అమరావతి, 4 జూన్ (హి.స.)
వైసీపీ నేత (, మాజీమంత్రి బొత్స సత్యనారాయణ ( అస్వస్థతకు గురయ్యారు. ) వైఎస్ జగన్ ( పిలుపు మేరకు బుధవారం చీపురుపల్లి (లో వెన్నుపోటు దినం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వేదికపై ఉండగా వడ దెబ్బతో సొమ్మసిల్లిపోయారు. దీంతో అక్కడున్న నేతలు హుటాహుటిన బొత్సను ఆసుపత్రికి తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ