అలోచించి ఓటు వెయ్యండి
తెలంగాణ రంగా రెడ్డి చౌదరి గూడెం మే:7(హిం స) *అలోచించి ఓటు వెయ్యండి* మహబూబ్ నగర్ పార్లమెంట్ బిజెపి అ
*అలోచించి ఓటు వెయ్యండి


తెలంగాణ రంగా రెడ్డి చౌదరి గూడెం మే:7(హిం స)

*అలోచించి ఓటు వెయ్యండి*

మహబూబ్ నగర్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి అరుణమ్మ విజయం కోసం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఎన్నికల ప్రచారం 9వ రోజు జిల్లెడ్ చౌదరి గూడ మండలం లోని ఎదిర, కాస్లాబాద్, గుర్రంపల్లి, ముష్టిపల్లి, జాకారం, గుంజల్ పహాడ్, గ్రామాల్లో గడప గడప కు ప్రచారం నిర్వహించడం జరిగింది. ప్రచారంలో భాగంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో జరిగిన ఎన్నికలు రాష్ట్రానికి సంబంధించిన ఇప్పుడు జరిగే ఎన్నికలు దేశానికి సంబంధించిన ఎన్నికలు ప్రధానమంత్రి మోదీ ఎన్నికలు కాబట్టి అలోచించి ఓటు వేయాలని కోరారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడ హమలు కాలేదు కాబట్టి కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లోకి వస్తే ఇచ్చిన హామీలపై నిలదీయాలని కోరారు. కాంగ్రెస్, తెరాస చేతిలో మల్లి మోసపోకుండా అలోచించి మోదీ కి ఓటు వేయాలని కోరారు. అరుణమ్మ భారీ మెజారిటీతో గెలవబోతుంది కాబట్టి అభివృద్ధి ని చేసుకుందామని అన్నారు.

ఈయొక్క కార్యక్రమం లో బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.

జనార్థన్ రెడ్డి రంగా రెడ్డి జిల్లా హిందుస్థాన్ సమాచార్


 rajesh pande