అమరావతి, 25 జూన్ (హి.స.)
దిల్లీ: రైల్వే టికెట్ ధరలు స్వల్పంగా పెంచేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. జులై 1 నుంచి ఇవి అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయి. 2013, 2020లలో చేసిన సవరణలతో పోలిస్తే ఈసారి పెంపు నామమాత్రమేనని అధికార వర్గాలు మంగళవారం తెలిపాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ