ఢిల్లీ, 7 జూన్ (హి.స.)మహారాష్ట్రలో భాజపా నేతృత్వంలోని మహాయుతి కూటమిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర విమర్శలు చేశారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో (Maharashtra assembly elections) విజయం సాధించేందుకు కమలం పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడిందని ఆరోపించారు. ప్రజాస్వామ్య రిగ్గింగ్కు ఆ ఎన్నికలు ఓ ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. బిహార్లోనూ అదే పరిస్థితి పునరావృతం అవుతుందని విమర్శించారు. దీనిపై భాజపా కౌంటర్ ఇచ్చింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు