నేడు బాడ్మింటన్ క్రీడాకారిణి. పీ వి సింధు సింహాద్రి అప్పన్న ను.దర్శించుకున్నారు
అమరావతి, 21 జూన్ (హి.స.) సింహాద్రి అప్పన్నను బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు.. శనివారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. పీవీ సింధు ముందుగా కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అనంతరం స్వామివారిని దర్
నేడు బాడ్మింటన్ క్రీడాకారిణి. పీ వి సింధు సింహాద్రి అప్పన్న ను.దర్శించుకున్నారు


అమరావతి, 21 జూన్ (హి.స.)

సింహాద్రి అప్పన్నను బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు.. శనివారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. పీవీ సింధు ముందుగా కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం పండితులు ఆమెకు ఆశీర్వచనం చేయగా అధికారులు ప్రసాదాలు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande