: అనంతపురం 05 మే (హిం.స(లోని ధర్మవరంలో బహిరంగ సభలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మీటింగ్ అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబుతో) ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల ప్రచార సరళి.. ప్రజల నాడి.. తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురు నేతలు కూలంకశంగా చర్చించారు. ఎన్నికల ప్రక్రియ, రాష్ట్రంలో కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరుపైనా వీరువురు చర్చించారు. అయితే, ఇదే భేటీలో మరో ముఖ్యమైన విషయాన్ని కూడా అమిత్ షా.. చంద్రబాబుతో చెప్పారట.
హిందూస్తాన్ సమాచార రాజీవ్