తూర్పు గోదావరి జిల్లా రంగం పేటకు చెందిన దీవెన శ్రీనివాస్ డ్రైఫ్రూట్ .మసాలాలతో అమ్మవారి.చిత్రం
అమరావతి, 1 అక్టోబర్ (హి.స.) దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గమ్మ ప్రతిరూపాన్ని ఓ సైకత శిల్పి వినూత్నంగా రూపొందించారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన దీవెన శ్రీనివాస్‌.. ఏటా ఇసుకతో బొమ్మలను తయారు చేస్తుంటారు. అయితే ఈసారి ప్రత్యేకంగా డ్రైఫ్రూ
తూర్పు గోదావరి జిల్లా రంగం పేటకు చెందిన దీవెన శ్రీనివాస్ డ్రైఫ్రూట్ .మసాలాలతో  అమ్మవారి.చిత్రం


అమరావతి, 1 అక్టోబర్ (హి.స.)

దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గమ్మ ప్రతిరూపాన్ని ఓ సైకత శిల్పి వినూత్నంగా రూపొందించారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన దీవెన శ్రీనివాస్‌.. ఏటా ఇసుకతో బొమ్మలను తయారు చేస్తుంటారు. అయితే ఈసారి ప్రత్యేకంగా డ్రైఫ్రూట్స్‌, మసాలాలతో అమ్మవారి చిత్రాన్ని తీర్చిదిద్దారు. స్థానికులను ఇది ఆకట్టుకుంటోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande