ఎన్నికల వేళ పోలీసుల ముమ్మర తనిఖీలు చేస్తున్నారు
జగ్గయ్యపేట: 09 మే (హిం.స)ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్
garika


garika


garika


garika


garika


garika


garika


garika


garika


garika


garika


garika


garika


garika


garika


garika


garika


garika


garika


garika


garika


garika


జగ్గయ్యపేట: 09 మే (హిం.స)ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్పోస్టు వద్ద తనిఖీలు చేపట్టిన పోలీసులు.. లారీలో తరలిస్తున్న రూ.8.40 కోట్లను సీజ్ చేశారు. నగదును హైదరాబాద్ నుంచి గుంటూరుకు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

హిందూస్తాన్ సమాచార రాజీవ్


 rajesh pande