న్యూఢిల్లీ, 25 మే (హి.స.)
దేశంలో మరోసారి కరోనా విస్తరిస్తోంది. కొత్త వెరియంట్లు NB.1.81, LF.7లను గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలలో గుర్తించినట్లు ఇండియన్ సార్స్ కోవ్ 2 జినోమిక్స్ కన్సార్టియమ్ వెల్లడించింది. ఈ వెరియంట్ల వ్యాప్తి ప్రస్తుతం సింగపూర్ లో అధికంగా ఉంది.తాజాగా కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 కేసులు నమోదవుతున్నాయి. ఇటీవలే సింగపూర్, హాంకాంగ్లో కేసులు నమోదు కాగా.. తాజాగా భారత్లో కూడా ఈ కొత్త కేసులు
ముఖ్యంగా ముంబై, చెన్నై, కర్ణాటక, అహ్మదాబాద్ నగరాల్లో కేసులు నమోదవుతున్నాయి.ప్రస్తుతం మహారాష్ట్రంలో 45, కర్నాటకలో 35, ఢిల్లీలో 27 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..