రాజస్తాన్ లో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది
జైపూర్, 13 ఆగస్టు (హి.స.) : రాజస్థాన్‌ )లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దౌసా- మనోహర్‌పూర్‌ రోడ్డులో వ్యాను కంటైనర్‌ లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ---------------
రాజస్తాన్ లో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది


జైపూర్, 13 ఆగస్టు (హి.స.)

: రాజస్థాన్‌ )లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దౌసా- మనోహర్‌పూర్‌ రోడ్డులో వ్యాను కంటైనర్‌ లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande