పాణ్యం (కర్నూలు జిల్లా): 06 మే (హిం.స)సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకా పులివెందుల )లో ఎదురుగాలి వీస్తోందని, దీంతో ఆయన ప్రెస్టేషన్లోకి వెళ్లిపోయారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల ప్రచారం లో భాగంగా సోమవారం కర్నూలు జిల్లా, పాణ్యం నియోజకవర్గం (), చెన్నమ్మ సర్కిల్లో ఆయన ప్రజాగళం () నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రాజెక్టులకు మరమ్మతులు చేయక పోవడంతో కొట్టుకుపోయాయని, జే బ్రాండ్ స్మశానంకు పంపే బ్రాండ్ జే బ్రాండ్ డబ్బులు జగ్గూ బాయ్కి వెళ్తున్నాయని తీవ్రస్థాయిలో విమర్శించారు.
హిందూస్తాన్ సమాచార రాజీవ్