జై సంజయ్ భూపాలపల్లి జిల్లా.మహాదేవపూర్ మండలం.మేడిగడ్డ బ్యారేజ్ నిన్న.గల్లంతైన.6. మృత దేహాలు లభ్యం
అమరావతి, 8 జూన్ (హి.స.) మహదేవ్‌పూర్‌: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ మండలం మేడిగడ్డ బ్యారేజీలో నిన్న గల్లంతైన ఆరుగురి మృతదేహాలను ఆదివారం వెలికితీశారు. రక్షిత్‌(13), సాగర్‌ (16), మధుసూదన్‌ (18), రాంచరణ్‌ (17), శివ మనోజ్‌(15), రాహుల్‌ (19) మృ
జై సంజయ్ భూపాలపల్లి జిల్లా.మహాదేవపూర్ మండలం.మేడిగడ్డ బ్యారేజ్ నిన్న.గల్లంతైన.6. మృత దేహాలు లభ్యం


అమరావతి, 8 జూన్ (హి.స.)

మహదేవ్‌పూర్‌: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ మండలం మేడిగడ్డ బ్యారేజీలో నిన్న గల్లంతైన ఆరుగురి మృతదేహాలను ఆదివారం వెలికితీశారు. రక్షిత్‌(13), సాగర్‌ (16), మధుసూదన్‌ (18), రాంచరణ్‌ (17), శివ మనోజ్‌(15), రాహుల్‌ (19) మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మహదేవ్‌పూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande