పల్నాడు జిల్లా రెంట చింతల మండలంలో అగ్నిప్రమాదం జరిగింది
రెంటచింతల 23 నవంబర్ (హి.స.) : పల్నాడు జిల్లా రెంటచింతల మండలంలో అగ్ని ప్రమాదం జరిగింది. పాలువాయి జంక్షన్‌లోని బయో డీజిల్‌ బంకులో ట్యాంక్‌ పేలింది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి
పల్నాడు జిల్లా రెంట చింతల మండలంలో అగ్నిప్రమాదం జరిగింది


రెంటచింతల 23 నవంబర్ (హి.స.)

: పల్నాడు జిల్లా రెంటచింతల మండలంలో అగ్ని ప్రమాదం జరిగింది. పాలువాయి జంక్షన్‌లోని బయో డీజిల్‌ బంకులో ట్యాంక్‌ పేలింది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande