ఎమ్మెల్సీ కవితతో కేరళకు చెందిన సీపీఐ రాజ్యసభ్యుడు సందోష్ కుమార్ భేటీ
హైదరాబాద్, 28 జూన్ (హి.స.) తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో కేరళకు చెందిన సీపీఐ రాజ్యసభ్యుడు సందోష్ కుమార్ భేటీ అయ్యారు. శనివారం ఉదయం బంజారాహిల్స్ లోని తన నివాసానికి వచ్చిన సందోష్ తో ఎమ్మెల్సీ కవిత పలు అంశాలపై చర్చ
ఎమ్మెల్సీ కవిత


హైదరాబాద్, 28 జూన్ (హి.స.)

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో కేరళకు చెందిన సీపీఐ రాజ్యసభ్యుడు సందోష్ కుమార్ భేటీ అయ్యారు. శనివారం ఉదయం బంజారాహిల్స్ లోని తన నివాసానికి వచ్చిన సందోష్ తో ఎమ్మెల్సీ కవిత పలు అంశాలపై చర్చించారు. తెలంగాణ జాగృతితో సాంస్కృతిక అంశాల్లో కలిసి పని చేస్తామని ఈ సందర్భంగా సందోష్ హామీ ఇచ్చారు. సీపీఐకి చెందిన సాంస్కృతిక యువ కళావాహిని తెలంగాణ జాగృతిి త కలిసి వివిధ దేశాల్లో సాహిత్య, సాంస్కృతిక అంశాల్లో పని చేస్తుందని తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande