టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రెండో సంటకంగా లాండ్ టిట్లింగ్ యాక్ట్ రద్దు
ఏలూరు, 05 మే (హిం.స(: టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే.. రెండో సంతకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట
lokesh


lokesh


lokesh


lokesh


lokesh


lokesh


lokesh


lokesh


lokesh


lokesh


lokesh


lokesh


lokesh


lokesh


lokesh


lokesh


lokesh


lokesh


lokesh


lokesh


lokesh


lokesh


lokesh


lokesh


lokesh


lokesh


lokesh


lokesh


lokesh


lokesh


lokesh


lokesh


lokesh


lokesh


lokesh


lokesh


lokesh


lokesh


lokesh


lokesh


lokesh


lokesh


lokesh


lokesh


lokesh


lokesh


ఏలూరు, 05 మే (హిం.స(: టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే.. రెండో సంతకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఆదివారం ఏలూరులో నిర్వహించిన చర్చ కార్యక్రమంలో నారా లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రజలు హాజరయ్యారు. ఆ క్రమంలో పలువురు అడిగిన ప్రశ్నలకు లోకేశ్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. అందులోభాగంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల తామంతా నష్టపోతామంటూ సాప్ట్వేర్ ఇంజినీర్ శేషనాయుడు ఈ సందర్బంగా ఆవేదన వ్యక్తం చేశారు.

హిందూస్తాన్ సమాచార రాజీవ్


 rajesh pande