అమరావతి, 29 ఏప్రిల్ (హిం.స) ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. సార్వత్రిక ఎన్నికలకు గానూ నామినేషన్ల (ఉపసంహరణకు గడువు నేటితో (ఏప్రిల్- 29) ముగిసింది. 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. ఇందులో పార్టీలు బీఫామ్లు దక్కించుకున్న నేతలతో పాటు.. రెబల్స్, స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. ఈ అభ్యర్థుల నామినేషన్ల విత్ డ్రాకు ఎన్నికల కమిషన్ (Election Commission) ఇచ్చిన సమయం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది.
హిందూస్తాన్ సమాచార రాజీవ్