అమరావతి, 05 మే (హిం.స(: కేంద్ర ఎన్నికల సంఘం సజ్జల రామకృష్ణారెడ్డి( తనయుడు.. సజ్జల భార్గవ రెడ్డికి) పెద్ద షాక్ ఇచ్చింది. ఆయనపై సీఐడీ విచారణకు ఆదేశించింది. సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడిపై వైసీపీ) తప్పుడు ప్రచారం చేస్తోందంటూ ఎన్నికల సంఘానికి( తెలుగుదేశం పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదను పరిశీలించిన ఎన్నికల సంఘం.. సజ్జల భార్గవ రెడ్డిపై సీఐడీ విచారణ జరిపించాలని ఆదేశించింది.
హిందూస్తాన్ సమాచార రాజీవ్