ఆలూరు: 19 ఏప్రిల్ (హిం.స)ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024, లోక్సభ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులను బంపర్ మెజారిటీతో రాష్ట్ర ప్రజలు గెలిపించబోతున్నారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎంపీటీసీని ఎంపీగా గెలిపించబోతున్నామని అన్నారు. ‘ప్రజాగళం’ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు జిల్లా ఆలూరు బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
హిందూస్తాన్ సమాచార రాజీవ్