నగరంలో ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం అందించేందుకు 150 ఇందిరమ్మ.క్యాంటీన్లు
హైదరాబాద్‌, 28 జూన్ (హి.స.) , : ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం వేడివేడి భోజనాన్ని అందించేందుకు నగరంలో 150 ఇందిరమ్మ క్యాంటీన్లు రాబోతున్నాయి. శిథిలావస్థకు చేరుకున్న రూ.5 భోజన కేంద్రాలను తొలగించి.. వాటి స్థానంలో రూ.10.7 కోట్లతో కొత్తవి ఏర్పాటు చేయాలని జీహె
నగరంలో ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం అందించేందుకు 150 ఇందిరమ్మ.క్యాంటీన్లు


హైదరాబాద్‌, 28 జూన్ (హి.స.)

, : ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం వేడివేడి భోజనాన్ని అందించేందుకు నగరంలో 150 ఇందిరమ్మ క్యాంటీన్లు రాబోతున్నాయి. శిథిలావస్థకు చేరుకున్న రూ.5 భోజన కేంద్రాలను తొలగించి.. వాటి స్థానంలో రూ.10.7 కోట్లతో కొత్తవి ఏర్పాటు చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. 3 నెలల్లో వీటిని ప్రారంభిస్తామని కమిషనర్‌ కర్ణన్‌ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande