పోలీసు సిబ్బంది క్రమశిక్షణ, నిబద్ధతతో ప్రజల మన్ననలు పొందేలా పనిచేయాలి. ఎస్పీ మహేష్ బి.గితే
తెలంగాణ, రాజన్న సిరిసిల్ల. 28 జూన్ (హి.స.) క్రమశిక్షణ, నిబద్ధతతో ప్రజల మందనలు పొందేలా పనిచేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే సూచించారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయ అవరణలోని పరేడ్ మైదానంలో జిల్లా ఆర్మూడ్ రిజర్వ్, సివిల్ పోలీస్
ఎస్పీ మహేష్ బి.గితే


తెలంగాణ, రాజన్న సిరిసిల్ల. 28 జూన్ (హి.స.)

క్రమశిక్షణ, నిబద్ధతతో ప్రజల మందనలు పొందేలా పనిచేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే సూచించారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయ అవరణలోని పరేడ్ మైదానంలో జిల్లా ఆర్మూడ్ రిజర్వ్, సివిల్ పోలీస్ సిబ్బంది, హోమ్ గార్డ్ సిబ్బందికి నిర్వహించిన వీక్లీ పరేడ్ కు ఆయన హాజరై గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్బంగా ఎస్పీ మహేష్ బి.గితే మాట్లాడుతూ పోలీస్ అధికారులు, సిబ్బంది ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలని ప్రతిరోజు ఉదయాన్నే కనీసం ఒక అరగంట వ్యాయామం, వాకింగ్ ఏదో ఒకటి చేయాలని, సాధ్యమైనంత వరకు బయట ఆహారం తినడం మానివేయాలన్నారు. రెగ్యులర్ గా హెల్త్ చెకప్ చేసుకోవాలని తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande