తిరుమల పర్యటనకు.వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు
అమరావతి, 20 నవంబర్ (హి.స.) తిరుచానూరు: తిరుమల పర్యటనకు విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్నJp రాష్ట్రపతికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, తితిదే ఈవో అనిల్‌
తిరుమల పర్యటనకు.వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు


అమరావతి, 20 నవంబర్ (హి.స.)

తిరుచానూరు: తిరుమల పర్యటనకు విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్నJp రాష్ట్రపతికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, తితిదే ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, జేఈవో వీరబ్రహ్మం, తితిదే బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌ తదితరులు ఆలయ సంప్రదాయం ప్రకారం.. ఘనస్వాగతం పలికార్హ్హ్ అమ్మవారి దర్శనం అనంతరం పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందజేశారు.

విహ్వ్వ్

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande