లా ఇల్లెందు మండలం ఎల్లాపురంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో తండ్రి ఏనుగు నర్సయ్య(55), కుమారుడు ప్రవీణ్ (30) మృతి చెందారు. మరొక మహిళ ఎర్రమ్మకు గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఎల్లాపురంలో విషాదఛాయలు అలముకున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande