అమరావతి: 02 మే( హిం.స)వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం)పై తెలుగుదేశం ఎమ్మెల్సీ ( అశోక్బాబు ( కామెంట్స్ చేశారు. ఈ సందర్బంగా గురువారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలన Govt.)లో ఉద్యోగులకు ) గౌరవంలేదని, అన్నీ ఇబ్బందులేనని, కూపన్లు, గిఫ్ట్లు ఇచ్చి ఉద్యోగులను మరోసారి ప్రలోభ పెడుతున్నారని విమర్శించారు. ఉద్యోగుల ఓట్ల కోసం జగన్ రెడ్డి (CM Jagan) కుయుక్తులు మొదలెట్టారని అన్నారు. రివర్స్ పీఆర్సీతో జగన్ రెడ్డి ఉద్యోగులను నిండా ముంచారని, జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని.. ఇవాళ జగన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉద్యోగులు ఉన్నారని అశోక్ బాబుఅన్నారు .
హిందుస్తాన్ సమాచార-రాజీవ్