ఆంధ్రప్రదేశ్.ఎన్నికల్లో కీలక ఘట్టం.ముగిసింది
అమరావతి, 29 ఏప్రిల్ (హిం.స) ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. సార్వత్రిక ఎన్నికలకు గానూ
ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


అమరావతి, 29 ఏప్రిల్ (హిం.స) ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. సార్వత్రిక ఎన్నికలకు గానూ నామినేషన్ల (ఉపసంహరణకు గడువు నేటితో (ఏప్రిల్- 29) ముగిసింది. 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. ఇందులో పార్టీలు బీఫామ్లు దక్కించుకున్న నేతలతో పాటు.. రెబల్స్, స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. ఈ అభ్యర్థుల నామినేషన్ల విత్ డ్రాకు ఎన్నికల కమిషన్ (Election Commission) ఇచ్చిన సమయం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది.

హిందూస్తాన్ సమాచార రాజీవ్


 rajesh pande