అమరావతి, 9 జూన్ (హి.స.):ఏపీఈఏపీ సెట్ ఫలితాల్లో భాష్యం విద్యార్థులు ప్రతిభ కనబరిచారని భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. ఆదివారం విడుదలైన ఫలితాల్లో తమ విద్యార్థులు టి.విక్రమ్ లెవి 6వ ర్యాంక్, కె.పార్థసారథి19, ఎ.నోషిక్ సాయి 25, యు.తారిక శ్రీ 28, కె.విక్రాంత్ 32, ఎస్.అబ్దుల్ రహీమ్32, సీహెచ్.మణికంఠ38, ఎస్.వెంకట సాయి చక్రి42, డి.జస్వంత్ బాలాజి49, వి.మహేష్ చంద్ర56, షేక్ వసీమా60వ ర్యాంకు సాధించారని వెల్లడించారు. అదే విధంగా వి.అన్విత్ చేతన్ 67 ర్యాంకు, కె.యశ్వంత్ 71, డి.సుభాష్ 73, యు.మణికంఠ నాయుడు74, పి.లక్ష్మీ నారాయణ 82, ఎస్.ప్రేమ్ జడ్సన్ ప్రసన్న 95, జి.సాయి మనోజ్ఞ 98, సీహెచ్.నాగ వెంకట నీరజ్ 99, ఎన్.సుజిత్ 100వ ర్యాంకు సాధించినట్టు తెలిపారు. తమ విద్యార్థులు 100 లోపు 20 స్టేట్ ర్యాంకులతో సత్తాచాటారని రామకృష్ణ చెప్పారు. ఈఏపీసెట్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ, వైస్ చైర్మన్ హనుమంతరావు, మేనేజింగ్ డైరెక్టర్ సాకేత్ రామ్ అభినందనలు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ