జూన్ 4 తర్వాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ డూమ్ డో యాత్ర మొదలెట్టాల్సిందే.. అమిత్ షా
న్యూఢిల్లీ: మే 2 (హిం.స)లోక్ సభ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే కొన్ని దశల ఎన్నికలు ముగిసి ప
జూన్ 4 తర్వాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ డూమ్ డో యాత్ర మొదలెట్టాల్సిందే.. అమిత్ షా


న్యూఢిల్లీ: మే 2 (హిం.స)లోక్ సభ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే కొన్ని దశల ఎన్నికలు ముగిసి పోయాయి. మొత్తం ఏడు దశల ఎన్నికలు ముగిసిపోయాక జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉండగలదు. అమేథి, రాయబరేలి లోక్ సభ సీట్ల నామినేషన్ ప్రక్రియ కూడా శుక్రవారం ముగిసింది. రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా ఈ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. మొత్తం ఏడు దశల ఎన్నిక ప్రక్రియలో రెండు దశలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో జూన్ 4 తర్వాత రాహుల్ గాంధీ ''కాంగ్రెస్ ఢూండో యాత్ర'' మొదలెట్టాల్సిందే అని కేంద్ర మంత్రి అమిత్ షా విమర్శించారు.

హిందుస్థాన్ సమాచార్ రంజిత్ కుమార్


 rajesh pande