హైదరాబాద్, 4 జూన్ (హి.స.)
నేడు గాంధీ భవన్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ చే మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం పునప్రారంభం..
కొన్ని అనివార్య కారణాల వల్ల కొద్దిరోజులుగా ఆగిపోయిన ముఖాముఖి కార్యక్రమాన్ని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చొరవ తీసుకొని మళ్ళీ ప్రారంభించారు.
ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు గాంధీ భవన్ ఇందిరా భవన్ లో ముఖాముఖి...
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు