.ఒక కోటి మొక్కలు నాటి.వాటిని సంరక్షించడం తమ లక్ష్యమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అమరావతి, 5 జూన్ (హి.స.) అమరావతి: కోటి మొక్కలు నాటి.. వాటిని సంరక్షించడమే తమ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ( వ్యాఖ్యానించారు. అడవిలో కార్చిచుల నివారణకు, పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తానని అన్నారు. మానవ జీవితంలో ప్రకృతి
.ఒక కోటి మొక్కలు నాటి.వాటిని సంరక్షించడం  తమ లక్ష్యమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్


అమరావతి, 5 జూన్ (హి.స.)

అమరావతి: కోటి మొక్కలు నాటి.. వాటిని సంరక్షించడమే తమ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ( వ్యాఖ్యానించారు. అడవిలో కార్చిచుల నివారణకు, పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తానని అన్నారు. మానవ జీవితంలో ప్రకృతికి ఎంతో ప్రాధాన్యం ఉందని తెలిపారు. ఒకప్పుడు ఇంటి చిరునామాకు మొక్కలు, చెట్లు ఆనవాళ్లుగా ఉన్నాయని వెల్లడించారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు కానీ, ప్రకృతిని ప్రేమించే వ్యక్తి మనకు సీఎంగా ఉన్నారని ఉద్ఘాటించారు పవన్ కల.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande