హైదరాబాద్ సికింద్రాబాద్ చేవెళ్ల మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ముఖ్యఅతిథిగా గౌరవ ప్రధానమంత్రి
హైదరాబాద్, మే 02:( హిం.స )శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేడు తేదీ
హైదరాబాద్ సికింద్రాబాద్ చేవెళ్ల మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ముఖ్యఅతిథిగా గౌరవ ప్రధానమంత్రి


హైదరాబాద్, మే 02:( హిం.స )శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేడు తేదీ 2 మే 2024 హైదరాబాదులో విడుదల చేసిన ప్రకటన

రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారం ఉదృతంగా సాగుతున్నది. తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని గెలిపించాలని కోరుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా బిజెపికి 400 సీట్లు దేశ ప్రజలు కోరుకుంటుంటే తెలంగాణ ప్రజలు బిజెపికి 12 పైగా స్థానాలు రావాలని సానుకూలంగా ఉన్నారు. తెలంగాణ ప్రజల నమ్మకాన్ని విశ్వాసాన్ని కొనసాగిస్తూ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈనెల 8 మరియు 10న రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

ఈనెల 8న వేములవాడ లో 9 గంటలకు జరగనున్న బహిరంగ సభలో 10:30 గంటలకు వరంగల్ జిల్లా మడికొండ లో జరగనున్న బహిరంగ సభలో ముఖ్యఅతిథిగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రసంగిస్తారు.

ఈ నెల 10న మధ్యాహ్నం 2 గంటలకు నారాయణపేటలో మరియు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ సికింద్రాబాద్ చేవెళ్ల మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని నాయకులు ప్రజల రానున్న బహిరంగ సభ లో ముఖ్యఅతిథిగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రసంగిస్తారు.

హిందుస్థాన్ సమాచార నాగరాజ్


 rajesh pande