ఎన్నికల ప్రచారం లి భాగంగా నేడు చంద్రబాబు కర్నూల్ జిల్లా లో పర్యటన
కర్నూలు జిల్లా: 28 ఏప్రిల్ (హిం.స(సార్వత్రిక ఎన్నికల ప్రచారం లో భాగంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు న
c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


కర్నూలు జిల్లా: 28 ఏప్రిల్ (హిం.స(సార్వత్రిక ఎన్నికల ప్రచారం లో భాగంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు () ఆదివారం కర్నూలు జిల్లా (లో పర్యటించనున్నారు. మంత్రాలయం ), కొడుమూరు) సెగ్మెంట్లో ప్రజాగళం నిర్వహిస్తారు. అలాగే కౌతాలం, గూడూరు బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ రోజు సాయంత్రం 3.50 గంటలకు నెల్లూరు నుంచి కౌతాలంకు వస్తారు. రాత్రి గూడూరులోనే చంద్రబాబు బస చేస్తారు.

హిందూస్తాన్ సమాచార రాజీవ్


 rajesh pande