తిరుపతి, 8 జూన్ (హి.స.)తిరుపతిలో శ్రీ గోవింజరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
ఈ బ్రహ్మోత్సవాల్లో ఏడవరోజైన స్వామివారు భక్తులను గజవాహనంపై కటాక్షించారు. గజవాహనంపై ఊరేగుతూ వీధుల్లో తిరిగిన స్వామివారికి భక్తులు హారతులు పట్టారు. అడుగడుగునా స్వామివారి నామస్మరణతో వీధులన్నీ మారుమ్రోగాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి