యోగి వేమన జయంతి.....వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ : అమరావతి :జనవరి 19( హింస) యోగి వేమన జయంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో
....


....


ఆంధ్రప్రదేశ్ : అమరావతి :జనవరి 19( హింస)

యోగి వేమన జయంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వేమన చిత్రపటానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయితే, యోగి వేమన జయంతిని ఏటా జనవరి 19వ తేదీన అధికారికంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవలే ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార


 rajesh pande