ప్రభుత్వ ఉద్యోగులకు.ఆంధ్రప్రదేశ్ గుడ్ న్యూస్ చెప్పింది
అమరావతి, 2 జూన్ (హి.స.) ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఉద్యోగుల సాధారణ బదిలీల గడువు తేదీని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల సాధారణ బదిలీల గడువును ఈ నెల 9 వ
ప్రభుత్వ ఉద్యోగులకు.ఆంధ్రప్రదేశ్ గుడ్ న్యూస్ చెప్పింది


అమరావతి, 2 జూన్ (హి.స.)

ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఉద్యోగుల సాధారణ బదిలీల గడువు తేదీని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల సాధారణ బదిలీల గడువును ఈ నెల 9 వరకు పొడిగించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ పీయూష్ కుమార్ జీవో ఎంఎస్ నెంబర్ 30 జారీ చేశారు. బదిలీలకు సంబంధించి ప్రభుత్వం పలు నిబంధనలు కూడా విధించింది. ఒకే చోట 5 ఏళ్లు గడిచిన రాష్ట్ర ఉద్యోగులను ఖచ్చితంగా బదిలీ చేయాలని ఆదేశించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande